విద్వేషాలు రెచ్చగొట్టే సభను అడ్డుకుంటే అరెస్టు చేస్తారా. జాతీయ చిహ్నాన్ని,పోలీస్ వ్యవస్థను,గోమాతను అవహేళనగా,అవమానకారంగా చిత్రీకరించి ,అనుమతి లేకుండా విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే సభను అడ్డుకుంటే అరెస్టు చేస్తారా.అని హిందూ జర్నలిస్టు ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షులు మునిరామ్ రెడ్డి ప్రశ్నించారు.సంఘ విద్రోహ చర్యలు,దేశద్రోహ చర్యలతో బైరాగి పట్టెడ గంధమనేని శివయ్య భవన్ లో 2 రోజులు సభ నిర్వహిస్తుంటే వారిని ఆపలేని తిరుపతి పోలీసులు,నిరంతరం సమాజం కోసం,తిరుపతి పవిత్ర కోసం ,ధర్మం కోసం పని చేస్తున్న మమ్మల్ని,సభను అడ్డుకుంటే యం.ఆర్ పల్లి పోలీసులు అరెస్టు చేస్తామని,కేసులు పెడతామని చెప్తూ,హౌస్ అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసం,అని మేము ప్రశ్నిస్తున్నాము.పవిత్రమైన తిరుమల , తిరుపతిలో గతంలో ప్రభుత్వం తీసుకువచ్చిన జీవోల ప్రకారం,చట్టప్రకారం ఇకనైనా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, తిరుమల , తిరుపతి తిరుచానూరు పవిత్ర కాపాడాలని కోరుతూ అధికారులను,ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు కూటమి ప్రభుత్వం ను కోరుతున్నాము.
విద్వేషాలు రెచ్చగొట్టే సభను అడ్డుకుంటే అరెస్టు చేస్తారా. జాతీయ చిహ్నాన్ని,పోలీస్ వ్యవస్థను,గోమాతను అవహేళనగా,అవమానకారంగా చిత్రీకరించి ,అనుమతి లేకుండా విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే సభను అడ్డుకుంటే అరెస్టు చేస్తారా.అని హిందూ జర్నలిస్టు ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షులు మునిరామ్ రెడ్డి ప్రశ్నించారు.సంఘ విద్రోహ చర్యలు,దేశద్రోహ చర్యలతో బైరాగి పట్టెడ గంధమనేని శివయ్య భవన్ లో 2 రోజులు సభ నిర్వహిస్తుంటే వారిని ఆపలేని తిరుపతి పోలీసులు,నిరంతరం సమాజం కోసం,తిరుపతి పవిత్ర కోసం ,ధర్మం కోసం పని చేస్తున్న మమ్మల్ని,సభను అడ్డుకుంటే యం.ఆర్ పల్లి పోలీసులు అరెస్టు చేస్తామని,కేసులు పెడతామని చెప్తూ,హౌస్ అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసం,అని మేము ప్రశ్నిస్తున్నాము.పవిత్రమైన తిరుమల , తిరుపతిలో గతంలో ప్రభుత్వం తీసుకువచ్చిన జీవోల ప్రకారం,చట్టప్రకారం ఇకనైనా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, తిరుమల , తిరుపతి తిరుచానూరు పవిత్ర కాపాడాలని కోరుతూ అధికారులను,ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు కూటమి ప్రభుత్వం ను కోరుతున్నాము.
- Post by Bondhu Suresh1
- 💐శుభాకాంక్షలు 💐1
- అమడుగూరు సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ కార్యక్రమాన్ని చేపట్టారు బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శ చింతా శరత్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. జనవరి 1026 లో, ఘజ్ని మహమూద్ సోమనాథ్ ఆలయం పై దాడి చేసి ధ్వంసం చేశాడన్నారు. భారతీయుల విశ్వాసం మరియు నాగరికతకు చిహ్నంగా నిలచిన ఈ దేవాలయం పై అనాగరిక దాడి జరిగి 2026 తో 1000 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. సోమనాథ్ యొక్క 1,000 సంవత్సరాల సహనశీలత, పునరుజ్జీవనం మరియు నిరంతర ప్రయత్నములను గుర్తు చేసుకుంటూ మనము ఈ సంవత్సరాన్ని "సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్"గా జరుపు కుంటున్నామన్నారు.1
- 1008 అరటిపండ్ల అలంకరణలో లక్ష్మీనరసింహస్వామి గోపవరం మండలం వల్లేరా వారి పల్లె గ్రామంలో స్వయంభు లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో పుష్యమాసం ప్రారంభం మూడవ శనివారం సందర్భంగా హోమం అభిషేక పూజా కార్యక్రమం నిర్వహించారు. స్వామి అమ్మవారు1008 అరటి పండ్లతో ప్రత్యేక అలంకరణ చేశారు. దీంతో వచ్చిన భక్తులను ఆకట్టుకుంది.1
- తప్పు చేస్తే ఎవరిని వదిలిపెట్టం.. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్. తప్పు చేస్తే ఎవరిని వదిలిపెట్టమని, నేరస్తుల ఆస్తులను కోర్టులకు అటాచ్ చేస్తామని, చట్టాన్ని ఎవరు కూడా చేతుల్లోకి తీసుకోకూడదని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మండల పరిధిలోని సమస్యత్మక గ్రామమైన రావులచెరువు గ్రామంలో 120 మంది పోలీస్ సిబ్బందితో కార్డెన్ అండ్ సెర్చ్ డిఎస్పి హేమంత్ కుమార్ తో పాటు నిర్వహించారు. ఇంటింటిని వారు క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రతి ఇంటిని, పరిసర ప్రాంతాలను తనిఖీ చేసి, ముఖ్యంగా రౌడీ షీటర్లు, గతంలో హత్య కేసుల్లో ఉన్న ఫ్యాక్షనిస్టులు , శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తుల ఇళ్లను పరిశీలించారు. గతంలో హత్య కేసుల్లో ఉన్న ఫ్యాక్షనిస్ట్ ఇళ్ల వద్దకు వెళ్లి ఇకనుండి మీరు సత్ప్రవర్తనతో నడుచుకోవాలని లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం నెంబర్ ప్లేట్లు, రికార్డులు లేని మొత్తం 40 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. తదుపరిఎస్పీ గ్రామసభ నిర్వహించి ప్రజలకు నేరాలు, గొడవలపై అవగాహన కల్పించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ... జిల్లాలో శాంతి భద్రతలను కాపాడేందుకు పకడ్బందీ సోదాలు కొనసాగుతాయి అని, ఎవరు చట్టాన్ని ఉల్లంఘించినా, గొడవలు పడిన చూస్తూ ఊరుకోమని అటువంటి వారిపై రౌడీషీట్ ఓపెన్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. డ్రోన్ కెమెరాలు, బాడీ వోర్న్ కెమెరాలు, మొబైల్ స్కానింగ్ డివైసెస్, ఫింగర్ ప్రింట్ స్కానర్లు వినియోగించామ ని తెలిపారు.పాత నేరస్తుల వివరాలను సేకరించి రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీట్లు కలిగిన వ్యక్తులను గుర్తించి కౌన్సిలింగ్ ఇచ్చారు. గ్రామంలో గతంలో ఫ్యాక్షన్ హత్యలు జరిగాయని ఇందులో ఉన్న వారిని కలిసి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందని భవిష్యత్తులో మళ్లీ తప్పు చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో హెచ్చరించడం జరిగిందన్నారు. మీ పిల్లల భవిష్యత్తుకు తీవ్ర ఇబ్బందులు కలుగుతాయని, మీ పిల్లల ఉద్యోగుల సమయంలో ఎలాంటి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు పోలీస్ శాఖ నుండి ఇవ్వడం జరుగుతుందన్నారు. జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం డిఎస్పి హేమంత్ కుమార్ , సిఐలు ప్రభాకర్, శ్రీధర్ , ఆర్ ఐ. రవికుమార్ ఎస్సైలు, స్పెషల్ పార్టీ పోలీసులు పాల్గొన్నారు.1
- శ్రీ సత్యసాయి జిల్లా, రొళ్ళ మండల కేంద్రములోని శ్రీ లక్ష్మీ విద్యా నికేతన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ ఆవరణంలో నేడు ముందస్తుగా సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు.1
- సత్తెనపల్లి మున్సిపల్ చైర్మన్ ను ఎస్ సి లకు కేటాయించలి1
- Post by Bondhu Suresh1