Shuru
Apke Nagar Ki App…
పర్యావరణ హితం కోసం పోరాడితే.. వెలివేత శిక్షా? రంపచోడవరం మండలం దిర్శనపల్లిలో ప్రకృతికి హాని చేస్తున్న క్వారీని ప్రశ్నించినందుకు బి. గంగాభవాని కుటుంబాన్ని వెలివేయడం అమానుషం. అధికారుల చుట్టూ తిరిగినా న్యాయం జరగకపోవడంతో, బాధితుల ఆవేదనపై జాతీయ ఎస్టీ కమిషన్ స్పందించింది. దీనిని తీవ్రంగా పరిగణిస్తూ, తక్షణం విచారణ జరిపి 30 రోజుల్లో నివేదిక ఇవ్వాలని అల్లూరి కలెక్టర్ను ఆదేశించింది. న్యాయం కోసం ఆ కుటుంబం చేస్తున్న పోరాటానికి ఇది ఒక కీలక మలుపు.
Shyam
పర్యావరణ హితం కోసం పోరాడితే.. వెలివేత శిక్షా? రంపచోడవరం మండలం దిర్శనపల్లిలో ప్రకృతికి హాని చేస్తున్న క్వారీని ప్రశ్నించినందుకు బి. గంగాభవాని కుటుంబాన్ని వెలివేయడం అమానుషం. అధికారుల చుట్టూ తిరిగినా న్యాయం జరగకపోవడంతో, బాధితుల ఆవేదనపై జాతీయ ఎస్టీ కమిషన్ స్పందించింది. దీనిని తీవ్రంగా పరిగణిస్తూ, తక్షణం విచారణ జరిపి 30 రోజుల్లో నివేదిక ఇవ్వాలని అల్లూరి కలెక్టర్ను ఆదేశించింది. న్యాయం కోసం ఆ కుటుంబం చేస్తున్న పోరాటానికి ఇది ఒక కీలక మలుపు.
More news from Parvathipuram Manyam and nearby areas
- "మన వరప్రసాద్ "ఆనంద క్షణాలు... ఒక విజయం అనిల్ రావిపూడిని దర్శకుడిగా మరో మెట్టు ఎక్కించింది.ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న విజయం చిరంజీవికి ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది..! .....1
- 🙏🙏1
- #sankranthi #bhogi #sankranthi #bhogi#sankranthi #bhogi#sankranthi #bhogi#sankranthi #bhogi#sankranthi #bhogi#sankranthi #bhogi#sankranthi #bhogi1
- 🙏🙏2
- 🙏🙏1
- ముత్తోజిపేటలో మున్సిపాలిటీ అయినా శుభ్రత జాడలే లేవు...నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని ముత్తోజిపేట కాలనీలో ప్రజల సమస్యలు వెలుగులోకి వస్తున్నాయి. ముత్తోజిపేట మున్సిపాలిటీగా మారినప్పటి నుంచి ఇప్పటివరకు కనీసం ఒక్కసారి కూడా రోడ్ల శుభ్రత, సైడ్ కాలువల శుభ్రపరిచే పనులు, శానిటేషన్ వర్కులు జరగకపోవడం స్థానికుల ఆవేదనకు కారణమవుతోంది. చెత్త పేరుకుపోవడం, కాలువల్లో మురుగు నీరు నిల్వ ఉండటం వల్ల దుర్వాసనతో పాటు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అయినప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం పట్ల కాలనీ వాసులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలో ఉండటం అభివృద్ధికి మార్గం కావాల్సిన చోట, ముత్తోజిపేట వాసులకు అది శాపంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి తక్షణమే శుభ్రత, శానిటేషన్ పనులు చేపట్టాలని వారు కోరుతున్నారు.1
- పొన్నూరు(మం) తక్కెళ్ళపాడులో రూ. 1.30 కోట్ల వ్యయంతో చేపట్టనున్న 5 సీసీ రోడ్లు, వాకింగ్ ట్రాక్, ఆర్చ్ వంటి పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే నరేంద్ర మంగళవారం శంకుస్థాపన చేశారు. గ్రామాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. జనసేన, టీడీపీ ముఖ్య నేతలు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.1
- 🙏🙏1