Shuru
Apke Nagar Ki App…
Nirmal KR NEWS 369
More news from తెలంగాణ and nearby areas
- మిన్సిపల్ కార్మికుల వేతనాలు చెల్లించి సమ్మెను విరమింపజేయాలి: అబ్దుల్ ముబీన్ కాగజ్ నగర్ : మున్సిపల్ కార్మికుల సమ్మె ప్రభావం కాగజ్నగర్ పట్టణంపై తీవ్రంగా పడిందని అబ్దుల్ ముబిన్ అన్నారు. మంచినీటి సరఫరా లేక ప్రజలు అల్లాడిపోతున్నారని, పారిశుద్ధ్యం లోపించడంతో వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కార్మికులకు చెల్లించాల్సిన పెండింగ్ వేతనాలను తక్షణమే చెల్లించి, ప్రజల ఇబ్బందులను తొలగించాలని మున్సిపల్ అధికారులను కోరారు. నిర్లక్ష్యం వీడి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని ఆయన సూచించారు.1
- నల్లగొండ జిల్లా నూతన కలెక్టర్గా బడుగు చంద్రశేఖర్ బుధవారం కలెక్టరేట్ లో బాధ్యతలు స్వీకరించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో సమర్థవంతమైన పాలన అందిస్తామని చెప్పారు.1
- Post by FIROZANSARI FIROZ1
- Post by Paramesh Ratnagiri1
- గుంటూరు లో 2025 కు గుడ్ బై చెబుతూ... మిత్రుల పార్టీ....1
- కర్నూలుజిల్లా.. ఆలూరు.. కర్నూలు జిల్లా ... ఆలూరు నియోజకవర్గం.... ఆలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి మీడియా సమావేశం నిర్వహించి ఆలూరు నియోజవర్గంలో అమలు చేసిన సూపర్ సిక్స్ పథకాలతో పాటు అభివృద్ధి పనులను మీడియాకు తెలిపారు.అలాగే ఆలూరు టీడీపి ఇంచార్జ్గా భాద్యతలు చేపట్టిన నాటి నుండి మూడు నెలల్లో ఆలూరుకు తెచ్చిన నిధులు గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు విజయ భాస్కర్,రాజశేఖర్ గౌడ్,శీనప్ప లు పాల్గొన్నారు.1
- వైకుంఠ ఏకాదశి1
- గిరిజన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను అందజేసిన ఏమైల్యే. ఆసిఫాబాద్ జిల్లా : కౌటాల మండల కేంద్రంలోని రైతు వేదికలో ఈరోజు 38 మంది గిరిజన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీచేసిన సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లబ్ధిదారులు అందరూ వెంటనే ఇళ్ల పనులు మొదలుపెట్టాలని లేని పక్షంలో వారి మంజూరు పత్రాలు రద్దుచేసి వేరే వారికి ఇండ్లు కేటాయించడం జరుగుతుందని తెలియజేశారు. కేవలం గిరిజనుల కోసమే తాను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి 500 అదనపు ఇండ్లు మంజూరు చేయించానని, గిరిజనులు శాశ్వత నీడ పొందేందుకు సహకరిస్తున్నామని తెలియజేశారు. అలాగే మండలంలో ఉన్న పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో ప్రమోద్, ఎంపీడీఓ కోట ప్రసాద్, సర్పంచ్లు నక్క శంకర్, రెడ్డి బాయక్క, రైసిడం భీమ్రావు, దడ్డీ సత్తయ్య, ఏర్మ సుమన్ బాయి, మౌనిక, కావిడే బిక్కు, మోర్లే పార్వతి, పోరెత్ సూరజ్, గాండ్ల మల్లేష్, చందు, నాయిని శ్రీనివాస్, బడిగే సంతోష్, పెద్ది మంగ, ఎలకర్ సంతోష్, టెకం వెంకటేష్, రామ్టెంకి ఉష, వనిత, సవిత ఉప సర్పంచ్లు, మండల అధ్యక్షులు కుంచాల విజయ్, భాజపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- తిప్పర్తి మండలం ఎర్రగడ్డలగూడెంలో పోలీసుల అత్యుత్సాహం ఆల్రెడీ ఆర్డిఓ సర్వే చేసి తేల్చిన భూమి పంచాయతీలో అధికార పార్టీకి మద్దతుగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని పోలీసులపై ఆరోపణ ఒక వర్గాన్ని స్టేషన్లో కూర్చోబెట్టి మరో వర్గానికి అనుకూలంగా వేసిన నాట్లను తొక్కించిన వైనం తహసిల్దార్ నివేదిక ను కూడా పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న పోలీసులు అవతల వైపు కేవలం తెల్ల కాగితం మీద రాసుకున్న పత్రాలు చూపిస్తున్న వారికి మద్దతుగా వ్యవహరిస్తున్న పోలీసులు ప్రతిరోజు స్టేషన్లో కూర్చోబెట్టి వేధిస్తున్నారని ఆరోపిస్తున్న బాధితులు ఇటీవల జిల్లా ఎస్పీ ని కలిసి ఫిర్యాదు చేసిన బాధితులు ఎస్పీ ని సైతం తప్పుదోవ పట్టిస్తున్న తిప్పర్తి ఎస్సై శంకర్, సిఐ కొండల్ రెడ్డి ఇవాళ ఉదయం కూడా జీపులో వచ్చి బలవంతంగా పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లే ప్రయత్నం పోలీసుల తీరుకు నిరసనగా సామూహికంగా బలవన్మరణానికి పాల్పడతామంటూ పెట్రోల్ బాటిల్ తో ఆందోళనకు దిగిన బాధిత కుటుంబం గ్రామంలో ఉద్రిక్తత1