పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ గుడికాటి హుసేని ఘనంగా హంప లో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో సంబరాలు మద్దికెర, ఏప్రిల్ 14 ): మండల కేంద్రమైన మద్దికేర పరిధిలోని హంప గ్రామం ఎస్సీ కాలనీ ఆర్ డి టి స్కూల్ స్థలం ప్రాంగణంలో వైసీపీ నాయకుడు గుడికాటి హుసేని అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా మంగళవారం పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ 135వ జయంతి సందర్భంగా ఆయన చిత్రాలతో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఏర్పాటు చేసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల సమర్పించి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు, ఈ సందర్భంగా మహానుభావుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారత దేశానికి చేసిన సేవలను కొనియాడుతూ వైసిపి జిల్లా ఎస్సీ సెల్ ఆర్. వెంకటేశ్వర్లు హుస్సేని లు మాట్లాడుతూ డా. బీ. ఆర్ అంబేడ్కర్ 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్లో జన్మించారు. దళిత వర్గానికి చెందిన ఆయన తన జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారు. దళితుడైన కారణంగా అంబేడ్కర్ ను అంటరానివాడి గా చూసేవారు. స్కూల్ కు వెళ్లినా వేర్వేరుగా కూర్చోవల్సి న పరిస్థితి. ఒక్కోసారి క్లాస్రూమ్లో నే కూర్చోనిచ్చేవారు కాదు. ఇన్ని కష్టాల మధ్య అంచెలంచెలుగా ఎదిగిన అంబేడ్కర్.. ఒక గొప్ప ఎకనామిక్స్ ఎన్నో డిగ్రీలు సాధించి చదువులోనే ప్రపంచ మేధావి రాజ్యాంగ సృష్టికర్త ఇప్పుడు మానవాలు స్వేచ్ఛగా తిరుగుతున్నామంటే ఆయన పెట్టిన రాజ్యాంగ బిక్ష అని కొనియాడారు. సదవులు అనేక డిగ్రీలు సాధించి జ్యూరిస్ట్గా, సామాజిక కార్యకర్తగా, రాజకీయ నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. భారత రాజ్యాంగాన్ని రచించిన కమిటీకి నాయకత్వం వహించిన ఘనత అంబేడ్కర్ సొంతంఅని. ఆయన జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం అని కొనియాడారు. నేటి యువత ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకొని రాబోయే తరాలకు స్ఫూర్తిగా నిలవాలని అన్నారు, ఈ కార్యక్రమంలో ఆటో రమేష్ గుడికాటి అఖిల్,రాజు.సురేష్.రాము.అనిల్.అభి.వెంకీ. సుద్రపాలు.హరి.డేవిధ్. హంప అంబేద్కర్ యూత్ గ్రూప్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు,
పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ గుడికాటి హుసేని ఘనంగా హంప లో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో సంబరాలు మద్దికెర, ఏప్రిల్ 14 ): మండల కేంద్రమైన మద్దికేర పరిధిలోని హంప గ్రామం ఎస్సీ కాలనీ ఆర్ డి టి స్కూల్ స్థలం ప్రాంగణంలో వైసీపీ నాయకుడు గుడికాటి హుసేని అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా మంగళవారం పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ 135వ జయంతి సందర్భంగా ఆయన చిత్రాలతో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఏర్పాటు చేసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల సమర్పించి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు, ఈ సందర్భంగా మహానుభావుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారత దేశానికి చేసిన సేవలను కొనియాడుతూ వైసిపి జిల్లా ఎస్సీ సెల్ ఆర్. వెంకటేశ్వర్లు హుస్సేని లు మాట్లాడుతూ డా. బీ. ఆర్ అంబేడ్కర్ 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్లో
జన్మించారు. దళిత వర్గానికి చెందిన ఆయన తన జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారు. దళితుడైన కారణంగా అంబేడ్కర్ ను అంటరానివాడి గా చూసేవారు. స్కూల్ కు వెళ్లినా వేర్వేరుగా కూర్చోవల్సి న పరిస్థితి. ఒక్కోసారి క్లాస్రూమ్లో నే కూర్చోనిచ్చేవారు కాదు. ఇన్ని కష్టాల మధ్య అంచెలంచెలుగా ఎదిగిన అంబేడ్కర్.. ఒక గొప్ప ఎకనామిక్స్ ఎన్నో డిగ్రీలు సాధించి చదువులోనే ప్రపంచ మేధావి రాజ్యాంగ సృష్టికర్త ఇప్పుడు మానవాలు స్వేచ్ఛగా తిరుగుతున్నామంటే ఆయన పెట్టిన రాజ్యాంగ బిక్ష అని కొనియాడారు. సదవులు అనేక డిగ్రీలు సాధించి జ్యూరిస్ట్గా, సామాజిక కార్యకర్తగా, రాజకీయ నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. భారత రాజ్యాంగాన్ని రచించిన కమిటీకి నాయకత్వం వహించిన ఘనత అంబేడ్కర్ సొంతంఅని. ఆయన జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం అని కొనియాడారు. నేటి యువత ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకొని రాబోయే తరాలకు స్ఫూర్తిగా నిలవాలని అన్నారు, ఈ కార్యక్రమంలో ఆటో రమేష్ గుడికాటి అఖిల్,రాజు.సురేష్.రాము.అనిల్.అభి.వెంకీ. సుద్రపాలు.హరి.డేవిధ్. హంప అంబేద్కర్ యూత్ గ్రూప్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు,
- ధరూర్: మండలంలోని జంపల్లి నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం కెనాల్ సమీపాన అంతర్ రాష్ట్ర రహదారిపై బ్రిడ్జి నిర్మించాలని ప్రయాణికులు తెలిపారు. వర్షాకాలం వచ్చిందంటే 4 ఫీట్ల వరకు రోడ్డుపై నీరు నిలిచిపోయి ప్రయాణానికి ఇబ్బందికరంగా మారుతుంది అన్నారు. అక్కడ గుంతలు ఏర్పడిన కారణంగా ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువగా ఉందని తెలియజేశారు. సంబంధిత అధికారులు స్పందించాలని ప్రజలు కోరారు.1
- బండి ఆత్మకూరు మండలం ఈర్నపాడు గ్రామంలోని రామాలయం టెంపుల్ దగ్గర ఉన్న ఖాళీ స్థలం మురుగు కుంటలా మారింది. ఇందులో ఏడాదంతా మురుగునీరు నిల్వ ఉంటోంది. అక్కడే చెత్తా చెదారం వేస్తూ ఉండడంతో దుర్వాసన, దోమల బెడదతో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నామని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చెత్తా చెదారం ను తొలగించాలని, మురుగు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు.1
- నందికొట్కూరు పట్టణంలో మండల కేంద్రాలలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు పట్టణంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే జయ సూర్య పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేద్కర్ స్వేచ్ఛ సమానత్వం కోసం పోరాటం చేశాడని పేద బడుగు వర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తారని యువత అంబేద్కర్ బాటలో నడవాలని సూచించారు. బజార సంఘాల నాయకులు దళిత సంఘాల నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి ప్రత్యేక నివాళులర్పించారు.1
- మంత్రాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు1
- బిజినేపల్లి మండలం మంగనూరులో నిర్వహించిన పూలే-అంబేద్కర్ స్మారక క్రీడా టోర్నమెంట్ బుధవారం ముగిసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల విజేతలకు గ్రామ పెద్దలు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత మహనీయుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ జ్వరం నాగయ్య, ఉపసర్పంచ్ బోట్క చంద్రశేఖర్ , జిల్లా, మండల నేతలు పాల్గొని క్రీడాకారులను అభినందించారు. బీసీ ఎస్సీ ఎస్టీ జాకు గ్రామ అధ్యక్షులు అల్వాల శ్రీకాంత్ గౌడ్,ఉపాధ్యక్షులు బందెల కృష్ణ,తిమ్మగల్లు ఆంజనేయులు జాలం శ్రీను, ప్రధాన కార్యదర్శి ఆవుల కృష్ణ,కోశాధికారి అప్పల తిరుపతయ్య,మరియు తిమ్మగల గోపీనాథ్,అప్పల పులేందర్ మంగనూరు విజ్ఞాన వేదిక ఫౌండర్ బోట్క కొండయ్య,బోట్క రాజు, మండల బీసీ సంఘం అధ్యక్షులు సత్యశీల సాగర్, గ్రామ బీసీ సంఘం అధ్యక్షులు మేకల యాదయ్య, జిల్లా ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు చిన్నగాల పరశురాములు మరియు గౌడ సంఘం నాయకులు కురుమూర్తి గౌడ్, జాలం,తిరుపతయ్య, వెంకటయ్య మహనీయుల స్మారక టోర్నమెంట్ ఫిజికల్ డైరెక్టర్లు వ్యవహరించిన మేకల మాసయ్య, తిమ్మగళ్ల మల్లికార్జున్,రవి పులిందర్ మరియు గ్రామ యువకులు, పెద్దలు పాల్గొన్నారు.l1
- భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ 135వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఘన నివాళి అర్పించారు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ కృషివల్లే నిమ్నజాతి వర్గాలు స్వేచ్ఛగా ఉంటూ తమ హక్కులను రాజ్యాంగంతో సాధించుకుంటున్నారని పేర్కొన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అన్ని దేశ భక్తులను నేతలను ఆకట్టుకుందని గుర్తు చేశారు1
- కర్నూలు జిల్లా ఆలూరు లో డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ 135వ జయంతి సందర్భంగా టిడిపి ఇన్చార్జ్ వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో టిడిపి నాయకులు , కార్యకర్తలు అంబేద్కర్ సర్కిల్ చేరుకొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి టిడిపి ఇన్చార్జ్ వైకుంఠం జ్యోతి మాట్లాడుతూ అంబేడ్కర్ ఆశయాలను అనుసరిస్తూ సామాజిక న్యాయ సాధనలో ముందుకు సాగాలని వైకుంఠం జ్యోతి పిలుపునిచ్చారు. సమాజంలో ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ కాదని అందరూ సమానమే అని చాటిచెప్పారన్నారు . మన రాజ్యాంగాన్ని రచించిన గొప్ప వ్యక్తిని ప్రపంచమే మన రాజ్యాంగం వైపు చూసేలా ఆయన జీవితాన్ని త్యాగం చేశారని కొనియాడారు.అంబేడ్కర్ జీవించే హక్కు కల్పించారని ఆమె స్పష్టం చేశారు. సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని, ప్రతి ఒక్కరూ ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.1
- అంబేద్కర్ జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం విజయవంతం1