logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కంపు కొడుతున్న ప్రధాన రహదారి జన్నారం మండల కేంద్రంలోని ప్రధాన రహదారి కంపు కొట్టి దుర్వాసన వస్తుందని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. జన్నారంలోని రామాలయం నుండి సాయిబాబా దేవాలయం వరకు ఉన్న ప్రధాన రహదారికి పక్కన డ్రైనేజీ నీరు రెండు నెలలుగా ప్రవహిస్తుంది. దీంతో ఆ ప్రాంతంలో ఎక్కువగా దుర్వాసన వస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. జన్నారంలో పటిష్టమైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం తో ఇబ్బందులు తప్పడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జన్నారంలోని ప్రధాన రహదారికి ఇరువైపులా పూర్తిస్థాయి డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని వారు కోరారు.

on 1 November
user_P.G.Murthy
P.G.Murthy
Reporter Khanapur, Nirmal•
on 1 November

కంపు కొడుతున్న ప్రధాన రహదారి జన్నారం మండల కేంద్రంలోని ప్రధాన రహదారి కంపు కొట్టి దుర్వాసన వస్తుందని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. జన్నారంలోని రామాలయం నుండి సాయిబాబా దేవాలయం వరకు ఉన్న ప్రధాన రహదారికి పక్కన డ్రైనేజీ నీరు రెండు నెలలుగా ప్రవహిస్తుంది. దీంతో ఆ ప్రాంతంలో ఎక్కువగా దుర్వాసన వస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. జన్నారంలో పటిష్టమైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం తో ఇబ్బందులు తప్పడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జన్నారంలోని ప్రధాన రహదారికి ఇరువైపులా పూర్తిస్థాయి డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని వారు కోరారు.

  • user_User2421
    User2421
    Adilabad Urban, Telangana
    goof
    on 3 November
  • user_User2421
    User2421
    Adilabad Urban, Telangana
    🙏
    on 3 November
  • U
    User8329
    Adilabad Urban, Telangana
    👏
    on 2 November
More news from Telangana and nearby areas
  • Post by Ravi Poreddy
    1
    Post by Ravi Poreddy
    user_Ravi Poreddy
    Ravi Poreddy
    Mancherial, Telangana•
    11 hrs ago
  • నల్లగొండ జిల్లా : • నార్కట్ పల్లి మండలం ఔరావాణి గ్రామంలో వింత ఘటన.. • మొదటి విడత సర్పంచ్ ఎన్నికల్లో బియార్యేస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి కల్లూరి బాలరాజు ఒడిపోవడంతో దేవుని ఫోటో తో తను, తన భార్య పురుగుల మందు డబ్బా పట్టుకొని ఇల్లు ఇల్లు తిరుగుతూ ఓటుకు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలనిఅభ్యర్ధన. • బియార్యేస్ అభ్యర్ధిపై 448 ఓట్లతో జక్కిలి పరమేష్ కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి గెలుపు. • గ్రామంలో 1577 ఓట్ల ఉండగా 1494 ఓట్లు పోలైనవి.
    1
    నల్లగొండ జిల్లా : 
• నార్కట్ పల్లి మండలం ఔరావాణి గ్రామంలో వింత ఘటన..
• మొదటి విడత సర్పంచ్ ఎన్నికల్లో బియార్యేస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి కల్లూరి బాలరాజు ఒడిపోవడంతో దేవుని ఫోటో తో తను, తన భార్య పురుగుల మందు డబ్బా పట్టుకొని ఇల్లు ఇల్లు తిరుగుతూ ఓటుకు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలనిఅభ్యర్ధన.
• బియార్యేస్ అభ్యర్ధిపై 448 ఓట్లతో జక్కిలి పరమేష్ కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి గెలుపు.
• గ్రామంలో 1577 ఓట్ల ఉండగా 1494 ఓట్లు పోలైనవి.
    user_Ramesh Solanki
    Ramesh Solanki
    Journalist Kumuram Bheem Asifabad, Telangana•
    18 hrs ago
  • Post by KLakshmi Devi
    1
    Post by KLakshmi Devi
    KD
    KLakshmi Devi
    Guntur East, Andhra Pradesh•
    2 hrs ago
  • Post by Omnamashivaya S
    1
    Post by Omnamashivaya S
    user_Omnamashivaya S
    Omnamashivaya S
    Kandukur, Spsr Nellore•
    9 hrs ago
  • తెర్లం మండలం కె. సీతారాం పురం లో 10 పురిల్లు దగ్ధం.... మంటలలో చిక్కుకున్న వృద్ధు రాలు సజీవ దహనం......
    2
    తెర్లం మండలం కె. సీతారాం పురం లో 10 పురిల్లు దగ్ధం.... మంటలలో చిక్కుకున్న  వృద్ధు రాలు సజీవ దహనం......
    user_PGY Pasidigola
    PGY Pasidigola
    Reporter Mentada, Vizianagaram•
    23 hrs ago
  • నరసన్నపేట: ప్రశాంతంగా ప్రారంభమైన ఏపీ ఉపాధ్యాయ టెట్ పరీక్షలు నరసన్నపేటలోని కోర్ టెక్నాలజీ కేంద్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) శనివారం ఉదయం ప్రశాంతంగా ప్రారంభమైంది. ఉదయం 8:30కే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. డిపార్ట్మెంటల్ అధికారి పేడాడ దాలినాయుడు పర్యవేక్షణలో పరీక్షలు జరుగుతున్నాయి. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. మొత్తం 640 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారు.
    1
    నరసన్నపేట: ప్రశాంతంగా ప్రారంభమైన ఏపీ ఉపాధ్యాయ టెట్ పరీక్షలు
నరసన్నపేటలోని కోర్ టెక్నాలజీ కేంద్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) శనివారం ఉదయం ప్రశాంతంగా ప్రారంభమైంది. ఉదయం 8:30కే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. డిపార్ట్మెంటల్ అధికారి పేడాడ దాలినాయుడు పర్యవేక్షణలో పరీక్షలు జరుగుతున్నాయి. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. మొత్తం 640 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారు.
    user_Dr.Gangu Manmadharao
    Dr.Gangu Manmadharao
    Journalist Srikakulam, Andhra Pradesh•
    15 hrs ago
  • పదవులు ముఖ్యం కాదు -- కార్యకర్తలే ముఖ్యం :రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు
    1
    పదవులు ముఖ్యం కాదు -- కార్యకర్తలే ముఖ్యం :రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు
    user_Shyam naidu
    Shyam naidu
    Madanapalle, Annamayya•
    6 min ago
  • Post by KLakshmi Devi
    2
    Post by KLakshmi Devi
    KD
    KLakshmi Devi
    Guntur East, Andhra Pradesh•
    23 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.