ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదవాడి నట్టి విరుస్తున్నాయి ధరల పెంపులు అమానుషం సిఐటియు ఇబ్రహీంపట్నం ఇంచార్జ్ మహేష్ *పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలు తగ్గించాలి - ప్రజలు కొనేటట్టు లేరు తినేటట్టు లేరు - అచ్ఛే దిన్ ఇదినా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు సిఐటియు ప్రశ్న . సిఐటియు ఇబ్రహీంపట్నం మండల కార్యదర్శి యం మహేష్ పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలు కందిపప్పు -150/రూ , వంటనూనె -200/- రూ బియ్యం కేజీ - 70/- రూ ఇంటి అద్దెలు , కరెంట్ బిల్లులు స్కూల్ ఫీజులు , పాలు , గ్యాస్ ధరలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ జీవనమే ప్రశ్నగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అచ్ఛే దిన్ ఇదినా మోఢీ జీ అని ప్రశ్నించారు ... తక్షణమే పెరిగిన ధరలు తగ్గించాలని , మరోపక్క పెరుగుతున్న ధరలతో పాటు కార్మికుల జీతాలు పెంచాలని సిఐటియు ఇబ్రహీంపట్నం మండల కార్యదర్శి యం మహేష్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజలు కార్మికులు ప్రస్తుత ధరలు ఆకాశం నిండుతున్న కాలంలో ఏమి కొనేటట్టు ఏమి తినేటట్టు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు జీతం బెత్తెడు - కుటుంబ పోషణకు ఖర్చులు బోలెడు అవుతున్నాయని ధరలు నియంత్రించకపోతే కార్మికుల ప్రజలు పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చిరిచించారు. ధరల పెరుగుదల సమస్యపై *కొండపల్లి సిఐటియు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో బ్యాంక్ సెంటర్ వద్ద ఆందోళన నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు సీనియర్ నాయకులు ఏ విట్టల్ రావు , సిఐటియు ఉపాధ్యక్షులు ఈ కొండలరావు ఎస్ పాపయ్య , బాడిశ వెంకటేశ్వరరావు ... అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు కొండపల్లి టౌన్ నాయకులు ప్రియదర్శిని , మహాలక్ష్మి , సుకన్య, మరియమ్మ,ఆశా వర్కర్స్ యూనియన్ పీహెచ్ లీడర్ ఉషా , రమాదేవి , నిర్మల మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు ప్రెసిడెంట్ జి సురేష్, నాయకులు సూర్యలక్ష్మి , నాని ,నాగమణి, ఫణేంద్ర ఆర్సిఎం కాలనీవాసులు దుర్గ , రమణ , సుజాత ,నాగమణి , దుర్గారావు తదితరులు పాల్గొన్నారు*
ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదవాడి నట్టి విరుస్తున్నాయి ధరల పెంపులు అమానుషం సిఐటియు ఇబ్రహీంపట్నం ఇంచార్జ్ మహేష్ *పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలు తగ్గించాలి - ప్రజలు కొనేటట్టు లేరు తినేటట్టు లేరు - అచ్ఛే దిన్ ఇదినా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు సిఐటియు ప్రశ్న . సిఐటియు ఇబ్రహీంపట్నం మండల కార్యదర్శి యం మహేష్ పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలు కందిపప్పు -150/రూ , వంటనూనె -200/- రూ బియ్యం కేజీ - 70/- రూ ఇంటి అద్దెలు , కరెంట్ బిల్లులు స్కూల్ ఫీజులు , పాలు , గ్యాస్ ధరలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ జీవనమే ప్రశ్నగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అచ్ఛే దిన్ ఇదినా మోఢీ జీ అని ప్రశ్నించారు ... తక్షణమే పెరిగిన ధరలు తగ్గించాలని , మరోపక్క పెరుగుతున్న ధరలతో పాటు కార్మికుల జీతాలు పెంచాలని సిఐటియు ఇబ్రహీంపట్నం మండల కార్యదర్శి యం మహేష్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజలు కార్మికులు ప్రస్తుత ధరలు ఆకాశం నిండుతున్న కాలంలో ఏమి కొనేటట్టు ఏమి తినేటట్టు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు జీతం బెత్తెడు - కుటుంబ పోషణకు ఖర్చులు బోలెడు అవుతున్నాయని ధరలు నియంత్రించకపోతే కార్మికుల ప్రజలు పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చిరిచించారు. ధరల పెరుగుదల సమస్యపై *కొండపల్లి సిఐటియు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో బ్యాంక్ సెంటర్ వద్ద ఆందోళన నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు సీనియర్ నాయకులు ఏ విట్టల్ రావు , సిఐటియు ఉపాధ్యక్షులు ఈ కొండలరావు ఎస్ పాపయ్య , బాడిశ వెంకటేశ్వరరావు ... అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు కొండపల్లి టౌన్ నాయకులు ప్రియదర్శిని , మహాలక్ష్మి , సుకన్య, మరియమ్మ,ఆశా వర్కర్స్ యూనియన్ పీహెచ్ లీడర్ ఉషా , రమాదేవి , నిర్మల మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు ప్రెసిడెంట్ జి సురేష్, నాయకులు సూర్యలక్ష్మి , నాని ,నాగమణి, ఫణేంద్ర ఆర్సిఎం కాలనీవాసులు దుర్గ , రమణ , సుజాత ,నాగమణి , దుర్గారావు తదితరులు పాల్గొన్నారు*
- అయితే ఏంటి, నేను లైవ్ లో చూసాను మహిళలు స్వేచ్ఛ గా ఉన్నారు. స్త్రీ శక్తి పదకం ద్వారా... బస్సులో 80 మంది.. 🚍 ఇద్దరే పురుషులు.. కండక్టర్ వీడియో వైరల్ TG: మంచిర్యాల డిపో బస్సు కండక్టర్ తన ఆవేదనను పంచుకున్న వీడియో వైరల్ అవుతోంది. 'మా బస్సులో 80 మంది ఉండగా అంతా మహిళలే.. ఇద్దరే పురుషులు ఉన్నారు. డిపార్ట్మెంటేమో డబ్బులు తీసుకురావాలని వేధిస్తోంది. ఇలా అయితే డబ్బులు ఎలా తేవాలి? ప్రభుత్వం మహిళల కోసం ఫ్రీ బస్ స్కీమ్ పెట్టింది. అందుకు అనుగుణంగా మేం పని చేస్తున్నాం. టికెట్ డబ్బుల కోసం వేధించవద్దు' అని కోరారు.1
- ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న నూతన ఏపీ లోకాయుక్త జస్టిస్ టి. మల్లికార్జున రావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన లోకాయుక్త (రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి) जస్టిస్ తాళ్లప్రగడ మల్లికార్జున రావు మంగళవారం తన కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని సందర్శించారు. ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన కుటుంబ సమేతంగా అమ్మవారి దర్శనం కోసం విచ్చేశారు.ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న లోకాయుక్త జడ్జి దంపతులకు మరియు వారి కుటుంబ సభ్యులకు దేవస్థాన అధికారులు మర్యాదపూర్వకంగా ఘన స్వాగతం పలికారు. ఆలయ డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (డీఈఓ) కిషోర్ కుమార్ స్వయంగా హాజరై, జడ్జి గారి కుటుంబానికి అమ్మవారి అంతరాలయ దర్శన ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు.లోకాయుక్త జడ్జి మరియు వారి కుటుంబ సభ్యులు కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనము అనంతరం వేద పండితులు వారికి వేదాశీర్వచనం అందించగా, డెప్యూటీ ఈఓ కిషోర్ కుమార్ అమ్మవారి శేష వస్త్రం, పవిత్ర తీర్థ ప్రసాదాలు మరియు అమ్మవారి చిత్రపటాన్ని అందజేసి యున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.3
- ప్రవక్త జన్మదిన సందర్భంగా గుంటూరులో స్వీట్లు పంపిణీ కార్యక్రమం మొహ్మద్ ప్రవక్త చూపిన మార్గం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమని YCP గుంటూరు నగర అధ్యక్షురాలు నూరీఫాతిమా ప్రవక్త జన్మదిన సందర్భంగా స్వీట్లు పంపిణీఅన్నారు. మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం పొత్తూరువారితోటలోని వైసీపీ నగర కార్యాలయం వద్ద నూరీఫాతిమా స్వీట్స్ పంపిణీ చేశారు. ప్రతీయేటా మిలాద్ ఉన్ నబీ నాడు సేవా కార్యక్రమాలను చేయడం ఆనవాయతీగా వస్తుందన్నారు. ప్రవక్త మహమ్మద్ వారిని స్ఫూర్తిగా తీసుకొని అందరూ సేవా కార్యక్రమాలు చేయాలని ఆమె అన్నారు1
- పాలేరు నీళ్లు నియోజకవర్గ రైతులకే చెందాలి: మాజీ ఎమ్మెల్యే పాలేరు చెరువు నీటిపై మొదటి హక్కు పాలేరు నియోజకవర్గ రైతులదేనని మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి స్పష్టం చేశారు. నేలకొండపల్లి మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా ఉన్నప్పుడు నీరు ఇవ్వకపోయినా నిలబడి పోరాడామన్నారు. నియోజకవర్గ రైతుల సాగునీటి హక్కులకు ఎలాంటి భంగం కలగనివ్వబోమని ఆయన స్పష్టం చేశారు.1
- వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మలకు రాఖీ కట్టిన బ్రహ్మకుమారీలు రక్షా బంధన్ పురస్కరించుకొని బుధవారం రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు బ్రహ్మకుమారి సోదరీమణులు ప్రేమాభిమానాలతో రాఖీలు కట్టారు. రఘునాథపాలెంలో స్వామి నారాయణ గురుకులానికి శంకుస్థాపన చేసేందుకు విచ్చేసిన ఆయనను బ్రహ్మకుమారీలు కలిసి సోదరభావాన్ని చాటుకున్నారు. సోదరసోదరీమణుల మధ్య ప్రేమ, ఆత్మీయత, పరస్పర గౌరవం మరియు సోదరభావాన్ని పెంపొందించే సందేశాన్ని ఈ కార్యక్రమం అందించింది.1
- సత్తుపల్లి శివారులో రోడ్డు ప్రమాదం.. ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలు సత్తుపల్లి పట్టణ శివారులో ఈ ప్రమాదం జరిగింది. సత్తుపల్లి వైపు ద్విచక్ర వాహనంపై వస్తున్న వ్యక్తిని.. అశ్వారావుపేట వైపు వెళ్తున్న డిజైర్ కారు ఢీకొట్టింది. ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు.క్షతగాత్రుడిని సత్తుపల్లికి చెందిన ఆకోజు రామకృష్ణ(48) గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అతడిని సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు మెరుగైన చికిత్స కోసం ఖమ్మం ఆసుపత్రికి రిఫర్ చేశారు.2
- Writing హైదరాబాద్–విజయవాడ హైవేపై జరిగిన ఘోర బస్సు ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తే కారణమని తెలుస్తోంది. కుడివైపు వెళ్తున్న ఐరన్ రాడ్ల కంటైనర్ DCMను ఓవర్టేక్ చేసే క్రమంలో బస్సు దాన్ని ఢీకొట్టినట్లు సమాచారం. దీంతో DCMలోని ఇనుప రాడ్లు బస్సును చీల్చుకుంటూ దూసుకెళ్లాయి. ఆ వైపు గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులు ఏం జరిగిందో తెలుసుకునేలోపే ప్రాణాలు కోల్పోయారు.1
- *హైదరాబాద్- విజయవాడ హైవేపై ఘోర బస్సు ప్రమాదం.. ఐదుగురు మృతి* హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కోదాడ మండలం దుర్గాపురం స్టేజీ వద్ద కంటైనర్ డీసీఎంను వెనుక నుండి ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు.1