Shuru
Apke Nagar Ki App…
ఈరోజు (31-07-2024) గుంటూరు DRDA కార్యాలయంలో నాలుగు మండలాల అధికారులతో సమీక్ష నిర్వహించి, తాడికొండ నియోజకవర్గం అభివృద్దే ధ్యేయంగా తాను రూపందించబోయే విజన్ డాక్యూమెంట్ కు సంబంధించి నియోజకవర్గం లోని రోడ్లు, వాటర్ ట్యాంక్, డ్రైనేజీ, స్కూల్స్, వ్యవసాయం, ఆరోగ్యం తదితర విభాగాల్లో సమస్యలను నివేదిక రూపంలో తనకు అందజేయాలని అధికారులకు సూచించిన తాడికొండ శాసన సభ్యులు *శ్రీ తెనాలి శ్రావణ్ కుమార్ గారు*.
Venkataeswarao Sonti
ఈరోజు (31-07-2024) గుంటూరు DRDA కార్యాలయంలో నాలుగు మండలాల అధికారులతో సమీక్ష నిర్వహించి, తాడికొండ నియోజకవర్గం అభివృద్దే ధ్యేయంగా తాను రూపందించబోయే విజన్ డాక్యూమెంట్ కు సంబంధించి నియోజకవర్గం లోని రోడ్లు, వాటర్ ట్యాంక్, డ్రైనేజీ, స్కూల్స్, వ్యవసాయం, ఆరోగ్యం తదితర విభాగాల్లో సమస్యలను నివేదిక రూపంలో తనకు అందజేయాలని అధికారులకు సూచించిన తాడికొండ శాసన సభ్యులు *శ్రీ తెనాలి శ్రావణ్ కుమార్ గారు*.
More news from Guntur and nearby areas
- work from home opportunity1
- Post by Satish Vallamsetty1
- నాదెండ్ల నిర్ణయం నిత్యావసరాల ధరలు తగ్గింపు | Nadendla Manohar | Prime9 News1
- కాంగ్రెస్ లో నాదెండ్ల భాస్కర్ ఎవరు.? Revanth Reddy | Nadhantla Basker | News Line Telugu1
- నిత్యావసరాలైన బియ్యం, కందిపప్పు, స్టీమ్డ్ బియ్యం ధరలను మరో దఫా తగ్గించాలని ప్రభుత్వం నిర్నయించినట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. బహిరంగ మార్కెట్లో కందిపప్పు రూ.150 రూపాయలకు, బియ్యం రూ.47 రూపాయలకు, స్టీమ్డ్ బియ్యం రూ.48కీ తగ్గించడమైందన్నారు. రేపటి నుంచి తగ్గించిన ధరలతో రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని జాయింట్ కలెక్టర్లకు చెప్పారు.1
- జూలై నెలలో కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణా నదిలో మునిగిన సంగమేశ్వరం మహాదేవుని ఆలయం, నంద్యాల జిల్లా, ఆంధ్ర ప్రదేశ్,*1
- అచ్చంపేట అభివృద్ధి కోసం..1
- నరసరావుపేట క్యాటరింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ హోదాలో నేను1