పుట్టిన గంటకె పసికందు అమ్మకం బద్వేల్ టౌన్ సిద్ధవటం రోడ్డులోని గవర్నమెంట్ హాస్పిటల్ పోయే వీధిలో అమ్మ డ్రైవింగ్ స్కూల్ ప్రక్క సందులో రామాంజనేయనగర్ కు చెందిన మహబూబ్ ఛాన్ 25 సంవత్సరాల వయసుగల యువతి సుమిత్రానగర్ లోని యువకుడితో అక్రమ సంబంధం కలిగిన యువతి తేదీ 25 మంగళవారం బద్వేలు ఆర్టీసీ బస్టాండు పక్కనే ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్లో పండంటి మగ బిడ్డను ప్రసవించడం జరిగింది.పుట్టిన బిడ్డను లక్ష రూపాయలకు అమ్ముకోవడం జరిగిందని. యువతి బంధువులు తెలియజేశారు.తొమ్మిది మాసాలు మోసి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చి తల్లి పురిటి నొప్పుల బాధ తగ్గక ముందే కనీసం కళ్ళు తెరిచి తల్లిని కూడా చూడని బిడ్డను బిడ్డను అమ్ముకోవడం దారుణం బిడ్డ అమ్మకంలో అమ్మాయి తల్లి బస్సురూన్ అమ్మాయి పెద్దమ్మలు ఎరుకల వీధి మొటులో నివసిస్తున్న సోనీ అనే అమ్మాయి ప్రధాన పాత్ర పోషించినట్లు తెలిసింది. ఈ అమ్మాయి స్వయానా బిడ్డను ప్రసవించిన యువతి చెల్లెలు కావడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఇటువంటి దారుణ ఘాటనలు జరగకుండా నిరోధించాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు. పుట్టిన గంటకె పసికందు అమ్మకం బద్వేల్ టౌన్ సిద్ధవటం రోడ్డులోని గవర్నమెంట్ హాస్పిటల్ పోయే వీధిలో అమ్మ డ్రైవింగ్ స్కూల్ ప్రక్క సందులో రామాంజనేయనగర్ కు చెందిన మహబూబ్ ఛాన్ 25 సంవత్సరాల వయసుగల యువతి సుమిత్రానగర్ లోని యువకుడితో అక్రమ సంబంధం కలిగిన యువతి తేదీ 25 మంగళవారం బద్వేలు ఆర్టీసీ బస్టాండు పక్కనే ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్లో పండంటి మగ బిడ్డను ప్రసవించడం జరిగింది.పుట్టిన బిడ్డను లక్ష రూపాయలకు అమ్ముకోవడం జరిగిందని. యువతి బంధువులు తెలియజేశారు.తొమ్మిది మాసాలు మోసి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చి తల్లి పురిటి నొప్పుల బాధ తగ్గక ముందే కనీసం కళ్ళు తెరిచి తల్లిని కూడా చూడని బిడ్డను బిడ్డను అమ్ముకోవడం దారుణం బిడ్డ అమ్మకంలో అమ్మాయి తల్లి బస్సురూన్ అమ్మాయి పెద్దమ్మలు ఎరుకల వీధి మొటులో నివసిస్తున్న సోనీ అనే అమ్మాయి ప్రధాన పాత్ర పోషించినట్లు తెలిసింది. ఈ అమ్మాయి స్వయానా బిడ్డను ప్రసవించిన యువతి చెల్లెలు కావడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఇటువంటి దారుణ ఘాటనలు జరగకుండా నిరోధించాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు.
పుట్టిన గంటకె పసికందు అమ్మకం బద్వేల్ టౌన్ సిద్ధవటం రోడ్డులోని గవర్నమెంట్ హాస్పిటల్ పోయే వీధిలో అమ్మ డ్రైవింగ్ స్కూల్ ప్రక్క సందులో రామాంజనేయనగర్ కు చెందిన మహబూబ్ ఛాన్ 25 సంవత్సరాల వయసుగల యువతి సుమిత్రానగర్ లోని యువకుడితో అక్రమ సంబంధం కలిగిన యువతి తేదీ 25 మంగళవారం బద్వేలు ఆర్టీసీ బస్టాండు పక్కనే ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్లో పండంటి మగ బిడ్డను ప్రసవించడం జరిగింది.పుట్టిన బిడ్డను లక్ష రూపాయలకు అమ్ముకోవడం జరిగిందని. యువతి బంధువులు తెలియజేశారు.తొమ్మిది మాసాలు మోసి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చి తల్లి పురిటి నొప్పుల బాధ తగ్గక ముందే కనీసం కళ్ళు తెరిచి తల్లిని కూడా చూడని బిడ్డను బిడ్డను అమ్ముకోవడం దారుణం బిడ్డ అమ్మకంలో అమ్మాయి తల్లి బస్సురూన్ అమ్మాయి పెద్దమ్మలు ఎరుకల వీధి మొటులో నివసిస్తున్న సోనీ అనే అమ్మాయి ప్రధాన పాత్ర పోషించినట్లు తెలిసింది. ఈ అమ్మాయి స్వయానా బిడ్డను ప్రసవించిన యువతి చెల్లెలు కావడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఇటువంటి దారుణ ఘాటనలు జరగకుండా నిరోధించాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు. పుట్టిన గంటకె పసికందు అమ్మకం బద్వేల్ టౌన్ సిద్ధవటం రోడ్డులోని గవర్నమెంట్ హాస్పిటల్ పోయే వీధిలో అమ్మ డ్రైవింగ్ స్కూల్ ప్రక్క సందులో రామాంజనేయనగర్ కు చెందిన మహబూబ్ ఛాన్ 25 సంవత్సరాల వయసుగల యువతి సుమిత్రానగర్ లోని యువకుడితో అక్రమ సంబంధం కలిగిన యువతి తేదీ 25 మంగళవారం బద్వేలు ఆర్టీసీ బస్టాండు పక్కనే ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్లో పండంటి మగ బిడ్డను ప్రసవించడం జరిగింది.పుట్టిన బిడ్డను లక్ష రూపాయలకు అమ్ముకోవడం జరిగిందని. యువతి బంధువులు తెలియజేశారు.తొమ్మిది మాసాలు మోసి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చి తల్లి పురిటి నొప్పుల బాధ తగ్గక ముందే కనీసం కళ్ళు తెరిచి తల్లిని కూడా చూడని బిడ్డను బిడ్డను అమ్ముకోవడం దారుణం బిడ్డ అమ్మకంలో అమ్మాయి తల్లి బస్సురూన్ అమ్మాయి పెద్దమ్మలు ఎరుకల వీధి మొటులో నివసిస్తున్న సోనీ అనే అమ్మాయి ప్రధాన పాత్ర పోషించినట్లు తెలిసింది. ఈ అమ్మాయి స్వయానా బిడ్డను ప్రసవించిన యువతి చెల్లెలు కావడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఇటువంటి దారుణ ఘాటనలు జరగకుండా నిరోధించాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు.
- స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా ఏకగ్రీవం జరిగితే.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా ఇంచార్జ్ నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ పై ఆశలు వదిలేసుకోవాలి....! ప్రతిచోటా పోటీ చేయాల్సిందే.. ఎన్నికలు తర్వాత రిపోర్ట్ తెప్పించుకుంటాను తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు జరిగిన ఎమ్మెల్యే/ నియోజకవర్గ ఇంచార్జ్ ల మీటింగ్ లో వైయస్ జగన్ గారు అల్టిమేటం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా ఏకగ్రీవం జరిగితే.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా ఇంచార్జ్ నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ పై ఆశలు వదిలేసుకోవాలి....! ప్రతిచోటా పోటీ చేయాల్సిందే.. ఎన్నికలు తర్వాత రిపోర్ట్ తెప్పించుకుంటాను తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు జరిగిన ఎమ్మెల్యే/ నియోజకవర్గ ఇంచార్జ్ ల మీటింగ్ లో వైయస్ జగన్ గారు అల్టిమేటం1
- బద్వేలు పట్టణంలో ప్రయాణ బస్సుల ఇష్టారాజ్యం...వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం. బద్వేలు, ఆగస్టు 25: బద్వేలు పట్టణంలో నాలుగు రోడ్ల కూడలిలో ప్రయాణ సంస్థల బస్సులను రోడ్లకు అడ్డంగా నిలుపుతుండటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. నిత్యం రద్దీగా ఉండే ఈ కూడలిలో బస్సులు ఆపడంతో తరచూ వాహనాలు నిలిచిపోతున్నాయని, స్థానికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో నియమాలు పాటించకుండా వాహనాలు నడుపుతుండటంతో ప్రమాదాల భయం నెలకొందన్నారు. రోడ్లకు అడ్డంగా బస్సులు నిలిపే వారిపై చర్యలు తీసుకొని, వాహనాల రద్దీ సమస్యను పరిష్కరించాలని అధికారులను కోరుతున్నారు.1
- ప్రియ దైవ స్నేహితులారా ఏసుక్రీస్తు నామము మీ అందరికీ శుభాభివందనం1
- మహమ్మద్ ప్రవక్త గారి జన్మదినo సందర్భంగా కదిరి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించిన ముస్లిం సోదరులు సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో మహమ్మద్ ప్రవక్త గారి జన్మదినo ముస్లిం సోదరులు ఘనంగా ర్యాలీ జరుపుకున్నారు.ఈ ర్యాలీ మదనపల్లిరోడ్ లో వెలిసిన నానదర్గ నుండి ప్రారంభించి కాలేజీసర్కిల్ ,టవర్ క్లాక్, మున్సిపల్ ఆఫీస్ మీదగా తిరిగి నానదర్గ వరకు కొనసాగుతుంది. ముస్లింలు ఈ ర్యాలీ జరుపుకుంటున్నా సందర్బంగా పట్టణంలో ఎలాంటి ట్రాఫిక్ సమస్యలకు ఆటంకం కలగకుండా సూచనలుఇస్తూ పట్టణ పోలీసు సిబ్బంది సహకారంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుసిబ్బంది తగు చర్యలు తీసుకొని ప్రజలకు సహకరించినందుకు ముస్లిం మత పెద్దలు పోలీసుసిబ్బంది కి ధన్యవాదాలు తెలిపారు.1
- ఫ్రెండ్స్ మా చిన్నబాబు వివేకనంద ఈరోజు బర్త్డే ఫ్రెండ్స్ మీ అందరి ఆశీస్సులు కావాలని కోరుతున్నాను1
- హైవే భద్రతా లోపాలే ప్రమాదాలకు కారణం: జేసీ ప్రభాకర్ రెడ్డి కోదాడ వద్ద జరిగిన ప్రైవేట్ బస్సు ప్రమాదంపై తాడిపత్రి మాజీ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.ప్రమాదానికి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు తప్పిదమే కారణమని చెప్పడం సరికాదని అన్నారు.జాతీయ రహదారి నిర్వహణ లోపాలు, భద్రతా ప్రమాణాల అమలులో నిర్లక్ష్యమే ప్రమాదాలకు ప్రధాన కారణమని ఆరోపించారు.హైవేపై ఆగిపోయిన వాహనాలకు సరైన రక్షణ కల్పించాల్సిన బాధ్యత జాతీయ రహదారి నిర్వహణ సంస్థలదేనని జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.ఆగి ఉన్న వాహనాల చుట్టూ సరౌండింగ్ లైట్లు, హెచ్చరిక సంకేతాలు ఏర్పాటు చేయాలని సూచించారు.జాతీయ రహదారి కాంట్రాక్టర్లు తప్పనిసరిగా భద్రతా నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు.హైవేపై కనీస భద్రతా జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు.జాతీయ రహదారి అధికారులు తగిన భద్రతా చర్యలు తీసుకుంటే ప్రమాదాలను నివారించవచ్చని పేర్కొన్నారు.ప్రతి ప్రమాదం జరిగినప్పుడు ప్రైవేట్ బస్సు యజమానులనే తప్పుబట్టడం సరికాదని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. జాతీయ రహదారి నిర్వహణ లోపాలపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు కూడా హైవే భద్రతపై గళమెత్తాలని పిలుపునిచ్చారు. జాతీయ రహదారులపై సరైన భద్రతా సదుపాయాలు, ప్రమాణాలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.1
- *మధ్యప్రదేశ్:**4 కాళ్లు, 4 చేతులతో జన్మించిన* *మగ శిశువు...* లవ్ఖుష్నగర్లో అరుదైన ఘటన చోటుచేసుకుంది.ఓ మహిళకు 4 కాళ్లు, 4 చేతులతో మగశిశువు జన్మించాడు.అదనపు అవయవాలు శిశువు ఛాతీకి అనుసంధానమై ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వాటి బ్లడ్ సర్క్యులేషన్, ఎముకల అనుసంధానంపై పరీక్షలు నిర్వహించిన తర్వాత తొలగింపుపై నిర్ణయం తీసుకోనున్నారు. జన్యుపరమైన కారణాల వల్లే ఇలా జరిగి ఉండొచ్చని వైద్యులు భావిస్తున్నారు. ప్రస్తుతం శిశువును ఎయిర్ అంబులెన్స్లో జబల్పూర్కు తరలించారు...1
- పట్టణ అభివృద్ధికై స్లమ్ ఏరియాల్లో సర్వే - సెప్టెంబర్ 28 చలో ఆర్డీఓ - సీపీఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్. బద్వేలు,ఆగస్టు 25: బద్వేలు స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య భవన్లో మంగళవారం సీపీఎం పట్టణ కమిటీ సమావేశం పి.చాంద్ భాషా అధ్యక్షతన జరిగింది. జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్ పాల్గొని మాట్లాడారు. బద్వేలు జనాభా లక్షా 50 వేలు దాటిందని, వలసలు, ప్లైవుడ్ పరిశ్రమతో స్లమ్ ఏరియాల్లో పేదలు పెరుగుతున్నా మౌలిక సౌకర్యాలు కల్పించడం లేదని విమర్శించారు. ఆగస్టు 28 నుండి సెప్టెంబర్ 28 వరకు మున్సిపాలిటీలో ప్రజా సమస్యలపై సర్వే చేసి, సెప్టెంబర్ 28న "చలో ఆర్డీఓ ఆఫీస్" కార్యక్రమం చేపడతామన్నారు. వామపక్షాల పోరాటంతో వచ్చిన ఉపాధి హామీ చట్టాన్ని ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయని, ప్రజల సామాజిక, ఆర్థిక హక్కులను హరిస్తున్నాయని ఆరోపించారు.ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి కె.శ్రీను, సుబ్బరాయుడు, రాయప్ప తదితరులు పాల్గొన్నారు.1