గజ్వెల్ సిద్దిపేట జిల్లా జనవరి 9 ఐ 3 న్యూస్/* గజ్వేల్ లో తోట కిష్టమ్మ భూమలింగం చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభం సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో కీర్తీ శేషులు తోట భూమలింగం జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో గజ్వేల్ లో ఘనంగా తోట కిష్టమ్మ, భూమలింగం చారిటబుల్ ట్రస్ట్ అట్టహాసంగా ప్రారంభించారు, ఈ సందర్భంగా పురోహితులు దేశపతి రాజశేఖర శర్మ,నంద బాల శర్మ, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజమౌళి, గాడిపల్లి భాస్కర్ మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అని ప్రతి ఒక్కరూ సేవా భావం కలిగి ఉండాలని కోరుకుంటూ,కీర్తిశేషులు తోట భూమలింగం ప్రథమ వర్ధంతి సందర్భంగా వారి జ్ఞాపకార్థం వారి కుమారులు బిక్షపతి వెంకటేశం మరియు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో తోట కిష్టమ్మ భూమలింగం చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ప్రజలకు సేవ చేస్తా అని ముందుకు రావడం అభినందనీయమని అన్నారు, అనంతరం తోట బిక్షపతి మాట్లాడుతూ స్వర్గీయ మా నాన్న జ్ఞాపకార్థం ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందని మొదటి సేవా కార్యక్రమంలో భాగంగా వృద్ధులకు దుప్పట్లు స్టీల్ ప్లేట్లు గ్లాసులు పంపిణీ చేయడం జరిగిందని రాబోయే కాలంలో నిరుపేదలకు సహాయం చేసే విధంగా ట్రస్ట్ కొనసాగించడం జరుగుతుందని ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో లింగారెడ్డిపల్లి ఉప సర్పంచ్, తోట శ్రీనివాస్, డాక్టర్ నరేష్ బాబు, మనోహర్ యాదవ్, ఆర్యవైశ్య నాయకులు,తోట వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు
గజ్వెల్ సిద్దిపేట జిల్లా జనవరి 9 ఐ 3 న్యూస్/* గజ్వేల్ లో తోట కిష్టమ్మ భూమలింగం చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభం సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో కీర్తీ శేషులు తోట భూమలింగం జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో గజ్వేల్ లో ఘనంగా తోట కిష్టమ్మ, భూమలింగం చారిటబుల్ ట్రస్ట్ అట్టహాసంగా ప్రారంభించారు, ఈ సందర్భంగా పురోహితులు దేశపతి రాజశేఖర శర్మ,నంద బాల శర్మ, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజమౌళి, గాడిపల్లి భాస్కర్
మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అని ప్రతి ఒక్కరూ సేవా భావం కలిగి ఉండాలని కోరుకుంటూ,కీర్తిశేషులు తోట భూమలింగం ప్రథమ వర్ధంతి సందర్భంగా వారి జ్ఞాపకార్థం వారి కుమారులు బిక్షపతి వెంకటేశం మరియు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో తోట కిష్టమ్మ భూమలింగం చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ప్రజలకు సేవ చేస్తా అని ముందుకు రావడం అభినందనీయమని అన్నారు, అనంతరం తోట బిక్షపతి మాట్లాడుతూ స్వర్గీయ మా నాన్న జ్ఞాపకార్థం
ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందని మొదటి సేవా కార్యక్రమంలో భాగంగా వృద్ధులకు దుప్పట్లు స్టీల్ ప్లేట్లు గ్లాసులు పంపిణీ చేయడం జరిగిందని రాబోయే కాలంలో నిరుపేదలకు సహాయం చేసే విధంగా ట్రస్ట్ కొనసాగించడం జరుగుతుందని ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో లింగారెడ్డిపల్లి ఉప సర్పంచ్, తోట శ్రీనివాస్, డాక్టర్ నరేష్ బాబు, మనోహర్ యాదవ్, ఆర్యవైశ్య నాయకులు,తోట వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు
- 👉గజ్వేల్ సిద్దిపేట జిల్లా జనవరి 9 ప్రజా తెలంగాణ న్యూస్/ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని వార్డులలో ఓటర్ల విభజనకు సంబంధించిన అంశంలో తీవ్ర అవకతవకలు నెలకొన్న నేపథ్యంలో గజ్వేల్ 6వ వార్డు నుంచి కమ్మరి శ్రీను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ని కలిసి సంబంధిత ఆధారాలతో కూడిన వినతి రిప్రజెంటేషన్ పత్రాన్ని గజ్వేల్ పరిధిలోని వార్డులలో నివసిస్తున్న ఓటర్లను ఆయా వార్డులకు కాకుండా మిగతా వార్డులలో బదిలీ చేయడం అంశంపై తీవ్రమైన వ్యతిరేకతను తెలుపుతూ వినతి పత్రాన్ని అందజేసినారు, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని ఆయా వార్డులలో నివసిస్తున్న ఓటర్లను అదే వార్డులో ఓటరుగా గుర్తించి ఆమోదించాలని తద్వారా ఎన్నుకోబడే ప్రజాప్రతినిధులకు ఆయా వార్డులలోని నివసిస్తున్న ప్రజలకు పరిపాలన సౌలభ్యం మరియు సమస్యలపై ప్రశ్నించే అధికారం ఉంటుందని తెలిపారు. ఇట్టి విషయంపై స్పందించిన తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం సిద్దిపేట జిల్లా కలెక్టర్ గారికి సంబంధిత అధికారులకు సమస్య పరిష్కారం కోసమై ఆదేశాలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఇట్టి సమస్య పరిష్కరించబడని పరిస్థితులలో అవసరమైతే గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మునిసిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టడంతో పాటు అవసరమైతే తెలంగాణ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించి పిటిషన్లు దాఖలు చేసి ఓటర్లకు న్యాయం జరిగేంతవరకు న్యాయపోరాటం చేస్తాము ఆయన తెలియజేశారు.1
- పాకిస్తాన్ వలసదారులు రోహింగ్యాలతో బాంగ్లాదేశ్ రోహింగ్యాలు జిన్నా వారసులతో భారత దేశం మొత్తం నిండి పోతుంది ఓ హిందువా నీకు అర్ధం అవడం లేదు రానున్న కాలంలో హిందువులకు మనుగడ లేదు ఆలోచించండి హిందువులారా భావితరం వారు మహమ్మద్ అలీ జిన్నా వారసులు MiM కాసిమ్ రజ్వీ రజాకార్ వారసుల చేతి కింద గులాం లా ఉండాలి జాగో హిందూ జాగో నిన్ను నువ్వే కాపాడుకో ఈ సెక్యులర్ పార్టీ లు రోహింగ్యాల కు ఓటు హక్కు కల్పిస్తుంది ఆదార్ కార్డ్ కల్పిస్తుంది రేషన్ కార్డు కల్పిస్తుంది డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కల్పిస్తుంది నువ్వేమో ఉచితాలకు అలవాటు పడి హిందూ దేవుళ్ళను దూషించే పార్టీలకు ఓటు వేస్తావు హిందువులను హిందుగాళ్లు బొందుగాళ్ళు అనే సెక్యులర్ పార్టీ లకు ఓటు వేస్తావు ఈ విధంగా రోహింగ్యాలు దేశం లో నిండి పోతుంటే చూస్తూ ఉన్నారు మీ పిల్లల్ని అమెరికా లండన్ ఆస్ట్రేలియా కు పంపాలంటే లక్షలు కోట్లు ఖర్చు అవుతుంది రోహింగ్యాలు భారత దేశానికి ఉచితంగా వస్తున్నారు కేవలం "10.000/- రూపాయలకే భారత దేశం లో నీ కి వస్తున్నారు హిందువులు బయటి దేశం మోజులో ఉంటే రోహింగ్యాలు భారత దేశాన్ని ఆక్రమించే పనిలో ఉన్నారు పాకిస్థాన్ బాంగ్లాదేశ్ రోహింగ్యాలకు భారత దేశం ధర్మ సత్రం అయింది నా భారత దేశాన్ని రక్షించేది ఎవ్వరూ నీ భారత దేశాన్ని నువ్వే కాపాడుకో1
- ఎమ్మెల్యే పోతే పోవచ్చు.. కేటీఆర్ కానీ.. జీహెచ్ఎంసి ఎన్నికల్లో చాకుల్లాంటి యువకులను నిలబెడతాం..! వాళ్ళను గెలిపించుకుందాం కార్పొరేషన్ లో మళ్లొక్కసారి గులాబీ జెండా ఎగిరేద్దాం1
- గ్రామీణ విద్యార్థుల ప్రతిభను గుర్తించేందుకే క్రీడా పోటీలు, మీడియాతో కోహీర్ మండల విద్యాధికారి జాకీర్ హుస్సేన్1
- వర్కర్ టు ఓనర్ పథకాన్ని అమలు చేయడంతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని సిఐటియు తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్లలో చేనేత జౌళి శాఖ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు1
- జనగామ జిల్లా చిల్పూర్లో జరిగిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల పేరుతో భారీగా దోపిడీ జరిగిందని, ప్రభుత్వ పథకాలు, పదవులు, పనులను అమ్ముకున్న చరిత్ర గత పాలకులదని విమర్శించారు. బీ ఫారాలు, దళిత బంధు వంటి పథకాల్లోనూ అక్రమాలు జరిగాయని ఆరోపించారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ప్రభుత్వ పథకాలను నేరుగా లబ్ధిదారులకు అందిస్తున్నానని కడియం శ్రీహరి స్పష్టం చేశారు.1
- సూర్యాపేట జిల్లా : కోదాడ పట్టణంలో మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పర్యటన పలు అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించిన మంత్రి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇరిగేషన్ సమీక్ష సమావేశం కామెంట్స్... 1. కృష్ణ నది జలాల్లో గత పదేళ్లలో అన్యాయం జరిగింది. 2. కృష్ణ ట్రిబ్యునల్ ముందు 71శాతం వాట తెలంగాణకు కేటాయించాలని ప్రాతిపాదించాము. 3. ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ప్రాజెక్టులను వచ్చే మూడేళ్లలో పూర్తి చేస్తాం. 4. నీటి వాటా హక్కుల్లో ఒక్క చుక్క వదలకుండా పోరాటం చేస్తున్నాం. 5. కృష్ణ నది జలాల్లో తెలంగాణకి 299టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ కి 599 ఆంధ్ర కి టీఎంసీలు వెళ్ళేది. 6. పాలేరు వాగు నుండి వస్తున్న నీటిని చెక్ డ్యామ్లను ఏర్పాటు చేసి నీటి నిల్వ ఉంచాలి...1
- 👉గజ్వేల్ సిద్దిపేట జిల్లా జనవరి 9 ప్రజా తెలంగాణ న్యూస్/ గజ్వేల్ మున్సిపల్ వార్డులను పెంచాలని సిద్దిపేట కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చిన ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు దేవీ రవీందర్ సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గజ్వేల్ మున్సిపల్ వార్డులను పెంచాలని కలెక్టర్ గారిని కలవడానికి వెళ్ళినటువంటి సమయంలో కలెక్టర్ గారు అందుబాటులో లేకపోవడంతో జిల్లా కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి రాజేష్ గారికి వార్డులను పెంచాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది.1