logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

తిరుమల సమాచారం:       *14-03-2026* 🍁🍁🍁🍁🍁   👉 తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ  👉 ఉచిత దర్శనం కోసం *అన్ని కంపార్ట్మెంట్లు నిండి , కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకు* క్యూ లో వేచి ఉన్న భక్తులు.   👉 సర్వదర్శనం భక్తులకు *18 గంటల* సమయం పడుతుంది   👉 300 రూ..శీఘ్రదర్శనంకు *4 గంటల* సమయం పడుతుంది   👉 సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు *6 గంటల* సమయం పడుతుంది   👉 నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య *67,264*   👉 నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య *29,410*   👉 నిన్న స్వామి వారి హుండీ ఆదాయం: *₹4.28 కోట్లు* *ఓం నమో వేంకటేశాయ 🙏🍁🙏* •••••••••••••••••••••••••••••••••••••••••• ತಿರುಮಲ ಮಾಹಿತಿ *14-03-2026* 🍁🍁🍁🍁🍁 👉 ತಿರುಮಲದಲ್ಲಿ ಭಕ್ತರ ಗುಂಪು ಮುಂದುವರಿಯುತ್ತಿದೆ. 👉 ಉಚಿತ ದರ್ಶನಕ್ಕಾಗಿ ಎಲ್ಲಾ ಕಂಪಾರ್ಟ್‌ಮೆಂಟ್‌ಗಳು ತುಂಬಿದ್ದು, ಕೃಷ್ಣ ತೇಜ್ ಗಸ್ಟ್ ಹೌಸ್ ತನಕ ಸಾಲಿನಲ್ಲಿ ಕಾಯುತ್ತಿದ್ದಾರೆ. 👉 ಸರ್ವದರ್ಶನ ಭಕ್ತರಿಗೆ *18 ಗಂಟೆ* ಬೇಕಾಗುತ್ತದೆ. 👉 ₹300 ಶೀಘ್ರದರ್ಶನಕ್ಕೆ *4 ಗಂಟೆ* ಬೇಕಾಗುತ್ತದೆ. 👉 ಸರ್ವದರ್ಶನ ಟೋಕನ್ ಪಡೆದ ಭಕ್ತರಿಗೆ *6 ಗಂಟೆ* ಬೇಕಾಗುತ್ತದೆ. 👉 ನಿನ್ನೆ ಸ್ವಾಮಿವಾರಿಯನ್ನು ದರ್ಶಿಸಿದ ಭಕ್ತರ ಸಂಖ್ಯೆ *67,264.* 👉 ನಿನ್ನೆ ಸ್ವಾಮಿವಾರಿಗೆ ತಲೆಯನ್ನು ಸಮರ್ಪಿಸಿದ ಭಕ್ತರ ಸಂಖ್ಯೆ *29,410.* 👉 ನಿನ್ನೆ ಸ್ವಾಮಿವಾರಿಯ ಹುಂಡಿ ಆದಾಯ: *₹4.28 ಕೋಟಿ.* *ಓಂ ನಮೋ ವೇಂಕಟೇಶಾಯ 🙏🍁🙏* ¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶ *திருமலா தகவல்* 14-03-2026 🍁🍁🍁🍁🍁 👉 திருமலாவில் தொடர்ந்து அதிகமான பக்தர்கள் கூட்டம் உள்ளது. 👉 இலவச தரிசனத்திற்கான அனைத்து அறைகள் நிரம்பி, கிருஷ்ண தேஜ் கெஸ்ட் ஹவுஸ் வரை வரிசையில் காத்திருக்கின்றனர். 👉 சர்வ தரிசனத்திற்கான பக்தர்களுக்கு *18 மணி* நேரம் ஆகிறது. 👉 ₹300 ரூபாய் விரைவு தரிசனத்திற்காக *4 மணி* நேரம் ஆகிறது. 👉 சர்வ தரிசன டோக்கன் பெற்ற பக்தர்களுக்கு *6 மணி* நேரம் ஆகிறது. 👉 நேற்று ஸ்வாமி தரிசனம் செய்த பக்தர்களின் எண்ணிக்கை *67,264.* 👉 நேற்று ஸ்வாமிக்கு தலைமுடியை காணிக்கையாக அளித்த பக்தர்களின் எண்ணிக்கை *29,410.* 👉 நேற்று ஸ்வாமியின் ஹுண்டி வருவாய்: *₹4.28 கோடி.* *ஓம் நமோ வெங்கடேசாய 🙏🍁🙏* Tirumala Information *14-03-2026* 🍁🍁🍁🍁🍁 👉 There is continuous crowd of devotees in Tirumala. 👉 For free darshan, all compartments are full and devotees are waiting in queue up to *Krishna Teja Guest House.* 👉 It takes *18 hours* for devotees opting for Sarva Darshan. 👉 It takes *4 hours* for devotees opting for ₹300 special darshan. 👉 It takes *6 hours* for devotees with Sarva Darshan tokens. 👉 The number of devotees who visited the Lord yesterday is *67,264.* 👉 The number of devotees who offered their hair to the Lord yesterday is *29,410.* 👉 The hundi income of the Lord yesterday is *₹4.28 crores.* *Om Namo Venkatesaya 🙏🍁🙏* రాజశేఖర్ రెడ్డిగారు 2009 లో తెచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం మారుమూల ప్రాంతాలలోని ప్రతి ఇంటికీ చేరింది. విభజిత రాష్ట్రంలోనే సుమారు 11 లక్షల మంది ఉచితంగా చదువుకుంటున్నారు. శాసనమండలిలో ఫీజు రీయింబర్స్మెంట్ గురించి మేము అడిగిన ప్రశ్నలకు ఈ ప్రభుత్వం ఇచ్చిన సమాధానాలు చూస్తే త్వరలో పథకాన్ని నిలిపి వేస్తుందేమో అనిపించేలా ఉంది. -పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ

4 hrs ago
user_Stv9 Press
Stv9 Press
జర్నలిస్ట్ చంద్రగిరి, తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
4 hrs ago

తిరుమల సమాచారం:       *14-03-2026* 🍁🍁🍁🍁🍁   👉 తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ  👉 ఉచిత దర్శనం కోసం *అన్ని కంపార్ట్మెంట్లు నిండి , కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకు* క్యూ లో వేచి ఉన్న భక్తులు.   👉 సర్వదర్శనం భక్తులకు *18 గంటల* సమయం పడుతుంది   👉 300 రూ..శీఘ్రదర్శనంకు *4 గంటల* సమయం పడుతుంది   👉 సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు *6 గంటల* సమయం పడుతుంది   👉 నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య *67,264*   👉 నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య *29,410*   👉 నిన్న స్వామి వారి హుండీ ఆదాయం: *₹4.28 కోట్లు* *ఓం నమో వేంకటేశాయ 🙏🍁🙏* •••••••••••••••••••••••••••••••••••••••••• ತಿರುಮಲ ಮಾಹಿತಿ *14-03-2026* 🍁🍁🍁🍁🍁 👉 ತಿರುಮಲದಲ್ಲಿ ಭಕ್ತರ ಗುಂಪು ಮುಂದುವರಿಯುತ್ತಿದೆ. 👉 ಉಚಿತ ದರ್ಶನಕ್ಕಾಗಿ ಎಲ್ಲಾ ಕಂಪಾರ್ಟ್‌ಮೆಂಟ್‌ಗಳು ತುಂಬಿದ್ದು, ಕೃಷ್ಣ ತೇಜ್ ಗಸ್ಟ್ ಹೌಸ್ ತನಕ ಸಾಲಿನಲ್ಲಿ ಕಾಯುತ್ತಿದ್ದಾರೆ. 👉 ಸರ್ವದರ್ಶನ ಭಕ್ತರಿಗೆ *18 ಗಂಟೆ* ಬೇಕಾಗುತ್ತದೆ. 👉 ₹300 ಶೀಘ್ರದರ್ಶನಕ್ಕೆ *4 ಗಂಟೆ* ಬೇಕಾಗುತ್ತದೆ. 👉 ಸರ್ವದರ್ಶನ ಟೋಕನ್ ಪಡೆದ ಭಕ್ತರಿಗೆ *6 ಗಂಟೆ* ಬೇಕಾಗುತ್ತದೆ. 👉 ನಿನ್ನೆ ಸ್ವಾಮಿವಾರಿಯನ್ನು ದರ್ಶಿಸಿದ ಭಕ್ತರ ಸಂಖ್ಯೆ *67,264.* 👉 ನಿನ್ನೆ ಸ್ವಾಮಿವಾರಿಗೆ ತಲೆಯನ್ನು ಸಮರ್ಪಿಸಿದ ಭಕ್ತರ ಸಂಖ್ಯೆ *29,410.* 👉 ನಿನ್ನೆ ಸ್ವಾಮಿವಾರಿಯ ಹುಂಡಿ ಆದಾಯ: *₹4.28 ಕೋಟಿ.* *ಓಂ ನಮೋ ವೇಂಕಟೇಶಾಯ 🙏🍁🙏* ¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶ *திருமலா தகவல்* 14-03-2026 🍁🍁🍁🍁🍁 👉 திருமலாவில் தொடர்ந்து அதிகமான பக்தர்கள் கூட்டம் உள்ளது. 👉 இலவச தரிசனத்திற்கான அனைத்து அறைகள் நிரம்பி, கிருஷ்ண தேஜ் கெஸ்ட் ஹவுஸ் வரை வரிசையில் காத்திருக்கின்றனர். 👉 சர்வ தரிசனத்திற்கான பக்தர்களுக்கு *18 மணி* நேரம் ஆகிறது. 👉 ₹300 ரூபாய் விரைவு தரிசனத்திற்காக *4 மணி* நேரம் ஆகிறது. 👉 சர்வ தரிசன டோக்கன் பெற்ற பக்தர்களுக்கு *6 மணி* நேரம் ஆகிறது. 👉 நேற்று ஸ்வாமி தரிசனம் செய்த பக்தர்களின் எண்ணிக்கை *67,264.* 👉 நேற்று ஸ்வாமிக்கு தலைமுடியை காணிக்கையாக அளித்த பக்தர்களின் எண்ணிக்கை *29,410.* 👉 நேற்று ஸ்வாமியின் ஹுண்டி வருவாய்: *₹4.28 கோடி.* *ஓம் நமோ வெங்கடேசாய 🙏🍁🙏* Tirumala Information *14-03-2026* 🍁🍁🍁🍁🍁 👉 There is continuous crowd of devotees in Tirumala. 👉 For free darshan, all compartments are full and devotees are waiting in queue up to *Krishna Teja Guest House.* 👉 It takes *18 hours* for devotees opting for Sarva Darshan. 👉 It takes *4 hours* for devotees opting for ₹300 special darshan. 👉 It takes *6 hours* for devotees with Sarva Darshan tokens. 👉 The number of devotees who visited the Lord yesterday is *67,264.* 👉 The number of devotees who offered their hair to the Lord yesterday is *29,410.* 👉 The hundi income of the Lord yesterday is *₹4.28 crores.* *Om Namo Venkatesaya 🙏🍁🙏* రాజశేఖర్ రెడ్డిగారు 2009 లో తెచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం మారుమూల ప్రాంతాలలోని ప్రతి ఇంటికీ చేరింది. విభజిత రాష్ట్రంలోనే సుమారు 11 లక్షల మంది ఉచితంగా చదువుకుంటున్నారు. శాసనమండలిలో ఫీజు రీయింబర్స్మెంట్ గురించి మేము అడిగిన ప్రశ్నలకు ఈ ప్రభుత్వం ఇచ్చిన సమాధానాలు చూస్తే త్వరలో పథకాన్ని నిలిపి వేస్తుందేమో అనిపించేలా ఉంది. -పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • రాజంపేటలో *ఇంత శాడిస్ట్ గానికి ఈ సమాజం లో బతికే అర్హత లేదు* *మన పోలీసులు వీన్ని కూడా గంగమ్మ ఒడికి చేర్చాలి* *భార్య ఆత్మహత్య చేసుకుంటూ ఉంటే అడ్డుకోవాల్సిన భర్తే ఆ దారుణాన్ని వీడియో తీయడం అత్యంత దారుణం* *కుటుంబ గొడవ ల కారణంగా భార్య కృష్ణవేణి ఆత్మహత్యకు సిద్ధపడగా, ఆమెను అడ్డుకోవాల్సిన శాడిస్ట్ భర్త శ్రీనివాసులు వీడియో తీస్తూ ఆమెను ఉరి వేసుకునేటట్టు ప్రోత్సహించినట్లు తెలుస్తోంది* *శ్రీనివాసులు రైల్వే లోకో పైలట్ ( బోయినపల్లి) గా పని చేస్తున్నాడు* *ఈ శాడిస్ట్ గాని వేధింపులు తట్టుకోలేక భార్య ఆత్మహత్య కు పాల్పడింది* ఈ శాడిస్ట్ గాడు కూడా రేపిస్టులు ఏ విదంగా అయితే వంకలో, నదులల్లో దూకి చనిపోయారో ఆ విదంగా వీడు కూడా చావాలి
    1
    రాజంపేటలో 
*ఇంత  శాడిస్ట్ గానికి ఈ సమాజం లో  బతికే అర్హత లేదు*
*మన పోలీసులు వీన్ని కూడా గంగమ్మ ఒడికి చేర్చాలి*
*భార్య ఆత్మహత్య చేసుకుంటూ ఉంటే  అడ్డుకోవాల్సిన  భర్తే  ఆ దారుణాన్ని వీడియో తీయడం అత్యంత  దారుణం*
*కుటుంబ గొడవ ల కారణంగా భార్య కృష్ణవేణి ఆత్మహత్యకు సిద్ధపడగా, ఆమెను అడ్డుకోవాల్సిన  శాడిస్ట్ భర్త  శ్రీనివాసులు వీడియో తీస్తూ ఆమెను ఉరి వేసుకునేటట్టు ప్రోత్సహించినట్లు  తెలుస్తోంది*
*శ్రీనివాసులు రైల్వే లోకో పైలట్  ( బోయినపల్లి) గా పని చేస్తున్నాడు*
*ఈ శాడిస్ట్ గాని వేధింపులు తట్టుకోలేక భార్య ఆత్మహత్య కు పాల్పడింది*
ఈ శాడిస్ట్  గాడు కూడా రేపిస్టులు ఏ విదంగా అయితే  వంకలో, నదులల్లో దూకి  చనిపోయారో ఆ విదంగా వీడు కూడా చావాలి
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • GDCC బ్యాంకులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన గుంటూరు (అర్బన్): గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (GDCC) ప్రధాన కార్యాలయంలో మౌలిక సదుపాయాల కల్పనకు శ్రీకారం చుట్టారు. సుమారు రూ. 50 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు నిర్మాణ పనులకు బ్యాంకు ఛైర్మన్ శ్రీ మక్కెన మల్లికార్జునరావు శుక్రవారం శంకుస్థాపన చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి: * లిఫ్టు ఏర్పాటు: రూ. 25 లక్షల వ్యయంతో బ్యాంకు పరిపాలన కార్యాలయంలో నూతన లిఫ్టు నిర్మాణం. * రికార్డు గదులు: మరో రూ. 25 లక్షలతో డాబా పైన నాలుగు అధునాతన రికార్డు భద్రపరచు గదుల నిర్మాణం. ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ.. బ్యాంకు సిబ్బందికి, వినియోగదారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు సీఈఓ (CEO) శ్రీ వి.వి.ఎస్. ఫణి కుమార్, ఇతర ఉన్నతాధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
    3
    GDCC బ్యాంకులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
గుంటూరు (అర్బన్):
గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (GDCC) ప్రధాన కార్యాలయంలో మౌలిక సదుపాయాల కల్పనకు శ్రీకారం చుట్టారు. సుమారు రూ. 50 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు నిర్మాణ పనులకు బ్యాంకు ఛైర్మన్ శ్రీ మక్కెన మల్లికార్జునరావు శుక్రవారం శంకుస్థాపన చేశారు.
వివరాలు ఇలా ఉన్నాయి:
* లిఫ్టు ఏర్పాటు: రూ. 25 లక్షల వ్యయంతో బ్యాంకు పరిపాలన కార్యాలయంలో నూతన లిఫ్టు నిర్మాణం.
* రికార్డు గదులు: మరో రూ. 25 లక్షలతో డాబా పైన నాలుగు అధునాతన రికార్డు భద్రపరచు గదుల నిర్మాణం.
ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ.. బ్యాంకు సిబ్బందికి, వినియోగదారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు సీఈఓ (CEO) శ్రీ వి.వి.ఎస్. ఫణి కుమార్, ఇతర ఉన్నతాధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
    user_GUDIPUDI YESURATNAM
    GUDIPUDI YESURATNAM
    Vinukonda, Palnadu•
    22 hrs ago
  • ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు పేర్కొన్నారు.పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం ప్రజాదర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని నేరుగా లబ్ధిదారుల వద్ద నుండి అర్జీలను స్వీకరించారు.నియోజకవర్గంలో ఇప్పటివరకు 690 ఫిర్యాదులు అందాయన్నారు.అందులో 83% కి పైగా అర్జీలకు పరిష్కారం చూపామని తెలిపారు.
    1
    ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు పేర్కొన్నారు.పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం ప్రజాదర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని నేరుగా లబ్ధిదారుల వద్ద నుండి అర్జీలను స్వీకరించారు.నియోజకవర్గంలో ఇప్పటివరకు 690 ఫిర్యాదులు అందాయన్నారు.అందులో 83% కి పైగా అర్జీలకు పరిష్కారం చూపామని తెలిపారు.
    user_PHANI JOURNALIST
    PHANI JOURNALIST
    Local News Reporter రాయదుర్గం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • *బ్రేకింగ్ న్యూస్..* గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కేంద్ర బృందం తనిఖీలు.. ఏడుగురు సభ్యులతో కేంద్ర బృందం తనిఖీలు.. మీడియా నిరాకరించిన వైనం.. ఫోటోలు వీడియోలు తీయొద్దు అంటూ ఆంక్షలు.. గుట్టుచప్పుడు కాకుండా తనిఖీలు నిర్వహిస్తున్న కేంద్ర బృందం.
    1
    *బ్రేకింగ్ న్యూస్..*
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కేంద్ర బృందం తనిఖీలు..
ఏడుగురు సభ్యులతో కేంద్ర బృందం తనిఖీలు..
మీడియా నిరాకరించిన వైనం..
ఫోటోలు వీడియోలు తీయొద్దు అంటూ ఆంక్షలు..
గుట్టుచప్పుడు కాకుండా తనిఖీలు నిర్వహిస్తున్న కేంద్ర బృందం.
    user_Journalist SIDDHU
    Journalist SIDDHU
    గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • AP హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ AP హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ శుక్రవారం నేలపాడులోని హైకోర్టులో బాధ్యతలు స్వీకరించారు. AP హైకోర్టు మొదటి కోర్టు హాల్లో న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ చేత ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణ స్వీకారం చేయించారు. జస్టిస్ లీసా గిల్ పంజాబ్, హరియాణా హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తూ AP హైకోర్టుకు బదిలీపై వచ్చారు.
    1
    AP హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్
AP హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ శుక్రవారం నేలపాడులోని హైకోర్టులో బాధ్యతలు స్వీకరించారు. AP హైకోర్టు మొదటి కోర్టు హాల్లో న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ చేత ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణ స్వీకారం చేయించారు. జస్టిస్ లీసా గిల్ పంజాబ్, హరియాణా హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తూ AP హైకోర్టుకు బదిలీపై వచ్చారు.
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
  • మచిలీపట్నంలో గురువారం రాత్రి రామనాయుడుపేట సెంటర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని అక్కడ జెండా దిమ్మ నిర్మించేందుకు జనసేన శ్రేణులు ఏర్పాట్లు చేపట్టాయి. అయితే అదే ప్రాంతంలో జెండా దిమ్మ నిర్మించడాన్ని వైఎస్ఆర్‌సీపీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ అడ్డుకున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుని కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను సమాధానపరిచారు. జెండా దిమ్మ నిర్మాణంపై అనుమతుల విషయాన్ని పరిశీలిస్తామని పోలీసులు తెలిపారు. పోలీసుల జోక్యంతో అక్కడి పరిస్థితి క్రమంగా సద్దుమణిగింది. ఘటనతో కొంతసేపు రామనాయుడుపేట సెంటర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
    1
    మచిలీపట్నంలో గురువారం రాత్రి రామనాయుడుపేట సెంటర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని అక్కడ జెండా దిమ్మ నిర్మించేందుకు జనసేన శ్రేణులు ఏర్పాట్లు చేపట్టాయి. అయితే అదే ప్రాంతంలో జెండా దిమ్మ నిర్మించడాన్ని వైఎస్ఆర్‌సీపీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ అడ్డుకున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుని కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను సమాధానపరిచారు. జెండా దిమ్మ నిర్మాణంపై అనుమతుల విషయాన్ని పరిశీలిస్తామని పోలీసులు తెలిపారు. పోలీసుల జోక్యంతో అక్కడి పరిస్థితి క్రమంగా సద్దుమణిగింది. ఘటనతో కొంతసేపు రామనాయుడుపేట సెంటర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
    user_Arja Durga Prasad
    Arja Durga Prasad
    మచిలీపట్నం, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
  • నాలుగేళ్లు ఇస్తానని చెప్పి ఐదేళ్లు రైతు భరోసా అందించారు వైయస్ జగన్ మోహన్ రెడ్డి. పీఎం కిసాన్ కాకుండా 20,000 చొప్పున అన్నదాత సుఖీభవ ఇస్తానని చెప్పి తొలి ఏడాది ఎగ్గొట్టాడు చంద్రబాబు. ఎవరు మోసం చేస్తున్నారో ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలి. -ఎంవీఎస్ నాగిరెడ్డి గారు, వైయస్ఆర్ సీపీ జనరల్ సెక్రటరీ (అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్)
    1
    నాలుగేళ్లు ఇస్తానని చెప్పి ఐదేళ్లు రైతు భరోసా అందించారు వైయస్ జగన్ మోహన్ రెడ్డి. పీఎం కిసాన్ కాకుండా 20,000 చొప్పున అన్నదాత సుఖీభవ ఇస్తానని చెప్పి తొలి ఏడాది ఎగ్గొట్టాడు చంద్రబాబు. ఎవరు మోసం చేస్తున్నారో ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలి.
-ఎంవీఎస్ నాగిరెడ్డి గారు, వైయస్ఆర్ సీపీ జనరల్ సెక్రటరీ (అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్)
    user_Stv9 Press
    Stv9 Press
    జర్నలిస్ట్ చంద్రగిరి, తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • *ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని స్థానిక ఎం ఆర్ సి ప్రాంగణంలో చౌడేపల్లి మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘాల సహకారంతో మహిళా దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించడమైనది. మండల విద్యాశాఖ అధికారులు శ్రీ కేశవరెడ్డి గారు మాట్లాడుతూ మహిళా విద్యాభివృద్ధి కోసం కృషిచేసి భారతదేశంలోని మొట్టమొదటి మహిపాధ్యాయురాలు అయిన శ్రీమతి సావిత్రిబాయి పూలేని ఆదర్శంగా తీసుకుని పనిచేయాలని మహిళా ఉపాధ్యాయులకు తెలియచేసారు. ఎంఈఓ 2 శ్రీమతి తిరుమలమ్మ గారు మాట్లాడుతూ మహిళల పైన జరుగుతున్న దాడులను అణచివేయుటకు చట్టాలు ఇంకా కట్టిన తరం చేయాలని సమాజంలో ఎదురయ్యే సమస్యలను ప్రతిఘటించే స్థాయికి మహిళలు ఎదగాలని చెప్పారు. ఉపాధ్యాయ సంఘం నాయకులు లింగమూర్తి, శ్రీనివాసులు మరియు వసంతమ్మ, సూర్య ప్రకాష్, వినోద్ కుమార్, గిరి మాట్లాడుతూ నేటి మహిళలు భూమి నుండి ఆకాశం వరకు అన్ని రంగాలలోనూ ముందున్నప్పటికి ఇంకా పూర్తిస్థాయిలో మహిళా సాధికారత సాధించాలని అందుకు అందరూ కృషి చేయాలని తెలియజేశారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి తిరుమలమ్మ , సీనియర్ మహిళా ఉపాధ్యాయిని స్వరూపారాణి గార్లను సత్కరించడమైనది.* *ఈ కార్యక్రమంలో ఎస్టి యు జిల్లా అసోసియేట్ అధ్యక్షులు లింగమూర్తి, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి సహదేవ, నాయకులు బాబు రమేష్, సుధాకర్ నాయుడు, మురళీమోహన్, నాగరత్నమ్మ, సుమిత్ర, స్రవంతి , గణేష్, కృష్ణవేణి, మురళి, జగన్నాథ రాజు, సబ్బీర్ అహమద్, అంజలి, శంకర ,రమేష్, తులసి రామ్ మరియు అధిక సంఖ్యలో మహిళా ఉపాధ్యాయులు పాల్గొన్నారు*
    1
    *ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని స్థానిక ఎం ఆర్ సి ప్రాంగణంలో చౌడేపల్లి మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో  ఉపాధ్యాయ సంఘాల సహకారంతో మహిళా దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించడమైనది. మండల విద్యాశాఖ అధికారులు శ్రీ కేశవరెడ్డి గారు మాట్లాడుతూ మహిళా విద్యాభివృద్ధి కోసం కృషిచేసి భారతదేశంలోని మొట్టమొదటి మహిపాధ్యాయురాలు అయిన శ్రీమతి సావిత్రిబాయి పూలేని ఆదర్శంగా తీసుకుని పనిచేయాలని మహిళా ఉపాధ్యాయులకు తెలియచేసారు. ఎంఈఓ 2 శ్రీమతి తిరుమలమ్మ గారు మాట్లాడుతూ  మహిళల పైన జరుగుతున్న దాడులను అణచివేయుటకు చట్టాలు ఇంకా కట్టిన తరం చేయాలని సమాజంలో ఎదురయ్యే సమస్యలను ప్రతిఘటించే స్థాయికి మహిళలు ఎదగాలని చెప్పారు. ఉపాధ్యాయ సంఘం నాయకులు లింగమూర్తి, శ్రీనివాసులు మరియు వసంతమ్మ, సూర్య ప్రకాష్, వినోద్ కుమార్, గిరి మాట్లాడుతూ  నేటి మహిళలు భూమి నుండి ఆకాశం వరకు అన్ని రంగాలలోనూ ముందున్నప్పటికి ఇంకా పూర్తిస్థాయిలో మహిళా సాధికారత సాధించాలని అందుకు అందరూ కృషి చేయాలని తెలియజేశారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి  తిరుమలమ్మ , సీనియర్ మహిళా ఉపాధ్యాయిని స్వరూపారాణి గార్లను సత్కరించడమైనది.*
*ఈ కార్యక్రమంలో ఎస్టి యు జిల్లా అసోసియేట్ అధ్యక్షులు లింగమూర్తి, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి సహదేవ, నాయకులు బాబు రమేష్, సుధాకర్ నాయుడు, మురళీమోహన్, నాగరత్నమ్మ, సుమిత్ర, స్రవంతి , గణేష్, కృష్ణవేణి, మురళి, జగన్నాథ రాజు, సబ్బీర్ అహమద్, అంజలి, శంకర ,రమేష్, తులసి రామ్ మరియు అధిక సంఖ్యలో మహిళా ఉపాధ్యాయులు పాల్గొన్నారు*
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • గ్యాస్ కొరతపై వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జాయింట్ కలెక్టర్ అశితోష్ శ్రీవాత్సవ్ తెలిపారు. పశ్చిమ ఆసియా దేశాల్లో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో గ్యాస్ డీలర్లు, హోటల్స్, హాస్టల్స్, హాస్పిటల్స్ నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ. గ్యాస్ సప్లయ్ గురించి వస్తున్న పుకార్లను నమ్మవద్దని కోరారు. పుకార్లు షికారు చేస్తున్న కారణంగా వినియోగదారులు ఒకేసారి బుకింగ్ చేస్తున్నారని అన్నారు. ఓ వైపు వినియోగదారులు, మరోవైపు పుకార్లు కారణంగా గ్యాస్ ఏజెన్సీలపై ఒత్తిడి పెరుగుతోందని చెప్పారు. దీని కారణంగా డిమాండ్, సప్లై లో వ్యత్యాసం వేస్తోందన్నారు. ఐవీఆర్ఎస్ బుకింగ్ విధానంలో సమస్యలు ఉన్నందున ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా కూడా గ్యాస్ బుకింగ్ చేసుకోవాలని సూచించారు. అర్బన్ 25 రోజులు, రూరల్ ప్రాంతాల వారు 45 రోజులకు గ్యాస్ బుకింగ్ చేసుకోవాలని కోరారు. గ్యాస్ డెలివరీ బాయ్ లు అదనపు వసూళ్లకు పాల్పడితే కేసు నమోదు చేసే అవకాశం ఉందన్నారు. వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా హెల్ప్ లైన్ నెంబర్ కి ఫిర్యాదు చేయవచ్చని స్పష్టం చేశారు. అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు బ్లాక్ మార్కెట్ కు తరలిస్తే లైసెన్స్ రద్దు చేస్తామని జాయింట్ కలెక్టర్ హెచ్చరించారు.
    1
    గ్యాస్ కొరతపై వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జాయింట్ కలెక్టర్ అశితోష్ శ్రీవాత్సవ్ తెలిపారు. పశ్చిమ ఆసియా దేశాల్లో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో గ్యాస్ డీలర్లు, హోటల్స్, హాస్టల్స్, హాస్పిటల్స్ నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ. గ్యాస్ సప్లయ్ గురించి వస్తున్న పుకార్లను నమ్మవద్దని కోరారు. పుకార్లు షికారు చేస్తున్న కారణంగా వినియోగదారులు ఒకేసారి బుకింగ్ చేస్తున్నారని అన్నారు. ఓ వైపు వినియోగదారులు, మరోవైపు 
పుకార్లు కారణంగా గ్యాస్ ఏజెన్సీలపై ఒత్తిడి పెరుగుతోందని చెప్పారు.
దీని కారణంగా డిమాండ్, సప్లై లో వ్యత్యాసం వేస్తోందన్నారు. ఐవీఆర్ఎస్ బుకింగ్ విధానంలో సమస్యలు ఉన్నందున 
ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా కూడా గ్యాస్ బుకింగ్ చేసుకోవాలని సూచించారు.
అర్బన్ 25 రోజులు, రూరల్ ప్రాంతాల వారు 45 రోజులకు గ్యాస్ బుకింగ్ చేసుకోవాలని కోరారు. గ్యాస్ డెలివరీ బాయ్ లు అదనపు వసూళ్లకు పాల్పడితే కేసు నమోదు చేసే అవకాశం ఉందన్నారు. వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా హెల్ప్ లైన్ నెంబర్ కి ఫిర్యాదు చేయవచ్చని స్పష్టం చేశారు. అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు బ్లాక్ మార్కెట్ కు తరలిస్తే లైసెన్స్ రద్దు చేస్తామని జాయింట్ కలెక్టర్ హెచ్చరించారు.
    user_Journalist SIDDHU
    Journalist SIDDHU
    గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.