బీసీలకు సముచిత స్థానం కల్పించినందుకు హర్షం వ్యక్తం చేసిన బీసీ జేఏసీ హైదరాబాదులోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో టీపీసీసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని కలిసి కృతజ్ఞతలు తెలియజేసిన బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ లింగం గౌడ్. మున్సిపల్ ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో బీసీలకు మున్సిపల్ చైర్మన్ లుగా పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా బీసీలకు అవకాశం కల్పించినందుకు బీసీ జేఏసీ ఆధ్వర్యంలో టిపీసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కలిసి కృతజ్ఞతలు తెలియజేసినట్లు బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగం తెలిపారు.ఈ సందర్భంగా లింగం గౌడ్ మాట్లాడుతూ జనరల్ స్థానాల్లో కౌన్సిలర్లుగా మరియు మున్సిపల్ చైర్మన్ లుగా కాంగ్రెస్ పార్టీ టికెట్లు కేటాయించి బీసీలకు పెద్ద ఎత్తున అవకాశం కల్పించిందనీ.ఒకే బలహీన వర్గాలకు చెందిన బిడ్డ మహేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండబట్టే ఇది సాధ్యమైందన్నారు. బీసీల గెలుపు చారిత్రక ఘట్టమన్నారు. బీసీ ఉద్యమాల ఫలితమే ఈ రోజు అన్ని పార్టీలు కూడా బీసీలను అక్కున చేర్చు కున్నాయని అన్నారు. 60 శాతం పైగా పదవులు బీసీలు దక్కించుకోవడం శుభ పరిణామం అని రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపల్ చైర్మన్ ల గాను బీసీలు 64 మంది మున్సిపల్ చైర్మన్ లుగా గెలిచి చరిత్ర సృష్టించారని అన్నారు. త్వరలో జరగబోయే ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికల్లో కూడా బీసీలకు అవకాశం కల్పించాలని కోరారు. టిపిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ స్పందిస్తూ కచ్చితంగా బీసీలకు ఎంపిటిసి జడ్పిటిసి ఎన్నికల్లో తగిన న్యాయం చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బొల్లెపల్లి స్వామి బీసీ విద్యార్థి సంఘం, గోదా రవీందర్, నాగేందర్, శ్రీనివాస్ యాదవ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
బీసీలకు సముచిత స్థానం కల్పించినందుకు హర్షం వ్యక్తం చేసిన బీసీ జేఏసీ హైదరాబాదులోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో టీపీసీసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని కలిసి కృతజ్ఞతలు తెలియజేసిన బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ లింగం గౌడ్. మున్సిపల్ ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో బీసీలకు మున్సిపల్ చైర్మన్ లుగా పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా బీసీలకు అవకాశం కల్పించినందుకు బీసీ జేఏసీ ఆధ్వర్యంలో టిపీసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కలిసి కృతజ్ఞతలు తెలియజేసినట్లు బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగం తెలిపారు.ఈ సందర్భంగా లింగం గౌడ్ మాట్లాడుతూ జనరల్ స్థానాల్లో కౌన్సిలర్లుగా మరియు మున్సిపల్ చైర్మన్ లుగా కాంగ్రెస్ పార్టీ టికెట్లు కేటాయించి బీసీలకు పెద్ద ఎత్తున అవకాశం కల్పించిందనీ.ఒకే బలహీన వర్గాలకు చెందిన బిడ్డ మహేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండబట్టే ఇది సాధ్యమైందన్నారు. బీసీల గెలుపు చారిత్రక ఘట్టమన్నారు. బీసీ ఉద్యమాల ఫలితమే ఈ రోజు అన్ని పార్టీలు కూడా బీసీలను అక్కున చేర్చు కున్నాయని అన్నారు. 60 శాతం పైగా పదవులు బీసీలు దక్కించుకోవడం శుభ పరిణామం అని రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపల్ చైర్మన్ ల గాను బీసీలు 64 మంది మున్సిపల్ చైర్మన్ లుగా గెలిచి చరిత్ర సృష్టించారని అన్నారు. త్వరలో జరగబోయే ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికల్లో కూడా బీసీలకు అవకాశం కల్పించాలని కోరారు. టిపిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ స్పందిస్తూ కచ్చితంగా బీసీలకు ఎంపిటిసి జడ్పిటిసి ఎన్నికల్లో తగిన న్యాయం చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బొల్లెపల్లి స్వామి బీసీ విద్యార్థి సంఘం, గోదా రవీందర్, నాగేందర్, శ్రీనివాస్ యాదవ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
- Bharat Institutions Pharmacy Mein Placement Ka Jalwa: Apollo Pharmacies Drive Mein 60 Students Select, Hetero Labs Mein Bhi 8 Ko Mila Mauka Hashtags: #BharatInstitutions #PharmacyPlacements #CampusDrive #ApolloPharmacies #HeteroLabs #HyderabadJobs #BPharmStudents #PlacementSuccess #CareerOpportunity #StudentAchievement #PharmacyCareer #CampusPlacement2026 #EducationNews #JobAlertIndia #FuturePharmacists1
- *रायपुर उपखंड क्षेत्र मैं RTI कार्यकर्ता से दुर्व्यवहार,सूचना मांगने पर ग्राम विकास अधिकारी की दादागिरी, ग्राम पंचायत कार्यालय से कार्यकर्ता को धक्के देकर निकाला बाहर, रायपुर के झूठा ग्राम पंचायत का मामला, वीडियो सोशल मीडिया पर वायरल, क्षेत्र वासियों से ऐसे लापहरवा अधिकारी पर कारवाही की मांग की ।*1
- Post by Ali ammu1
- డీలిమిటేషన్ సెగ.. అగ్గిరాజేసిన సీఎం స్టాలిన్! బిల్లు ప్రతులను తగలబెట్టి నిరసన. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) బిల్లుపై తమిళనాడులో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. నేడు పార్లమెంట్లో ఈ బిల్లు ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో, డీలిమిటేషన్ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తూ తమిళనాడు స్టాలిన్ స్వయంగా ఆ బిల్లు ప్రతులను తగలబెట్టారు.1
- మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గిర్మాపూర్ మల్లన్న గుట్ట వద్ద ఉన్న క్వారీలో మంగళవారం ఈతకు వెళ్లి గల్లంతైన బీకాం రెండో సంవత్సరం విద్యార్థి సూరజ్ (22) మృతదేహాన్ని డీఆర్ఎఫ్ బృందం వెలికితీసింది. మహారాష్ట్రకు చెందిన సూరజ్, తన నలుగురు స్నేహితులతో కలిసి క్వారీలో ఈతకు వెళ్లగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. సమాచారం అందుకున్న మేడ్చల్ పోలీసులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు.1
- సదాశివపేట మున్సిపాలిటీలో మంచినీటి సరఫరా కోసం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి1
- గజ్వేల్ లో ఈతకెళ్లి యువకుడి మృతి సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం గజ్వేల్ ఏప్రిల్ 16, గజ్వేల్ పట్టణానికి చెందిన యువకుడు కొలిచెలిమా మధు వయసు 25 సంవత్సరాలు ఎండలు బగ్గు మంటున్న కారణంగా పట్టణంలో గల స్విమ్మింగ్ పూల్ లో ఈతకెళ్లి మృత్యువాత పడ్డాడు, కుటుంబ సభ్యులు బంధువులు వెళ్లి స్విమ్మింగ్ పూల్ యాజమాన్యాన్ని ప్రశ్నించగా ఎవరు స్పందించడం లేదు. అందుచేత అందరూ కలిసి మాకు న్యాయం కావాలని పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నాకు దిగారు. మాకు న్యాయం కావాలని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.4
- Papa Mujhe Bhi Bachao 😢 | Helmet Sirf Aapke Liye? | Hyderabad Traffic Police Awareness Program #HyderabadTrafficPolice #RoadSafety #ArriveAlive #DefensiveDriving #HelmetSafety #SaveLives #TrafficAwareness #HyderabadNews #SchoolAwareness #SafetyFirst #RoadAccident #PoliceAwareness #TelanganaPolice #ViralNews #EmotionalStory #BreakingNews #IndiaNews #HelmetAwareness #SafeDriving #PublicAwareness1