పత్రిక ప్రకటన తేది.20/04/2026 *కర్నూలు జిల్లా కలెక్టర్ మేడం గారికి వినతి పత్రం...* ఎమ్మిగనూరు టు మంత్రాలయం నేషనల్ హైవే 67 పై యాక్సిడెంట్లను అరికట్టాలని *ఏపీ ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు గుండు పోగుల నేపాల్ ప్రభుత్వన్నీ డిమాండ్ చేశారు.* కర్నూలు జిల్లా మంత్రాలయం మండల పరిధిలో గల *చిలకలడోన గ్రామ* సమీపంలో ఏప్రిల్ 16 వ తేదీన మంత్రాలయం కు దర్శనానికి వెళుతున్న *అశోక్ లైలాండ్ వాహనం అటుగా ఎదురుగా* వస్తున్న సిమెంట్ లోడ్ ట్యాంకర్ వాహనంను వేగంగా గుద్దడం తో *అక్కడిక్కడే ఐదు మంది చనిపోవడం జరిగింది.మిగతా* వారిని 108 అంబులెన్స్ ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా ముగ్గురు చనిపోవడం జరిగింది.మిగతా వారినీ మెరుగైన *చికిత్స కోసం కర్నూలు* ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వెళ్ళడం జరిగింది.చికిత్స పొందుతూ ఒకరు మరణించడం జరిగింది.ఈ సందర్భంగా *ఏపీ ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు గుండు పోగుల నేపాల్ మాట్లాడుతూ* చిలకలడోన గ్రామ సమీపంలో టర్నింగ్లో *నేషనల్ హైవే రూల్స్ ప్రకారం టర్నింగ్స్ దగ్గర, మరియు* ఎక్కువగా యాక్సిడెంట్ జరిగే స్థలం లేదా రోడ్డుపైన ఏలాంటి సిగ్నల్స్ గాని రేడియం స్టిక్కర్స్ గాని చిన్నవి స్పీడ్ బ్రేకర్స్ గానీ ఎటువంటివి ఏర్పాటు చేయకపోవడంతో ఇలాంటి ప్రమాదాలు ఎన్నో జరుగుతున్నాయనీ అమాయకమైన ప్రజలు ప్రాణాలు *కోల్పోతున్నారని కనుక నేషనల్ హైవే వారు డబ్బు పైన వ్యామోహంతో* ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా నేషనల్ హైవే అధికారులు స్పందించి ప్రజల ప్రాణాలు కాపాడాలని లేకపోతే ఏపీ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ప్రజా సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని వారు హెచ్చరించారు.
పత్రిక ప్రకటన తేది.20/04/2026 *కర్నూలు జిల్లా కలెక్టర్ మేడం గారికి వినతి పత్రం...* ఎమ్మిగనూరు టు మంత్రాలయం నేషనల్ హైవే 67 పై యాక్సిడెంట్లను అరికట్టాలని *ఏపీ ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు గుండు పోగుల నేపాల్ ప్రభుత్వన్నీ డిమాండ్ చేశారు.* కర్నూలు జిల్లా మంత్రాలయం మండల పరిధిలో గల *చిలకలడోన గ్రామ* సమీపంలో ఏప్రిల్ 16 వ తేదీన మంత్రాలయం కు దర్శనానికి వెళుతున్న *అశోక్ లైలాండ్ వాహనం అటుగా ఎదురుగా* వస్తున్న సిమెంట్ లోడ్ ట్యాంకర్ వాహనంను వేగంగా గుద్దడం తో *అక్కడిక్కడే ఐదు మంది చనిపోవడం జరిగింది.మిగతా* వారిని 108 అంబులెన్స్ ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా ముగ్గురు చనిపోవడం జరిగింది.మిగతా వారినీ మెరుగైన *చికిత్స కోసం కర్నూలు* ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వెళ్ళడం జరిగింది.చికిత్స పొందుతూ ఒకరు మరణించడం జరిగింది.ఈ సందర్భంగా *ఏపీ ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు గుండు పోగుల నేపాల్ మాట్లాడుతూ* చిలకలడోన గ్రామ సమీపంలో టర్నింగ్లో *నేషనల్ హైవే రూల్స్ ప్రకారం టర్నింగ్స్ దగ్గర, మరియు* ఎక్కువగా యాక్సిడెంట్ జరిగే స్థలం లేదా రోడ్డుపైన ఏలాంటి సిగ్నల్స్ గాని రేడియం స్టిక్కర్స్ గాని చిన్నవి స్పీడ్ బ్రేకర్స్ గానీ ఎటువంటివి ఏర్పాటు చేయకపోవడంతో ఇలాంటి ప్రమాదాలు ఎన్నో జరుగుతున్నాయనీ అమాయకమైన ప్రజలు ప్రాణాలు *కోల్పోతున్నారని కనుక నేషనల్ హైవే వారు డబ్బు పైన వ్యామోహంతో* ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా నేషనల్ హైవే అధికారులు స్పందించి ప్రజల ప్రాణాలు కాపాడాలని లేకపోతే ఏపీ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ప్రజా సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని వారు హెచ్చరించారు.
- ఎమ్మిగనూరు పట్టణంలో భారీ చోరీ కలకలం రేపింది1
- Hi1
- రైతు భరోసా ఇప్పటివరకు రిలీజ్ కాలేదు. దానికి సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం ఈరోజు రైతు భరోసా విడుదల చేస్తామని ప్రభుత్వం తెలిపింది కానీ ఈ వీడియో అంతకుముందు షూట్ చేశాం.1
- కర్నూలు జిల్లా... హలహర్వి మండలం మెదేహల్ గ్రామం సమీపంలో ఆటో బోల్తా... ఒకరికి పరిస్థితి విషమంగా ఉంది నలుగురికి గాయాలు... చికిత్స నిమిత్తం 108 వాహనంలో ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది2
- యాంకర్ వాయిస్: వీధి కుక్కల స్వైరవిహారం మరో పసి ప్రాణాన్ని బలితీసుకుంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలో కుక్కల దాడిలో మూడేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. తోటి పిల్లలతో ఆడుకుంటున్న సమయంలో కుక్కలు వెంటాడటంతో, భయంతో పొలం వైపు పరుగులు తీసిన చిన్నారిని కుక్కలు చుట్టుముట్టి చంపేశాయి. కాట్నపల్లిలోని BBI ఇటుక బట్టీ వద్ద ఒరిస్సాకు చెందిన వలస కార్మికులు సరస్వతి, భూబన్ దంపతులు నివాసముంటున్నారు. వీరికి మూడు సంవత్సరాల కుమార్తె దివ్య బెహరా ఉంది. ఈరోజు ఉదయం దివ్య మరో చిన్నారితో కలిసి ఆడుకుంటుండగా ఒక్కసారిగా కుక్కల మంద దాడి చేశాయి. భయపడిన మరో చిన్నారి ఇంటి వైపు పరిగెత్తి ప్రాణాలు దక్కించుకోగా, చిన్నారి దివ్య భయంతో పంట పొలాల వైపు పరుగులు తీసింది. దీంతో కుక్కలన్నీ బాలికను వెంబడించి చుట్టుముట్టాయి. ఒళ్లంతా పీక్కీతినడంతో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన తల్లిదండ్రులు వెంటనే సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బిడ్డ, కళ్లముందే కుక్కల బారిన పడి విగతజీవిగా మారడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు చూసి స్థానికులు కన్నీరు పెడుతున్నారు. జిల్లాలో కుక్కల బెడద విపరీతంగా పెరిగిపోయిందని, అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు1
- మండలంలో ఎండలు నిప్పులు చెరుగుతున్నాయని, ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని కోడేరు వైద్యాధికారి రాఘవేంద్ర తెలిపారు. 16 గ్రామ పంచాయతీల పరిధిలో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు నీడపట్టునే ఉండాలని సూచించారు. దాహం వేయకున్నా తరచూ మంచినీరు తాగడం ద్వారా డీహైడ్రేషన్ను నివారించవచ్చన్నారు. వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్త పడాలని, lఅనారోగ్యంగా అనిపిస్తే కాలయాపన చేయకుండా వెంటనే డాక్టర్లను సంప్రదించాలని సూచించారు.1
- బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ అధికారులు సోమవారం నంద్యాలలో మహానంది జూవెలర్ దుకాణంలో తనిఖీలు చేశారు. ఆల్ మార్కు లేని 3 కేజీల బంగారు ఆభరణాలు సీజ్ చేశారు. తనిఖీలు నిర్వహిస్తున్నారని తెలిసి నంద్యాలలో ఉన్న అన్ని బంగారు దుకాణాలు మూసివేశారు.1
- అన్నా క్యాంటీన్కు లక్ష రూపాయల విరాళం ప్రకటించిన ఎమ్మెల్యే1