Shuru
Apke Nagar Ki App…
Omnamashivaya S
More news from Mancherial and nearby areas
- పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసిన డిసిపి లక్షెట్టిపేట మండలంలోని వెంకట్రావుపేట పోలింగ్ కేంద్రాన్ని మంచిర్యాల డిసిపి భాస్కర్ తనిఖీ చేశారు. స్థానిక ఎన్నికల సందర్భంగా గురువారం వెంకటరావుపేట గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి ఓటర్లు భారీగా తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మంచిర్యాల డిసిపి భాస్కర్ స్థానిక పోలీస్ అధికారులు పోలింగ్ కేంద్రానికి తరలివచ్చి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.1
- నరసన్నపేట వుటంకి.. జిల్లాకే ప్రసిద్ధి.. ఎవరైనా తినవలసిందే నరసన్నపేట, శ్రీకాకుళం జిల్లాలో ప్రసిద్ధి చెందిన వంటకంగా పేరుగాంచింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా ప్రజలు దీనిని కొనుగోలు చేయడానికి వస్తుంటారు. కోరాడ లక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం, బియ్యం పిండి, పంచదార, పాలు వంటి పదార్థాలతో తయారుచేసే ఈ వంటకాన్ని ఎవరైనా తినవచ్చు. ఈ వంటకాన్ని ఒక చేతి వృత్తిగా కొనసాగిస్తూ ఐదు కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి.1
- మలి దశ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం తెలంగాణ ఉద్యమకారిణి బెల్లి లలిత యాదవ్ అక్క గారి ఆశయాలు సాధిస్తాం జోహార్ బెల్లి లలిత యాదవ్ అక్క జోహార్ జోహార్1
- భారత్ మాత కి జై 🇮🇳1
- భారత్ మాత కి జై 🇮🇳 బిజెపి మహిళా నాయకురాలు మౌనిక సుంకర హైకోర్టు అడ్వకేట్ గారు1
- ప్రశాంతంగా ఓటింగ్ ప్రారంభం జన్నారం మండలంలోని వివిధ గ్రామాలలో ప్రశాంతంగా స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఎన్నికల నేపథ్యంలో జన్నారంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రానికి గురువారం ఉదయమే ఓటర్లు భారీగా తరలివచ్చారు. అనంతరం ఓటర్లు వారికి కేటాయించిన గదులలో ఓట్లు వేస్తున్నారు. అలాగే మండలంలోని కలమడుగు, మురిమడుగు, కిష్టాపూర్, చింతగుడా తపాలాపూర్ గ్రామాలలో కూడా ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.1
- గ్రామాలకు తరలి వెళ్తున్న ఎన్నికల సిబ్బంది లక్షెట్టిపేట తాలూకా పరిధిలోని లక్షెట్టిపేట, జన్నారం, దండేపల్లి మండలాల్లోని అన్ని గ్రామాలలో నిర్వహించే స్థానిక సంస్థల ఎన్నికల విధులను నిర్వహించేందుకు అధికారులు, సిబ్బంది వారికి కేటాయించిన గ్రామాలకు తరలి వెళ్తున్నారు. బుధవారం సాయంత్రం వరకు వారికి అధికారులు ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేశారు. అనంతరం ఎన్నికల సామాగ్రితో అధికారులు సిబ్బంది ఎన్నికల సామాగ్రిని తీసుకొని వారి కోసం సిద్ధంగా ఉంచిన ప్రత్యేక బస్సులలో నిర్దేశిత గ్రామాలకు బయలుదేరి వెళుతున్నారు. గురువారం ఉదయం ఏడు నుండి మధ్యాహ్నం 1:00 వరకు ఎన్నికల పోలింగ్ జరగనుండగా, మధ్యాహ్నం నుండి కౌంటింగ్ ప్రారంభం కానుంది. రేపే సర్పంచ్, ఉప సర్పంచ్ ఫలితాలు వెల్లడి కానున్నాయని అధికారులు తెలిపారు. ఓటర్లు కూడా తమ గ్రామానికి సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను ఎన్నుకునేందుకు సిద్ధమయ్యారు. చాలాచోట్ల బలమైన అభ్యర్థులు బరిలో ఉండడంతో పోటీ ఆసక్తికరంగా మారింది.1
- నరసన్నపేట: కాలువలలో కదలని మురుగు.. దోమల వ్యాప్తి నరసన్నపేట పట్టణంలో ప్రధాన రహదారిపై ఇరువైపులా మురుగు కాలువలు నిండిపోయి దుర్గంధం వెదజల్లుతున్నాయని, దీనివల్ల దోమలు విపరీతంగా పెరిగిపోయి ప్రజలు రోగాల బారిన పడుతున్నారని స్థానికులు తెలిపారు. మహిళా మార్ట్ నుండి పాత బస్టాండు వరకు ఈ దుస్థితి నెలకొందని, మురుగు బయటకు వెళ్లేందుకు తగిన మార్గం చూపాలని వారు కోరుతున్నారు. లేనిపక్షంలో ఆరోగ్య సమస్యలు తప్పవని వాపోతున్నారు.1