logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

SPSR నెల్లూరు జిల్లా.. వైఎస్ఆర్ సీపీ కార్యకర్త హరి కృష్ణను అకారణంగా కొట్టారంటూ పొదలకూరు పో*లీస్ స్టేషన్ ఎదుట మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి , వైయస్ఆర్ సీపీ నేతల ఆందోళన. పొదలకూరు ఎస్సై హనీఫ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్. స్టేషన్ ఎదుట భారీగా గుమిగూడిన వైయస్ఆర్ సీపీ శ్రేణులు. మండుటెండలో రోడ్డు మీద బైఠాయించిన కాకాణి మాజీ మంత్రి కాకాణి మాట్లాడుతూ.. వైయస్ఆర్ సీపీ కార్యకర్తలపై ఎస్సై హనీఫ్ బెది*రింపులకు పాల్పడుతూ, స్టేషన్ కి పిలిచి కొడుతున్నాడు, కొట్టే దృశ్యాలను టీడీపీ నేతలకు వీడియో కాల్ చేసి చూపించాడు, మోటార్ సర్వీస్ కనెక్షన్ కోసం వైయస్ఆర్ సీపీ నేత హరి ఏఈని ప్రశ్నిస్తే.. హరిని పిలిచి ఎస్సై కొ*ట్టాడు, కనెక్షన్ కోసం ఎలక్ట్రికల్ ఏఈ 40 వేలు లంచం తీసుకుని పనిచేయకపోవడం వల్లే ప్రశ్నించాం. ఎస్సై హనీఫ్ మీద అనేక ఆరోపణలు ఉన్నాయి.. అతన్ని వెంటనే సస్పెండ్ చెయ్యాలి. ధర్నాలు చేస్తే నాన్ బె*యిలబుల్ కే*సులు పెడతామని ఎస్సై బెది*రిస్తాడా..? అకారణంగా పోలీ*సులు కొ*డితే తిరగబడాలని కాకాణి పిలుపు. SPSR నెల్లూరు జిల్లా.. వైఎస్ఆర్ సీపీ కార్యకర్త హరి కృష్ణను అకారణంగా కొట్టారంటూ పొదలకూరు పో*లీస్ స్టేషన్ ఎదుట మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి , వైయస్ఆర్ సీపీ నేతల ఆందోళన. పొదలకూరు ఎస్సై హనీఫ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్. స్టేషన్ ఎదుట భారీగా గుమిగూడిన వైయస్ఆర్ సీపీ శ్రేణులు. మండుటెండలో రోడ్డు మీద బైఠాయించిన కాకాణి మాజీ మంత్రి కాకాణి మాట్లాడుతూ.. వైయస్ఆర్ సీపీ కార్యకర్తలపై ఎస్సై హనీఫ్ బెది*రింపులకు పాల్పడుతూ, స్టేషన్ కి పిలిచి కొడుతున్నాడు, కొట్టే దృశ్యాలను టీడీపీ నేతలకు వీడియో కాల్ చేసి చూపించాడు, మోటార్ సర్వీస్ కనెక్షన్ కోసం వైయస్ఆర్ సీపీ నేత హరి ఏఈని ప్రశ్నిస్తే.. హరిని పిలిచి ఎస్సై కొ*ట్టాడు, కనెక్షన్ కోసం ఎలక్ట్రికల్ ఏఈ 40 వేలు లంచం తీసుకుని పనిచేయకపోవడం వల్లే ప్రశ్నించాం. ఎస్సై హనీఫ్ మీద అనేక ఆరోపణలు ఉన్నాయి.. అతన్ని వెంటనే సస్పెండ్ చెయ్యాలి. ధర్నాలు చేస్తే నాన్ బె*యిలబుల్ కే*సులు పెడతామని ఎస్సై బెది*రిస్తాడా..? అకారణంగా పోలీ*సులు కొ*డితే తిరగబడాలని కాకాణి పిలుపు.

4 hrs ago
user_Stv9 Press
Stv9 Press
జర్నలిస్ట్ చంద్రగిరి, తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
4 hrs ago

SPSR నెల్లూరు జిల్లా.. వైఎస్ఆర్ సీపీ కార్యకర్త హరి కృష్ణను అకారణంగా కొట్టారంటూ పొదలకూరు పో*లీస్ స్టేషన్ ఎదుట మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి , వైయస్ఆర్ సీపీ నేతల ఆందోళన. పొదలకూరు ఎస్సై హనీఫ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్. స్టేషన్ ఎదుట భారీగా గుమిగూడిన వైయస్ఆర్ సీపీ శ్రేణులు. మండుటెండలో రోడ్డు మీద బైఠాయించిన కాకాణి మాజీ మంత్రి కాకాణి మాట్లాడుతూ.. వైయస్ఆర్ సీపీ కార్యకర్తలపై ఎస్సై హనీఫ్ బెది*రింపులకు పాల్పడుతూ, స్టేషన్ కి పిలిచి కొడుతున్నాడు, కొట్టే దృశ్యాలను టీడీపీ నేతలకు వీడియో కాల్ చేసి చూపించాడు, మోటార్ సర్వీస్ కనెక్షన్ కోసం వైయస్ఆర్ సీపీ నేత హరి ఏఈని ప్రశ్నిస్తే.. హరిని పిలిచి ఎస్సై కొ*ట్టాడు, కనెక్షన్ కోసం ఎలక్ట్రికల్ ఏఈ 40 వేలు లంచం తీసుకుని పనిచేయకపోవడం వల్లే ప్రశ్నించాం. ఎస్సై హనీఫ్ మీద అనేక ఆరోపణలు ఉన్నాయి.. అతన్ని వెంటనే సస్పెండ్ చెయ్యాలి. ధర్నాలు చేస్తే నాన్ బె*యిలబుల్ కే*సులు పెడతామని ఎస్సై బెది*రిస్తాడా..? అకారణంగా పోలీ*సులు కొ*డితే తిరగబడాలని కాకాణి పిలుపు. SPSR నెల్లూరు జిల్లా.. వైఎస్ఆర్ సీపీ కార్యకర్త హరి కృష్ణను అకారణంగా కొట్టారంటూ పొదలకూరు పో*లీస్ స్టేషన్ ఎదుట మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి , వైయస్ఆర్ సీపీ నేతల ఆందోళన. పొదలకూరు ఎస్సై హనీఫ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్. స్టేషన్ ఎదుట భారీగా గుమిగూడిన వైయస్ఆర్ సీపీ శ్రేణులు. మండుటెండలో రోడ్డు మీద బైఠాయించిన కాకాణి మాజీ మంత్రి కాకాణి మాట్లాడుతూ.. వైయస్ఆర్ సీపీ కార్యకర్తలపై ఎస్సై హనీఫ్ బెది*రింపులకు పాల్పడుతూ, స్టేషన్ కి పిలిచి కొడుతున్నాడు, కొట్టే దృశ్యాలను టీడీపీ నేతలకు వీడియో కాల్ చేసి చూపించాడు, మోటార్ సర్వీస్ కనెక్షన్ కోసం వైయస్ఆర్ సీపీ నేత హరి ఏఈని ప్రశ్నిస్తే.. హరిని పిలిచి ఎస్సై కొ*ట్టాడు, కనెక్షన్ కోసం ఎలక్ట్రికల్ ఏఈ 40 వేలు లంచం తీసుకుని పనిచేయకపోవడం వల్లే ప్రశ్నించాం. ఎస్సై హనీఫ్ మీద అనేక ఆరోపణలు ఉన్నాయి.. అతన్ని వెంటనే సస్పెండ్ చెయ్యాలి. ధర్నాలు చేస్తే నాన్ బె*యిలబుల్ కే*సులు పెడతామని ఎస్సై బెది*రిస్తాడా..? అకారణంగా పోలీ*సులు కొ*డితే తిరగబడాలని కాకాణి పిలుపు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, మార్కాపురం ఎస్పీ కార్యాలయాల్లో మే 11న జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక 'మీకోసం' కార్యక్రమ సమయాలు మారాయి. ఉదయం 8 గంటల నుండి ప్రారంభమై, ఇది కేవలం 11 గంటల వరకే నిర్వహించబడుతుంది. వేసవిని దృష్టిలో ఉంచుకుని ప్రజల ఆరోగ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు.
    1
    ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, మార్కాపురం ఎస్పీ కార్యాలయాల్లో మే 11న జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక 'మీకోసం' కార్యక్రమ సమయాలు మారాయి. ఉదయం 8 గంటల నుండి ప్రారంభమై, ఇది కేవలం 11 గంటల వరకే నిర్వహించబడుతుంది. వేసవిని దృష్టిలో ఉంచుకుని ప్రజల ఆరోగ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు.
    user_Sasi Kumar reddy
    Sasi Kumar reddy
    గిద్దలూరు, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • వీపనగండ్లలో మోస్తరుగా కురిసిన వర్షం బురద మయంగా మారిన రహదారులు మిడుతూరు మండలం వీపనగండ్లలో ఆదివారం సాయంత్రం కురిసిన మోస్తరు వర్షం ప్రజలకు ఎండ తీవ్రత నుంచి ఉపశమనం కలిగించింది. అయితే, ఒక్కసారిగా కురిసిన వర్షంతో గ్రామ రహదారులు బురదమయంగా మారాయి. చాలా కాలం తర్వాత చల్లబడిన వాతావరణం సామాన్యులకు ఊరటనిచ్చినప్పటికీ, తమ పంట దెబ్బతినే అవకాశం ఉందని పొగాకు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణ మార్పులతో అటు సంతోషం, ఇటు సందిగ్ధంలో గ్రామస్థులు ఉన్నారు.
    1
    వీపనగండ్లలో మోస్తరుగా కురిసిన వర్షం  బురద మయంగా మారిన రహదారులు
మిడుతూరు మండలం వీపనగండ్లలో ఆదివారం సాయంత్రం కురిసిన మోస్తరు వర్షం ప్రజలకు ఎండ తీవ్రత నుంచి ఉపశమనం కలిగించింది. అయితే, ఒక్కసారిగా కురిసిన వర్షంతో గ్రామ రహదారులు బురదమయంగా మారాయి. చాలా కాలం తర్వాత చల్లబడిన వాతావరణం సామాన్యులకు ఊరటనిచ్చినప్పటికీ, తమ పంట దెబ్బతినే అవకాశం ఉందని పొగాకు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణ మార్పులతో అటు సంతోషం, ఇటు సందిగ్ధంలో గ్రామస్థులు ఉన్నారు.
    user_Dinesh Pedisela
    Dinesh Pedisela
    Local News Reporter జూపాడు బంగ్లా, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • అల్లూరు గ్రామంలో అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే నందికొట్కూరు మండలం అల్లూరు గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించిన, నంద్యాల పార్లమెంట్ ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి.. నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త జయసూర్య.. ఈ సందర్భంగా మాండ్ర శివానందరెడ్డి ఎమ్మెల్యే గిత్త జయసూర్య మాట్లాడుతూ అల్లూరు గ్రామ అభివృద్ధికి (1) గ్రామ ప్రజల కలగా ఉన్న 24 గంటల నిరంతర కరెంటు సరఫరా కొరకు సబ్స్టేషన్ నిర్మాణం చేయుటకు 3 కోట్ల 90 లక్షలతో నూతన సబ్ స్టేషన్ నిర్మాణం చేపట్టి పూర్తిచేసి ఈరోజు గ్రామ ప్రజలకు అంకితం చేయడం జరిగింది అన్నారు. గ్రామపంచాయతీ 15వ ఆర్థిక సంఘం నిధులతో గ్రామంలో ప్రజలకు త్రాగునీటి సరఫరా కొరకు ఇన్ లైన్ క్లోరినేషన్ కొరకు 1,35,000, కొత్తగా ఒక మోటర్ కొనుగోలుకు 50,000 చేశామని అన్నారు మండల పరిషత్ నిధులతో కాలువలు నిర్మాణము మరియు కల్వర్టు కొరకు 10 లక్షల రూపాయల తో చేపట్టమని అన్నారు గ్రామపంచాయతీ నిధులతో ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకు రిపేరు కొరకు 6 లక్షలు తో చేపట్టమని అన్నారు. కొన్ని సంవత్సరాలుగా వేసినటువంటి పాత పైపులైను తీసివేసి కొత్తగా అల్లూరు గ్రామం మొత్తము జే ఐ పైప్ లైన్ కొరకు 81 లక్షలు రూపాయలు మరియు మండల పరిషత్ నిధులు 16 లక్షల రూపాయలతో చేపట్టడం జరిగిందని అన్నారు. ఇంకా గ్రామంలో తాగునీటి సరఫరా కొరకు జలజీవన్ మిషన్ కింద 63 .45 లక్షలు వినియోగిస్తూ ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకు మరియు పైప్లైన్ నిర్మాణం కొరకు కేటాయించడం జరిగింది అన్నారు. పల్లె పండుగ 1.o కింద 72 లక్షలు ఖర్చు చేస్తూ సిసి రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది అన్నారు పల్లె పండుగ 2.0 కింద ఒక కోటి 20 లక్షలు కేటాయించి సిసి రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందని అన్నారు అంగన్వాడి సెంటర్ 2 నిర్మాణం కొరకు 16 లక్షలు కేటాయించి పూర్తి చేయడం జరిగింది అన్నారు అంగన్వాడి సెంటర్ 3 నిర్మాణం కొరకు పది లక్షలు కేటాయించి పూర్తి చేయించడం జరిగింది అన్నారు R&B నిధులతో అల్లూరు నుంచి నందికొట్కూరు వరకు 40 లక్షల రూపాయలతో బీటీ రోడ్డు నిర్మాణం చేయించడం జరిగింది అన్నారు మొత్తం 4 కోట్ల 89 లక్షలు గ్రామ అభివృద్ధి కొరకు ఈ రెండు సంవత్సరములలో వినియోగించడం జరిగినది అన్నారు అనంతరం: 2005-06 సంవత్సరంలో అల్లూరు గ్రామ ప్రజలకు 81 మందికి ఐకెపి ఆధ్వర్యంలో గతంలో పొదుపు రుణం ద్వారా కొనుగోలు చేసిన భూమికి సంబంధించిన పట్టాలను ఎమ్మెల్యే గిత్త జయసూర్య మాండ్ర శివానందరెడ్డి బ్యాంకు రుణమును క్లియర్ చేసి సంబంధిత లబ్ధిదారులకు ఎకరా దాదాపుగా 15 లక్షల రూపాయల విలువ చేసే భూమికి సంబంధించిన పట్టాలను ఈరోజు 81 మందికి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు మండల కన్వీనర్ మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి మార్కెట్ యార్డ్ చైర్మన్ వీరం ప్రసాద్ రెడ్డి మరియు నందికొట్కూరు మండల నాయకులు కార్యకర్తలు నియోజకవర్గం లోని నాయకులు తెలుగుదేశం కుటుంబ సభ్యులు పాల్గొన్నారు
    1
    అల్లూరు గ్రామంలో అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే 
నందికొట్కూరు మండలం అల్లూరు గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించిన, నంద్యాల పార్లమెంట్ ఇన్చార్జి  మాండ్ర శివానందరెడ్డి.. నందికొట్కూరు శాసనసభ్యులు  గిత్త జయసూర్య..
ఈ సందర్భంగా మాండ్ర శివానందరెడ్డి  ఎమ్మెల్యే గిత్త జయసూర్య మాట్లాడుతూ అల్లూరు గ్రామ అభివృద్ధికి (1) గ్రామ ప్రజల కలగా ఉన్న 24 గంటల నిరంతర కరెంటు సరఫరా కొరకు సబ్స్టేషన్ నిర్మాణం చేయుటకు 3 కోట్ల 90 లక్షలతో నూతన సబ్ స్టేషన్ నిర్మాణం చేపట్టి పూర్తిచేసి ఈరోజు గ్రామ ప్రజలకు అంకితం చేయడం జరిగింది అన్నారు.
గ్రామపంచాయతీ 15వ ఆర్థిక సంఘం నిధులతో గ్రామంలో ప్రజలకు త్రాగునీటి సరఫరా కొరకు ఇన్ లైన్ క్లోరినేషన్ కొరకు 1,35,000, కొత్తగా ఒక మోటర్ కొనుగోలుకు 50,000 చేశామని అన్నారు
మండల పరిషత్ నిధులతో కాలువలు నిర్మాణము మరియు కల్వర్టు కొరకు 10 లక్షల రూపాయల తో చేపట్టమని అన్నారు
గ్రామపంచాయతీ నిధులతో ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకు రిపేరు కొరకు 6 లక్షలు తో చేపట్టమని అన్నారు.
కొన్ని సంవత్సరాలుగా వేసినటువంటి పాత పైపులైను తీసివేసి కొత్తగా అల్లూరు గ్రామం మొత్తము జే ఐ పైప్ లైన్ కొరకు 81 లక్షలు రూపాయలు మరియు మండల పరిషత్ నిధులు 16 లక్షల రూపాయలతో చేపట్టడం జరిగిందని అన్నారు.
ఇంకా గ్రామంలో తాగునీటి సరఫరా కొరకు జలజీవన్ మిషన్ కింద 63 .45 లక్షలు వినియోగిస్తూ ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకు మరియు పైప్లైన్ నిర్మాణం కొరకు కేటాయించడం జరిగింది అన్నారు.
పల్లె పండుగ 1.o కింద 72 లక్షలు ఖర్చు చేస్తూ సిసి రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది అన్నారు
పల్లె పండుగ 2.0 కింద ఒక కోటి 20 లక్షలు కేటాయించి సిసి రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందని అన్నారు 
అంగన్వాడి సెంటర్ 2 నిర్మాణం కొరకు 16 లక్షలు కేటాయించి పూర్తి చేయడం జరిగింది అన్నారు 
అంగన్వాడి సెంటర్ 3 నిర్మాణం కొరకు పది లక్షలు కేటాయించి పూర్తి చేయించడం జరిగింది అన్నారు
R&B నిధులతో అల్లూరు నుంచి నందికొట్కూరు వరకు 40 లక్షల రూపాయలతో బీటీ రోడ్డు నిర్మాణం చేయించడం జరిగింది అన్నారు
మొత్తం 4 కోట్ల 89 లక్షలు గ్రామ అభివృద్ధి కొరకు ఈ రెండు సంవత్సరములలో వినియోగించడం జరిగినది అన్నారు
అనంతరం: 2005-06 సంవత్సరంలో అల్లూరు గ్రామ ప్రజలకు 81 మందికి ఐకెపి ఆధ్వర్యంలో గతంలో పొదుపు రుణం ద్వారా కొనుగోలు చేసిన భూమికి సంబంధించిన పట్టాలను ఎమ్మెల్యే గిత్త జయసూర్య మాండ్ర శివానందరెడ్డి బ్యాంకు రుణమును క్లియర్ చేసి సంబంధిత లబ్ధిదారులకు ఎకరా దాదాపుగా 15 లక్షల రూపాయల విలువ చేసే భూమికి సంబంధించిన పట్టాలను ఈరోజు 81 మందికి అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో నందికొట్కూరు మండల కన్వీనర్ మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి  మార్కెట్ యార్డ్ చైర్మన్ వీరం ప్రసాద్ రెడ్డి  మరియు నందికొట్కూరు మండల నాయకులు కార్యకర్తలు నియోజకవర్గం లోని నాయకులు తెలుగుదేశం కుటుంబ సభ్యులు పాల్గొన్నారు
    user_Reporter
    Reporter
    Nandikotkur, Nandyal•
    2 hrs ago
  • పాణ్యం మండలంలో ఈదురు గాలుల వర్షం.. రోడ్డుకు అడ్డంగా విరిగిపడిన పురాతన చింతచెట్టు నంద్యాల జిల్లా పాణ్యం మండలం లో ఈదురు గాలుల వర్షం కురిసింది. దీంతో పాణ్యం నుండి బనగానపల్లె వెళ్లే దారిలో ఆలమూరు దగ్గర రోడ్డుకు అడ్డంగా పురాతన చింతచెట్టు విరిగిపడింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అధికారులు స్పందించి రోడ్డుకు అడ్డంగా ఉన్న చింత చెట్టును తొలగించాలని వాహనదారులు కోరారు.
    1
    పాణ్యం మండలంలో ఈదురు గాలుల వర్షం.. రోడ్డుకు అడ్డంగా విరిగిపడిన పురాతన చింతచెట్టు
నంద్యాల జిల్లా పాణ్యం మండలం లో ఈదురు గాలుల వర్షం కురిసింది. దీంతో పాణ్యం నుండి బనగానపల్లె వెళ్లే దారిలో ఆలమూరు దగ్గర రోడ్డుకు అడ్డంగా పురాతన చింతచెట్టు విరిగిపడింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అధికారులు స్పందించి రోడ్డుకు అడ్డంగా ఉన్న చింత చెట్టును తొలగించాలని వాహనదారులు కోరారు.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • Post by N Nagaraju
    2
    Post by N Nagaraju
    user_N Nagaraju
    N Nagaraju
    Parigi, Sri Sathya Sai•
    1 hr ago
  • తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే విజయ్ సెక్రటేరియట్‌కు వెళ్లారు. అక్కడ సీఎం కుర్చీలో కూర్చుని అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. దీంతో ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు.
    1
    తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే విజయ్ సెక్రటేరియట్‌కు వెళ్లారు. అక్కడ సీఎం కుర్చీలో కూర్చుని అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. దీంతో ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు.
    user_Merzaa Tv
    Merzaa Tv
    Local News Reporter కళ్యాణదుర్గ్, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • నిర్భయ స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా నివాళులర్పించారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఆయన చూపిన ధైర్యం, త్యాగం నేటి తరానికి స్ఫూర్తినిస్తున్నాయి. 'మన్యం వీరుడు'గా ఆయన పేరు తెలుగు ప్రజల, ప్రతి భారతీయుడి గుండెల్లో శాశ్వతంగా నిలిచి ఉంటుంది.
    1
    నిర్భయ స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా నివాళులర్పించారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఆయన చూపిన ధైర్యం, త్యాగం నేటి తరానికి స్ఫూర్తినిస్తున్నాయి. 'మన్యం వీరుడు'గా ఆయన పేరు తెలుగు ప్రజల, ప్రతి భారతీయుడి గుండెల్లో శాశ్వతంగా నిలిచి ఉంటుంది.
    user_Stv9 Press
    Stv9 Press
    జర్నలిస్ట్ చంద్రగిరి, తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిని అరెస్టు చేసి, మంత్రిని బర్తరఫ్ చేయాలని నంద్యాలలో సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణలోని నిజామాబాద్‌లో మైనర్ బాలికపై అత్యాచార యత్నం కేసులో సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ నిందితుడిగా ఉన్నాడు. ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ నాయకులు కోరారు.
    1
    కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిని అరెస్టు చేసి, మంత్రిని బర్తరఫ్ చేయాలని నంద్యాలలో సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణలోని నిజామాబాద్‌లో మైనర్ బాలికపై అత్యాచార యత్నం కేసులో సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ నిందితుడిగా ఉన్నాడు. ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ నాయకులు కోరారు.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    1 day ago
  • తమిళనాడులో హైడ్రామా తర్వాత విజయ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ శుభవార్తతో అభిమానులు భావోద్వేగానికి లోనై, ఓ మహిళా అభిమాని ఆనందంతో బోరున ఏడ్చారు. చెన్నైలో ప్రమాణస్వీకారాన్ని లైవ్ టెలికాస్ట్ చేయడంతో సంబరాలు మిన్నంటాయి.
    1
    తమిళనాడులో హైడ్రామా తర్వాత విజయ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ శుభవార్తతో అభిమానులు భావోద్వేగానికి లోనై, ఓ మహిళా అభిమాని ఆనందంతో బోరున ఏడ్చారు. చెన్నైలో ప్రమాణస్వీకారాన్ని లైవ్ టెలికాస్ట్ చేయడంతో సంబరాలు మిన్నంటాయి.
    user_Merzaa Tv
    Merzaa Tv
    Local News Reporter కళ్యాణదుర్గ్, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.