logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురంలో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. పెళ్లికి వెళ్లిన కుటుంబం ఇంట్లో తాళాలు పగలగొట్టి 3 తులాల బంగారం, ₹1 లక్షకు పైగా నగదు అపహరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

12 hrs ago
user_MAHI
MAHI
ములుగు, ములుగు, తెలంగాణ•
12 hrs ago

ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురంలో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. పెళ్లికి వెళ్లిన కుటుంబం ఇంట్లో తాళాలు పగలగొట్టి 3 తులాల బంగారం, ₹1 లక్షకు పైగా నగదు అపహరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

More news from తెలంగాణ and nearby areas
  • భక్తి శ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణం – హనుమకొండ నగరంలో హనుమజ్జయంతి వేడుకలు హనుమకొండ నగరంలోని నక్కలగుట్ట ప్రాంతంలో ఉన్న వికాస తరంగణి భవనంలో హనుమజ్జయంతి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక పూజల అనంతరం విద్యార్థులు సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ఈ కార్యక్రమంలో చిన్నారుల సంగీత, ఆధ్యాత్మిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. బాలబాలికలకు హనుమంతుడి భక్తి భావం, ఆధ్యాత్మిక విలువలపై బోధనలు అందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బచ్చు రాధాకృష్ణ, దయాకర్ రెడ్డి, తనూజ, ఉమ తదితరులు పాల్గొన్నారు.
    1
    భక్తి శ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణం – హనుమకొండ నగరంలో హనుమజ్జయంతి వేడుకలు
హనుమకొండ నగరంలోని నక్కలగుట్ట ప్రాంతంలో ఉన్న వికాస తరంగణి భవనంలో హనుమజ్జయంతి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక పూజల అనంతరం విద్యార్థులు సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణం చేశారు.
ఈ కార్యక్రమంలో చిన్నారుల సంగీత, ఆధ్యాత్మిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. బాలబాలికలకు హనుమంతుడి భక్తి భావం, ఆధ్యాత్మిక విలువలపై బోధనలు అందించారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ బచ్చు రాధాకృష్ణ, దయాకర్ రెడ్డి, తనూజ, ఉమ తదితరులు పాల్గొన్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    4 hrs ago
  • కొడుకు తప్పు చేయలేదు... అయినా కొడుకును సమర్థించడం లేదు...కోర్టు నిర్ణయానికి శిరసావహిస్తాం... తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే - కేంద్ర మంత్రి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తన కొడుకు బండి సాయిభగీరథ పై వస్తున్న ఆరోపణలు విమర్శలపై స్పందించారు. తన కొడుకు తప్పు చేయలేదని కొందరు క్రిమినల్ గా చూపే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా కొడుకును సమర్థించకుండా చట్టాన్ని, న్యాయాన్ని గౌరవిస్తామని, కోర్టు నిర్ణయాన్ని శిరసావహిస్తామన్నారు. తప్పు చేస్తే శిక్ష పడాల్సిందేనని స్పష్టం చేశారు. కరీంనగర్ లో హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించిన హిందూ ఏక్తా యాత్రను హంపి పీఠాధిపతి జగద్గురు శ్రీశ్రీశ్రీ విద్యారణ్య భారత స్వామి సమక్షంలో సంజయ్ ప్రారంభించి యాత్ర ఉద్దేశాన్ని వివరిస్తూ జరుగుతున్న రాజకీయ పరిణామాలు, కొడుకుపై వస్తున్న విమర్శలపై ఘాటుగా స్పందించారు. నా టైమంతా సమాజానికే ఇచ్చానని, నా కొడుకుకు టైమియ్యలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. కొడుకును క్రిమినల్ గా చూపే ప్రయత్నం చేస్తున్నారని, ఏ తప్పు చేయలేదని నా కొడుకు చెబుతున్నాడని తెలిపారు. అయినా నా కొడుకును సమర్ధించకుండా విచారణకు సహకరిస్తున్నామని తెలిపారు. నా కొడుకుకు టైమివ్వకుండా నేను తప్పు చేశానని, తప్పు నాదే, నన్ను క్షమించండని కోరారు. తప్పు చేయలేదని నా కొడుకు చెబుతున్నాడు... నిరూపించుకోవాలని చెప్పినానని తెలిపారు. నా చివరి శ్వాస వరకు హిందూ ధర్మం కోసమే పనిచేస్తానని, తప్పు చేసిన వారు ఎవరైనా సరే చట్టం ముందు సమానమేనని స్పష్టం చేశారు. తన కొడుకు తప్పు చేస్తే శిక్ష పడాల్సిందేనని చట్టం ఎవరికి చుట్టం కాదన్నారు. సమాజంలో చట్టం అందరికీ సమానమేనని తెలిపారు. నేను ఏ దారిలో వెళ్తే అదే దారిలో నా భార్య నడుస్తుందని, కొందరు చేసే ఆరోపణ విమర్శలతో ఒక తల్లిగా తన భార్య ఎంత బాధ పడుతుందో తెలుసా? అని ప్రశ్నించారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా కొందరు చేసే మాటల దాడితో తన కుటుంబం డిప్రెషన్ గురవుతుందన్నారు. గత పాలకుల వైఖరితో 29 మంది ఇంటర్ విద్యార్థులు చనిపోయారు, అప్పుడు ఆ తల్లుల బాద నేడు విమర్శించే వారికి కనబడలేదా వినబడలేదా అని ప్రశ్నించారు. వారందరిని సమకూర్చుతా, విమర్శలు చేసే వారి సంగతేంటో తేలుస్తానని హెచ్చరించారు. శ్రీరామచంద్రుడికే కష్టాలు తప్పలేదు ప్రస్తుతం తనకు ఎదురవుతున్న ఇబ్బందులు ఎంత? అన్నారు. కుట్రలు కుతంత్రాలతో తన కుటుంబాన్ని బజారుకీడ్చిన ఏ ఒక్కరిని వదిలిపెట్టనని చెప్పారు. బండి సంజయ్ బాధపడడం కొత్తేమి కాదన్నారు. దుష్ప్రచారాన్ని నమ్మకండని కోరారు. భయపడేవాడు బాధపడే వాడు హిందువే కాదన్నారు. రాజకీయం కోసమో ఓట్ల కోసమో వ్యక్తుల కోసమో హిందూ ఏక్తా యాత్ర నిర్వహించడం లేదని స్పష్టం చేశారు. దేశంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో యాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు. కులాల పేరుతో వర్గాల పేరుతో హిందూ సమాజాన్ని చీల్చుతున్నారని, మెజార్టీగా ఉన్న హిందువులు మైనార్టీలుగా మారే ప్రమాదం ఉందన్నారు. హిందువులను జాగృతం చేసేందుకే హిందూ ఏక్తా యాత్ర నిర్వహిస్తున్నామని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు.
    4
    కొడుకు తప్పు చేయలేదు... అయినా కొడుకును సమర్థించడం లేదు...కోర్టు నిర్ణయానికి శిరసావహిస్తాం... తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే - కేంద్ర మంత్రి సంజయ్

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తన కొడుకు బండి సాయిభగీరథ పై వస్తున్న ఆరోపణలు విమర్శలపై స్పందించారు. తన కొడుకు తప్పు చేయలేదని కొందరు క్రిమినల్ గా చూపే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా కొడుకును సమర్థించకుండా చట్టాన్ని, న్యాయాన్ని గౌరవిస్తామని, కోర్టు నిర్ణయాన్ని శిరసావహిస్తామన్నారు. తప్పు చేస్తే శిక్ష పడాల్సిందేనని స్పష్టం చేశారు. కరీంనగర్ లో హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించిన హిందూ ఏక్తా యాత్రను హంపి పీఠాధిపతి జగద్గురు శ్రీశ్రీశ్రీ విద్యారణ్య భారత స్వామి సమక్షంలో సంజయ్ ప్రారంభించి యాత్ర ఉద్దేశాన్ని వివరిస్తూ జరుగుతున్న రాజకీయ పరిణామాలు, కొడుకుపై వస్తున్న విమర్శలపై ఘాటుగా స్పందించారు. నా టైమంతా సమాజానికే ఇచ్చానని, నా కొడుకుకు టైమియ్యలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. కొడుకును క్రిమినల్ గా చూపే ప్రయత్నం చేస్తున్నారని, ఏ తప్పు చేయలేదని నా కొడుకు చెబుతున్నాడని తెలిపారు. అయినా నా కొడుకును సమర్ధించకుండా విచారణకు సహకరిస్తున్నామని తెలిపారు. నా కొడుకుకు టైమివ్వకుండా నేను తప్పు చేశానని, తప్పు నాదే, నన్ను క్షమించండని కోరారు. తప్పు చేయలేదని నా కొడుకు చెబుతున్నాడు... నిరూపించుకోవాలని చెప్పినానని తెలిపారు. నా చివరి శ్వాస వరకు హిందూ ధర్మం కోసమే పనిచేస్తానని, తప్పు చేసిన వారు ఎవరైనా సరే చట్టం ముందు సమానమేనని స్పష్టం చేశారు. తన కొడుకు తప్పు చేస్తే శిక్ష పడాల్సిందేనని 
చట్టం ఎవరికి చుట్టం కాదన్నారు.
సమాజంలో చట్టం అందరికీ సమానమేనని తెలిపారు. నేను ఏ దారిలో వెళ్తే అదే దారిలో నా భార్య నడుస్తుందని, కొందరు చేసే ఆరోపణ విమర్శలతో ఒక  తల్లిగా తన భార్య ఎంత బాధ పడుతుందో తెలుసా? అని ప్రశ్నించారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా కొందరు చేసే మాటల దాడితో తన కుటుంబం డిప్రెషన్ గురవుతుందన్నారు. గత పాలకుల వైఖరితో 29 మంది ఇంటర్ విద్యార్థులు చనిపోయారు, అప్పుడు ఆ తల్లుల బాద నేడు విమర్శించే వారికి కనబడలేదా వినబడలేదా అని ప్రశ్నించారు. వారందరిని సమకూర్చుతా, విమర్శలు చేసే వారి సంగతేంటో తేలుస్తానని హెచ్చరించారు. శ్రీరామచంద్రుడికే కష్టాలు తప్పలేదు ప్రస్తుతం తనకు ఎదురవుతున్న ఇబ్బందులు ఎంత? అన్నారు. కుట్రలు కుతంత్రాలతో తన కుటుంబాన్ని బజారుకీడ్చిన ఏ ఒక్కరిని వదిలిపెట్టనని చెప్పారు. బండి సంజయ్ బాధపడడం కొత్తేమి కాదన్నారు. దుష్ప్రచారాన్ని నమ్మకండని కోరారు. భయపడేవాడు బాధపడే వాడు హిందువే కాదన్నారు. రాజకీయం కోసమో ఓట్ల కోసమో వ్యక్తుల కోసమో హిందూ ఏక్తా యాత్ర నిర్వహించడం లేదని స్పష్టం చేశారు. దేశంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో యాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు. కులాల పేరుతో వర్గాల పేరుతో హిందూ సమాజాన్ని చీల్చుతున్నారని, మెజార్టీగా ఉన్న హిందువులు మైనార్టీలుగా మారే ప్రమాదం ఉందన్నారు. హిందువులను జాగృతం చేసేందుకే హిందూ ఏక్తా యాత్ర నిర్వహిస్తున్నామని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    4 hrs ago
  • తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్, బండి సంజయ్ కుమారుడి కేసులో బాధితురాలికి న్యాయం చేయాలనే తన పాత ప్రకటనను స్పష్టం చేశారు. తన మాటలు వక్రీకరించబడ్డాయని, బాధితురాలికి అన్యాయం జరగాలని తాను ఎప్పుడూ అనలేదని ఆయన పేర్కొన్నారు. బండి సంజయ్ విచారణ ఎదుర్కొని తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని, బాధితురాలికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని మంత్రి ఉద్ఘాటించారు.
    1
    తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్, బండి సంజయ్ కుమారుడి కేసులో బాధితురాలికి న్యాయం చేయాలనే తన పాత ప్రకటనను స్పష్టం చేశారు. తన మాటలు వక్రీకరించబడ్డాయని, బాధితురాలికి అన్యాయం జరగాలని తాను ఎప్పుడూ అనలేదని ఆయన పేర్కొన్నారు. బండి సంజయ్ విచారణ ఎదుర్కొని తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని, బాధితురాలికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని మంత్రి ఉద్ఘాటించారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    6 hrs ago
  • కరీంనగర్‌లో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, బండి సంజయ్ కుమారుడిపై నమోదైన పోక్సో కేసులో అరెస్ట్ ఎందుకు జరగలేదని నిలదీశారు. సాధారణ పౌరులకు లేని ప్రత్యేక రక్షణ బండి సంజయ్ కుమారుడికి ఎందుకని ప్రశ్నిస్తూ, ఇంటెలిజెన్స్ వైఫల్యంపై మండిపడ్డారు. బాధ్యులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని, సమాచారం దాచిపెట్టిన బండి సంజయ్, ఆయన పీఆర్వోపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
    1
    కరీంనగర్‌లో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, బండి సంజయ్ కుమారుడిపై నమోదైన పోక్సో కేసులో అరెస్ట్ ఎందుకు జరగలేదని నిలదీశారు. సాధారణ పౌరులకు లేని ప్రత్యేక రక్షణ బండి సంజయ్ కుమారుడికి ఎందుకని ప్రశ్నిస్తూ, ఇంటెలిజెన్స్ వైఫల్యంపై మండిపడ్డారు. బాధ్యులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని, సమాచారం దాచిపెట్టిన బండి సంజయ్, ఆయన పీఆర్వోపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
    user_శాతవాహన కరీంనగర్
    శాతవాహన కరీంనగర్
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    8 hrs ago
  • కరీంనగర్ జిల్లా మైలారం గ్రామంలోని వీరధ్యాన ఆంజనేయస్వామి ఆలయంలో హనుమాన్ జయంతిని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక ఆరాధనలు జరపగా, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది.
    1
    కరీంనగర్ జిల్లా మైలారం గ్రామంలోని వీరధ్యాన ఆంజనేయస్వామి ఆలయంలో హనుమాన్ జయంతిని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక ఆరాధనలు జరపగా, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది.
    user_Vodnala thirupthi
    Vodnala thirupthi
    గన్నేరువరం, కరీంనగర్, తెలంగాణ•
    13 hrs ago
  • మంచెర్యాల జిల్లా, జైపూర్ మండలం మిట్టపల్లిలో ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మహిళా సంఘాల ఆధ్వర్యంలో ప్రారంభించారు. దీని ద్వారా రైతులకు మద్దతు ధర అందించి, దళారుల మోసాలను అరికట్టాలని లక్ష్యం. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని తాలు, తేమ లేకుండా తీసుకురావాలని సూచించారు.
    1
    మంచెర్యాల జిల్లా, జైపూర్ మండలం మిట్టపల్లిలో ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మహిళా సంఘాల ఆధ్వర్యంలో ప్రారంభించారు. దీని ద్వారా రైతులకు మద్దతు ధర అందించి, దళారుల మోసాలను అరికట్టాలని లక్ష్యం. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని తాలు, తేమ లేకుండా తీసుకురావాలని సూచించారు.
    user_Thalapalli Ramesh
    Thalapalli Ramesh
    బెల్లంపల్లె, మంచిర్యాల, తెలంగాణ•
    13 hrs ago
  • హనుమకొండలోని వరంగల్ రైల్వే స్టేషన్‌లో అర్ధరాత్రి పోలీసులు, ఆర్‌పీఎఫ్ సిబ్బంది నాలుగు గంటల పాటు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రయాణికుల భద్రత లక్ష్యంగా ప్లాట్‌ఫారాలు, వెయిటింగ్ హాళ్లను పరిశీలించి, అనుమానాస్పదులను విచారించి వేలిముద్రలు సేకరించారు.
    1
    హనుమకొండలోని వరంగల్ రైల్వే స్టేషన్‌లో అర్ధరాత్రి పోలీసులు, ఆర్‌పీఎఫ్ సిబ్బంది నాలుగు గంటల పాటు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రయాణికుల భద్రత లక్ష్యంగా ప్లాట్‌ఫారాలు, వెయిటింగ్ హాళ్లను పరిశీలించి, అనుమానాస్పదులను విచారించి వేలిముద్రలు సేకరించారు.
    user_Amar valmhikhi
    Amar valmhikhi
    హనుమకొండ, హనుమకొండ, తెలంగాణ•
    17 hrs ago
  • తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో డబ్బు కోసం ఓ మనుమడు తన నానమ్మను దారుణంగా హత్య చేశాడు. గణపురం మండలం గొల్లపల్లిలో జరిగిన ఈ ఘటనలో, రూ.30 వేల కోసం 60 ఏళ్ల ఐలమ్మను జాకేందర్ చంపినట్లు పోలీసులు ధృవీకరించారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు, కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
    1
    తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో డబ్బు కోసం ఓ మనుమడు తన నానమ్మను దారుణంగా హత్య చేశాడు. గణపురం మండలం గొల్లపల్లిలో జరిగిన ఈ ఘటనలో, రూ.30 వేల కోసం 60 ఏళ్ల ఐలమ్మను జాకేందర్ చంపినట్లు పోలీసులు ధృవీకరించారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు, కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    9 hrs ago
  • ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వేకువజాము నుంచే కొండగట్టు అంజన్న ఆలయానికి భక్తులు పోటెత్తడంతో పరిసరాలు కాషాయ వర్ణంతో నిండిపోయాయి. సాయంత్రం కరీంనగర్‌లో కేంద్ర మంత్రి బండి సంజయ్ నేతృత్వంలో భారీ హిందూ ఏక్తా యాత్రకు ఏర్పాట్లు చేశారు.
    2
    ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వేకువజాము నుంచే కొండగట్టు అంజన్న ఆలయానికి భక్తులు పోటెత్తడంతో పరిసరాలు కాషాయ వర్ణంతో నిండిపోయాయి. సాయంత్రం కరీంనగర్‌లో కేంద్ర మంత్రి బండి సంజయ్ నేతృత్వంలో భారీ హిందూ ఏక్తా యాత్రకు ఏర్పాట్లు చేశారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    16 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.