Shuru
Apke Nagar Ki App…
అసాంఘిక కార్యక్రమాలపై కఠిన చర్యలు: ఇద్దరు అరెస్టు..... ASR:రాజవొమ్మంగి మండలం అప్పలరాజుపేట గ్రామంలో ఇద్దరిని బుధవారం రాత్రి అరెస్టు చేశామని ఎస్ఐ శివకుమార్ తెలిపారు. రాజవొమ్మంగి -అప్పలరాజుపేట గ్రామానికి వెళ్లే ఆర్ అండ్ బి రహదారి ప్రక్కన మద్యం సేవిస్తున్న వారిని అరెస్టు చేశామన్నారు. వారిని రాజవొమ్మంగి పోలీస్టేషన్కు తరలించి కేసు నమోదు చేశామని తెలిపారు. అసాంఘిక కార్యక్రమాలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Nava surya
అసాంఘిక కార్యక్రమాలపై కఠిన చర్యలు: ఇద్దరు అరెస్టు..... ASR:రాజవొమ్మంగి మండలం అప్పలరాజుపేట గ్రామంలో ఇద్దరిని బుధవారం రాత్రి అరెస్టు చేశామని ఎస్ఐ శివకుమార్ తెలిపారు. రాజవొమ్మంగి -అప్పలరాజుపేట గ్రామానికి వెళ్లే ఆర్ అండ్ బి రహదారి ప్రక్కన మద్యం సేవిస్తున్న వారిని అరెస్టు చేశామన్నారు. వారిని రాజవొమ్మంగి పోలీస్టేషన్కు తరలించి కేసు నమోదు చేశామని తెలిపారు. అసాంఘిక కార్యక్రమాలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- ఈయన మా ఊరి మంత్రి చాలామందికి ఈయన ఒక ఆదర్శం గ్రేట్ సార్ మీరు1
- పాతపట్నం మండలం పెద్దసరియాపల్లి గ్రామంలో ఉన్న అంగన్ వాడి శుక్రవారం ఉచి తహోమియో వైద్యశిబిరం నిర్వహించారు. తెంబూరు ప్రభుత్వ హోమియో వైద్యశాల వైద్యాధికారినీ డాక్టర్ ఎస్. ఉమాగౌరీ చిన్న పిల్లలకు, బాలింతలకు, సాధారణ నొప్పులకు తనిఖీలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెంబూరు ప్రభుత్వ హోమియో వైద్య శాల ఫార్మసిస్ట్ దివ్య రెడ్డి, అంగన్ వాడి బి. పద్మ ఉన్నారు.3
- పాతపట్నంలో తన క్యాంప్ కార్యాలయంలోఎమ్మెల్యే మామిడి గోవిందరావు గురువారం "ప్రజాదర్బార్" నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. గ్రామాలలో త్రాగునీరు, రహదారులు విద్యుత్ తదితర సమస్యల పరిష్కరించాలని కోరుతూ పలువురు వినతలు అందజేశారు. వెంటనే ఆయన స్పందించి సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకే ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.1
- రాయవరంలో ఘనంగా 'ఇండిగ్యాప్ పొలంబడి' క్షేత్ర దినోత్సవం పిఠాపురం: రైతులు రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగం తగ్గించి ప్రకృతి సిద్ధమైన పద్ధతులు పాటించినప్పుడే భూసారం పెరుగుతుందని జిల్లా వ్యవసాయ అధికారి (జెడి) ఎన్. విజయ్ కుమార్ పేర్కొన్నారు. గురువారం పిఠాపురం మండలం రాయవరం గ్రామంలో నిర్వహించిన 'మంచి వ్యవసాయ పద్ధతులు' మరియు 'ఇండిగ్యాప్ పొలంబడి' క్షేత్ర దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జెడి ఎన్. విజయ్ కుమార్ మాట్లాడుతూ పంట కోతలకు ముందే పొలంలో నవధాన్యాలు లేదా పి.ఎం.డి.ఎస్ విత్తనాలు చల్లడం వల్ల భూమికి కావాల్సిన పోషకాలు సమృద్ధిగా అందుతాయని తెలిపారు. రాయవరంలో ఇప్పటికే 100 ఎకరాల్లో ఈ పద్ధతిని అమలు చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. అలాగే, హార్వెస్టర్ల ద్వారా కోత కోసే సమయంలో బ్లోయర్ వాడటం వల్ల ధాన్యంలో తేమ తగ్గి రైతులకు మంచి ధర లభిస్తుందని సూచించారు. 14 వారాల పొలంబడి శిక్షణలో నేర్చుకున్న అనుభవాలను రైతులు ఈ సందర్భంగా వివరించారు. సహజ కషాయాల వాడకంతో ఎకరానికి రూ.10,000 పెట్టుబడి తగ్గిందని రైతు కర్నీడి జగ్గారావు తెలిపారు. జీవామృతం,పి.ఎం.డి.ఎస్ పద్ధతుల వల్ల పంట బలంగా ఉండి తుపానులకు కూడా పడిపోలేదని రైతు పెదపూడి విష్ణు చక్రం వివరించారు. జిల్లేడు కషాయం,మట్టి ద్రావణం వంటి పద్ధతులతో దెబ్బతిన్న పంటను మళ్ళీ ఆరోగ్యవంతంగా మార్చి మంచి దిగుబడి సాధించానని కౌలు రైతు మాదేపల్లి సీతారాములు గర్వంగా చెప్పారు. సహాయ వ్యవసాయ సంచాలకులు ఏడీఏ స్వాతి మాట్లాడుతూ, ప్రకృతి వ్యవసాయానికి రాయవరం గ్రామాన్ని ఆదర్శంగా నిలపాలని కోరారు. మండల వ్యవసాయ అధికారి ఏవో గంగాధర్ 14 వారాల పొలంబడి ప్రగతిని వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓలు, గ్రామ వ్యవసాయ సహాయకులు, ఏపీ సీ ఎన్ ఎఫ్ సిబ్బంది మరియు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.4
- శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం నందిగామ మండలం శైలాడ గ్రామంలో ఉన్న శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో గురువారం విశేష పూజలు నిర్వహించారు ఈ పూజల్లో భాగంగా స్వామివారి పంచరాత్రి కళ్యాణం సామ్రాజ్య పట్టాభిషేకం సామూహిక పూజలు నిర్వహించారు విధాత శ్రీ నాగేశ్వర శర్మ ఆధ్వర్యంలో విశేష పూజలు చేసి భక్తులకు ముత్యాల తలంబ్రాలు పంచిపెట్టారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థప్రసాద్ స్వీకరించారు అనంతరం స్వామి వారి శోభాయాత్ర ఊరేగింపు వైభవంగా నిర్వహించారు.1
- 🙏😭1
- పిఠాపురం: అగ్నిమాపక సేవా వారోత్సవాల్లో భాగంగా మూడవ రోజు పిఠాపురం అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో స్థానిక జగ్గయ్య చెరువు రాజీవ్ గృహకల్ప వద్ద నివాస గృహాల్లో సంభవించే అగ్నిప్రమాదాలపై ప్రత్యేక అవగాహన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఓ ఆధ్వర్యంలో ప్రజలకు నిత్యజీవితంలో ఎదురయ్యే అగ్నిప్రమాదాల నివారణపై కీలక సూచనలు చేశారు. వంట గ్యాస్ సిలిండర్ల వినియోగంలో అజాగ్రత్త వల్ల జరిగే ప్రమాదాలను ప్రత్యక్షంగా వివరించారు. గ్యాస్ లీకైనప్పుడు అనుసరించాల్సిన అత్యవసర పద్ధతులను ప్రదర్శించి చూపారు. అగ్ని భద్రతా నియమాలతో కూడిన కరపత్రాలను స్థానిక నివాసితులకు పంపిణీ చేశారు. ప్రమాదం జరిగినప్పుడు వెంటనే స్పందించి ఆస్తి, ప్రాణ నష్టాలను ఎలా తగ్గించుకోవాలో వివరించారు. గృహాల్లో ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్లు మరియు గ్యాస్ ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు. అగ్నిప్రమాదం సంభవించినప్పుడు వెంటనే 101 నంబరుకు సమాచారం అందించాలని ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఓ సూచించారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం అగ్నిమాపక సిబ్బంది మరియు స్థానిక గృహకల్ప నివాసితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.2
- 🙏😭1
- 14 ఏప్రిల్ 2026: శివకోడు... డా.బి.ఆర్.అంభేథ్కర్ గారి135 వ జయంతి కార్యక్రమం శివకోడు జైభీమ్ నగర్ (పోస్టాఫీసు రోడ్)నందుఏర్పాటుచేసిన జయంతిఉత్సవాలలో ఉద్వేగపూరితంగామాట్లాడుతు,నేటియువతరం అంభేథ్కర్ గారి అడుగుజాడలలోనడవాలని. ఆయన ఆశయాలతోముందుకుసాగాలని ఈరోజు అంభేథ్కర్ నెలకొల్పిన రాజ్యాంగ హక్కులవలనే నేను చదువుకుంటున్నానని ఆయనేమనదళితజాతికిదేవుడని.నేటియువత అంభేథ్కర్ గారినిఅవగాహన చేసుకుని ఆయన ఆశయాలనుముందుకుతీసుకెళ్లవలసినబాద్యతనేటియువతరంఅయినమనందరిపైన ఆదారపడిఉన్నదని.అందుకుమనమందరంఐక్యతతోముందుకుసాగాలని.ప్రసంగించిన విద్యార్థిని.... కొల్లాబత్తుల రేష్మా... జైభీమ్.జయహోఅంభేథ్కర్....1