Shuru
Apke Nagar Ki App…
గాంధారి శాపం వలన ద్వారకా నగరం మునిగిపోయిందా.? | Dwaraka Nagaram | Lord Krishna | Spiritual mantra | Sri bhakthi vov
Raja Nageshwar
గాంధారి శాపం వలన ద్వారకా నగరం మునిగిపోయిందా.? | Dwaraka Nagaram | Lord Krishna | Spiritual mantra | Sri bhakthi vov
More news from Nagaram and nearby areas
- గాంధారి శాపం వలన ద్వారకా నగరం మునిగిపోయిందా.? | Dwaraka Nagaram | Lord Krishna | Spiritual mantra | Sri bhakthi vov1
- 1999లో పాకిస్తాన్ పై జరిగిన కార్గిల్ యుద్ధంలో భారతదేశం విజయం సాధించడాన్ని పురస్కరించుకుని నేడు దేశవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నామని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి పెనుబాల చంద్రశేఖర్ అన్నారు .1
- DTCP PLOTS దంతాలపల్లి1
- నకిరేకల్ వెంకన్న ||1
- హైదరాబాద్ మూసి నాది నకిరేకల్ ప్రాజెక్టు డం ll Telangana Crazy Travelers ll1
- సివిల్స్ లో దివ్యాంగులకు రిజర్వేషన్లు అవసరమా అంటూ దివ్యంగుల కోటపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ వెంటనే వికలాంగుల సమాజానికి క్షమాపణ చెప్పాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ డిమాండ్ గరిడేపల్లో స్మితా సబర్వాల్ చిత్రపటానికి రక్తాభిషేకం చేసి దిష్టిబొమ్మను దగ్ధం చేసి రోడ్డుపై బైఠాయించి వినూత్న రీతిలో నిరసన తెలిపిన రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ బృందం వికలాంగులను అవమానపరిచిన స్మితా సబర్వాల్ పై కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వలు వెంటనే చర్యలు తీసుకొని ఆమె ఐఏఎస్ ను రద్దు చేసి వికలాంగుల హక్కుల చట్టం 2016 నిబంధనల మేరకు ఆమెను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్* సివిల్స్ ఉద్యోగాలలో దివ్యాంగులకు రిజర్వేషన్లు అవసరమా అంటూ దివ్యంగుల కోటపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ వెంటనే వికలాంగుల సమాజానికి క్షమాపణ చెప్పాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ డిమాండ్ చేశారు సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల కేంద్రంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుర్రం నరేష్ రెడ్డి జిల్లా అధ్యక్షులు కుర్ర గోపి యాదవ్ లతో కలిసి వికలాంగులను అవమానపరిచిన సీనియర్ ఐఏఎస్ అధికారి తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ నెంబర్ స్మితా సబర్వాల్ చిత్రపటానికి కోడి రక్తంతో రక్తాభిషేకం చేసి దిష్టిబొమ్మను దగ్ధం చేసి రోడ్డుపై బైఠాయించి వినూత్న రీతిలో నిరసన తెలిపిన అనంతరం నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ మాట్లాడుతూ సివిల్స్ ఉద్యోగాలలో వికలాంగులకు రిజర్వేషన్ అవసరం లేదంటూ వికలాంగుల సమాజాన్ని అవహేళన చేసి మాట్లాడిన సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ తన ఉద్యోగానికి రాజీనామా చేయాలని 24 గంటల్లోగా కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం రాష్ట్ర లోని రేవంత్ రెడ్డి ప్రభుత్వాలు ఆమెపై చర్యలు తీసుకోవాలని లేకుంటే భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను ఉదృతం చేస్తామని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అత్యున్నత పదవిలో ఉండి దివ్యాంగ సమాజం ఆత్మగౌరవం దెబ్బతీసేలా ట్వీట్ చేసిన ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ వ్యాఖ్యలను సమర్థిస్తూ అది ఆమె వ్యక్తిగత అభిప్రాయమని దానికి ప్రభుత్వానికి సంబంధం లేదని విచక్షణారహితంగా మాట్లాడటం దురదృష్టకరమని జ్యూడిషల్ వ్యవస్థను పార్లమెంటరీ వ్యవస్థను తప్పుబట్టేలా మాట్లాడిన ఆమెపై చర్యలు తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకు రాకపోవడంతోనే ఆమె వ్యాఖ్యల వెనుక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుట్ర కూడా ఉన్నట్లు తాము భావిస్తున్నామని తెలిపిన ఆయన సంఘం నేతలతో కలిసి గరిడేపల్లి పోలీస్ స్టేషన్లో స్మిత సబర్వాల్ పై కేసు నమోదు చేయాలని ఎస్ఐ ని కలిసి ఫిర్యాదు చేశారు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుర్రం నరేష్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు కుర్ర గోపి యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికీ బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు రాపోలు నవీన్ మద్దతు ప్రకటించారు సంఘం జిల్లా మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు1
- కట్టర్ #బీఎస్పీ#సూర్యాపేట #1
- The CLUE TODAY News//*సివిల్స్ లో దివ్యాంగులకు రిజర్వేషన్లు అవసరమా అంటూ దివ్యంగుల కోటపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ వెంటనే వికలాంగుల సమాజానికి క్షమాపణ చెప్పాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ డిమాండ్ గరిడేపల్లో స్మితా సబర్వాల్ చిత్రపటానికి రక్తాభిషేకం చేసి దిష్టిబొమ్మను దగ్ధం చేసి రోడ్డుపై బైఠాయించి వినూత్న రీతిలో నిరసన తెలిపిన రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ బృందం వికలాంగులను అవమానపరిచిన స్మితా సబర్వాల్ పై కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వలు వెంటనే చర్యలు తీసుకొని ఆమె ఐఏఎస్ ను రద్దు చేసి వికలాంగుల హక్కుల చట్టం 2016 నిబంధనల మేరకు ఆమెను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్* సివిల్స్ ఉద్యోగాలలో దివ్యాంగులకు రిజర్వేషన్లు అవసరమా అంటూ దివ్యంగుల కోటపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ వెంటనే వికలాంగుల సమాజానికి క్షమాపణ చెప్పాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ డిమాండ్ చేశారు సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల కేంద్రంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుర్రం నరేష్ రెడ్డి జిల్లా అధ్యక్షులు కుర్ర గోపి యాదవ్ లతో కలిసి వికలాంగులను అవమానపరిచిన సీనియర్ ఐఏఎస్ అధికారి తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ నెంబర్ స్మితా సబర్వాల్ చిత్రపటానికి కోడి రక్తంతో రక్తాభిషేకం చేసి దిష్టిబొమ్మను దగ్ధం చేసి రోడ్డుపై బైఠాయించి వినూత్న రీతిలో నిరసన తెలిపిన అనంతరం నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ మాట్లాడుతూ సివిల్స్ ఉద్యోగాలలో వికలాంగులకు రిజర్వేషన్ అవసరం లేదంటూ వికలాంగుల సమాజాన్ని అవహేళన చేసి మాట్లాడిన సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ తన ఉద్యోగానికి రాజీనామా చేయాలని 24 గంటల్లోగా కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం రాష్ట్ర లోని రేవంత్ రెడ్డి ప్రభుత్వాలు ఆమెపై చర్యలు తీసుకోవాలని లేకుంటే భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను ఉదృతం చేస్తామని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అత్యున్నత పదవిలో ఉండి దివ్యాంగ సమాజం ఆత్మగౌరవం దెబ్బతీసేలా ట్వీట్ చేసిన ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ వ్యాఖ్యలను సమర్థిస్తూ అది ఆమె వ్యక్తిగత అభిప్రాయమని దానికి ప్రభుత్వానికి సంబంధం లేదని విచక్షణారహితంగా మాట్లాడటం దురదృష్టకరమని జ్యూడిషల్ వ్యవస్థను పార్లమెంటరీ వ్యవస్థను తప్పుబట్టేలా మాట్లాడిన ఆమెపై చర్యలు తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకు రాకపోవడంతోనే ఆమె వ్యాఖ్యల వెనుక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుట్ర కూడా ఉన్నట్లు తాము భావిస్తున్నామని తెలిపిన ఆయన సంఘం నేతలతో కలిసి గరిడేపల్లి పోలీస్ స్టేషన్లో స్మిత సబర్వాల్ పై కేసు నమోదు చేయాలని ఎస్ఐ ని కలిసి ఫిర్యాదు చేశారు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుర్రం నరేష్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు కుర్ర గోపి యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికీ బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు రాపోలు నవీన్ మద్దతు ప్రకటించారు సంఘం జిల్లా మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు1