Shuru
Apke Nagar Ki App…
నిత్యావసరాలైన బియ్యం, కందిపప్పు, స్టీమ్డ్ బియ్యం ధరలను మరో దఫా తగ్గించాలని ప్రభుత్వం నిర్నయించినట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. బహిరంగ మార్కెట్లో కందిపప్పు రూ.150 రూపాయలకు, బియ్యం రూ.47 రూపాయలకు, స్టీమ్డ్ బియ్యం రూ.48కీ తగ్గించడమైందన్నారు. రేపటి నుంచి తగ్గించిన ధరలతో రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని జాయింట్ కలెక్టర్లకు చెప్పారు.
Asalam ansari
నిత్యావసరాలైన బియ్యం, కందిపప్పు, స్టీమ్డ్ బియ్యం ధరలను మరో దఫా తగ్గించాలని ప్రభుత్వం నిర్నయించినట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. బహిరంగ మార్కెట్లో కందిపప్పు రూ.150 రూపాయలకు, బియ్యం రూ.47 రూపాయలకు, స్టీమ్డ్ బియ్యం రూ.48కీ తగ్గించడమైందన్నారు. రేపటి నుంచి తగ్గించిన ధరలతో రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని జాయింట్ కలెక్టర్లకు చెప్పారు.
More news from Nadendla and nearby areas
- నాదెండ్ల నిర్ణయం నిత్యావసరాల ధరలు తగ్గింపు | Nadendla Manohar | Prime9 News1
- కాంగ్రెస్ లో నాదెండ్ల భాస్కర్ ఎవరు.? Revanth Reddy | Nadhantla Basker | News Line Telugu1
- నిత్యావసరాలైన బియ్యం, కందిపప్పు, స్టీమ్డ్ బియ్యం ధరలను మరో దఫా తగ్గించాలని ప్రభుత్వం నిర్నయించినట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. బహిరంగ మార్కెట్లో కందిపప్పు రూ.150 రూపాయలకు, బియ్యం రూ.47 రూపాయలకు, స్టీమ్డ్ బియ్యం రూ.48కీ తగ్గించడమైందన్నారు. రేపటి నుంచి తగ్గించిన ధరలతో రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని జాయింట్ కలెక్టర్లకు చెప్పారు.1
- నరసరావుపేట క్యాటరింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ హోదాలో నేను1
- ...యూత్ తెలుగుదేశం పార్టీ నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు ఉప్పుటూరి అనిల్ కుమార్ నరసరావుపేట మండల తెలుగు యువత ప్రధాన కార్యదర్శి అయినటువంటి అనిల్ కు కాకతీయ పత్రిక తరపున జన్మదిన శుభాకాంక్షలు.1
- నరసరావుపేట సత్తెనపల్లి రోడ్డు ఆవుల సత్రం ఎదురుగల షాపులు అద్దెకి ఇవ్వబడును.1
- నరసరావుపేట లోని కుమ్మరి బజర్ లో ఈ రోజు తెల్లవారు జామున లక్ష్మి శ్రీనివాస జనరల్ స్టార్స్ లో గుర్తు తెలియని దుండగులు షాప్ తాళాలు పగలగొట్టి లోపలకు వెళ్లి డబ్బుల గల్ల లో ఉన్న 80,000 అపహరించడం జరిగిందని షాప్ యజమాని తెలియజేశారు. షాప్ యజమాని పోలీసులకు సమాచారం ఇవ్వటంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.ఇంకా పూర్తి సమాచారం తెలియలిసి ఉంది....1
- వినుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ కొంజేటి నాగశ్రీను రాయల్ గారి ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా 500 పైగా జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వాలు చేసిన వినుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ అధికార ప్రతినిధి పారెళ్ళ అభిమన్యు గారికి మనస్ఫూర్తిగా హార్దిక శుభాకాంక్షలు highlight Konijeti Naga Srinu Gonuguntla Venkat Shiva Sita Rama Anzanneyllu జనసేన పార్టీ నరసరావుపేట జనసేన పార్టీ చిలకలూరిపేట వినుకొండ జనసేన పార్టీ గండికోట మణికంఠ జనసేన Mana Vinukonda ITDP Vinukonda Anilkumar Adapala జనసేన వీర మహిళ Makkena Mallikarjunarao1