ఉపాధి హామీ పనులను పర్యవేక్షించిన -ధూళిపాళ్ళ. . ఉపాధి హామీ పనులను పర్యవేక్షించిన -ధూళిపాళ్ళ చేబ్రోలు మండలంలోని సుద్దపల్లి గ్రామంలో MGNRGS ఉపాధి హామీ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన మన ప్రియతమ నాయకులు పొన్నూరు శాసనసభ్యులు ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉపాధి హామీ జాబ్ కార్డ్ హోల్డర్స్ గా నమోదు కాబడి ఉన్న వారికి 100 రోజుల పాటు ఉపాధి కల్పించాలని అధికారులకు సూచించారు. ఉపాధి హామీ జాబ్ కార్డ్ హోల్డర్స్ కు హాజరు నమోదు చేయడం లో జాప్యం ఉండకూడదని అధికారులను ఆదేశించారు.ఉపాధి హామీ జాబ్ కార్డ్ హోల్డర్స్ కు త్రాగునీటి సదుపాయం కల్పించాలని సూచించారు.ప్రభుత్వ అధికారులు ఈ పనులను పర్యవేక్షించాలని సూచించారు.Work ID- 63242 కామన్ ఏరియా -3 లోని పంట కాలువ పూడిక తీత పనుల్లో ఉపాధి హామీ జాబ్ కార్డ్ హోల్డర్స్ తో కలిసి పాల్గొని శ్రమదానం చేశారు.తదుపరి సుద్దపల్లి గ్రామంలోని ఊర చెరువును పరిశీలించి 'జలధార' 7 లక్షల నిధులతో చెరువును అభివృద్ధి చేసి గ్రామ ప్రజలకు ,రైతులకు త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు.. ఈ కార్యక్రమంలో మండలం లోని కూటమి, నాయకులు కార్యకర్తలు పాల్గొనినారు
ఉపాధి హామీ పనులను పర్యవేక్షించిన -ధూళిపాళ్ళ. . ఉపాధి హామీ పనులను పర్యవేక్షించిన -ధూళిపాళ్ళ చేబ్రోలు మండలంలోని సుద్దపల్లి గ్రామంలో MGNRGS ఉపాధి హామీ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన మన ప్రియతమ నాయకులు పొన్నూరు శాసనసభ్యులు ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉపాధి హామీ జాబ్ కార్డ్ హోల్డర్స్ గా నమోదు కాబడి ఉన్న వారికి 100 రోజుల పాటు ఉపాధి కల్పించాలని అధికారులకు సూచించారు. ఉపాధి హామీ జాబ్ కార్డ్ హోల్డర్స్ కు హాజరు నమోదు చేయడం లో జాప్యం ఉండకూడదని
అధికారులను ఆదేశించారు.ఉపాధి హామీ జాబ్ కార్డ్ హోల్డర్స్ కు త్రాగునీటి సదుపాయం కల్పించాలని సూచించారు.ప్రభుత్వ అధికారులు ఈ పనులను పర్యవేక్షించాలని సూచించారు.Work ID- 63242 కామన్ ఏరియా -3 లోని పంట కాలువ పూడిక తీత పనుల్లో ఉపాధి హామీ జాబ్ కార్డ్ హోల్డర్స్ తో కలిసి పాల్గొని శ్రమదానం చేశారు.తదుపరి సుద్దపల్లి గ్రామంలోని ఊర చెరువును పరిశీలించి 'జలధార' 7 లక్షల నిధులతో చెరువును అభివృద్ధి చేసి గ్రామ ప్రజలకు ,రైతులకు త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు.. ఈ కార్యక్రమంలో మండలం లోని కూటమి, నాయకులు కార్యకర్తలు పాల్గొనినారు
- సత్తనపల్లిలో చోరీ... నిందితులను పట్టుకొని అరెస్టు చేసిన పోలీసులు. పల్నాడు జిల్లా.. సత్తెనపల్లి లో చైన్ స్నాచింగ్ కేసు ఛేదించిన పోలీసులు ఇద్దరు నిందితులు, ఇద్దరు బాల నేరస్తులు అదుపులోకి – రూ.1.33 లక్షల బంగారం, బైక్ స్వాధీనం సత్తెనపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను ఇద్దరు బాల నేరస్తులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ నెల 11వ తేదీన ఉదయం సత్తెనపల్లి పట్టణంలో ఓ మహిళ మెడలో ఉన్న బంగారు తాళిబొట్టును అపహరించిన ఘటనపై కేసు నమోదు చేశారు. కేసును సవాల్గా తీసుకున్న పోలీసులు సీసీటీవీ దృశ్యాలు, సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితులను గుర్తించారు. నిందితుల నుంచి సుమారు 13.88 గ్రాముల వెండి ఆభరణాలు, అంచనా విలువ రూ.1,33,000 నగలు, అలాగే AP 07 BA 2113 నంబర్ గల హీరో స్పెండర్ ప్లస్ మోటార్సైకిల్ను స్వాధీనం చేసుకున్నారు. కేసులో ఉపయోగించిన ఇతర వస్తువులను కూడా పోలీసులు జప్తు చేశారు. ఈ కేసును ఛేదించడంలో ఎం. పవన్ కుమార్ నేతృత్వంలో హెడ్ కానిస్టేబుల్ ఏ.వి. ఆంజనేయులు, పోలీస్ కానిస్టేబుల్ కే. రాజు కీలక పాత్ర పోషించారు. వారి సేవలను సర్కిల్ ఇన్స్పెక్టర్ అభినందించారు.1
- ఐపీఎల్ 2024 లో నిన్న జరిగిన డబుల్ హెడర్ మ్యాచ్లలో ఆర్సీబీ వర్సెస్ ఎంఐ, సీఎస్కే వర్సెస్ ఎల్ఎస్జీ జట్లు తలపడ్డాయి. ఈ ఉత్కంఠభరిత పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు విజయాలు నమోదు చేసుకున్నాయి. ఈ ఫలితాలతో పాయింట్ల పట్టికలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.1
- ప్రజల మధ్యకి వెళ్లి ఫిర్యాదులను స్వీకరించిన గుంటూరు జిల్లా కలెక్టర్ కలెక్టర్ చేసిన ఈ పనికి మెచ్చుకుంటున్న ఫిర్యాదుదారులు. తమ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ ను వేడుకున్న ఫిర్యాదుదారులు. గుంటూరు కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన PGRSకి ఫిర్యాదుదారులు భారీగా తరలివచ్చారు. కలెక్టర్ సాయికాంత్ వర్మ స్వయంగా ప్రజల వద్దకు వెళ్లి, వారి సమస్యలను అడిగి తెలుసుకుని అర్జీలను స్వీకరించారు. నిర్ణీత గడువులోగా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించి, బాధితులను ఇబ్బందులకు గురిచేసే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.1
- ry the okay okay okay no problem at good time to time hi gh er white colour and colour1
- కొణిజర్ల లో జనగణన హౌస్ లిస్టింగ్ ప్రక్రియలో ఎన్యూమరేట్లకు ప్రజలు సంపూర్ణంగా సహకరించాలి : జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్1
- బండి భగీరథ్ ను వెంటనే అరెస్ట్ చేయాలి ... మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ను వెంటనే అరెస్ట్ చేయాలని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య డిమాండ్ చేశారు. పోక్సో కేసు నమోదు అయినప్పటికీ ఇప్పటివరకు అరెస్ట్ చేయకపోవడం వెనుక రాష్ట్ర ప్రభుత్వ హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు.కేంద్ర మంత్రి కుమారుడికి ఒక న్యాయం, సామాన్య ప్రజలకు మరో న్యాయమా అని ప్రశ్నించారు.మధ్యతరగతి కుటుంబానికి చెందిన మైనర్ బాలికను మోసం చేసి, మద్యం తాగించి పలుమార్లు అత్యాచారం చేశారనే ఆరోపణలు ఉన్నప్పటికీ, పోలీసులు తొలుత కేసు నమోదు చేసేందుకు నిరాకరించారని ఆరోపించారు.బాధిత కుటుంబ సభ్యులు మోదీ సభలో ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించిన తర్వాతే కేసు నమోదు చేశారని తెలిపారు.బండి భగీరథ్ను కాపాడేందుకు ప్రయత్నించడం ద్వారా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఉన్న ఫెవికాల్ బంధం బయటపడుతోందని విమర్శించారు. తక్షణమే బండి భగీరథ్ను అరెస్ట్ చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.1
- అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం తుమ్మలవందలో ఉపాధి హామీ పనులు ప్రారంభమయ్యాయి. ఈ పనులతో స్థానికుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది, వారి జీవనోపాధికి భరోసా లభించింది.1
- గారపాడు శ్రీ భావన రుషి ఆలయంలో 16 రోజుల పండుగ వేడుకలు . పెదకూరపాడు మండలంలోని గారపాడు గ్రామంలో సోమవారం శ్రీ భద్రావతి సమేత శ్రీ భావనా ఋషి స్వామి వారి నూతన ఆలయంలో శిలా బింభ ప్రతిష్ఠ, నిర్వహించారు.స్వామివారి కళ్యాణ మహోత్సవ వేడుక 15 రోజుల పాటు ఆగమ శాస్త్రం ప్రకారం వేద పండితులు సారధ్యం లో క్రతువులు పూర్తయి న సందర్భంగా సోమవారం నాడు 16 రోజుల వేడుక జరిగింది. ఈ కార్యక్రమం లో పెద్ద సంఖ్యలో భక్త మహాశయులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు.1