Shuru
Apke Nagar Ki App…
పల్నాడు జిల్లా, గురజాల నియోజకవర్గం, పిడుగురాళ్ల పట్టణం లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు 2024-25 సంవత్సరానికి ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, బ్యాగులు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి గారితో కలిసి పాల్గొన్నాను. అనంతరం కళాశాలలోని తరగతి గదులను మరియు కళాశాల ప్రాంగణంలోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ని పరిశీలించటం జరిగింది.
నిజం న్యూస్
పల్నాడు జిల్లా, గురజాల నియోజకవర్గం, పిడుగురాళ్ల పట్టణం లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు 2024-25 సంవత్సరానికి ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, బ్యాగులు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి గారితో కలిసి పాల్గొన్నాను. అనంతరం కళాశాలలోని తరగతి గదులను మరియు కళాశాల ప్రాంగణంలోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ని పరిశీలించటం జరిగింది.
More news from Nadendla and nearby areas
- తెనాలి నియోజకవర్గంలో వివిధ గ్రామాల్లో సామాజిక పెన్షన్లు పంపిణీ చేసిన - శ్రీ నాదెండ్ల మనోహర్ గారు1
- “సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేసి చూపిస్తాను..” మంత్రి నాదెండ్ల మనోహర్ గారు1
- తెనాలి నియోజకవర్గంలో ఎన్టీఆర్ సామాజిక భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో స్వయంగా పెన్షన్ దారులకు వారి ఇళ్ల వద్దనే అందించిన రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు.1
- బొల్లాపల్లి మండలం బొల్లాపల్లి గ్రామంలో *ఆవుల లీలావతి* గారి ప్రార్ధవ దేహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించిన వినుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ *కొంజేటి నాగశ్రీను రాయల్* గారు మరియు మండల స్థానిక నాయకులు పాల్గొన్నారు1
- పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పెన్షన్ అందిస్తున్న నాదెండ్ల మనోహర్1
- స్వయంగా పెన్షన్ దారులకు వారి ఇళ్ల వద్దనే అందిస్తున్న మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు | Janasena1
- వినుకొండ పట్టణం హనుమాన్ నగర్ నందు *ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ* కార్యక్రమంలో పాల్గొన్న వినుకొండ శాసనసభ్యులు *శ్రీ జీవి ఆంజనేయులు గారు* మరియు మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జున రావు గారు జనసేన సమన్వయకర్త నాగ శ్రీను రాయల్ గారు జనసేన నాయకులు నిస్శంకర్ శ్రీనివాసరావు గారు మరియు బిజెపి నాయకులు మేడమ్ రమేష్ గారు మరియు నాయకులు కార్యకర్తలు.1
- ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్న మంత్రి మనోహర్ |C news | C channel https://youtu.be/87wCJWnQJiw గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని కొల్లిపర మండలంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పెన్షన్ పంపిణి చేశారు. చక్రాయపాలెం,చెముడుబాడు, దావులూరు,తూములూరు, కొల్లిపర తదితర గ్రామాల్లో స్వయంగా పర్యటించిన ఆయన యన్,టి.ఆర్.భరోసా పెన్షన్ పంపిణీ చేసిన అనంతరం మంత్రి మనోహర్ ప్రజలు ఎర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు1