ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ వైద్యులను అరెస్టు చేసిన టాస్క్ఫోర్స్ పోలీసులు.(ఓయూ, హైదరాబాద్)ఆగస్టు 25: ఎటువంటి విద్యార్హతలు లేకుండా ఓయూ స్టేషన్ పరిధిలోని మాణికేశ్వరి నగర్ లో బస్తీ ప్రజలకు వైద్యం చేస్తున్న నకిలీ డాక్టర్లు. నకిలీ డాక్టర్ల వైద్యంతో ప్రజల ప్రాణాలకు ముప్పు హైదరాబాద్ నగర వ్యాప్తంగా పలువురు నకిలీ డాక్టర్లను అరెస్టు చేసిన టాస్క్ఫోర్స్ పోలీసులు.మాణికేశ్వర్ నగర్ లో గత కొంతకాలంగా శివరాత్రి లింగయ్య మూర్తి సూర్య పాలీక్లినిక్ పేరుతో వైద్యం చేస్తున్నాడు. చింతలూరి రమేష్ సరోజన పాలీక్లినిక్ పేరుతో వైద్యం నిర్వహిస్తున్నారు.నకిలీ డాక్టర్ల విద్యార్హతలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే,ఒక సీనియర్ నకిలీ డాక్టరు గత 30 సంవత్సరాలుగా కేవలం ఇంటర్మీడియట్ చదివి ప్రజలకు వైద్యం చేస్తున్నారు.మరో యంగ్ నకిలీ డాక్టర్ బి.ఏ విద్యార్హతతో గత మూడేళ్లుగా ప్రజలకు వైద్యం చేస్తున్నాడు.సోమవారం రాత్రి టాస్క్ఫోర్స్ పోలీసులు నకిలీ వైద్యులు నిర్వహిస్తున్న క్లీనిక్ పైన రైడ్ చేసి వారిని అదుపులోకి తీసుకొని ఓయూ పోలీస్ స్టేషన్ కు తరలించారు.నకిలీ వైద్యుల నుండి మెడిసిన్స్ స్వాధీనం చేసుకున్నారు.
ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ వైద్యులను అరెస్టు చేసిన టాస్క్ఫోర్స్ పోలీసులు.(ఓయూ, హైదరాబాద్)ఆగస్టు 25: ఎటువంటి విద్యార్హతలు లేకుండా ఓయూ స్టేషన్ పరిధిలోని మాణికేశ్వరి నగర్ లో బస్తీ ప్రజలకు వైద్యం చేస్తున్న నకిలీ డాక్టర్లు. నకిలీ డాక్టర్ల వైద్యంతో ప్రజల ప్రాణాలకు ముప్పు హైదరాబాద్ నగర వ్యాప్తంగా పలువురు నకిలీ డాక్టర్లను అరెస్టు చేసిన టాస్క్ఫోర్స్ పోలీసులు.మాణికేశ్వర్ నగర్ లో గత కొంతకాలంగా శివరాత్రి లింగయ్య మూర్తి సూర్య పాలీక్లినిక్ పేరుతో వైద్యం చేస్తున్నాడు. చింతలూరి రమేష్ సరోజన పాలీక్లినిక్ పేరుతో వైద్యం నిర్వహిస్తున్నారు.నకిలీ డాక్టర్ల విద్యార్హతలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే,ఒక సీనియర్ నకిలీ డాక్టరు గత 30 సంవత్సరాలుగా కేవలం ఇంటర్మీడియట్ చదివి ప్రజలకు వైద్యం చేస్తున్నారు.మరో యంగ్ నకిలీ డాక్టర్ బి.ఏ విద్యార్హతతో గత మూడేళ్లుగా ప్రజలకు వైద్యం చేస్తున్నాడు.సోమవారం రాత్రి టాస్క్ఫోర్స్ పోలీసులు నకిలీ వైద్యులు నిర్వహిస్తున్న క్లీనిక్ పైన రైడ్ చేసి వారిని అదుపులోకి తీసుకొని ఓయూ పోలీస్ స్టేషన్ కు తరలించారు.నకిలీ వైద్యుల నుండి మెడిసిన్స్ స్వాధీనం చేసుకున్నారు.
- ANS Comfort Mattresses Manufacturers in Hyderabad Call Now: 9912524242 Orthopedic Mattresses Mattresses Manufacturers company #Hyderabad sleep mattress manufacturers1
- భూములను నిషేధిత జాబితాలో ఎవరు పెట్టమన్నారు: హరీష్ రావు ఎవడు ఈ భూములను నిషేధిత జాబితాలో పెట్టమని చెప్పాడు ఇన్ని లక్షల మంది నిద్ర లేని రాత్రులు గడపడానికి కారకుడైన వాడిని శిక్షించాలి ఈ భూములను రేపు నిషేధిత జాబితా నుండి తీసేసినా, మళ్లీ పెడతారేమో అని భయపడి కొనడానికి ఎవరైనా ముందుకు వస్తారా? ఇంతమందిని ఆగం చేయడానికి కారణమైనోడు ఎవడో తెలియాలి కదా అందుకే దీని మీద తక్షణమే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది * మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు1
- బోయినపల్లిలోని ప్రభుత్వ గిరిజన వాటర్ స్పోర్ట్స్ అకాడమీని సందర్శించిన ఎన్ హెచ్ ఆర్ సి విజయవాడ భారతి జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) సభ్యురాలు విజయభారతి సాయని మంగళవారం బోయినపల్లిలోని ప్రభుత్వ గిరిజన వాటర్ స్పోర్ట్స్ అకాడమీని సందర్శించి, అక్కడి విద్యార్థుల జీవన పరిస్థితులు, వసతి సదుపాయాలు, ఆహారం, విద్య, పారిశుధ్యం తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా విజయభారతి సాయని విద్యార్థులతో నేరుగా మాట్లాడి, వారు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి అవసరాలు, అందుతున్న సదుపాయాల గురించి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి కూర్చొని వారి ఆహారం, చదువు, వసతి మరియు రోజువారీ జీవన పరిస్థితులపై వివరాలు తెలుసుకున్నారు. NHRC బృందం పరిశీలన సందర్భంగా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ పీఆర్వో, గిరిజన సంక్షేమ శాఖ అధికారి, హాస్టల్ వెల్ఫేర్ అధికారి తదితర సంబంధిత ప్రభుత్వ అధికారులు కూడా పాల్గొన్నారు.1
- కాంగ్రెస్ నుండి తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేయడానికి కారణం...👆🏻 కాంగ్రెస్ నుండి తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేయడానికి కారణం...👆🏻 #genz #genzaddawithteenmarmallanna #trp #bccm1
- ఏడుపాయల శ్రీ వన దుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని బుధవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.1
- కేశంపేట మండల పరిధిలోని కాకునూరులో కలుపు మొక్కల నివారణకు చర్యలు కేశంపేట మండల పరిధిలోని కాకునూరు గ్రామంలో కలుపు మొక్కల నివారణకు పంచాయతీ సిబ్బంది చర్యలు చేపట్టారు. సర్పంచ్ బుడ్డ రాజు పిలుపు మేరకు సిబ్బంది గ్రామంలోని పలు ప్రాంతాల్లో పెరిగిన కలుపు మొక్కలకు మందులు పిచికారీ చేశారు. రోడ్ల వెంట, ఖాళీ ప్రదేశాలు, కాలనీల పరిసరాల్లో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగిస్తూ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకున్నారు. వర్షాకాలంలో కలుపు మొక్కలు, పిచ్చి మొక్కలు అధికంగా పెరగడంతో దోమలు, ఇతర కీటకాలు వృద్ధి చెందే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గ్రామ ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సర్పంచ్ బుడ్డ రాజు సూచించారు. పంచాయతీ సిబ్బంది చేపడుతున్న పారిశుద్ధ్య చర్యలకు ప్రజలు సహకరించాలని కోరారు.1
- నేరేడ్మెట్–కాప్రా–కుషాయిగూడలో సాయంత్రం భారీ వర్షం వాహనదారులకు ఇబ్బందులు నేరేడ్మెట్, కాప్రా, కుషాయిగూడ ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం వర్షం ప్రారంభమైంది. దీంతో ఒక్కసారిగా వాతావరణం పూర్తిగా చల్లబడింది. పలు కాలనీల్లో రహదారులపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాయంత్రం వేళ కురిసిన వర్షం కారణంగా రోడ్లు నీటితో నిండిపోవడంతో ద్విచక్ర వాహనదారులు, ఇతర వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వర్షం కారణంగా కొంతమేర ట్రాఫిక్కు అంతరాయం కలిగినప్పటికీ, చల్లబడిన వాతావరణంతో ప్రజలు ఉపశమనం పొందారు.1
- హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఘోర బస్సు ప్రమాదం... ఐదుగురి మృతి హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్(ఫ్రెష్ బస్) బస్సు కోదాడ మండలం దుర్గాపురం స్టేజీ వద్ద కంటైనర్ DCM ను వెనక నుంచి ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. 20మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.1