TGE JAC मंडल और डिविजनल सेंटर्स पर पिटीशन जमा करेगा बांसवाड़ा 17 अप्रैल JAC के प्रतिनिधियों ने बताया कि यह पिटीशन DAD आरती वनथा तहसीलदार/RDO ने तेलंगाना एम्प्लॉइज टीचर्स एंड पेंशनर्स जॉइंट एक्शन कमेटी (TGE JAC) के शुक्रवार के आह्वान के तहत जमा की थी, जिसका मकसद सरकारी कर्मचारियों की समस्याओं को हल करना था। 3600NDO, ASSOS POS TGE JAC ने शुक्रवार दोपहर लंच ब्रेक के दौरान लोकल तहसीलदार द्वारा घोषित एक्टिविटीज़ के तहत मीडिया प्रतिनिधियों से बात की और उनसे राज्य में कर्मचारियों की लंबे समय से पेंडिंग समस्याओं को जल्दी हल करने के लिए कहा। TGE JAC के चेयरमैन लाची रेड्डी और सेक्रेटरी जनरल वोडनाला राजशेखर ने चिंता जताई कि हालांकि सरकारी अधिकारियों के ध्यान में लाए गए कुछ मुद्दे हल हो गए हैं, लेकिन कई और अभी भी पेंडिंग हैं। उन्होंने कहा कि यही मुद्दा CS और सरकारी अधिकारियों के ध्यान में अलग-अलग तरीकों से लाया जाएगा, और पेंडिंग मुद्दों को हल किया जाना चाहिए और जायज़ मांगों को तुरंत लागू किया जाना चाहिए। तेलंगाना एम्प्लॉइज जॉइंट एक्शन कमेटी मंडल के प्रतिनिधियों ने कहा कि सरकारी कर्मचारियों के लिए 2 जून तक PRC की घोषणा कर दी जानी चाहिए। उन्होंने कहा कि उनके एक्शन का मकसद सरकारी कर्मचारियों की समस्याओं को हल करना होगा। उन्होंने सरकार से 2 जून, 2026 तक PRP लागू करने और पांच पेंडिंग DA जारी करने को कहा। उन्होंने सरकार से रिटायर्ड कर्मचारियों से जुड़े सभी पेंडिंग बिलों को क्लियर करने और रिटायर्ड कर्मचारियों के साथ-साथ सरकारी कर्मचारियों को भी हेल्थ कार्ड जारी करने और उन्हें तुरंत लागू करने की मांग की। उन्होंने मांग की कि CPS को खत्म किया जाए और OPS सिस्टम को फिर से शुरू किया जाए, और केंद्र सरकार के आदेश के अनुसार, 1 सितंबर, 2004 से पहले नोटिफिकेशन जारी होने के बाद भर्ती हुए कर्मचारियों के लिए OPS सिस्टम को तुरंत लागू क�
TGE JAC मंडल और डिविजनल सेंटर्स पर पिटीशन जमा करेगा बांसवाड़ा 17 अप्रैल JAC के प्रतिनिधियों ने बताया कि यह पिटीशन DAD आरती वनथा तहसीलदार/RDO ने तेलंगाना एम्प्लॉइज टीचर्स एंड पेंशनर्स जॉइंट एक्शन कमेटी (TGE JAC) के शुक्रवार के आह्वान के तहत जमा की थी, जिसका मकसद सरकारी कर्मचारियों की समस्याओं को हल करना था। 3600NDO, ASSOS POS TGE JAC ने शुक्रवार दोपहर लंच ब्रेक के दौरान लोकल तहसीलदार द्वारा घोषित एक्टिविटीज़ के तहत मीडिया प्रतिनिधियों से बात की और उनसे राज्य में कर्मचारियों की लंबे समय से पेंडिंग समस्याओं को जल्दी हल करने के लिए कहा। TGE JAC के चेयरमैन लाची रेड्डी और सेक्रेटरी जनरल वोडनाला राजशेखर ने चिंता जताई कि हालांकि सरकारी अधिकारियों के ध्यान में लाए गए कुछ मुद्दे हल हो गए हैं, लेकिन कई और अभी भी पेंडिंग हैं। उन्होंने कहा कि यही मुद्दा CS और सरकारी अधिकारियों के ध्यान में अलग-अलग तरीकों से लाया जाएगा, और पेंडिंग मुद्दों को हल किया जाना चाहिए और जायज़ मांगों को तुरंत लागू किया जाना चाहिए। तेलंगाना एम्प्लॉइज जॉइंट एक्शन कमेटी मंडल के प्रतिनिधियों ने कहा कि सरकारी कर्मचारियों के लिए 2 जून तक PRC की घोषणा कर दी जानी चाहिए। उन्होंने कहा कि उनके एक्शन का मकसद सरकारी कर्मचारियों की समस्याओं को हल करना होगा। उन्होंने सरकार से 2 जून, 2026 तक PRP लागू करने और पांच पेंडिंग DA जारी करने को कहा। उन्होंने सरकार से रिटायर्ड कर्मचारियों से जुड़े सभी पेंडिंग बिलों को क्लियर करने और रिटायर्ड कर्मचारियों के साथ-साथ सरकारी कर्मचारियों को भी हेल्थ कार्ड जारी करने और उन्हें तुरंत लागू करने की मांग की। उन्होंने मांग की कि CPS को खत्म किया जाए और OPS सिस्टम को फिर से शुरू किया जाए, और केंद्र सरकार के आदेश के अनुसार, 1 सितंबर, 2004 से पहले नोटिफिकेशन जारी होने के बाद भर्ती हुए कर्मचारियों के लिए OPS सिस्टम को तुरंत लागू क�
- Post by Vishwamber Rao1
- *ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు త్వరితగతిన అట్టి వ్యక్తిని కాపాడడానికి సిపిఆర్ ఎంతో ఉపయోగపడుతుంది పోలీస్ కమిషనర్ వెల్లడి* *జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాల నిర్వహణ* *ప్రతి ఒక్కరూ సిపిఆర్ పద్ధతి అవగాహన కలిగి ఉండవలెను* రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న *99 రోజుల ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో* భాగంగా రోడ్డు ప్రమాదాలు నియంత్రించడం ప్రజలలో ట్రాఫిక్ నియమాలు పట్ల బాధ్యత భావం పెంపొందించడం లక్ష్యంగా అరైవ్ ఆలైవ్ కార్యక్రమాన్ని ఏప్రిల్ 13 నుండి 18 వరకు జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా నిర్వహిస్తున్నారు . ఇందులో భాగముగా నేడు ఐదవ రోజు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ హాల్ యందు బ్లూ కోర్టు సిబ్బందికి మరియు ఆటో డ్రైవర్లకు సిపిఆర్ పద్ధతి పై అవగాహన కార్యక్రమం నిర్వహించగా *గౌరవనీయులు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి.సాయి చైతన్య, ఐ.పీ.ఎస్*., గారు హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ గారు మాట్లాడుతూ “అరైవ్ అలైవ్” కార్యక్రమంలో భాగంగా ప్రాణరక్షణకు సంబంధించిన అత్యవసర నైపుణ్యాలపై అవగాహన కల్పించడం అత్యంత అవసరమని పోలీస్ కమిషనర్ గారు పేర్కొన్నారు. ముఖ్యంగా పోలీసు సిబ్బంది, ఆటో డ్రైవర్లు వంటి ప్రజలతో నిత్యం సంబంధం కలిగిన వర్గాలు తప్పనిసరిగా CPR (Cardiopulmonary Resuscitation) విధానం గురించి పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని ఆయన సూచించారు. ప్రస్తుతం గుండెపోటు, రోడ్డు ప్రమాదాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో బాధితులకు తక్షణ సహాయం అందించడంలో సిపిఆర్ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన తెలిపారు. అయితే సమాజంలో ఇంకా చాలామందికి ఈ పద్ధతి పై సరైన అవగాహన లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కమిషనర్ గారు తెలిపారు. ఈ శిక్షణలో సిపిఆర్ విధానం , ప్రాథమిక ప్రథమ చికిత్స (First Aid), అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలి వంటి అంశాలను నిపుణుల ద్వారా వివరించనున్నారు. ప్రతి పోలీసు సిబ్బంది, ఆటో డ్రైవర్లు మాత్రమే కాకుండా సాధారణ ప్రజలు కూడా ఈ శిక్షణలో పాల్గొని అవగాహన పెంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. సమయానికి సరైన సహాయం అందిస్తే అనేక ప్రాణాలను కాపాడవచ్చని, అందుకు సిపిఆర్ వంటి నైపుణ్యాలు ప్రతి ఒక్కరికీ అవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా సమాజంలో భద్రతా చైతన్యం పెంపొందించి, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందన సామర్థ్యాన్ని పెంచడమే ప్రధాన లక్ష్యమని పోలీస్ కమిషనర్ గారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అదనపు డీ.సీ.పీ (అడ్మిన్) శ్రీ జి.బస్వా రెడ్డి , నిజామాబాద్ ట్రాఫిక్ ఏ.సీ.పి శ్రీ మస్తాన్ అలీ, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీ శ్రీశైలం , ట్రాఫిక్ సి ఐ శ్రీ ప్రసాద్ , ట్రాఫిక్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీ వినోద్ , డాక్టర్ శ్రీ విశాల్ (ఐ.ఎమ్.ఏ ప్రెసిడెంట్ ) , డాక్టర్ రామనేశ్వర్ ( న్యూరాలజిస్ట్ , ( ఐ.ఎమ్.ఏ ట్రెజరీ ), డాక్టర్ శ్రీశైలం (పీడియాట్రెస్ట్) , డాక్టర్ విట్టల్ ఆనస్తేషియా స్పెషలిస్ట్, మరియు ఐటీ కోర్స్ సిబ్బంది, బ్లూ కోర్ట్ సిబ్బంది , ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.3
- కామారెడ్డి మున్సిపాలిటీ కమిషనర్ నేడు 19వ వార్డులో పారిశుధ్యం, డ్రైనేజీ సమస్యలపై ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. కాలువల పరిస్థితి, చెత్త సేకరణ, నీటి నిల్వలు వంటి అంశాలను పరిశీలించారు. డ్రైనేజీ నిల్వలు, చెత్త తొలగింపులో ఉన్న లోపాలపై అధికారులను అప్రమత్తం చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోడ్లపై మరియు ప్రజా ప్రదేశాలలో చెత్త వేయకుండా ఉండాలని కాలనీవాసులను మున్సిపల్ అధికారులు సూచించారు.1
- 15 ఆర్థిక సంఘం నిధుల వ్యయంలో అక్రమాలకు పాల్పడితే చర్యలు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పంచాయతీరాజ్ చట్టంలో నిబంధనలకు లోబడి గ్రామ పాలన కొనసాగాలి కలెక్టర్ ప్రతి సర్పంచ్ గ్రామానికి లీడర్ గా వ్యవహరించాలి. సమ్మర్ యాక్షన్ ప్లాన్ తో గ్రామాలలో డ్రింకింగ్ వాటర్ సమస్యలను నిర్మూలించాలి ప్రత్యేక అధికారి, పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ సమన్వయంతో గ్రామంలో సుపరిపాలన అందించాలి. 15వ ఆర్థిక సంఘం విధుల వినియోగంపై సర్పంచులు పంచాయతీ కార్యదర్శులకు వర్క్ షాప్ నిర్వహణ గ్రామాల్లో సమస్యలు లేకుండా చర్యలు చేపట్టాలి మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పంచాయతీరాజ్ చట్టంలో నిబంధనలకు లోబడి గ్రామ పాలన కొనసాగాలని.ప్రతి సర్పంచ్ గ్రామానికి లీడర్ గా వ్యవహరిం. చాలని. సమ్మర్ యాక్షన్ ప్లాన్ ద్వారా గ్రామాలలో నీటి ఎద్దడి నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పేర్కొన్నారు శుక్రవారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో సర్పంచులు ,పంచాయతీ కార్యదర్శులు, ఎంపీఓలు, కంప్యూటర్ ఆపరేటర్లకు 15 ఆర్ధిక సంఘం నిధుల వినియోగం పై వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో 15 వ ఆర్ధిక సంఘం నిధులు సక్రమంగా వినియోగించి గ్రామా అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలన్నారు. జిల్లాలోని గ్రామపంచాయతీలు మోడల్ గా తీర్చిదిద్దాలని, గ్రామాలలో అన్ని రకాల మౌలిక వసతులపై దృష్టి సారించాలన్నారు, అంగన్వాడీ బిల్డింగ్స్, జిపి బిల్డింగ్స్ లేని గ్రామాలకు నూతన బిల్డింగ్స్ ఏర్పాటు చేసుకునేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.. ప్రత్యేక అధికారి, పంచాయతీ సెక్రెటరీ సర్పంచ్ సమన్వయంతో గ్రామ పంచాయతీలో పనులు సవ్యంగా నడవాలన్నారు. గ్రామాల్లో సమస్యలు లేకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని 15 ఆర్ధిక సంఘం నిధులను అన్ని గ్రామాలకు ప్రభుత్వం అందించిందని ,వాటితో గ్రామాల్లో సమస్యలు లేకుండా ఇతర శాఖల అధికారుల సమన్వయంతో పని చేయాలన్నారు. నిధుల వినియోగం లో అక్రమాలకు తావులేదన్నారు. నిధులు సక్రమంగా వినియోగించక పోతే ,అక్రమాలు జరిగితే సర్పంచ్ , కార్యదర్శుల పై చర్యలకు వెనకాడబోమని హెచ్చరించారు. గ్రామాల్లో త్రాగు నీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య ఈ.ఈ మిషన్ భగీరథ ఇంట్రా సంపత్ కుమార్, గ్రిడ్ డి.ఈ నాగభూషణం, డిఎల్పిఓలుసాయి బాబు, తిరుపతి రెడ్డి ,అధికారులు ,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.1
- Post by Boke saikumar Boke saikumar1
- Post by Congress social media work1
- హుగ్గేల్లి చౌరస్తాలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన జహీరాబాద్ పోలీసులు1
- Post by Vishwamber Rao1