logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పల్నాడు జిల్లా, మాచర్లలోపోలీసులు సీసీటీవీ ఫుటేజీని విశ్లేషిస్తూ చురుకుగా దర్యాప్తు - ఈ చిత్రం పల్నాడు జిల్లా, మాచర్లలో ఒక ప్రభుత్వ ఉద్యోగిపై జరిగిన తీవ్రమైన అత్యాచార కేసు దర్యాప్తుకు సంబంధించిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీని విశ్లేషిస్తూ చురుకుగా దర్యాప్తు చేస్తున్నారు. ఫుటేజ్ ఆధారంగా ఒక అనుమానితుడిని గుర్తించి, అతని ఫోటోను రూపొందించారు. ప్రత్యేక బృందాలు సమీప ప్రాంతాల్లో గాలిస్తూ, గత నేరస్తుల గురించి సమాచారం సేకరిస్తున్నాయి••£

3 hrs ago
user_Kumar
Kumar
Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
3 hrs ago

పల్నాడు జిల్లా, మాచర్లలోపోలీసులు సీసీటీవీ ఫుటేజీని విశ్లేషిస్తూ చురుకుగా దర్యాప్తు - ఈ చిత్రం పల్నాడు జిల్లా, మాచర్లలో ఒక ప్రభుత్వ ఉద్యోగిపై జరిగిన తీవ్రమైన అత్యాచార కేసు దర్యాప్తుకు సంబంధించిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీని విశ్లేషిస్తూ చురుకుగా దర్యాప్తు చేస్తున్నారు. ఫుటేజ్ ఆధారంగా ఒక అనుమానితుడిని గుర్తించి, అతని ఫోటోను రూపొందించారు. ప్రత్యేక బృందాలు సమీప ప్రాంతాల్లో గాలిస్తూ, గత నేరస్తుల గురించి సమాచారం సేకరిస్తున్నాయి••£

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • చిత్తూరు జిల్లా పలమనేరు గంటా ఊరు బీసీ కాలనీ శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ మారెమ్మ ఆలయ కమిటీ చైర్మన్ ఆర్ మురుగన్ చేతుల మీదుగా కాపల్లి ముత్యాలమ్మకు పట్టు వస్త్రముల సమర్పణ, ఈరోజు కుంభాభిషేకం సందర్భంగా ఆలయానకు వచ్చే భక్తులందరికీ సేవా కర్త డాక్టర్ మురుగన్ చేతుల మీదుగా అన్నదానం కార్యక్రమం నిర్వహించినారు.
    1
    చిత్తూరు జిల్లా పలమనేరు గంటా ఊరు బీసీ కాలనీ శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ మారెమ్మ ఆలయ కమిటీ చైర్మన్ ఆర్ మురుగన్  చేతుల మీదుగా కాపల్లి ముత్యాలమ్మకు పట్టు వస్త్రముల సమర్పణ, ఈరోజు కుంభాభిషేకం సందర్భంగా ఆలయానకు వచ్చే భక్తులందరికీ సేవా కర్త డాక్టర్ మురుగన్ చేతుల మీదుగా అన్నదానం కార్యక్రమం నిర్వహించినారు.
    user_S Abdul suban
    S Abdul suban
    పలమనేరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • Post by కొప్పాల సూర్యనారాయణ
    1
    Post by కొప్పాల సూర్యనారాయణ
    user_కొప్పాల సూర్యనారాయణ
    కొప్పాల సూర్యనారాయణ
    Political party office పొదలకూరు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • Post by Bondhu Suresh
    1
    Post by Bondhu Suresh
    user_Bondhu Suresh
    Bondhu Suresh
    Atmakur, Spsr Nellore•
    56 min ago
  • నెల్లూరు నగరంలోని నేటి ఉదయం మహానగరాలకు దీటుగా స్థానిక చిల్డ్రన్స్ పార్క్ సమీపంలో మెడికవర్ హాస్పిటల్ సమీపంలో అంగరంగ వైభవంగా స్టార్ బిర్యాని రెస్టారెంట్ ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హోటల్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారి చేతులమీదుగా ప్రారంభం జరిగింది. మహానగరాలలో స్టార్ బిర్యాని ప్రత్యేక గుర్తింపు కలగని రుచికి నాణ్యతకు మంచి పేరు పొందినదని కావున నెల్లూరు ఒకసారి విచ్చేసి తమ స్టార్ బిర్యాని టేస్ట్ చేయవలసిందిగా నిర్వాహకులు వంశీకృష్ణ రెడ్డి మీడియాతో తెలిపారు. ఇటువంటి బిర్యానీ రెస్టారెంట్స్ నెల్లూరులో ఏర్పాటు చేయటం శుభ పరిణామం అంటూ నిర్వాహకులు వంశీకృష్ణారెడ్డిని అభినందించారు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు శ్రేయోభిలాషులు వ్యాపారస్తులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు.
    1
    నెల్లూరు నగరంలోని నేటి ఉదయం మహానగరాలకు దీటుగా స్థానిక చిల్డ్రన్స్ పార్క్ సమీపంలో  మెడికవర్ హాస్పిటల్ సమీపంలో అంగరంగ వైభవంగా స్టార్ బిర్యాని రెస్టారెంట్ ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హోటల్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారి చేతులమీదుగా ప్రారంభం జరిగింది. మహానగరాలలో  స్టార్ బిర్యాని ప్రత్యేక గుర్తింపు కలగని రుచికి నాణ్యతకు మంచి పేరు పొందినదని కావున నెల్లూరు ఒకసారి విచ్చేసి తమ స్టార్ బిర్యాని టేస్ట్ చేయవలసిందిగా నిర్వాహకులు వంశీకృష్ణ రెడ్డి మీడియాతో తెలిపారు. ఇటువంటి బిర్యానీ రెస్టారెంట్స్ నెల్లూరులో ఏర్పాటు చేయటం శుభ పరిణామం అంటూ నిర్వాహకులు వంశీకృష్ణారెడ్డిని అభినందించారు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు శ్రేయోభిలాషులు వ్యాపారస్తులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు.
    user_SRIHARI POONDLA
    SRIHARI POONDLA
    నెల్లూరు అర్బన్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • రాజధాని అమరావతి చట్టసభలో అమలు కావడంతో టిడిపి ఇన్చార్జ్ వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించిన టిడిపి తమ్ముళ్లు ... అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసిన టిడిపి ఇన్చార్జి వైకుంఠం జ్యోతి... చంద్రబాబు నాయకత్వంలోనే రాష్ట్రానికి అభివృద్ధి, పెట్టుబడులు. కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ వైకుంఠం శివప్రసాద్ మరియు బిజెపి జనసేన నాయకులు కార్యకర్తలు..
    2
    రాజధాని అమరావతి చట్టసభలో అమలు కావడంతో టిడిపి ఇన్చార్జ్ వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించిన టిడిపి తమ్ముళ్లు ...
అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసిన టిడిపి ఇన్చార్జి వైకుంఠం జ్యోతి... 
చంద్రబాబు నాయకత్వంలోనే రాష్ట్రానికి అభివృద్ధి, పెట్టుబడులు.
కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి  రాష్ట్ర  ఆర్గనైజింగ్  సెక్రెటరీ వైకుంఠం  శివప్రసాద్ మరియు  బిజెపి జనసేన నాయకులు కార్యకర్తలు..
    user_𝐊𝐡𝐚𝐝𝐚𝐫"𝐒𝐊..
    𝐊𝐡𝐚𝐝𝐚𝐫"𝐒𝐊..
    రిపోర్టర్ ఆలూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • “మీ ఊరు నుంచి మీ జిల్లా వరకూ… తాజా వార్తలన్నీ మీ ముందుకు తెస్తూ… ఇది షురూ లోకల్ న్యూస్!”
    1
    “మీ ఊరు నుంచి మీ జిల్లా వరకూ…  తాజా వార్తలన్నీ మీ ముందుకు తెస్తూ… ఇది షురూ లోకల్ న్యూస్!”
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    DJ Supply Shop Yemmiganur, Kurnool•
    4 hrs ago
  • ఎన్టీఆర్ జిల్లా.. తిరువూరు (మం) లక్ష్మీపురం నూజివీడు రోడ్డు లో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం.. క్యాటరింగ్ పనికి నూజివీడు వెళ్ళిన తిరిగి వస్తున్నప్పుడు జరిగిన ఘటన.. పల్సర్ బైక్ పై తిరువూరు వచ్చేందుకు ప్రయాణించిన 5గురు మైనర్లు.. లక్ష్మీపురంలో ఒకరిని ఇంటి వద్ద దింపేందుకు జాతీయ రహదారి పైన బైక్ దిగిన మైనర్లు.. వెనుక నుండి ఢీకొన్న గుర్తుతెలియని లారీ.. సంఘటన స్థలంలోనే ఇద్దరు నక్కా ఈశ్వర్ (16), మోదుగు సన్నీ (17) అక్కడికక్కడే మృతిచెందారు.. ఇద్దరి మృతదేహాలు ఛిద్రంగా మారడంతో స్థానికంగా నెలకొన్న భయానక వాతావరణం.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు ఒకరి పరిస్థితి విషమం.. దైదా వెంకటేశ్వరరావు (16), ధారావతు రామ్ చరణ్ (17) లకు తీవ్రగాయాలు. బాలమర్తి చరణ్ తేజ్ (17)పరిస్థితి విషమం అత్యవసర చికిత్సకై విజయవాడకు తరలింపు.. సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టిన సీఐ కె. గిరిబాబు.. పంచనామా నిమిత్తం ఆసుపత్రికి తరలించిన మృతదేహాలు..
    1
    ఎన్టీఆర్ జిల్లా..
తిరువూరు (మం) లక్ష్మీపురం నూజివీడు రోడ్డు లో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం..
క్యాటరింగ్ పనికి నూజివీడు వెళ్ళిన తిరిగి వస్తున్నప్పుడు జరిగిన ఘటన..
పల్సర్ బైక్ పై తిరువూరు వచ్చేందుకు ప్రయాణించిన 5గురు మైనర్లు..
లక్ష్మీపురంలో ఒకరిని ఇంటి వద్ద దింపేందుకు జాతీయ రహదారి పైన బైక్ దిగిన మైనర్లు..
వెనుక నుండి ఢీకొన్న గుర్తుతెలియని లారీ.. 
సంఘటన స్థలంలోనే ఇద్దరు నక్కా ఈశ్వర్ (16), మోదుగు సన్నీ (17) అక్కడికక్కడే మృతిచెందారు..
ఇద్దరి మృతదేహాలు ఛిద్రంగా మారడంతో స్థానికంగా నెలకొన్న భయానక వాతావరణం..
మరో ముగ్గురికి తీవ్ర గాయాలు ఒకరి పరిస్థితి విషమం..
దైదా వెంకటేశ్వరరావు (16), ధారావతు రామ్ చరణ్ (17) లకు తీవ్రగాయాలు. 
బాలమర్తి చరణ్ తేజ్  (17)పరిస్థితి విషమం అత్యవసర చికిత్సకై విజయవాడకు తరలింపు..
సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టిన సీఐ కె. గిరిబాబు..
పంచనామా నిమిత్తం ఆసుపత్రికి తరలించిన మృతదేహాలు..
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • Post by Bondhu Suresh
    1
    Post by Bondhu Suresh
    user_Bondhu Suresh
    Bondhu Suresh
    Atmakur, Spsr Nellore•
    1 hr ago
  • Post by K AMPAIAH ACHARI
    1
    Post by K AMPAIAH ACHARI
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    DJ Supply Shop Yemmiganur, Kurnool•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.