Shuru
Apke Nagar Ki App…
కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్న మండపేట రైతుబజార్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ విజయ దుర్గ అమ్మవారి 45 శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. ఆరవ రోజు అమ్మవారు మహాలక్ష్మి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. పట్టణానికి చెందిన తూరుభట్ల శ్రీనివాసరావు అనురాధ దంపతులు, అలాగే బండారు రత్నం కుటుంబ సభ్యులచే అర్చకులు పిచ్చుక మధు అమ్మవారికి పుష్పాభిషేకం నిర్వహించారు. భవానీ భక్తులకు, స్వాములకు పట్టణానికి చెందిన ద్వారంపూడి రామకృష్ణారెడ్డి - బుల్లిమాంబ దంపతులు సాయిదుర్గా రెడ్డి భిక్ష ఏర్పాటు చేశారు.
Lovely Madhu
కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్న మండపేట రైతుబజార్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ విజయ దుర్గ అమ్మవారి 45 శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. ఆరవ రోజు అమ్మవారు మహాలక్ష్మి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. పట్టణానికి చెందిన తూరుభట్ల శ్రీనివాసరావు అనురాధ దంపతులు, అలాగే బండారు రత్నం కుటుంబ సభ్యులచే అర్చకులు పిచ్చుక మధు అమ్మవారికి పుష్పాభిషేకం నిర్వహించారు. భవానీ భక్తులకు, స్వాములకు పట్టణానికి చెందిన ద్వారంపూడి రామకృష్ణారెడ్డి - బుల్లిమాంబ దంపతులు సాయిదుర్గా రెడ్డి భిక్ష ఏర్పాటు చేశారు.
More news from Mandapeta and nearby areas
- మండపేట రైతు బజారు వద్ద వేంచేసి ఉన్న శ్రీ విజయ దుర్గా అమ్మవారి ఆలయం వద్ద 59వ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రెండవ రోజు శుక్రవారం నాడు అమ్మవారు శ్రీ గాయత్రీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు పిచ్చుక రాజు, పిచ్చుక మధు ఆలయ సేవకులు బండారు కామరాజు పర్యవేక్షణలో విశేష పూజలు,పంచామృత అభిషేకాలు, కుంకుమ పూజలు నిర్వహించారు. రెడ్డి సురేష్ సత్యప్రియ దంపతులచే కుంకుమ పూజలు నిర్వహించి. ముత్తైదువులకు రవికలు, పసుపు, కుంకుమ, పూలు, పండ్లు వితరణ చేశారు.1
- మండపేట మండలం, ఏడిద కొత్తూరు గ్రామం నుండి సంఘం పుంత రోడ్డు పూర్తిగా ఆక్రమణలకు గురి అవుతుంది. ఒకప్పుడు ఎంతో వెడల్పుగా ఉండే ఈ రోడ్డు కూచించిపోయింది. ఏడిద కొత్తూరు సంఘం పుంత రోడ్ లో ఉన్న ప్రాథమిక పాఠశాల ఎదురుగుండా ఇరిగేషన్ డ్రైనేజీ డిపార్ట్మెంట్ వారి స్వాధీనంలో ఉన్న గొడ్డు కాలవ గట్టును రైతు సొంతానికి మట్టి తవ్వుకొని కాలవ గట్లు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి తన సొంత స్థలము అని, నా సొంత పొలముఅని ఏడిద కొత్తూరు కు చెందిన పసల కొండయ్యగారు అనే రైతు చుట్టుపక్కల రైతులను బెదిరిస్తున్నారు. భూమి లోపల ఉన్న ప్రభుత్వ కేబుల్స్ ని కూడా ధ్వంసం చేశారు. నా ఇష్టం వచ్చినట్టు తవ్వుతాను ఎవరు ఆపుతారు అని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ కాలవగట్లను తవ్వుకు పోతున్న ప్రాంతంపై ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి, పూర్తి పుంత రోడ్డును సర్వే చేయించి, ఆక్రమణలు విడదీసి ప్రభుత్వ భూములకు తక్షణం రక్షణ కల్పించాలి. గొడ్డు కాలవను మూసి వేసుకుంటూ పోతే ముందు ముందు పొలాలు భారీ ముంపు ప్రమాదాలకు రైతులు గురవుతారు. ఇప్పటికే ఈ ప్రాంతంపై తాసిల్దారు వారికి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. విషయంతెలుసుకోవడానికి వెళ్ళిన వీఆర్వో పై స్థానిక రైతు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తపరిచారు. ప్రభుత్వ భూమి తక్షణ రక్షణ కోసం ఈ ప్రాంత రైతులు జిల్లా కలెక్టర్ గారిని కలవనున్నారు.1
- కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్న మండపేట రైతుబజార్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ విజయ దుర్గ అమ్మవారి 45 శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. ఆరవ రోజు అమ్మవారు మహాలక్ష్మి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. పట్టణానికి చెందిన తూరుభట్ల శ్రీనివాసరావు అనురాధ దంపతులు, అలాగే బండారు రత్నం కుటుంబ సభ్యులచే అర్చకులు పిచ్చుక మధు అమ్మవారికి పుష్పాభిషేకం నిర్వహించారు. భవానీ భక్తులకు, స్వాములకు పట్టణానికి చెందిన ద్వారంపూడి రామకృష్ణారెడ్డి - బుల్లిమాంబ దంపతులు సాయిదుర్గా రెడ్డి భిక్ష ఏర్పాటు చేశారు.1
- మండపేట మున్సిపాలిటీ 26 వార్డు YCP పార్టీ చెందిన కౌన్సిలర్ అమలదాసు లక్ష్మి , ఆమె భర్త రుద్రమూర్తి YCP పార్టీకి రాజీనామా చేసి తమ అనుచరులతో కలసి మండపేట TDP కార్యాలయంలో MLA వేగుళ్ళ జోగేశ్వరరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీ వర ప్రకాష్ సమక్షంలో TDP పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి తమ TDP పార్టీ కండువాలు కప్పి పార్టీలోనికి సాదరంగా ఆహ్వానించిన TDP MLA వేగుళ్ళ జోగేశ్వరరావు1
- మండపేట పట్టణం బూరుగుకుంట చెరువుగట్టు అన్నపూర్ణమ్మ ఆలయం వద్ద ఉన్న జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం వద్ద గాంధీ జయంతి పురస్కరించుకుని జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవర ప్రకాష్ టిడిపి నాయకులు కార్యకర్తలతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.1
- రైతు పేరు కోండయ్య కానీ అతని చేసే పనులు అనకొండలా ఉంటాయి. తన స్వార్థం కోసం తన చుట్టు ప్రక్కల ఉండే రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తూ మీటర్ల కొలదీ పుంత రోడ్డును తవ్వేసి ఆక్రమించు కోవటమే కాకుండా మరో ప్రక్క మురికి కాలవ గట్టు మట్టిని మీటర్ల లోతులో తవ్వేసి భూమిలో ఉన్న ప్రభుత్వ కేబుల్స్ ను కూడా పీకేసి అక్రమంగా మట్టిని అమ్ముకుని ప్రభుత్వపుంత రోడ్డు భూమిని ఆక్రమిస్తున్న మండపేట మండలం ఏడిద కొత్తూరు గ్రామానికి చెందిన రైతు పసల కొండయ్య. ఈయన తీరుతో చుట్టుప్రక్కల రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.1
- Collage life 😞 konaseema143loves #konaseema143loves konaseematirumala #konaseema #telugumovies #telugureels #telugu #telugufilmindustry #telugucinema #teluguactor #teluguactress #telugubgm #eastgodavari❤️ #westgodavari #trading #temple #lordvenkateshwara #tirupatidiaries #tirupatibalaji #tirupati #tirupatidiaries vadapelli #konaseema🌴 #konaseema 😍1
- "The Wood Whisper's Artistry" Premium Quality Teak Wood1