logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

**మట్లి దేవుడి భూములపై 'దొంగల' కన్ను.. 436 ఎకరాల మహా కుంభకోణం బట్టబయలు!** వీరబల్లిమండలంలోని మట్లి గ్రామంలో ప్రాచీన శ్రీ కోదండ రామస్వామి ఆలయానికి చెందిన వందలాది ఎకరాల భూమి అక్రమంగా చేతులు మారిన మహా భూ కుంభకోణం వెలుగుచూసింది. పూర్వ కాలంలో స్వామివారి నిత్య నైవేద్యాలు, రక్షణ కోసం రాజులు ఇచ్చిన 436 ఎకరాల 19 సెంట్ల (రామలింగాపురం అగ్రహారం) భూమిని కొందరు స్వార్థపరులు, ఓ మాజీ రెవెన్యూ అధికారి (VRO) సాయంతో లూటీ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విలేజ్ రికార్డులలో (RSR) స్పష్టంగా "శ్రీరామకవచం" అని ఉన్న దేవుడి ఇనాం భూములను, ఆన్‌లైన్ రికార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియను అడ్డం పెట్టుకుని దొంగతనంగా 'జిరాయితీ పట్టా' భూములుగా మార్చేశారు. చట్టపరమైన ఎలాంటి హక్కులు లేకపోయినా.. ఆలయం ఉన్న సర్వే నెంబర్ 2164తో పాటు చుట్టుపక్కల ఉన్న 2112, 2118/A, 2118/B, 2195 సర్వే నెంబర్ల భూములను సిబ్యల శ్రీనివాసరావు అనే వ్యక్తి పేరిట ఆన్‌లైన్ రికార్డుల్లోకి ఎక్కించేశారు. ఇంతటి తో ఆగకుండా, ఈ దేవుడి భూములను మట్లి, పెద్దవీడు సహకార సంఘాలలో (PACS) తాకట్టు పెట్టి లక్షల రూపాయల బ్యాంకు లోన్లు కూడా పొందినట్లు ఈసీ, అడంగల్ ఆధారాలతో సహా బయటపడింది. ఈ అన్యాయంపై కుందేటి నరేంద్ర నాయుడు అనే భక్తుడు పక్కా లీగల్ ఆధారాలతో పోరాటానికి దిగారు. శ్రీరామచంద్రుని మందిరాన్ని, దేవుడి ఆస్తులను కాపాడటమే తన ధ్యేయమని ఆయన పేర్కొన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుల ప్రకారం దేవుడి సేవ కోసం ఇచ్చిన "కట్టడి ఇనాం" భూములను అమ్మడానికి గానీ, తాకట్టు పెట్టడానికి గానీ ఎవరికీ హక్కు లేదని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్, దేవదాయ శాఖ అధికారులు తక్షణమే స్పందించి ఈ అక్రమ ఆన్‌లైన్ రికార్డులను రద్దు చేయాలని, దేవుడి భూములపై అక్రమంగా లోన్లు ఇచ్చిన బ్యాంకుల వ్యవహారంపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని భక్తులు, గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. **మట్లి దేవుడి భూములపై 'దొంగల' కన్ను.. 436 ఎకరాల మహా కుంభకోణం బట్టబయలు!** వీరబల్లిమండలంలోని మట్లి గ్రామంలో ప్రాచీన శ్రీ కోదండ రామస్వామి ఆలయానికి చెందిన వందలాది ఎకరాల భూమి అక్రమంగా చేతులు మారిన మహా భూ కుంభకోణం వెలుగుచూసింది. పూర్వ కాలంలో స్వామివారి నిత్య నైవేద్యాలు, రక్షణ కోసం రాజులు ఇచ్చిన 436 ఎకరాల 19 సెంట్ల (రామలింగాపురం అగ్రహారం) భూమిని కొందరు స్వార్థపరులు, ఓ మాజీ రెవెన్యూ అధికారి (VRO) సాయంతో లూటీ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విలేజ్ రికార్డులలో (RSR) స్పష్టంగా "శ్రీరామకవచం" అని ఉన్న దేవుడి ఇనాం భూములను, ఆన్‌లైన్ రికార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియను అడ్డం పెట్టుకుని దొంగతనంగా 'జిరాయితీ పట్టా' భూములుగా మార్చేశారు. చట్టపరమైన ఎలాంటి హక్కులు లేకపోయినా.. ఆలయం ఉన్న సర్వే నెంబర్ 2164తో పాటు చుట్టుపక్కల ఉన్న 2112, 2118/A, 2118/B, 2195 సర్వే నెంబర్ల భూములను సిబ్యల శ్రీనివాసరావు అనే వ్యక్తి పేరిట ఆన్‌లైన్ రికార్డుల్లోకి ఎక్కించేశారు. ఇంతటి తో ఆగకుండా, ఈ దేవుడి భూములను మట్లి, పెద్దవీడు సహకార సంఘాలలో (PACS) తాకట్టు పెట్టి లక్షల రూపాయల బ్యాంకు లోన్లు కూడా పొందినట్లు ఈసీ, అడంగల్ ఆధారాలతో సహా బయటపడింది. ఈ అన్యాయంపై కుందేటి నరేంద్ర నాయుడు అనే భక్తుడు పక్కా లీగల్ ఆధారాలతో పోరాటానికి దిగారు. శ్రీరామచంద్రుని మందిరాన్ని, దేవుడి ఆస్తులను కాపాడటమే తన ధ్యేయమని ఆయన పేర్కొన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుల ప్రకారం దేవుడి సేవ కోసం ఇచ్చిన "కట్టడి ఇనాం" భూములను అమ్మడానికి గానీ, తాకట్టు పెట్టడానికి గానీ ఎవరికీ హక్కు లేదని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్, దేవదాయ శాఖ అధికారులు తక్షణమే స్పందించి ఈ అక్రమ ఆన్‌లైన్ రికార్డులను రద్దు చేయాలని, దేవుడి భూములపై అక్రమంగా లోన్లు ఇచ్చిన బ్యాంకుల వ్యవహారంపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని భక్తులు, గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

2 hrs ago
user_Ponna Eswaraiah
Ponna Eswaraiah
Local News Reporter Sidhout, Y.S.R. (Kadapa)•
2 hrs ago
8f2c6061-8c52-479f-8580-d16eee810cf3

**మట్లి దేవుడి భూములపై 'దొంగల' కన్ను.. 436 ఎకరాల మహా కుంభకోణం బట్టబయలు!** వీరబల్లిమండలంలోని మట్లి గ్రామంలో ప్రాచీన శ్రీ కోదండ రామస్వామి ఆలయానికి చెందిన వందలాది ఎకరాల భూమి అక్రమంగా చేతులు మారిన మహా భూ కుంభకోణం వెలుగుచూసింది. పూర్వ కాలంలో స్వామివారి నిత్య నైవేద్యాలు, రక్షణ కోసం రాజులు ఇచ్చిన 436 ఎకరాల 19 సెంట్ల (రామలింగాపురం అగ్రహారం) భూమిని కొందరు స్వార్థపరులు, ఓ మాజీ రెవెన్యూ అధికారి (VRO) సాయంతో లూటీ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విలేజ్ రికార్డులలో (RSR) స్పష్టంగా "శ్రీరామకవచం" అని ఉన్న దేవుడి ఇనాం భూములను, ఆన్‌లైన్ రికార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియను అడ్డం పెట్టుకుని దొంగతనంగా 'జిరాయితీ పట్టా' భూములుగా మార్చేశారు. చట్టపరమైన ఎలాంటి హక్కులు లేకపోయినా.. ఆలయం ఉన్న సర్వే నెంబర్ 2164తో పాటు చుట్టుపక్కల ఉన్న 2112, 2118/A, 2118/B, 2195 సర్వే నెంబర్ల భూములను సిబ్యల శ్రీనివాసరావు అనే వ్యక్తి పేరిట ఆన్‌లైన్ రికార్డుల్లోకి ఎక్కించేశారు. ఇంతటి తో ఆగకుండా, ఈ దేవుడి భూములను మట్లి, పెద్దవీడు సహకార సంఘాలలో (PACS) తాకట్టు పెట్టి లక్షల రూపాయల బ్యాంకు లోన్లు కూడా పొందినట్లు ఈసీ, అడంగల్ ఆధారాలతో సహా బయటపడింది. ఈ అన్యాయంపై కుందేటి నరేంద్ర నాయుడు అనే భక్తుడు పక్కా లీగల్ ఆధారాలతో పోరాటానికి దిగారు. శ్రీరామచంద్రుని మందిరాన్ని, దేవుడి ఆస్తులను కాపాడటమే తన ధ్యేయమని ఆయన పేర్కొన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుల ప్రకారం దేవుడి సేవ కోసం ఇచ్చిన "కట్టడి ఇనాం" భూములను అమ్మడానికి గానీ, తాకట్టు పెట్టడానికి గానీ ఎవరికీ హక్కు లేదని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్, దేవదాయ శాఖ అధికారులు తక్షణమే స్పందించి ఈ అక్రమ ఆన్‌లైన్ రికార్డులను రద్దు చేయాలని, దేవుడి భూములపై అక్రమంగా లోన్లు ఇచ్చిన బ్యాంకుల వ్యవహారంపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని భక్తులు, గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. **మట్లి దేవుడి భూములపై 'దొంగల' కన్ను.. 436 ఎకరాల మహా కుంభకోణం బట్టబయలు!** వీరబల్లిమండలంలోని మట్లి గ్రామంలో ప్రాచీన శ్రీ కోదండ రామస్వామి ఆలయానికి చెందిన వందలాది ఎకరాల భూమి అక్రమంగా చేతులు మారిన మహా భూ కుంభకోణం వెలుగుచూసింది. పూర్వ కాలంలో స్వామివారి నిత్య నైవేద్యాలు, రక్షణ కోసం రాజులు ఇచ్చిన 436 ఎకరాల 19 సెంట్ల (రామలింగాపురం అగ్రహారం) భూమిని కొందరు స్వార్థపరులు, ఓ మాజీ రెవెన్యూ అధికారి (VRO) సాయంతో లూటీ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విలేజ్ రికార్డులలో (RSR) స్పష్టంగా "శ్రీరామకవచం" అని ఉన్న దేవుడి ఇనాం భూములను, ఆన్‌లైన్ రికార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియను అడ్డం పెట్టుకుని దొంగతనంగా 'జిరాయితీ పట్టా' భూములుగా మార్చేశారు. చట్టపరమైన ఎలాంటి హక్కులు లేకపోయినా.. ఆలయం ఉన్న సర్వే నెంబర్ 2164తో పాటు చుట్టుపక్కల ఉన్న 2112, 2118/A, 2118/B, 2195 సర్వే నెంబర్ల భూములను సిబ్యల శ్రీనివాసరావు అనే వ్యక్తి పేరిట ఆన్‌లైన్ రికార్డుల్లోకి ఎక్కించేశారు. ఇంతటి తో ఆగకుండా, ఈ దేవుడి భూములను మట్లి, పెద్దవీడు సహకార సంఘాలలో (PACS) తాకట్టు పెట్టి లక్షల రూపాయల బ్యాంకు లోన్లు కూడా పొందినట్లు ఈసీ, అడంగల్ ఆధారాలతో సహా బయటపడింది. ఈ అన్యాయంపై కుందేటి నరేంద్ర నాయుడు అనే భక్తుడు పక్కా లీగల్ ఆధారాలతో పోరాటానికి దిగారు. శ్రీరామచంద్రుని మందిరాన్ని, దేవుడి ఆస్తులను కాపాడటమే తన ధ్యేయమని ఆయన పేర్కొన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుల ప్రకారం దేవుడి సేవ కోసం ఇచ్చిన "కట్టడి ఇనాం" భూములను అమ్మడానికి గానీ, తాకట్టు పెట్టడానికి గానీ ఎవరికీ హక్కు లేదని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్, దేవదాయ శాఖ అధికారులు తక్షణమే స్పందించి ఈ అక్రమ ఆన్‌లైన్ రికార్డులను రద్దు చేయాలని, దేవుడి భూములపై అక్రమంగా లోన్లు ఇచ్చిన బ్యాంకుల వ్యవహారంపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని భక్తులు, గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • స్నేహితులందరికీ 'ప్రైస్ ది లార్డ్' అంటూ దేవుడు ఆశీర్వదించును గాక అని ఆకాంక్ష వ్యక్తం చేయబడింది. నూతన కృపతో వర్ధిల్లుతూ, నూతన సంతోషం, నూతన జీవములు, నూతన క్షేమాధారములతో ఈ రోజున ఫలభరితంగా మారాలని ఆశీర్వదించారు. ఇక మీదట వారి జీవితంలో దైవ సమాధానం, నీతితో కూడిన జీవితం, ఆశ్చర్యకరమైన కృప, శాంతి, మరియు రక్షణ బావులు కుమ్మరించబడాలని ప్రార్థించారు.
    1
    స్నేహితులందరికీ 'ప్రైస్ ది లార్డ్' అంటూ దేవుడు ఆశీర్వదించును గాక అని ఆకాంక్ష వ్యక్తం చేయబడింది. నూతన కృపతో వర్ధిల్లుతూ, నూతన సంతోషం, నూతన జీవములు, నూతన క్షేమాధారములతో ఈ రోజున ఫలభరితంగా మారాలని ఆశీర్వదించారు. ఇక మీదట వారి జీవితంలో దైవ సమాధానం, నీతితో కూడిన జీవితం, ఆశ్చర్యకరమైన కృప, శాంతి, మరియు రక్షణ బావులు కుమ్మరించబడాలని ప్రార్థించారు.
    user_T. Raja simha
    T. Raja simha
    బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • బద్వేలు మున్సిపాలిటీ అభివృద్ధికి విశేష కృషి చేసిన మున్సిపల్ కమిషనర్ వి.వి. నరసింహారెడ్డి వ్యక్తిగత కారణాల రీత్యా సెలవుపై వెళ్లడం బాధాకరమని ఉమ్మడి కడప డీసీసీ బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి కొనియాడారు. ఆయన హయాంలో పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా జరుగుతున్నాయని, ప్రజలకు మెరుగైన సేవలు అందాయని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం 'డైల్ యువర్ కమిషనర్' వంటి కార్యక్రమాలను ప్రవేశపెట్టి పారిశుద్ధ్య నిర్వహణ, లైటింగ్, వాటర్ సప్లై, పట్టణ అభివృద్ధిలో ఆయన చూపిన చొరవ ప్రశంసనీయమని సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. ప్రజల పట్ల అంకితభావంతో పనిచేసే ఇలాంటి కమిషనర్లు చాలా అరుదుగా ఉంటారని అభినందించారు. ఈ సందర్భంగా వి.వి. నరసింహారెడ్డిని ఘనంగా సన్మానించి, ఆయన సేవలను ప్రశంసిస్తూ అభినందనలు తెలియజేశారు. సెలవుల అనంతరం మళ్లీ బద్వేలు మున్సిపాలిటీలోనే విధులు చేపట్టి, పట్టణ అభివృద్ధిని కొనసాగించాలని తమ ఆకాంక్ష అని ఉమ్మడి కడప డీసీసీ బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి ఈ సందర్భంగా కోరారు.
    1
    బద్వేలు మున్సిపాలిటీ అభివృద్ధికి విశేష కృషి చేసిన మున్సిపల్ కమిషనర్ వి.వి. నరసింహారెడ్డి వ్యక్తిగత కారణాల రీత్యా సెలవుపై వెళ్లడం బాధాకరమని ఉమ్మడి కడప డీసీసీ బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి కొనియాడారు. ఆయన హయాంలో పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా జరుగుతున్నాయని, ప్రజలకు మెరుగైన సేవలు అందాయని పేర్కొన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారం కోసం 'డైల్ యువర్ కమిషనర్' వంటి కార్యక్రమాలను ప్రవేశపెట్టి పారిశుద్ధ్య నిర్వహణ, లైటింగ్, వాటర్ సప్లై, పట్టణ అభివృద్ధిలో ఆయన చూపిన చొరవ ప్రశంసనీయమని సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. ప్రజల పట్ల అంకితభావంతో పనిచేసే ఇలాంటి కమిషనర్లు చాలా అరుదుగా ఉంటారని అభినందించారు. ఈ సందర్భంగా వి.వి. నరసింహారెడ్డిని ఘనంగా సన్మానించి, ఆయన సేవలను ప్రశంసిస్తూ అభినందనలు తెలియజేశారు.

సెలవుల అనంతరం మళ్లీ బద్వేలు మున్సిపాలిటీలోనే విధులు చేపట్టి, పట్టణ అభివృద్ధిని కొనసాగించాలని తమ ఆకాంక్ష అని ఉమ్మడి కడప డీసీసీ బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి ఈ సందర్భంగా కోరారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • టీడీపీ యువ నాయకులు ఓబుల్ నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సార్ గారికి తనను తాను ఒక 'పిచ్చి అభిమాని'గా పరిచయం చేసుకుంటూ ఒక కథను సమర్పించారు. ఈ కథ ద్వారా ఆయన చంద్రబాబు నాయుడు పట్ల తనకున్న అభిమానాన్ని వ్యక్తం చేశారు.
    1
    టీడీపీ యువ నాయకులు ఓబుల్ నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సార్ గారికి తనను తాను ఒక 'పిచ్చి అభిమాని'గా పరిచయం చేసుకుంటూ ఒక కథను సమర్పించారు. ఈ కథ ద్వారా ఆయన చంద్రబాబు నాయుడు పట్ల తనకున్న అభిమానాన్ని వ్యక్తం చేశారు.
    user_బోడికే పెద్ద ఓబులేసు
    బోడికే పెద్ద ఓబులేసు
    Brahmamgarimattam, Y.S.R. (Kadapa)•
    20 hrs ago
  • Post by Bondhu Suresh
    1
    Post by Bondhu Suresh
    user_Bondhu Suresh
    Bondhu Suresh
    Atmakur, Spsr Nellore•
    20 hrs ago
  • వైయస్ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ, కూటమి ప్రభుత్వం పనితీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వం ప్రతి పూట ఒక పనికిమాలిన నిర్ణయం తీసుకుంటుందని, రోజూ రౌడీయిజం చేస్తుందని, వారానికి వేలకోట్ల అప్పులు చేస్తుందని, మరియు నెల తిరిగితే ఒక కొండను మింగేస్తుందని ఆయన ఆరోపించారు. కూటమి ప్రభుత్వ తీరు ఇలాగే ఉందని కొండా రాజీవ్ గాంధీ స్పష్టం చేశారు.
    1
    వైయస్ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ, కూటమి ప్రభుత్వం పనితీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వం ప్రతి పూట ఒక పనికిమాలిన నిర్ణయం తీసుకుంటుందని, రోజూ రౌడీయిజం చేస్తుందని, వారానికి వేలకోట్ల అప్పులు చేస్తుందని, మరియు నెల తిరిగితే ఒక కొండను మింగేస్తుందని ఆయన ఆరోపించారు. కూటమి ప్రభుత్వ తీరు ఇలాగే ఉందని కొండా రాజీవ్ గాంధీ స్పష్టం చేశారు.
    user_Stv9 Press
    Stv9 Press
    జర్నలిస్ట్ తిరుపతి (గ్రామీణ), తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • 100% ఒరిజినల్ మరుగు మందు కావాలనుకునే వారికి ఈ ప్రకటన ఒక ప్రత్యేక అవకాశాన్ని అందిస్తోంది. ఆసక్తిగల వారు 9494757819 నంబర్‌కు నేరుగా కాల్ చేసి ఈ మరుగు మందును పొందవచ్చని ఇందులో స్పష్టం చేశారు. ఈ పోస్ట్ ఆన్‌లైన్‌లో విస్తృతంగా ప్రచారం చేయబడుతోంది, ముఖ్యంగా ట్రెండింగ్, వైరల్ రీల్స్‌తో పాటు 'ఓం', 'ఓం నమః శివాయ', 'తిరుమల', 'హిందూ దేవాలయాలు' వంటి భక్తి సంబంధిత హ్యాష్‌ట్యాగ్‌లను కూడా ఉపయోగించారు. అంతేకాకుండా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, హైదరాబాద్ వంటి ప్రాంతీయ ట్యాగ్‌లను కూడా ఈ ప్రచారంలో జోడించారు.
    1
    100% ఒరిజినల్ మరుగు మందు కావాలనుకునే వారికి ఈ ప్రకటన ఒక ప్రత్యేక అవకాశాన్ని అందిస్తోంది. ఆసక్తిగల వారు 9494757819 నంబర్‌కు నేరుగా కాల్ చేసి ఈ మరుగు మందును పొందవచ్చని ఇందులో స్పష్టం చేశారు. ఈ పోస్ట్ ఆన్‌లైన్‌లో విస్తృతంగా ప్రచారం చేయబడుతోంది, ముఖ్యంగా ట్రెండింగ్, వైరల్ రీల్స్‌తో పాటు 'ఓం', 'ఓం నమః శివాయ', 'తిరుమల', 'హిందూ దేవాలయాలు' వంటి భక్తి సంబంధిత హ్యాష్‌ట్యాగ్‌లను కూడా ఉపయోగించారు. అంతేకాకుండా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, హైదరాబాద్ వంటి ప్రాంతీయ ట్యాగ్‌లను కూడా ఈ ప్రచారంలో జోడించారు.
    user_Lakshmi Narasimha Raju
    Lakshmi Narasimha Raju
    బూచినాయుడు కండ్రిగ, తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
  • నెల్లూరు నగరంలో నేటి సాయంత్రం గ్లోబల్ డిగ్రీ ఎడ్యుకేషన్ అండ్ మోర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఆధ్వర్యంలో ఒక విలేకరుల సమావేశం నిర్వహించబడింది. చిల్డ్రన్స్ పార్క్ నందు, అపోలో హాస్పిటల్ ఎదురుగా ఉన్న డాక్టర్ జడ్పీ శేషారెడ్డి మెమొరబుల్ ట్రస్ట్ భవనంలో జరిగిన ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం, విదేశాలలో విద్యనభ్యసించాలనుకునే విద్యార్థిని విద్యార్థులకు మెరుగైన అవకాశాలను కల్పించడం. ఆస్ట్రేలియా, కెనడా, కింగ్డమ్ లండన్, జర్మనీ, ఇటలీ, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ వంటి దేశాలలో మెడిసిన్, పీజీ, ఎంఎస్ వంటి కోర్సులను అతి తక్కువ ఖర్చుతో పూర్తి చేసుకునే అవకాశాన్ని తమ సంస్థ కల్పిస్తుందని మేనేజింగ్ డైరెక్టర్ మీనా కుమార్ మీడియాతో వెల్లడించారు. గత దాదాపు రెండు సంవత్సరాలుగా ఎంతోమంది విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందించామని ఆయన తెలిపారు. భవిష్యత్తులోనూ విదేశాలలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు అవకాశాలు కల్పించే క్రమంలో, తమ ఇన్స్టిట్యూషన్ నెల్లూరులోని బొల్లినేని హాస్పిటల్, డాక్టర్ అగర్వాల్ హాస్పిటల్ భవనం మూడవ అంతస్తులో ఉందని పేర్కొన్నారు. ఇతర ఎంక్వయిరీల కోసం 7207770917 నంబర్‌ను సంప్రదించాల్సిందిగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ మీనా కుమార్, కళ్యాణ్ రామారావు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
    1
    నెల్లూరు నగరంలో నేటి సాయంత్రం గ్లోబల్ డిగ్రీ ఎడ్యుకేషన్ అండ్ మోర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఆధ్వర్యంలో ఒక విలేకరుల సమావేశం నిర్వహించబడింది. చిల్డ్రన్స్ పార్క్ నందు, అపోలో హాస్పిటల్ ఎదురుగా ఉన్న డాక్టర్ జడ్పీ శేషారెడ్డి మెమొరబుల్ ట్రస్ట్ భవనంలో జరిగిన ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం, విదేశాలలో విద్యనభ్యసించాలనుకునే విద్యార్థిని విద్యార్థులకు మెరుగైన అవకాశాలను కల్పించడం.

ఆస్ట్రేలియా, కెనడా, కింగ్డమ్ లండన్, జర్మనీ, ఇటలీ, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ వంటి దేశాలలో మెడిసిన్, పీజీ, ఎంఎస్ వంటి కోర్సులను అతి తక్కువ ఖర్చుతో పూర్తి చేసుకునే అవకాశాన్ని తమ సంస్థ కల్పిస్తుందని మేనేజింగ్ డైరెక్టర్ మీనా కుమార్ మీడియాతో వెల్లడించారు. గత దాదాపు రెండు సంవత్సరాలుగా ఎంతోమంది విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందించామని ఆయన తెలిపారు. భవిష్యత్తులోనూ విదేశాలలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు అవకాశాలు కల్పించే క్రమంలో, తమ ఇన్స్టిట్యూషన్ నెల్లూరులోని బొల్లినేని హాస్పిటల్, డాక్టర్ అగర్వాల్ హాస్పిటల్ భవనం మూడవ అంతస్తులో ఉందని పేర్కొన్నారు. ఇతర ఎంక్వయిరీల కోసం 7207770917 నంబర్‌ను సంప్రదించాల్సిందిగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ మీనా కుమార్, కళ్యాణ్ రామారావు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
    user_SRIHARI POONDLA
    SRIHARI POONDLA
    నెల్లూరు అర్బన్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
  • తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి గారు దళితులు ఇంకా ఆర్థికంగా, సామాజికంగా వేర్పాటును ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ అసమానతలను తొలగించి, వారికి న్యాయం జరిగేలా ఒక నివేదికను సమర్పించాల్సిందిగా జస్టిస్ బాలకృష్ణ కమిషన్‌కు విజ్ఞప్తి చేసినట్లు ఆయన తెలిపారు.
    1
    తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి గారు దళితులు ఇంకా ఆర్థికంగా, సామాజికంగా వేర్పాటును ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ అసమానతలను తొలగించి, వారికి న్యాయం జరిగేలా ఒక నివేదికను సమర్పించాల్సిందిగా జస్టిస్ బాలకృష్ణ కమిషన్‌కు విజ్ఞప్తి చేసినట్లు ఆయన తెలిపారు.
    user_Stv9 Press
    Stv9 Press
    జర్నలిస్ట్ తిరుపతి (గ్రామీణ), తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.