logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కాట్రేనికోన ప్రాథమిక ఆరోగ్య కేంద్రనీ ఆకస్మిక తనకి చేసిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి DMHO యమ్ దుర్గారావు దొర డా బీ ఆర్ అంబేద్కర్ కొనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలంలో కాట్రేనికోన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో ORS కార్నర్ ఏర్పాటు చేయాలని డా బీ ఆర్ అంబేద్కర్ కొనసీమ జిల్లా వైద్యా ఆరోగ్య శాఖ DMHO దుర్గారావు దొర చూచించారు శుక్రవారం ఉదయం అయన కాట్రేనికోన మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాని ఆకస్మిక తనిఖీ చేశారు పీహెచ్ సి ఓపి రిజస్టర్నీ తనిఖీ చేసి మరియు లేబ్ నీ మందులు పంపిణినీ పరిశీలించారు వైద్య సేవలు ఏవిధంగా జరుగుతున్నాయని రోగులను అడిగి తెలుసుకున్నారు ఆరోగ్య కేంద్రంలో నార్మల్ డెలివరీ పెరగాలని సూచించారు యన్ సి డి సి డి మరియు క్యాన్సర్ కేసులను గుర్తించుట గురించి అడిగి రిజిస్టర్ వెరిఫై చేశారు Hpv వ్యాక్సిజన్ రిజిస్టర్ 14 సంవత్సరాల బాలికలు196 మందికి ఇచ్చిన వారినీ పరిశీలించారు ఆరోగ్య కేంద్రం ఆవరణలో కొత్తగా నిర్మిస్తున్న సెంట్రల్ ల్యాబ్ పరిశీలించి పనులు ఎంతవరకు జరిగాయని కాంట్రాక్టర్ బాబిని అడిగి తెలుసుకున్నారు 62 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న సెంట్రల్ లాబ్ ని త్వరగా పూర్తి చేయాలని తెలిపారు ఆయన వెంట యమ్ లిఖిత మరియు కె శేషుబాబు మోహన్ తదితరులు ఉన్నారు కాట్రేనికోన ప్రాథమిక ఆరోగ్య కేంద్రనీ ఆకస్మిక తనకి చేసిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి DMHO యమ్ దుర్గారావు దొర డా బీ ఆర్ అంబేద్కర్ కొనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలంలో కాట్రేనికోన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో ORS కార్నర్ ఏర్పాటు చేయాలని డా బీ ఆర్ అంబేద్కర్ కొనసీమ జిల్లా వైద్యా ఆరోగ్య శాఖ DMHO దుర్గారావు దొర చూచించారు శుక్రవారం ఉదయం అయన కాట్రేనికోన మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాని ఆకస్మిక తనిఖీ చేశారు పీహెచ్ సి ఓపి రిజస్టర్నీ తనిఖీ చేసి మరియు లేబ్ నీ మందులు పంపిణినీ పరిశీలించారు వైద్య సేవలు ఏవిధంగా జరుగుతున్నాయని రోగులను అడిగి తెలుసుకున్నారు ఆరోగ్య కేంద్రంలో నార్మల్ డెలివరీ పెరగాలని సూచించారు యన్ సి డి సి డి మరియు క్యాన్సర్ కేసులను గుర్తించుట గురించి అడిగి రిజిస్టర్ వెరిఫై చేశారు Hpv వ్యాక్సిజన్ రిజిస్టర్ 14 సంవత్సరాల బాలికలు196 మందికి ఇచ్చిన వారినీ పరిశీలించారు ఆరోగ్య కేంద్రం ఆవరణలో కొత్తగా నిర్మిస్తున్న సెంట్రల్ ల్యాబ్ పరిశీలించి పనులు ఎంతవరకు జరిగాయని కాంట్రాక్టర్ బాబిని అడిగి తెలుసుకున్నారు 62 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న సెంట్రల్ లాబ్ ని త్వరగా పూర్తి చేయాలని తెలిపారు ఆయన వెంట యమ్ లిఖిత మరియు కె శేషుబాబు మోహన్ తదితరులు ఉన్నారు

1 hr ago
user_కాశీ చక్రి
కాశీ చక్రి
Salesperson కాట్రేనికోన, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
1 hr ago
e02315a6-868c-4332-9eb3-071efcae53f3

కాట్రేనికోన ప్రాథమిక ఆరోగ్య కేంద్రనీ ఆకస్మిక తనకి చేసిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి DMHO యమ్ దుర్గారావు దొర డా బీ ఆర్ అంబేద్కర్ కొనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలంలో కాట్రేనికోన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో ORS కార్నర్ ఏర్పాటు చేయాలని డా బీ ఆర్ అంబేద్కర్ కొనసీమ జిల్లా వైద్యా ఆరోగ్య శాఖ DMHO దుర్గారావు దొర చూచించారు శుక్రవారం ఉదయం అయన కాట్రేనికోన మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాని ఆకస్మిక తనిఖీ చేశారు పీహెచ్ సి ఓపి రిజస్టర్నీ తనిఖీ చేసి మరియు లేబ్ నీ మందులు పంపిణినీ పరిశీలించారు వైద్య సేవలు ఏవిధంగా జరుగుతున్నాయని రోగులను అడిగి తెలుసుకున్నారు ఆరోగ్య కేంద్రంలో నార్మల్ డెలివరీ పెరగాలని సూచించారు యన్ సి డి సి డి మరియు క్యాన్సర్ కేసులను గుర్తించుట గురించి అడిగి రిజిస్టర్ వెరిఫై చేశారు Hpv వ్యాక్సిజన్ రిజిస్టర్ 14 సంవత్సరాల బాలికలు196 మందికి ఇచ్చిన వారినీ పరిశీలించారు ఆరోగ్య కేంద్రం ఆవరణలో కొత్తగా నిర్మిస్తున్న సెంట్రల్ ల్యాబ్ పరిశీలించి పనులు ఎంతవరకు జరిగాయని కాంట్రాక్టర్ బాబిని అడిగి తెలుసుకున్నారు 62 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న సెంట్రల్ లాబ్ ని త్వరగా పూర్తి చేయాలని తెలిపారు ఆయన వెంట యమ్ లిఖిత మరియు కె శేషుబాబు మోహన్ తదితరులు ఉన్నారు కాట్రేనికోన ప్రాథమిక ఆరోగ్య కేంద్రనీ ఆకస్మిక తనకి చేసిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి DMHO యమ్ దుర్గారావు దొర డా బీ ఆర్ అంబేద్కర్ కొనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలంలో కాట్రేనికోన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో ORS కార్నర్ ఏర్పాటు చేయాలని డా బీ ఆర్ అంబేద్కర్ కొనసీమ జిల్లా వైద్యా ఆరోగ్య శాఖ DMHO దుర్గారావు దొర చూచించారు శుక్రవారం ఉదయం అయన కాట్రేనికోన మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాని ఆకస్మిక తనిఖీ చేశారు పీహెచ్ సి ఓపి రిజస్టర్నీ తనిఖీ చేసి మరియు లేబ్ నీ మందులు పంపిణినీ పరిశీలించారు వైద్య సేవలు ఏవిధంగా జరుగుతున్నాయని రోగులను అడిగి తెలుసుకున్నారు ఆరోగ్య కేంద్రంలో నార్మల్ డెలివరీ పెరగాలని సూచించారు యన్ సి డి సి డి మరియు క్యాన్సర్ కేసులను గుర్తించుట గురించి అడిగి రిజిస్టర్ వెరిఫై చేశారు Hpv వ్యాక్సిజన్ రిజిస్టర్ 14 సంవత్సరాల బాలికలు196 మందికి ఇచ్చిన వారినీ పరిశీలించారు ఆరోగ్య కేంద్రం ఆవరణలో కొత్తగా నిర్మిస్తున్న సెంట్రల్ ల్యాబ్ పరిశీలించి పనులు ఎంతవరకు జరిగాయని కాంట్రాక్టర్ బాబిని అడిగి తెలుసుకున్నారు 62 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న సెంట్రల్ లాబ్ ని త్వరగా పూర్తి చేయాలని తెలిపారు ఆయన వెంట యమ్ లిఖిత మరియు కె శేషుబాబు మోహన్ తదితరులు ఉన్నారు

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • 14 ఏప్రిల్ 2026: శివకోడు... డా.బి.ఆర్.అంభేథ్కర్ గారి135 వ జయంతి కార్యక్రమం శివకోడు జైభీమ్ నగర్ (పోస్టాఫీసు రోడ్)నందుఏర్పాటుచేసిన జయంతిఉత్సవాలలో ఉద్వేగపూరితంగామాట్లాడుతు,నేటియువతరం అంభేథ్కర్ గారి అడుగుజాడలలోనడవాలని. ఆయన ఆశయాలతోముందుకుసాగాలని ఈరోజు అంభేథ్కర్ నెలకొల్పిన రాజ్యాంగ హక్కులవలనే నేను చదువుకుంటున్నానని ఆయనేమనదళితజాతికిదేవుడని.నేటియువత అంభేథ్కర్ గారినిఅవగాహన చేసుకుని ఆయన ఆశయాలనుముందుకుతీసుకెళ్లవలసినబాద్యతనేటియువతరంఅయినమనందరిపైన ఆదారపడిఉన్నదని.అందుకుమనమందరంఐక్యతతోముందుకుసాగాలని.ప్రసంగించిన విద్యార్థిని.... కొల్లాబత్తుల రేష్మా... జైభీమ్.జయహోఅంభేథ్కర్....
    1
    14 ఏప్రిల్ 2026:
శివకోడు...
డా.బి.ఆర్.అంభేథ్కర్ గారి135 వ జయంతి కార్యక్రమం శివకోడు జైభీమ్ నగర్ (పోస్టాఫీసు రోడ్)నందుఏర్పాటుచేసిన జయంతిఉత్సవాలలో ఉద్వేగపూరితంగామాట్లాడుతు,నేటియువతరం అంభేథ్కర్ గారి అడుగుజాడలలోనడవాలని. ఆయన ఆశయాలతోముందుకుసాగాలని ఈరోజు అంభేథ్కర్ నెలకొల్పిన రాజ్యాంగ హక్కులవలనే నేను చదువుకుంటున్నానని ఆయనేమనదళితజాతికిదేవుడని.నేటియువత అంభేథ్కర్ గారినిఅవగాహన
చేసుకుని ఆయన ఆశయాలనుముందుకుతీసుకెళ్లవలసినబాద్యతనేటియువతరంఅయినమనందరిపైన
ఆదారపడిఉన్నదని.అందుకుమనమందరంఐక్యతతోముందుకుసాగాలని.ప్రసంగించిన
విద్యార్థిని.... కొల్లాబత్తుల రేష్మా...
జైభీమ్.జయహోఅంభేథ్కర్....
    user_SS NEWS
    SS NEWS
    Media company రాజోలు, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • దేశంలో మహిళల ప్రాతినిధ్యం చట్టసభల్లో పెంచాలనే ఉద్దేశ్యంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈరోజు ఏదైతే గతంలో ఆమోదించబడిన బిల్లుకు సంబంధించి సెన్సెస్ కు సంబంధించి అమెండ్మెంట్ తీసుకురావాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం నారీశక్తి బిల్లుని పార్లమెంటులో ప్రవేశ పెట్టడం అలాగే డీ లిమిటేషన్ కి సంబంధించిన బిల్లు ప్రవేశ పెట్టడం జరిగింది. ఈ రెండు ఆమోదం పొంది 2029 లోనే మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలి ఏదైతే స్థానిక సంస్థలకు మాత్రమే పరిమితమైన మహిళకు చట్టసభల్లో కూడా రిజర్వేషన్ అమలు చేయాలి తద్వారా 272 మంది మహిళలకు పార్లమెంటులో స్థానం కల్పించాలి అనే ఒక విప్లవాత్మకమైన మార్పుని తీసుకురావాలనే ఉద్దేశ్యంతో నరేంద్ర మోడీ గారు నాంది పలకడం జరిగింది. కానీ దాన్ని ఏదో విధంగా అడ్డుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఆ బిల్లును ఆమోదం కాకుండా చేయాలని ప్రయత్నించడం జరుగుతుంది. ముఖ్యంగా మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలని ఎంతో కాలంగా అందరూ కోరుకుంటున్నారు. అయితే కాంగ్రెస్ యొక్క కుటిల రాజకీయాల వల్ల ఇది సాధ్యపడని పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తప్పనిసరిగా ఈ బిల్లు ఆమోదం పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. అదేవిధంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఎన్నికల కమిషన్ తీసుకోవడం జరిగింది. అనేకసార్లు ఈ కార్యక్రమం జరిగినప్పటికీ కాంగ్రెస్ పార్టీ తప్పుడు విమర్శలు చేస్తూ ఇదేదో భారతీయ జనతా పార్టీ చేపట్టిన కార్యక్రమంగా వారు మాట్లాడటం జరుగుతుంది. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీలకు సంబంధించిన కార్యక్రమం కాదు. ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా వ్యవహరిస్తూ దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. 1952 నుంచి అనేకసార్లు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. గత 20 సంవత్సరాలుగా జరుగని నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఇప్పుడు జరుగుతుంది. ఒక పౌరుడికి ఒకటే ఓటు కలిగి ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. వైఎస్ఆర్సిపి హయాంలో తిరుపతి ఎన్నికల్లో దొంగ ఓట్లు నమోదు చేసి ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా అబాస్యం చేశారో మనమే చూసాం. అదేవిధంగా శాసనమండలి గ్రాడ్యుయేట్ ఎన్నికలలో కనీసం 10వ తరగతి కూడా పాస్ కాని వారికి ఓటు హక్కు క్రియేట్ చేసి అక్కడ కూడా ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసే విధంగా ప్రవర్తించారు. అటువంటి కార్యక్రమాలకు చోటు ఇవ్వకూడదు ఓటు హక్కు అనేదాన్ని వజ్రాయుధంగా మనం భావిస్తున్నామో ఆ వజ్రాయుధంతో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే సత్సంకల్పంతో ఎన్నికల కమిషన్ ఈ కార్యక్రమాన్ని తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ దాన్ని తప్పుదారి పట్టించే విధంగా ప్రచారం నిర్వహిస్తుంది. సాక్షాత్తు సుప్రీంకోర్టు ఎస్ఐఆర్ ని సమర్థిస్తూ ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా వ్యవహరిస్తుంది అన్ని రాజకీయ పార్టీలు ఇందులో భాగస్వామ్యులు కావాలని స్పష్టం చేసింది. SIR కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ఒక భాగస్వామిగా ఉంది తప్పించి ఇది భారతీయ జనతా పార్టీ కార్యక్రమం కాదు అని కాంగ్రెస్ పార్టీకి స్పష్టం చేస్తూ కాంగ్రెస్ పార్టీ చేసే తప్పుడు ప్రచారం కారణంగా ప్రజల్లో కూడా ఒక దురభిప్రాయం కలిగే అవకాశం ఉంది ప్రజలందరూ కూడా ఓటు హక్కు నమోదు చేయించుకోవాలి. కుటుంబ సభ్యుల సమగ్ర సమాచారాన్ని నమోదు చేయించుకోవాలి. రేపు ఆధార్ తో లింకు చేసేటప్పుడు ఈ సమగ్ర సమాచారం కావాల్సి ఉంటుంది. కాబట్టి అందరిని నమోదు చేయించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము.
    1
    దేశంలో మహిళల ప్రాతినిధ్యం చట్టసభల్లో పెంచాలనే ఉద్దేశ్యంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈరోజు ఏదైతే గతంలో ఆమోదించబడిన బిల్లుకు సంబంధించి సెన్సెస్ కు సంబంధించి అమెండ్మెంట్ తీసుకురావాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం నారీశక్తి బిల్లుని పార్లమెంటులో ప్రవేశ పెట్టడం అలాగే డీ లిమిటేషన్ కి సంబంధించిన బిల్లు ప్రవేశ పెట్టడం జరిగింది. ఈ రెండు ఆమోదం పొంది 2029 లోనే మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలి ఏదైతే స్థానిక సంస్థలకు మాత్రమే పరిమితమైన మహిళకు చట్టసభల్లో కూడా రిజర్వేషన్ అమలు చేయాలి తద్వారా 272 మంది మహిళలకు పార్లమెంటులో స్థానం కల్పించాలి అనే ఒక విప్లవాత్మకమైన మార్పుని తీసుకురావాలనే ఉద్దేశ్యంతో నరేంద్ర మోడీ గారు నాంది పలకడం జరిగింది. 
కానీ దాన్ని ఏదో విధంగా అడ్డుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఆ బిల్లును ఆమోదం కాకుండా చేయాలని ప్రయత్నించడం జరుగుతుంది. ముఖ్యంగా మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలని ఎంతో కాలంగా అందరూ కోరుకుంటున్నారు. అయితే కాంగ్రెస్ యొక్క కుటిల రాజకీయాల వల్ల ఇది సాధ్యపడని పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తప్పనిసరిగా ఈ బిల్లు ఆమోదం పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. 
అదేవిధంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఎన్నికల కమిషన్ తీసుకోవడం జరిగింది. అనేకసార్లు ఈ కార్యక్రమం జరిగినప్పటికీ కాంగ్రెస్ పార్టీ తప్పుడు విమర్శలు చేస్తూ ఇదేదో భారతీయ జనతా పార్టీ చేపట్టిన కార్యక్రమంగా వారు మాట్లాడటం జరుగుతుంది. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీలకు సంబంధించిన కార్యక్రమం కాదు. ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా వ్యవహరిస్తూ దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. 1952 నుంచి అనేకసార్లు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. గత 20 సంవత్సరాలుగా జరుగని నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఇప్పుడు జరుగుతుంది. 
ఒక పౌరుడికి ఒకటే ఓటు  కలిగి ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. వైఎస్ఆర్సిపి హయాంలో తిరుపతి ఎన్నికల్లో దొంగ ఓట్లు నమోదు చేసి ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా అబాస్యం చేశారో మనమే చూసాం. అదేవిధంగా శాసనమండలి గ్రాడ్యుయేట్ ఎన్నికలలో కనీసం 10వ తరగతి కూడా పాస్ కాని వారికి ఓటు హక్కు క్రియేట్ చేసి అక్కడ కూడా ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసే విధంగా ప్రవర్తించారు. అటువంటి కార్యక్రమాలకు చోటు ఇవ్వకూడదు ఓటు హక్కు అనేదాన్ని వజ్రాయుధంగా మనం భావిస్తున్నామో ఆ వజ్రాయుధంతో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే సత్సంకల్పంతో ఎన్నికల కమిషన్ ఈ కార్యక్రమాన్ని తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ దాన్ని తప్పుదారి పట్టించే విధంగా ప్రచారం నిర్వహిస్తుంది. సాక్షాత్తు సుప్రీంకోర్టు ఎస్ఐఆర్ ని సమర్థిస్తూ ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా వ్యవహరిస్తుంది అన్ని రాజకీయ పార్టీలు ఇందులో భాగస్వామ్యులు కావాలని స్పష్టం చేసింది. SIR కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ఒక భాగస్వామిగా ఉంది తప్పించి ఇది భారతీయ జనతా పార్టీ కార్యక్రమం కాదు అని కాంగ్రెస్ పార్టీకి స్పష్టం చేస్తూ కాంగ్రెస్ పార్టీ చేసే తప్పుడు ప్రచారం కారణంగా ప్రజల్లో కూడా ఒక దురభిప్రాయం కలిగే అవకాశం ఉంది 
ప్రజలందరూ కూడా ఓటు హక్కు నమోదు చేయించుకోవాలి. కుటుంబ సభ్యుల సమగ్ర సమాచారాన్ని నమోదు చేయించుకోవాలి. రేపు ఆధార్ తో లింకు చేసేటప్పుడు ఈ సమగ్ర సమాచారం కావాల్సి ఉంటుంది. కాబట్టి అందరిని నమోదు చేయించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము.
    user_P. Ashok
    P. Ashok
    అనపర్తి, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • 🙏😭
    1
    🙏😭
    user_Adimlamrambabu Adimlamrambabu
    Adimlamrambabu Adimlamrambabu
    Kakinada (Rural), Andhra Pradesh•
    20 hrs ago
  • ఈయన మా మంత్రి గారు నిమ్మల రామానాయుడు గారు ఇక్కడ ఉన్న ప్రజలు బాగోగులు చూసుకుంటారు
    1
    ఈయన మా మంత్రి గారు నిమ్మల రామానాయుడు గారు ఇక్కడ ఉన్న ప్రజలు బాగోగులు చూసుకుంటారు
    user_Gadi Lalitha
    Gadi Lalitha
    అడ్డతీగల, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • గంగవరం మండలంలోని నెమల్లి చెట్టూ సెంటర్ వద్ద పోలీసులు జరిపిన వాహన తనిఖీల్లో సుమారు 60 లక్షల రూపాయల విలువైన 120 కేజీల గంజాయి భారీగా పట్టుబడింది. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రంపచోడవరం డీఎస్పీ పర్యవేక్షణలో గంగవరం ఎస్సై సిబ్బందితో కలిసి నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో, గంజాయిని తరలిస్తున్న మారుతీ ఎర్టిగా మరియు హ్యుందాయ్ i-20 వాహనాలను సీజ్ చేశారు. ఈ కేసులో మహారాష్ట్రకు చెందిన ఖంబం శేరంజీవ్ పిట్చేశ్రావు, సుచిత్ర జాదవ్, అనీష్ అహ్మద్, నితిన్ హనుమంతలతో పాటు కాకినాడ జిల్లా జగ్గంపేటకు చెందిన కోలా ప్రభు అనే ఐదుగురు ముద్దాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రెండు వాహనాలతో పాటు 5 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
    1
    గంగవరం మండలంలోని నెమల్లి చెట్టూ సెంటర్ వద్ద పోలీసులు జరిపిన వాహన తనిఖీల్లో సుమారు 60 లక్షల రూపాయల విలువైన 120 కేజీల గంజాయి భారీగా పట్టుబడింది. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రంపచోడవరం డీఎస్పీ పర్యవేక్షణలో గంగవరం ఎస్సై సిబ్బందితో కలిసి నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో, గంజాయిని తరలిస్తున్న మారుతీ ఎర్టిగా మరియు హ్యుందాయ్ i-20 వాహనాలను సీజ్ చేశారు. ఈ కేసులో మహారాష్ట్రకు చెందిన ఖంబం శేరంజీవ్ పిట్చేశ్రావు, సుచిత్ర జాదవ్, అనీష్ అహ్మద్, నితిన్ హనుమంతలతో పాటు కాకినాడ జిల్లా జగ్గంపేటకు చెందిన కోలా ప్రభు అనే ఐదుగురు ముద్దాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రెండు వాహనాలతో పాటు 5 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
    user_Vidya Sagar Tumu
    Vidya Sagar Tumu
    అడ్డతీగల, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • Post by V Ramarao
    3
    Post by V Ramarao
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    6 hrs ago
  • Post by Rai Narendra
    1
    Post by Rai Narendra
    user_Rai Narendra
    Rai Narendra
    Wedding planner విశాఖపట్నం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • 🙏😭
    1
    🙏😭
    user_Adimlamrambabu Adimlamrambabu
    Adimlamrambabu Adimlamrambabu
    Kakinada (Rural), Andhra Pradesh•
    20 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.