కదిరి లో జరిగిన 600ఏళ్ళనాటి అమరప్రేమికుల విషాద యదార్థగాధ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో 15వ శతాబ్దకాలం నాటి విజయనగర సామంతరాజు శ్రీరంగనాయకులు గారి ఏకైక సంతానం అందలరాశి చంద్రవదన.ఈమెది పాతర్ల పట్నం (నేడు పట్నం గ్రామం) ఈ గ్రామం నుంచి ప్రతి సంవత్సరం కదిరి లో వెలిసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మాఉత్సవాలకు చెలికెత్తలతో వచ్చి పూజలు నిర్వహించి తిరుగు ప్రయాణంలో ఒక వజ్రాల వ్యాపారీ పార్సీ దేశస్థుడు (ఇప్పటి ఇరాన్) మోహియార్ ను చూసి అతని చూపుకు ఆకర్షించి ఇరువురు ప్రేమలో పడిపోయారు.మోహియార్ మదిలో చంద్రవదనను ఎలాగైనా కలవాలని ఆమె అంతఃపురంకు వెళ్ళాడు అక్కడ ఉన్న రాజభటులు అడ్డగించడంతో వెనకడుగు వేయకుండా ముందుకు సాగిన సందర్భంలో కోటగోడ తగిలి ప్రాణాలు విడిచాడు.ఇది గమనించిన చంద్రవదన లోపలినుండివచ్చి ఇక నా మోహియార్ ప్రాణాలతో లేడని అతని మీదనే పడి ప్రాణాలు విడిచింది.ఇది గమనించిన సామంత రాజు వీరిరువురు ప్రేమలో పడి ప్రాణాలు వదిలారని వీరిద్దరికీ కదిరి ముస్లిం స్మశానవాటికలో ఖననం చెయ్యాలని భటులకు ఆదేశించాడు. ఇప్పటికీ ప్రేమికులు ప్రతిరోజు ప్రేమ విఫలం అయినవారు ఈ సమాధిని సందర్శించుకుటుడడం విశేషం.
కదిరి లో జరిగిన 600ఏళ్ళనాటి అమరప్రేమికుల విషాద యదార్థగాధ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో 15వ శతాబ్దకాలం నాటి విజయనగర సామంతరాజు శ్రీరంగనాయకులు గారి ఏకైక సంతానం అందలరాశి చంద్రవదన.ఈమెది పాతర్ల పట్నం (నేడు పట్నం గ్రామం) ఈ గ్రామం నుంచి ప్రతి సంవత్సరం కదిరి లో వెలిసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మాఉత్సవాలకు చెలికెత్తలతో వచ్చి పూజలు నిర్వహించి తిరుగు ప్రయాణంలో ఒక వజ్రాల వ్యాపారీ పార్సీ దేశస్థుడు (ఇప్పటి ఇరాన్) మోహియార్ ను చూసి అతని చూపుకు ఆకర్షించి ఇరువురు ప్రేమలో పడిపోయారు.మోహియార్ మదిలో చంద్రవదనను ఎలాగైనా కలవాలని ఆమె అంతఃపురంకు వెళ్ళాడు అక్కడ ఉన్న రాజభటులు అడ్డగించడంతో వెనకడుగు వేయకుండా ముందుకు సాగిన సందర్భంలో కోటగోడ తగిలి ప్రాణాలు విడిచాడు.ఇది గమనించిన చంద్రవదన లోపలినుండివచ్చి ఇక నా మోహియార్ ప్రాణాలతో లేడని అతని మీదనే పడి ప్రాణాలు విడిచింది.ఇది గమనించిన సామంత రాజు వీరిరువురు ప్రేమలో పడి ప్రాణాలు వదిలారని వీరిద్దరికీ కదిరి ముస్లిం స్మశానవాటికలో ఖననం చెయ్యాలని భటులకు ఆదేశించాడు. ఇప్పటికీ ప్రేమికులు ప్రతిరోజు ప్రేమ విఫలం అయినవారు ఈ సమాధిని సందర్శించుకుటుడడం విశేషం.
- మహమ్మద్ ప్రవక్త గారి జన్మదినo సందర్భంగా కదిరి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించిన ముస్లిం సోదరులు సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో మహమ్మద్ ప్రవక్త గారి జన్మదినo ముస్లిం సోదరులు ఘనంగా ర్యాలీ జరుపుకున్నారు.ఈ ర్యాలీ మదనపల్లిరోడ్ లో వెలిసిన నానదర్గ నుండి ప్రారంభించి కాలేజీసర్కిల్ ,టవర్ క్లాక్, మున్సిపల్ ఆఫీస్ మీదగా తిరిగి నానదర్గ వరకు కొనసాగుతుంది. ముస్లింలు ఈ ర్యాలీ జరుపుకుంటున్నా సందర్బంగా పట్టణంలో ఎలాంటి ట్రాఫిక్ సమస్యలకు ఆటంకం కలగకుండా సూచనలుఇస్తూ పట్టణ పోలీసు సిబ్బంది సహకారంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుసిబ్బంది తగు చర్యలు తీసుకొని ప్రజలకు సహకరించినందుకు ముస్లిం మత పెద్దలు పోలీసుసిబ్బంది కి ధన్యవాదాలు తెలిపారు.1
- ఫ్రెండ్స్ మా చిన్నబాబు వివేకనంద ఈరోజు బర్త్డే ఫ్రెండ్స్ మీ అందరి ఆశీస్సులు కావాలని కోరుతున్నాను1
- స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా ఏకగ్రీవం జరిగితే.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా ఇంచార్జ్ నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ పై ఆశలు వదిలేసుకోవాలి....! ప్రతిచోటా పోటీ చేయాల్సిందే.. ఎన్నికలు తర్వాత రిపోర్ట్ తెప్పించుకుంటాను తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు జరిగిన ఎమ్మెల్యే/ నియోజకవర్గ ఇంచార్జ్ ల మీటింగ్ లో వైయస్ జగన్ గారు అల్టిమేటం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా ఏకగ్రీవం జరిగితే.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా ఇంచార్జ్ నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ పై ఆశలు వదిలేసుకోవాలి....! ప్రతిచోటా పోటీ చేయాల్సిందే.. ఎన్నికలు తర్వాత రిపోర్ట్ తెప్పించుకుంటాను తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు జరిగిన ఎమ్మెల్యే/ నియోజకవర్గ ఇంచార్జ్ ల మీటింగ్ లో వైయస్ జగన్ గారు అల్టిమేటం1
- పరిమళించిన తల్లి హృదయం. కర్నూలు జిల్లా వెల్దుర్తిలో వింత ఘటన. కర్నూలు జిల్లా వెల్దుర్తిలో వింత ఘటన చోటు చేసుకుంటుంది. ఆకలితో ఉన్న ఒక పంది పిల్ల ఓ గోమాత చెంతకు చేరి పాలు తాగుతూ ఆకలి తీర్చుకున్న వింత ఘటన చోటుచేసుకున్నది. ఆకలితో ఉన్న ఆ పందిపిల్ల పాలు తాగుతున్నా ఆ గోమాత ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా పంది పిల్ల ఆకలి తీర్చింది... అందుకే అంటారు కాబోలు తల్లి ఎక్కడైనా ఎవరైనా తల్లే..... వెల్దుర్తిలో పోలీస్స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్డుపై ఘటన1
- బస్సులో 80 మంది.. 🚍 ఇద్దరే పురుషులు.. కండక్టర్ వీడియో వైరల్ తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల డిపో బస్సు కండక్టర్ తన ఆవేదనను పంచుకున్న వీడియో వైరల్ అవుతోంది. 'మా బస్సులో 80 మంది ఉండగా అంతా మహిళలే.. ఇద్దరే పురుషులు ఉన్నారు. డిపార్ట్మెంటేమో డబ్బులు తీసుకురావాలని వేధిస్తోంది. ఇలా అయితే డబ్బులు ఎలా తేవాలి? ప్రభుత్వం మహిళల కోసం ఫ్రీ బస్ స్కీమ్ పెట్టింది. అందుకు అనుగుణంగా మేం పని చేస్తున్నాం. టికెట్ డబ్బుల కోసం వేధించవద్దు' అని కోరారు.1
- బద్వేలు పట్టణంలో ప్రయాణ బస్సుల ఇష్టారాజ్యం...వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం. బద్వేలు, ఆగస్టు 25: బద్వేలు పట్టణంలో నాలుగు రోడ్ల కూడలిలో ప్రయాణ సంస్థల బస్సులను రోడ్లకు అడ్డంగా నిలుపుతుండటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. నిత్యం రద్దీగా ఉండే ఈ కూడలిలో బస్సులు ఆపడంతో తరచూ వాహనాలు నిలిచిపోతున్నాయని, స్థానికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో నియమాలు పాటించకుండా వాహనాలు నడుపుతుండటంతో ప్రమాదాల భయం నెలకొందన్నారు. రోడ్లకు అడ్డంగా బస్సులు నిలిపే వారిపై చర్యలు తీసుకొని, వాహనాల రద్దీ సమస్యను పరిష్కరించాలని అధికారులను కోరుతున్నారు.1
- పుంగనూరు పట్టణంలోని కోర్టు సమీపంలో రోడ్డు ప్రమాదం ఇద్దరికి గాయాలు రామసముద్రం మండలం అరికెల గ్రామానికి చెందిన నారాయణ తన మనవడు హర్ష తో కలిసి ద్విచక్ర వాహనం లో వ్యక్తిగత పని నిమిత్తం పుంగనూరుకు వచ్చి తిరుగు ప్రయాణంలో మినీ బైపాస్ రోడ్డు కోర్టు సమీపంలో మంగళవారం రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. నూతనంగా ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్ ను చూసి సడెన్ బ్రేక్ వేయడంతో ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడటంతో నారాయణకు తీవ్ర గాయాలయ్యాయి. తన మనవడు హర్ష కు కొద్దిపాటి గాయాలు అవ్వడంతో వెంటనే గుర్తించిన వాహనదారులు, వారిని దగ్గరలోని ప్రైవేటు ఆసుపత్రికి ఆటోలో తరలించడం జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.1
- పుంగనూరు కోర్టు సమీపంలో రోడ్డు ప్రమాదO. వ్యక్తికి గాయాలు. రామసముద్రం మండలం అరికెల గ్రామానికి చెందిన నారాయణ తన మనవడు హర్ష తో కలిసి ద్విచక్ర వాహనం లో వ్యక్తిగత పని నిమిత్తం పుంగనూరుకు వచ్చి తిరుగుప్రయాణంలో మినీ బైపాస్ రోడ్డు కోర్టు సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. నూతనంగా ఏర్పాటు చేసిన వేగ నిరోధకంను చూసి సడెన్ బ్రేక్ వేయడంతో ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడటంతో నారాయణకు తీవ్ర గాయాలయ్యాయి. తన మనవడు హర్ష కు కొద్దిపాటి గాయాలు అవ్వడంతో వెంటనే గుర్తించిన వాహనదారులు, వారిని దగ్గరలోని ప్రైవేటు ఆసుపత్రికి ఆటోలో తరలించడం జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.3