నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం సందర్భంగా ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి మాట్లాడుతూ *మంత్రాలయం నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల స్థానిక ఎన్నికల లో గెలుపు లక్ష్యంగా ముందుకు సాగాలని మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి గారు , కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులు వై.ప్రదీప్ రెడ్డి గారు పిలుపు* మంత్రాలయం నియోజకవర్గం మంత్రాలయం మండలం రాంపురం గ్రామంలో నీలకంఠేశ్వర స్వామి కల్యాణ మండపం నందు మంత్రాలయం శాసనసభ్యులు, వై.బాలనాగిరెడ్డి గారు ,కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులు వై.ప్రదీప్ రెడ్డి గారు అధ్యక్షతన నిర్వహించిన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు, మండల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, స్థానిక సంస్థల ప్రతినిధులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.వైఎస్ ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తల సమన్వయమే ధ్యేయం.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలి.స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరం సమష్టిగా పోరాడి విజయం సాధించాలి విస్తృత స్థాయి సమావేశానికి నాయకులు, కార్యకర్తల నుంచి విశేష స్పందన లభించింది.చంద్రబాబు పాలన అంటేనే కుట్రలు, కుతంత్రాలు వైఎస్సార్సీపీ శ్రేణులను భయభ్రాంతులకు గురిచేసి, అధికార బలం,పోలీసుల బల ప్రయోగం ఉపయోగించి ఎన్నికలు చేయాలని చూస్తున్నారు. కూటమి వేధింపులకు భయపడేది లేదు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యం వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఎవరూఅధైర్యపడాల్సిన అవసరం లేదు నేను మన నాయకత్వం తోడుగా వుంటుంది. ఇకపై నియోజకవర్గంలో మండలాల వారీగా పార్టీ కార్యక్రమాలను వేగవంతం చేస్తాం. నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం సందర్భంగా ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్సీపీ కేడర్ను సమాయత్తం చేసి, ఒక నిర్ణయంతో, పటిష్టమైన ప్రణాళిక మరియు దిశను నిర్దేశించుకుని ముందుకు వెళ్లడమే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆలోచనలు, విధానాలు మరియు అభిప్రాయాలను ఇప్పటికే పార్టీ శ్రేణులందరికీ స్పష్టంగా తెలియజేసినట్లు ఆయన వెల్లడించారు.స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని, ఎన్నికల్లో అందరూ సమష్టిగా పని చేయాలని పిలుపునిచ్చారు. మంగళవారం రోజున ఏర్పాటు చేసిన విస్తృత స్థాయి సమావేశానికి నాయకులు, కార్యకర్తలు విశేషంగా తరలిరావడం సంతోషదాయకమని, వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునకు ఒక్క చిన్న మెసేజ్ తో విపరీతమైన స్పందన వచ్చిందని ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు..టీడీపీ ఆగాడాలను వైఎస్సార్సీపీ గుండెధైర్యంతో ఎదుర్కొంటుందని అధికార పార్టీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేసి అధికారులు అండదండలతో పోలీసుల బలంతో ఎన్నికలు చేయాలని చూస్తుందని దీనిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సమిష్టిగా ఎదుర్కొంటుందని అన్నారు.ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలతో ప్రజలను మోసం చేశారని, ప్రస్తుత పాలనలో సాగునీరు, తాగునీరు లేక కరువుతో ప్రజలు అల్లాడుతున్నారని అన్నారు. అభివృద్ధి, సంక్షేమం అన్నీ మరుగనపడి కేవలం రాజకీయ విమర్శలకే ప్రాధాన్యమిస్తున్నారని వై.బాలనాగిరెడ్డి మండిపడ్డారు.
నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం సందర్భంగా ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి మాట్లాడుతూ *మంత్రాలయం నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల స్థానిక ఎన్నికల లో గెలుపు లక్ష్యంగా ముందుకు సాగాలని మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి గారు , కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులు వై.ప్రదీప్ రెడ్డి గారు పిలుపు* మంత్రాలయం నియోజకవర్గం మంత్రాలయం మండలం రాంపురం గ్రామంలో నీలకంఠేశ్వర స్వామి కల్యాణ మండపం నందు మంత్రాలయం శాసనసభ్యులు, వై.బాలనాగిరెడ్డి గారు ,కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులు వై.ప్రదీప్ రెడ్డి గారు అధ్యక్షతన నిర్వహించిన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు, మండల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, స్థానిక సంస్థల ప్రతినిధులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.వైఎస్ ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తల సమన్వయమే ధ్యేయం.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలి.స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరం సమష్టిగా పోరాడి విజయం సాధించాలి విస్తృత స్థాయి సమావేశానికి నాయకులు, కార్యకర్తల నుంచి విశేష స్పందన లభించింది.చంద్రబాబు పాలన అంటేనే కుట్రలు, కుతంత్రాలు వైఎస్సార్సీపీ శ్రేణులను భయభ్రాంతులకు గురిచేసి, అధికార బలం,పోలీసుల బల ప్రయోగం ఉపయోగించి ఎన్నికలు చేయాలని చూస్తున్నారు. కూటమి వేధింపులకు భయపడేది లేదు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యం వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఎవరూఅధైర్యపడాల్సిన అవసరం లేదు నేను మన నాయకత్వం తోడుగా వుంటుంది. ఇకపై నియోజకవర్గంలో మండలాల వారీగా పార్టీ కార్యక్రమాలను వేగవంతం చేస్తాం. నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం సందర్భంగా ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్సీపీ కేడర్ను సమాయత్తం చేసి, ఒక నిర్ణయంతో, పటిష్టమైన ప్రణాళిక మరియు దిశను నిర్దేశించుకుని ముందుకు వెళ్లడమే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆలోచనలు, విధానాలు మరియు అభిప్రాయాలను ఇప్పటికే పార్టీ శ్రేణులందరికీ స్పష్టంగా తెలియజేసినట్లు ఆయన వెల్లడించారు.స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని, ఎన్నికల్లో అందరూ సమష్టిగా పని చేయాలని పిలుపునిచ్చారు. మంగళవారం రోజున ఏర్పాటు చేసిన విస్తృత స్థాయి సమావేశానికి నాయకులు, కార్యకర్తలు విశేషంగా తరలిరావడం సంతోషదాయకమని, వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునకు ఒక్క చిన్న మెసేజ్ తో విపరీతమైన స్పందన వచ్చిందని ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు..టీడీపీ ఆగాడాలను వైఎస్సార్సీపీ గుండెధైర్యంతో ఎదుర్కొంటుందని అధికార పార్టీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేసి అధికారులు అండదండలతో పోలీసుల బలంతో ఎన్నికలు చేయాలని చూస్తుందని దీనిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సమిష్టిగా ఎదుర్కొంటుందని అన్నారు.ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలతో ప్రజలను మోసం చేశారని, ప్రస్తుత పాలనలో సాగునీరు, తాగునీరు లేక కరువుతో ప్రజలు అల్లాడుతున్నారని అన్నారు. అభివృద్ధి, సంక్షేమం అన్నీ మరుగనపడి కేవలం రాజకీయ విమర్శలకే ప్రాధాన్యమిస్తున్నారని వై.బాలనాగిరెడ్డి మండిపడ్డారు.
- లక్ష్మి నరసింహ , ఈరన్న స్వామి వర్ల దేవస్థానం ఉరుకుంద హుండీ లెక్కింపు శ్రీ లక్ష్మి నరసింహ , ఈరన్న స్వామి వర్ల దేవస్థానం ఉరుకుంద హుండీ లెక్కింపు 14 రోజుల అమౌంట్ Rs.1,20,72,793/- అన్నదానం హుండీ Rs.10,76,772/- మొత్తం ,31,49,565/- సెంట్రల్ బ్యాంకు అఫ్ శ్రీలంక 50 రూపాయలు బంగారం : 31గ్రామ్స్ 770mg,వెండి : 14కేజీల 500గ్రామ్స్ * 2026 శ్రావణమాసం ఉత్సవాల సంబంధించి శ్రీ స్వామివారి హుండీ లెక్కింపు కార్యక్రమం దేవస్థానం డిప్యూటీ కమీషనర్ మరియు కార్యనిర్వహణాధికారి శ్రీమతి కె.వాణి ఆధ్వర్యంలో మరియు పాలకమండలి సభ్యులు ఆధ్వర్యంలో జరిగినది. ఈ కార్యక్రమంలో హుండీ పర్యవేక్షణ అధికారి శ్రీ బి.సుధాకర్ రెడ్డి, అసిస్టెంట్ కమీషనర్ కర్నూల్, దేవస్థాన పర్యవేక్షకులు మరియు సిబ్బంది, పోలీస్ సిబ్బంది, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, ఉరుకుంద సిబ్బంది మరియు శ్రీ భ్రమరాంభ సేవాసమితి ఆదోని వారు పాల్గొనియున్నారు.2
- డప్పుల మోతలు.. నృత్యాలతో మారుమోగిన దైవందిన్నె.. ఆకట్టుకున్న వినాయక చవితి వేడుకలు దైవందిన్నెలో అంగరంగ వైభవంగా వినాయక చవితి వేడుకలు1
- ప్రత్యేకంగా రెండవ రోజు గణనాథునికి మంగళహారతులు ఇస్తున్న మహిళా మణులు ( కోడుమూరు శురు న్యూస్ ప్రతినిధి) కర్నూలు జిల్లా కోడుమూరు పట్టణంలో కోటకొండ సురేష్ ఇంటి సమీపంలో రెండవ రోజున గణనాథుని ప్రత్యేకంగా మహిళా మణులు మంగళ హారతులు ఇచ్చి గణనాథుని అనుగ్రహం ప్రసాదించాలని భక్తుల కోరిక.సంపూర్ణంగా వర్షాలు కురవాలని అందుకే ఇవాళ ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని మహిళా మణులు శురు న్యూస్ తో తెలిపారువారు.1
- భారత్ మాల రోడ్డు నుండి రాజోలి మండల కేంద్రానికి వెళ్లేందుకు కనెక్టివిటీ రోడ్డు నిర్మించాలి. రాజోలి మీదుగా వెళ్తున్న భారత్మాల రోడ్డు నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయని అయితే మండల కేంద్రమైన రాజోలికి కనెక్టివిటీ రోడ్డు లేకుండా నిర్మాణం జరుగుతోందని మండల కేంద్రానికి తప్పనిసరిగా కనెక్టివిటీ రోడ్డు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాజోలి గ్రామస్తులు భారత్మాల రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తూ నిరంతరాయంగా మండల కేంద్రానికి ప్రజలు రాత్రి పగలు అని తేడా లేకుండా రాకపోకలు సాగిస్తుంటారు కాబట్టి మండల కేంద్రానికి కనెక్టివ్ రోడ్డు ను నిర్మించాలని డిమాండ్ చేశారు.1
- చర్మ డప్పు కళాకారుల పెన్షన్ గడువు పెంచాలి చర్మకారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సుమాల ఆంటోనీ, కే భాస్కర్, డిమాండ్ సోషల్ వెల్ఫేర్ స్వీయ డిక్లరేషన్ విధానాన్ని రద్దు చేసి ఆధార్, రేషన్ కార్డు ఆధారంగా ఆన్లైన్ ప్రక్రియ కొనసాగించాలి చర్మకారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సుమాల ఆంటోనీ, కే భాస్కర్, డిమాండ్ ఎమ్మిగనూరు: చర్మకారులు, డప్పు కళాకారులకు ప్రభుత్వం మంజూరు చేయనున్న పెన్షన్ దరఖాస్తుల గడువును మరింత పొడిగించాలని చర్మకారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సుమాల ఆంటోనీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అర్హులైన ప్రతి కళాకారుడికి పెన్షన్ అందేలా నిబంధనలను సరళీకరించి, ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియను కొనసాగించాలని కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్ల, మూడు నెలల కాలం పూర్తవుతున్న నేపథ్యంలో, చర్మకారులు, డప్పు కళాకారులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పెన్షన్ ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించడం అభినందనీయమని ఆంటోనీ పేర్కొన్నారు. పెన్షన్ కోసం చర్మకారులు, డప్పు కళాకారులు గతంలో పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేయడంతో పాటు ఉద్యమాలు, ఆందోళనలు చేపట్టారని గుర్తుచేశారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించి పెన్షన్ ప్రక్రియను ప్రారంభించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతం పెన్షన్ దరఖాస్తు ప్రక్రియలో ఉన్న కొన్ని నిబంధనలు వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న పేద చర్మకారులు, డప్పు కళాకారులకు ఇబ్బందికరంగా మారాయని ఆంటోనీ తెలిపారు. ముఖ్యంగా సోషల్ వెల్ఫేర్ స్వీయ డిక్లరేషన్ (Self Declaration) విధానం వల్ల అర్హులైన పలువురు కళాకారులు దరఖాస్తు చేసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. అలాగే అద్దె ఇళ్లలో నివసిస్తున్న కళాకారుల వద్ద ఇంటి పన్ను రసీదు, విద్యుత్ బిల్లు తదితర పత్రాలు లేకపోవడం వల్ల వారు పెన్షన్కు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. తరతరాలుగా సంప్రదాయ చర్మకార వృత్తిని, డప్పు కళను నమ్ముకుని జీవిస్తున్న పేద కళాకారులకు ఇటువంటి నిబంధనలు అడ్డంకిగా మారకూడదని ఆయన అన్నారు. ఆధార్, రేషన్ కార్డుతో దరఖాస్తు అవకాశం కల్పించాలి ప్రభుత్వం సోషల్ వెల్ఫేర్ స్వీయ డిక్లరేషన్ విధానాన్ని రద్దు చేసి, ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఆధారంగా అర్హతను నిర్ధారించే విధంగా ఆన్లైన్ ప్రక్రియను కొనసాగించాలని ఆంటోనీ కోరారు. కుటుంబ వివరాలు, చిరునామా, వృత్తి తదితర అంశాలను రేషన్ కార్డు ఆధారంగా పరిశీలించి అర్హులైన వారికి పెన్షన్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అద్దె ఇళ్లలో నివసించే కళాకారులకు కరెంట్ బిల్లు, హౌస్ ట్యాక్స్ వంటి పత్రాల నిబంధనలను సడలించాలని, వారి సంప్రదాయ వృత్తిని ప్రామాణికంగా పరిగణించాలని డిమాండ్ చేశారు. గ్రామస్థాయిలో సంబంధిత అధికారులు విచారణ నిర్వహించి అర్హతను నిర్ధారించే అవకాశం కల్పించాలని సూచించారు. గడువు పొడిగించి ప్రతి అర్హుడికి అవకాశం ఇవ్వాలి ప్రస్తుతం ఉన్న పెన్షన్ దరఖాస్తుల గడువును ప్రభుత్వం మరింత పొడిగించాలని ఆంటోనీ డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది చర్మకారులు, డప్పు కళాకారులకు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియపై అవగాహన లేకపోవడంతో పాటు అవసరమైన పత్రాలు సమకూర్చుకోవడంలో ఆలస్యం జరుగుతోందని తెలిపారు. కాబట్టి ప్రభుత్వం ప్రత్యేకంగా మరికొంత సమయం కేటాయించి, గ్రామ, మండల స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. అర్హులైన ఏ ఒక్క కళాకారుడు కూడా కేవలం నిబంధనల కారణంగా పెన్షన్కు దూరం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. చర్మకారులు, డప్పు కళాకారుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నిబంధనలను సరళీకరించి, ఆధార్–రేషన్ కార్డు ఆధారంగా ఆన్లైన్ దరఖాస్తు అవకాశం కల్పించడంతో పాటు పెన్షన్ దరఖాస్తుల గడువును పొడిగించాలని చర్మకారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంటోనీ ప్రభుత్వాన్ని మరోసారి కోరారు.1
- గుమ్మనూరులో అంబరాన్నంటిన వినాయక సంబరాలు యువత, చిన్నారులకు ఆటల పోటీలు.. విజేతలకు బహుమతులు గుమ్మనూరులో అంబరాన్నంటిన వినాయక సంబరాలు యువత, చిన్నారులకు ఆటల పోటీలు.. విజేతలకు బహుమతులు గుమ్మనూరు, సెప్టెంబర్ 15: ఆలూరు నియోజకవర్గంలోని చిప్పగిరి మండలం గుమ్మనూరు గ్రామంలో వినాయక చవితి వేడుకలు మంగళవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. గుమ్మనూరు నారాయణ ఆధ్వర్యంలో, గుమ్మనూరు పి. బసప్ప సహకారంతో నిర్వహించిన వినాయక ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో పాటు సందడి వాతావరణంలో కొనసాగాయి. ఈ సందర్భంగా గ్రామంలోని యువత, చిన్నారులు, మహిళలను ఉత్సాహపరిచేలా వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించారు. చిన్నారులు, యువత ఉత్సాహంగా పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. పోటీల్లో విజయం సాధించిన వారికి గ్రామ పెద్దలు, నిర్వాహకుల చేతుల మీదుగా వివిధ రకాల బహుమతులను అందజేశారు. వినాయక చవితి సందర్భంగా గ్రామంలోని వినాయక మండపాల వద్ద ప్రత్యేక పూజలు, భక్తి కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొనడంతో చిన్నారులు, యువత, మహిళలు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుమ్మనూరు నారాయణ మాట్లాడుతూ.. వినాయక చవితి పండుగను గ్రామ ప్రజలంతా ఐకమత్యంతో, భక్తిశ్రద్ధలతో జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. యువత, చిన్నారుల్లో ఉత్సాహాన్ని పెంపొందించడంతో పాటు గ్రామంలో సోదరభావం, ఐక్యతను చాటేలా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, భక్తులు, ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.2
- గణపతిని తెస్తుండగా జరిగిన దుర్ఘటన పటాస్ లకు దూరంగా ఉండండి డీజే మరియు త్రా గుడ కు ప్రమాదకర మైన వాటికి దూరంగా ఉండండి విషయం పటాస్ ల దాటికి సౌండ్ దాటికి లైటింగ్ దాటికి డ్రైవర్ కి కనబడక ఈ విషాదం జరిగింది అందరూ అన్నిటికీ దూరంగా ఉండి జాగ్రత్త వహించాలని కో రడ మై నది4
- నాగర్ కర్నూల్ టి వ్యాపారి దారుణ హత్యకు గురయ్యాడు ప్రియుడు తో కత్తితో పొడిచిన ప్రియుడు విషయం భార్యకు ప్రియుడు కు అడ్డుగా ఉన్నా డ ని చంపేశారు పోలీసులు ఈ కేసును చే దించారు వీడియో1