సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నెంటూర్ గ్రామంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షుడిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సిద్దిపేట జిల్లా మార్చ్ 2, 2026. ఈరోజు నెంటూర్ గ్రామంలో జరిగిన ముదిరాజ్ సంఘం ఎన్నికలలో నూతనంగా అధ్యక్షులను మరియు ఉపాధ్యక్షులను ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షుడిగా లింగ శేఖర్ ముదిరాజ్ మరియు ఉపాధ్యక్షుడిగా కిచ్చుగారి పాండు ముదిరాజ్ గార్లను . అలాగే పెద్దమ్మ గుడి ఆలయ అధ్యక్షుడిగా నీరుడి నాగరాజు ఉపాధ్యక్షునిగా లింగ ఆంజనేయులును ఎన్నుకోవడం జరిగింది. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నెంటూర్ గ్రామంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షుడిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సిద్దిపేట జిల్లా మార్చ్ 2, 2026. ఈరోజు నెంటూర్ గ్రామంలో జరిగిన ముదిరాజ్ సంఘం ఎన్నికలలో నూతనంగా అధ్యక్షులను మరియు ఉపాధ్యక్షులను ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షుడిగా లింగ శేఖర్ ముదిరాజ్ మరియు ఉపాధ్యక్షుడిగా కిచ్చుగారి పాండు ముదిరాజ్ గార్లను . అలాగే పెద్దమ్మ గుడి ఆలయ అధ్యక్షుడిగా నీరుడి నాగరాజు ఉపాధ్యక్షునిగా లింగ ఆంజనేయులును ఎన్నుకోవడం జరిగింది. ఇందులో భాగంగా సంఘం అధ్యక్షుడు అయినటువంటి లింగశేఖర్ ముదిరాజ్ గారు మాట్లాడుతూ మా గ్రామంలో గల ముదిరాజ్ సభ్యులమంతా కలిసి సొంతంగా ఎవరి ప్రమేయం లేకుండా పెద్దమ్మ తల్లి ఆలయం నిర్మించుకున్నాము. ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా ముదిరాజులను గుర్తించలేదు, ఇప్పటికైనా మా గ్రామంలో ముదిరాజులను గుర్తించి మాకు ముదిరాజ్ భవనము నిర్మించుకోవడానికి నిధులను సమకూర్చాలని కోరారు. మరియు తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజులకు ప్రత్యేక గుర్తింపు లేదని ముదిరాజులందరినీ ఐక్యతతో ఉండాలని సూచించారు. ముదిరాజులను BC-D నుంచి BC-A కు మార్చాలని ప్రభుత్వాన్ని కోరారు. సంగం అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తామని మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో 1. లింగ కిష్టయ్య (సలహాదారు) 2. నీరుడి చంద్రం (ముదిరాజ్ సంఘం మాజీ అధ్యక్షుడు) 3. కిచ్చుగారి స్వామి (సొసైటీ అధ్యక్షుడు) 4. కిచ్చుగారి రమేష్ (మాజీ గుడి చైర్మన్, వార్డ్ మెంబర్ ) 5. లింగ నాగరాజు (మాజీ వైస్ చైర్మన్) 6. జగ్గారి కుమార్ 7. నీరుడి బిక్షపతి (వార్డ్ మెంబర్) 8. జగ్గారి జానీ (కోశాధికారి) 9. నీరుడి భాస్కర్ మరియు తదితరులు పాల్గొన్నారు.
సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నెంటూర్ గ్రామంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షుడిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సిద్దిపేట జిల్లా మార్చ్ 2, 2026. ఈరోజు నెంటూర్ గ్రామంలో జరిగిన ముదిరాజ్ సంఘం ఎన్నికలలో నూతనంగా అధ్యక్షులను మరియు ఉపాధ్యక్షులను ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షుడిగా లింగ శేఖర్ ముదిరాజ్ మరియు ఉపాధ్యక్షుడిగా కిచ్చుగారి పాండు ముదిరాజ్ గార్లను . అలాగే పెద్దమ్మ గుడి ఆలయ అధ్యక్షుడిగా నీరుడి నాగరాజు ఉపాధ్యక్షునిగా లింగ ఆంజనేయులును ఎన్నుకోవడం జరిగింది. సిద్దిపేట జిల్లా
వర్గల్ మండలం నెంటూర్ గ్రామంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షుడిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సిద్దిపేట జిల్లా మార్చ్ 2, 2026. ఈరోజు నెంటూర్ గ్రామంలో జరిగిన ముదిరాజ్ సంఘం ఎన్నికలలో నూతనంగా అధ్యక్షులను మరియు ఉపాధ్యక్షులను ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షుడిగా లింగ శేఖర్ ముదిరాజ్ మరియు ఉపాధ్యక్షుడిగా కిచ్చుగారి పాండు ముదిరాజ్ గార్లను . అలాగే పెద్దమ్మ గుడి ఆలయ అధ్యక్షుడిగా నీరుడి నాగరాజు ఉపాధ్యక్షునిగా లింగ ఆంజనేయులును ఎన్నుకోవడం జరిగింది. ఇందులో భాగంగా సంఘం అధ్యక్షుడు
అయినటువంటి లింగశేఖర్ ముదిరాజ్ గారు మాట్లాడుతూ మా గ్రామంలో గల ముదిరాజ్ సభ్యులమంతా కలిసి సొంతంగా ఎవరి ప్రమేయం లేకుండా పెద్దమ్మ తల్లి ఆలయం నిర్మించుకున్నాము. ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా ముదిరాజులను గుర్తించలేదు, ఇప్పటికైనా మా గ్రామంలో ముదిరాజులను గుర్తించి మాకు ముదిరాజ్ భవనము నిర్మించుకోవడానికి నిధులను సమకూర్చాలని కోరారు. మరియు తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజులకు ప్రత్యేక గుర్తింపు లేదని ముదిరాజులందరినీ ఐక్యతతో ఉండాలని సూచించారు. ముదిరాజులను BC-D నుంచి BC-A కు మార్చాలని
ప్రభుత్వాన్ని కోరారు. సంగం అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తామని మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో 1. లింగ కిష్టయ్య (సలహాదారు) 2. నీరుడి చంద్రం (ముదిరాజ్ సంఘం మాజీ అధ్యక్షుడు) 3. కిచ్చుగారి స్వామి (సొసైటీ అధ్యక్షుడు) 4. కిచ్చుగారి రమేష్ (మాజీ గుడి చైర్మన్, వార్డ్ మెంబర్ ) 5. లింగ నాగరాజు (మాజీ వైస్ చైర్మన్) 6. జగ్గారి కుమార్ 7. నీరుడి బిక్షపతి (వార్డ్ మెంబర్) 8. జగ్గారి జానీ (కోశాధికారి) 9. నీరుడి భాస్కర్ మరియు తదితరులు పాల్గొన్నారు.
- BLR చారిటబుల్ ట్రస్ట్ పేరు మీద ఏడుగురు ఎంబీబీఎస్ విద్యార్థులకు చెక్కులు అందజేసిన హరీష్ రావు ప్రస్తుత విద్యా సంవత్సరంలోనే మొత్తం 122 మంది వైద్య విద్యార్థులకు వారి విద్యా ఖర్చుల కోసం ఆర్థిక సహాయం అందించిన బండారి లక్ష్మారెడ్డి1
- గజ్వేల్: సిద్దిపేట జిల్లా మార్చి 3 ప్రజా తెలంగాణ న్యూస్/ సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో కీర్తిశేషులు రామారావు–విజయలక్ష్మి స్మారకంగా నిర్వహించిన ఉత్తమ మహిళా పురస్కారాల కార్యక్రమంలో ప్రముఖ కవి, రచయిత శంకర్ నారాయణ సమాజానికి సందేశాత్మకంగా మాట్లాడారు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను నిర్లక్ష్యంగా అనాధాశ్రమాలకు తరలించడం సమాజంలో పెరుగుతున్న ఆందోళనకర ధోరణి అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నవమాసాలు మోసి సంతానానికి జీవం ప్రసాదించే తల్లి రుణాన్ని ఎన్నటికీ తీర్చలేమని పేర్కొన్నారు. అయినప్పటికీ కొందరు తమ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడం బాధాకరమని అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పాటల రచయిత, స్వరకర్త రాయరావు విశ్వేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మహిళల పట్ల అగౌరవం, హింసాత్మక ఘటనలు ఇంకా కొనసాగుతుండటం సమాజానికి మంచిది కాదని శంకర్ నారాయణ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చందన, వైస్ చైర్మన్ పద్మ భాయి తదితరులు పాల్గొన్నారు. ముందుగా వివిధ రంగాల్లో విశిష్ట ప్రతిభ కనబర్చిన మహిళలను ఘనంగా సన్మానించి ఉత్తమ మహిళా పురస్కారాలు అందజేశారు.4
- మేడ్చల్ జిల్లా జీడిమెట్ల గాజులరామారం పరిధిలోని రామన్ చెరువులో పడి ఆత్మహత్యకు యత్నించిన 62 ఏళ్ల వృద్ధురాలు యాదమ్మను HYDRAA 49 టీమ్ సిబ్బంది సమయానికి స్పందించి ప్రాణాలు కాపాడారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న ఎస్ఎఫ్ఎస్ఓ ప్రవీణ్ కుమార్ తన సిబ్బందితో కలిసి చెరువులోకి దిగి యాదమ్మను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. వెంటనే ప్రాథమిక చికిత్స అందించి ఆమెను సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు సమాచారం.ఈ రక్షణ చర్యల్లో మేనేజర్ అశోక్, సిబ్బంది సంతోష్, శ్రీనయ్య, వంశీ కీలక పాత్ర పోషించారు. ప్రమాదకర పరిస్థితుల్లో సైతం చాకచక్యంగా వ్యవహరించిన హైడ్రా సిబ్బందిని స్థానికులు అభినందించారు.1
- కీసర, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కీసర సర్కిల్ పరిధిలోని రాంపల్లి దాయరలో వెలసిన హేమాద్రి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం లో మంగళవారం గిరి ప్రదక్షిణ, పల్లకి సేవ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రతి పౌర్ణమి రోజున జరిగే ఈ కార్యక్రమం హోలీ పర్వదినం, లక్ష్మీ అమ్మవారి జయంతి యోగం సందర్భంగా విశేషంగా జరిగింది.ఉదయం ఐదు గంటలకు వేదోత్తములు ఆదిత్య శర్మ, శ్రీనివాస్ శర్మల మార్గదర్శకత్వంలో స్వామి వారి విశేష పూజలు నిర్వహించి అనంతరం పల్లకి సేవతో గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. గిరిప్రదక్షిణలో పాల్గొన్న భక్తులు భజనలు, భక్తి గీతాలతో గోవింద నామస్మరణ చేస్తూ వెంకులోనిగుట్ట గిరులను మార్మోగించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేడ్చల్ నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి, మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్, శ్రీ సాయి ధామం దత్త పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ రామానంద ప్రభూజీ స్వామి పాల్గొన్నారు. గిరి ప్రదక్షిణ అనంతరం లక్ష్మీ అమ్మవారి జయంతి యోగం సందర్భంగా విశేష లక్ష్మీ పూజను ఆలయ చైర్మన్ కందాడి హనుమంత్ రెడ్డి దంపతులు, ఆలయ ట్రస్ట్ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు. లక్ష్మీ అమ్మవారికి గవ్వలతో అభిషేకం చేసి, అనంతరం స్వామీజీ, ఎమ్మెల్యే చేతుల మీదుగా భక్తులకు లక్ష్మీ గవ్వలను పంపిణీ చేశారు. ప్రతి ఇంటిలో లక్ష్మీ గవ్వలు ఉండడం అష్టైశ్వర్య సిద్ధికి కారణమని వేద పండితులు తెలిపారు.వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేవాలయ జీర్ణోద్ధరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన నిర్వాహకులను ప్రముఖులు ప్రశంసించారు. కార్యక్రమంలో కెఎల్ఆర్ ఇండస్ట్రియల్ పార్క్ అసోసియేషన్ సభ్యులు, మన్నె ఇంజనీరింగ్ కంపెనీ ప్రతినిధులు, అలియాబాద్ మున్సిపాలిటీ చైర్మన్, వివిధ రాజకీయ పార్టీల రాష్ట్ర నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఆలయ ట్రస్టు సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.3
- మెదక్ జిల్లా కలెక్టరేట్, అందనపు కలెక్టర్ క్యాంప్ కార్యాలయాల్లో హోలీ కార్యక్రమాల్లో రిజిస్టర్ కోఆపరేటివ్ సొసైటీ కమిషనర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ నగేష్ రెవిన్యూ ఎంప్లాయిస్ అసోసియేషన్ , అధికారులు సిబ్బందితో కలిసి స్వయంగా పాల్గొని అధికారులకు, సిబ్బందికి రంగులు పూసి, హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా ప్రజలను ఉద్దేశించి …కోఆపరేటివ్ సొసైటీ కమిషనర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ ఈ రంగుల హోలీని ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సాహాల నడుమ సహజ సిద్ధమైన రంగులతో ప్రజలందరూ ఆనందోత్సవాలతో జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఎంప్లాయిస్ అసోసియేషన్, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు1
- हैदराबाद में ममता नामक महिला ने अपने 2-महीने के बच्चे की हत्या कर दी है. पुलिस के अनुसार, सुबह बच्चे का पिता घर लौटा तो उसने देखा कि ममता बच्चे को जलते चूल्हे में जला रही थी. बच्चे के मुंह में कपड़ा और आंखों पर पट्टी थी. रिपोर्ट्स के मुताबिक बच्चे के लगातार रोने से परेशान होकर उसने यह कदम उठाया.1
- మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగ్సన్పల్లి గ్రామ శివారులో శ్రీ దుర్గా మాత స్వయంగా వెలిసింది. నేడు మంగళవారం ఉదయం మంజీర నీళ్ళతో అమ్మవారిని అభిషేకం చేసి, రకరకాల పువ్వులతో, పండ్లతో శంకర్ శర్మ పంతులు అమ్మవారిని అలంకారణ చేశాడు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు వితరణ చేశారు. భక్త భారీ సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటున్నారు.4
- అఖిల భారత విద్యార్థి పరిషత్ (ABVP) ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో అంగరంగ వైభవంగా హోలీ పండుగ సంబరాలలో వేలాదిమంది విద్యార్థులతోని దద్దరిల్లిన ఓయూ. హోలీ వేడుకల్లో ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని డిజె సౌండ్ ల నడుమ నృత్యం చేస్తూ ఓయూ ప్రాంగణమంతా కలర్లతో నిండిపోయింది.1