logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కర్నూలు జిల్లాలో సంచలనం: ఆదోని కరూర్ వైశ్యా బ్యాంక్‌లో ఖాతాదారుడి సొమ్ము మాయం! పొలం అమ్మిన రూ. 8 లక్షల నగదును బ్యాంకులో డిపాజిట్ చేసిన రైతు.. ఖాతా చూస్తే నిల్!

10 hrs ago
user_Nagendra
Nagendra
Journalist Adoni, Kurnool•
10 hrs ago

కర్నూలు జిల్లాలో సంచలనం: ఆదోని కరూర్ వైశ్యా బ్యాంక్‌లో ఖాతాదారుడి సొమ్ము మాయం! పొలం అమ్మిన రూ. 8 లక్షల నగదును బ్యాంకులో డిపాజిట్ చేసిన రైతు.. ఖాతా చూస్తే నిల్!

More news from Kurnool and nearby areas
  • *SFI, DYFI ఆధ్వర్యంలో కబడ్డీ ఫ్రెండ్లీ టోర్నమెంట్....* ఆదోని పట్టణంలోని తిక్క స్వామి దర్గా ఏరియా నందుSFI, DYFI ఆధ్వర్యంలో కబడ్డీ ఫ్రెండ్లీ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఈ టోర్నమెంటును DYFI మాజీ నాయకులు వెంకటేశులు టాస్ వేసి ప్రారంభించారు. ఫ్రెండ్లీ టోర్నమెంట్ క్రీడాకారులను ఉద్దేశించి DYFI మాజీ జిల్లా నాయకులు లక్ష్మన్న, జిల్లా ఉపాధ్యక్షులు వీరేష్,సతీశ్, SFI రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవి, జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు,పట్టణ కార్యదర్శి శశిధర్ తదితరులు యువ క్రీడాకారులను పరిచయం చేసుకున్న అనంతరం టోర్నమెంట్ ఉద్దేశించి వీరు మాట్లాడుతూ నిత్యం విద్యార్థి, యువజన,నిరుద్యోగ సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తూ మరోపక్క యువకులలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు సంక్రాంతి పండుగలు, స్వాతంత్ర పోరాటంలో అసువులు బాసిన విప్లవ వీర యువకిశోరాల వర్ధంతులు, జయంతులు సందర్భంగా ఇలాంటి ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఆదోని పట్టణంలో క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా సరైన ఆట స్థలాలు లేకపోవడంతో చాలామంది యువత క్రీడలకు దూరం అవుతున్నారని వారు అన్నారు. కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే క్రీడాకారుల పట్ల ప్రేమ చూపుతున్నట్లు రాజకీయ పార్టీల నాయకులు నటిస్తున్నారని వారు గుర్తు చేశారు. క్రీడల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని వారు అన్నారు. ఇలాంటి ఫ్రెండ్లీ టోర్నమెంట్ సందర్భంగా యువకులలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికితీస్తూ సమాజానికి తెలియజేసే పద్ధతుల్లో SFI, DYFI క్రీడలను ప్రోత్సహించేందుకు ఇలాంటి ఆటలు పోటీ నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.
    1
    *SFI, DYFI ఆధ్వర్యంలో  కబడ్డీ ఫ్రెండ్లీ టోర్నమెంట్....*
ఆదోని పట్టణంలోని తిక్క స్వామి దర్గా ఏరియా నందుSFI, DYFI ఆధ్వర్యంలో కబడ్డీ ఫ్రెండ్లీ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఈ టోర్నమెంటును DYFI మాజీ నాయకులు వెంకటేశులు టాస్ వేసి ప్రారంభించారు. ఫ్రెండ్లీ టోర్నమెంట్ క్రీడాకారులను ఉద్దేశించి DYFI మాజీ జిల్లా నాయకులు లక్ష్మన్న, జిల్లా ఉపాధ్యక్షులు వీరేష్,సతీశ్, SFI రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవి, జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు,పట్టణ కార్యదర్శి శశిధర్ తదితరులు యువ క్రీడాకారులను పరిచయం చేసుకున్న అనంతరం టోర్నమెంట్ ఉద్దేశించి వీరు మాట్లాడుతూ నిత్యం విద్యార్థి, యువజన,నిరుద్యోగ సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తూ మరోపక్క యువకులలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు సంక్రాంతి పండుగలు, స్వాతంత్ర పోరాటంలో అసువులు బాసిన విప్లవ వీర యువకిశోరాల వర్ధంతులు, జయంతులు సందర్భంగా  ఇలాంటి ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఆదోని పట్టణంలో క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా సరైన ఆట స్థలాలు లేకపోవడంతో చాలామంది యువత క్రీడలకు దూరం అవుతున్నారని వారు అన్నారు. కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే క్రీడాకారుల పట్ల ప్రేమ చూపుతున్నట్లు రాజకీయ పార్టీల నాయకులు నటిస్తున్నారని వారు గుర్తు చేశారు. క్రీడల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని వారు అన్నారు. ఇలాంటి ఫ్రెండ్లీ టోర్నమెంట్ సందర్భంగా యువకులలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికితీస్తూ సమాజానికి తెలియజేసే పద్ధతుల్లో SFI, DYFI క్రీడలను ప్రోత్సహించేందుకు ఇలాంటి ఆటలు పోటీ నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.
    user_Nagendra
    Nagendra
    Journalist Adoni, Kurnool•
    3 hrs ago
  • నారావారిపల్లెలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా భోగి పండగ జరుపుకున్నారు. హరిదాసు సంకీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు తిలకించారు.
    1
    నారావారిపల్లెలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా భోగి పండగ జరుపుకున్నారు. హరిదాసు సంకీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు తిలకించారు.
    user_User7105
    User7105
    Citizen Reporter శ్రీశైలం, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • కదిరి మండల పరిధిలోని ఎరుదొడ్డి గ్రామంలో వెలసిన ఎర్రదొడ్డి గంగమ్మ సన్నిధిలో బుధవారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆలయ ఈవో ప్రసాద్ అధ్యక్షతన ఏర్పాటు చేశారు. గ్రామ పరిసర ప్రాంతాల మహిళలు ముగ్గుల పోటీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు అందించారు స్థానిక గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
    1
    కదిరి మండల పరిధిలోని ఎరుదొడ్డి గ్రామంలో వెలసిన ఎర్రదొడ్డి గంగమ్మ సన్నిధిలో బుధవారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆలయ ఈవో ప్రసాద్ అధ్యక్షతన ఏర్పాటు చేశారు. గ్రామ పరిసర ప్రాంతాల మహిళలు ముగ్గుల పోటీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు అందించారు స్థానిక గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
    user_Srivartha news
    Srivartha news
    కదిరి, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • *జిల్లెల్లగూడ చందన చెరువు కట్ట వద్ద అగ్ని ప్రమాదం* *ట్రాఫిక్ సిబ్బంది అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం* రంగారెడ్డి జిల్లా: హైదరాబాద్ కమిషనరేట్, మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చందన చెరువు కట్ట ప్రధాన రహదారి వద్ద శంషాబాద్ జోన్ బడంగ్పేట్ సర్కిల్ జిల్లెల్లగూడలో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రమాదకర పరిస్థితి ఏర్పడింది. చెరువు కట్ట చుట్టూ భారీగా పేరుకుపోయిన ప్లాస్టిక్ వస్తువులు,చెత్తాచెదారం, అలాగే కట్టకు ఇరువైపులా ఏర్పాటు చేసిన వ్యాపారాలు చెత్తను నిర్లక్ష్యంగా పారవేయడంతో ఒక్కసారిగా చెత్తలో భారీగా మంటలు చెలరేగాయి. మంటల సమీపంలోనే ఒక మెకానిక్ షెడ్‌తో పాటు పెద్ద మొత్తంలో పాత టైర్ల గోదాం ఉండటంతో, కొద్దిసేపు ఆలస్యం జరిగి ఉంటే భారీ అగ్ని ప్రమాదం సంభవించే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంఘటనను గమనించిన అక్కడ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ సిబ్బంది నర్సింగ్ రావు, కృష్ణ, గణేష్, అశ్వక్ వెంటనే స్పందించి మంటలను ఆర్పే ప్రయత్నం చేయడంతో పాటు ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించారు. ట్రాఫిక్ సిబ్బంది సకాలంలో స్పందించడంతో తప్పిన పెను ప్రమాదం ఇకనైనా మున్సిపల్ అధికారులు స్పందించి చెరువు కట్ట పరిసరాల్లో చెత్త వేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, శాశ్వత పరిష్కారాలు అమలు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
    3
    *జిల్లెల్లగూడ చందన చెరువు కట్ట వద్ద అగ్ని ప్రమాదం* 
*ట్రాఫిక్ సిబ్బంది అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం*
రంగారెడ్డి జిల్లా:
హైదరాబాద్ కమిషనరేట్, మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చందన చెరువు కట్ట ప్రధాన రహదారి వద్ద  శంషాబాద్ జోన్ బడంగ్పేట్ సర్కిల్ జిల్లెల్లగూడలో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రమాదకర పరిస్థితి ఏర్పడింది.
చెరువు కట్ట చుట్టూ భారీగా పేరుకుపోయిన ప్లాస్టిక్ వస్తువులు,చెత్తాచెదారం, అలాగే కట్టకు ఇరువైపులా ఏర్పాటు చేసిన వ్యాపారాలు చెత్తను నిర్లక్ష్యంగా పారవేయడంతో ఒక్కసారిగా చెత్తలో భారీగా మంటలు చెలరేగాయి. 
మంటల సమీపంలోనే ఒక మెకానిక్ షెడ్‌తో పాటు పెద్ద మొత్తంలో పాత టైర్ల గోదాం ఉండటంతో, కొద్దిసేపు ఆలస్యం జరిగి ఉంటే భారీ అగ్ని ప్రమాదం సంభవించే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సంఘటనను గమనించిన అక్కడ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ సిబ్బంది నర్సింగ్ రావు, కృష్ణ, గణేష్, అశ్వక్ వెంటనే స్పందించి మంటలను ఆర్పే ప్రయత్నం చేయడంతో పాటు ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించారు. ట్రాఫిక్ సిబ్బంది సకాలంలో స్పందించడంతో తప్పిన  పెను ప్రమాదం 
ఇకనైనా మున్సిపల్ అధికారులు స్పందించి చెరువు కట్ట పరిసరాల్లో చెత్త వేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, శాశ్వత పరిష్కారాలు అమలు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
    user_Praveen
    Praveen
    Reporter బాలాపూర్, రంగారెడ్డి, తెలంగాణ•
    6 hrs ago
  • sala nagar kancha Golconda fort
    1
    sala nagar kancha Golconda fort
    user_MD Ismail
    MD Ismail
    గోల్కొండ, హైదరాబాద్, తెలంగాణ•
    12 hrs ago
  • నారాయణఖేడ్ మున్సిపాలిటీలో బోగస్ ఓట్లు తొలగించాలి మీడియాతో మాట్లాడిన బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నగేష్ సెట్
    1
    నారాయణఖేడ్ మున్సిపాలిటీలో బోగస్ ఓట్లు తొలగించాలి మీడియాతో మాట్లాడిన బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నగేష్ సెట్
    user_Sangareddy News
    Sangareddy News
    Journalist రామచంద్రాపురం, సంగారెడ్డి, తెలంగాణ•
    3 hrs ago
  • దాచారం గ్రామంలో ఘనంగా ముగ్గుల పోటీలు 👉 గజ్వేల్ సిద్దిపేట జిల్లా జనవరి 14 ప్రజా తెలంగాణ న్యూస్ సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం గ్రామ దాచారంలో ఈరోజు సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ ముగ్గుల పోటీల పాల్గొడం జరిగినది ఇట్లు గజ్వేల్ మండల బీసీ అధ్యక్షులు వల్లపు నరసింహులు మరి దాచారం గ్రామం సర్పంచ్ చేతిరెడ్డి చెన్నారెడ్డి మరియు ఉప సర్పంచ్ ఊర్మిల యాదగిరి మరియు వార్డు సభ్యులు ఇట్లు వెంకటయ్య రెడ్డి ప్రతాపరెడ్డి శాంతిప్ రెడ్డి రమేష్ టి బాల నరసయ్య వెంకటేష్ విక్రమ్ మరియు తదితరులు పాల్గొన్నారు
    1
    దాచారం గ్రామంలో ఘనంగా ముగ్గుల పోటీలు 
👉 గజ్వేల్ సిద్దిపేట జిల్లా జనవరి 14 ప్రజా తెలంగాణ న్యూస్ 
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం గ్రామ దాచారంలో ఈరోజు సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ ముగ్గుల పోటీల పాల్గొడం జరిగినది ఇట్లు గజ్వేల్ మండల బీసీ అధ్యక్షులు వల్లపు నరసింహులు మరి దాచారం గ్రామం సర్పంచ్ చేతిరెడ్డి చెన్నారెడ్డి మరియు ఉప సర్పంచ్ ఊర్మిల యాదగిరి మరియు వార్డు సభ్యులు ఇట్లు వెంకటయ్య రెడ్డి ప్రతాపరెడ్డి శాంతిప్ రెడ్డి రమేష్ టి బాల నరసయ్య వెంకటేష్ విక్రమ్ మరియు తదితరులు పాల్గొన్నారు
    user_Gousuddin Md
    Gousuddin Md
    Reporter Amberpet, Hyderabad•
    13 hrs ago
  • కర్నూలు జిల్లా.. ఆదోని నియోజకవర్గం... ఆదోనిలో బిజెపి నేతల భూకబ్జా యత్నం.. ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలంలో పార్టీ జెండాలు, రాళ్లను పాతిన నేతలు! నూతన బైపాస్ 167 NH సమీపంలోని మండగిరి పంచాయతీలోని సర్వే నెంబర్ 210లో ఉద్రిక్తత.. బిజెపి నాయకులను అడ్డుకున్న పక్క ప్లాట్ యజమానులు. మా ప్లాట్లకు ఉన్న 60 అడుగుల రోడ్డును కబ్జా చేస్తున్నారంటూ అశోక్ మరియు ఇతర బాధితుల తీవ్ర ఆరోపణ. పేదల పేరుతో ఆక్రమణలకు పాల్పడుతున్నారంటూ నేతలతో స్థానికుల వాగ్వాదం.. రంగంలోకి దిగిన బిజెపి నేత భాషా బృందం. బహిరంగంగా భూ ఆక్రమణ జరుగుతున్నా పట్టించుకోని రెవెన్యూ, పోలీస్ అధికారులు.. అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల ఆగ్రహం.
    2
    కర్నూలు జిల్లా..
ఆదోని నియోజకవర్గం...
ఆదోనిలో బిజెపి నేతల భూకబ్జా యత్నం.. ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలంలో పార్టీ జెండాలు, రాళ్లను పాతిన నేతలు!
నూతన బైపాస్ 167 NH సమీపంలోని మండగిరి పంచాయతీలోని సర్వే నెంబర్ 210లో ఉద్రిక్తత.. బిజెపి నాయకులను అడ్డుకున్న పక్క ప్లాట్ యజమానులు.
మా ప్లాట్లకు ఉన్న 60 అడుగుల రోడ్డును కబ్జా చేస్తున్నారంటూ అశోక్ మరియు ఇతర బాధితుల తీవ్ర ఆరోపణ.
పేదల పేరుతో ఆక్రమణలకు పాల్పడుతున్నారంటూ నేతలతో స్థానికుల వాగ్వాదం.. రంగంలోకి దిగిన బిజెపి నేత భాషా బృందం.
బహిరంగంగా భూ ఆక్రమణ జరుగుతున్నా పట్టించుకోని రెవెన్యూ, పోలీస్ అధికారులు.. అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల ఆగ్రహం.
    user_Nagendra
    Nagendra
    Journalist Adoni, Kurnool•
    10 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.