Shuru
Apke Nagar Ki App…
విజయవాడ మహానాడు, నిడమానూరు ఫ్లైఓవర్ త్వరలోనే |
Rohtas Nigam
విజయవాడ మహానాడు, నిడమానూరు ఫ్లైఓవర్ త్వరలోనే |
More news from Anumula and nearby areas
- అనారోగ్యంతో ప్రాణాలు విడిచిన జవాను.. శోకసంద్రంలో మదారిగూడెం గ్రామం --- నల్లగొండ జిల్లా అనుముల మండలంలోని మదారిగూడెం గ్రామానికి చెందిన ఈరేటి మహేష్ అనారోగ్యంతో మరణించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకంలో భాగంగా.. 2022లో సూర్యాపేటలో జరిగిన సెలక్షన్లలో మహేష్ ఎంపికయ్యారు. గత రెండేళ్లుగా అస్సాంలోని దబీర్ ఘట్ ప్రాంతంలో సైనిక భద్రత దళాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ నెల 9న మహేష్ కు తీవ్రమైన జ్వరంతో పాటు.. ఛాతిలో నొప్పి వచ్చి అస్వస్థకు గురయ్యారు. దీంతో అధికారులు స్థానికంగా ఉన్న సైనిక ఆసుపత్రికి తరలించగా అక్కడ వారం రోజుల పాటు చికిత్స అందజేశారు. పరిస్థితి విషమించడంతో దగ్గర్లోని మరో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే వైద్యులు తీవ్రంగా శ్రమించినప్పటికీ.. ఫలితం లేకపోయింది. మహేశ్ మరణించారు. ఆర్మీ జవాన్ మహేష్ పార్దేవ దేహాన్ని కుటుంబ సభ్యులకు శనివారం రోజు అప్పగించారు. అంతిమసంస్కారాలు అధికారిక లాంఛనాల మధ్య నిర్వహించారు. అంతకుముందు నిర్వహించిన అంతిమయాత్రలో పెద్ద సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ తదితరులు మహేశ్ కు నివాళులు అర్పించారు.1
- విజయవాడ మహానాడు, నిడమానూరు ఫ్లైఓవర్ త్వరలోనే |1
- నల్గొండ :1
- నల్గొండ : బ్రేకింగ్.1
- ఈరోజు మిర్యాలగూడ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన *Ather RIZTA* ఎలక్ట్రికల్ బైక్ షో రూం ప్రారంభించిన మిర్యాలగూడ శాసనసభ్యులు *గౌ,, శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు* మరియు *పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి గారు, DCC ప్రధాన కార్యదర్శి చిలుకూరి బాలకృష్ణ గారు, 14 వ వార్డు కౌన్సిలర్ గంధం రామకృష్ణ గారు, 20 వ వార్డు కౌన్సిలర్ దేశిడి శేఖర్ రెడ్డి గారు* తదితరులు పాల్గొన్నారు..1
- *యువత సమస్యలపై ప్రశ్నించే యువ నాయకులు ఇమ్రాన్ షేక్ మిర్యాలగూడ నియోజకవర్గ అధ్యక్షునిగా యువతరం ఎన్నుకోవాలని కోరుకుంటూ ఇమ్రాన్ యువ సైన్యం*1
- పెద్దలు కి.శే" గౌ "మాన్యశ్రీ జైపాల్ రెడ్డి గారు కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గం నుండి 1969, 1984 మధ్య నాలుగు సార్లు ఆంధ్రప్రదేశ్ శాసన సభకు ఎన్నికయ్యాడు. ముందుగా కాంగ్రెసు పార్టీ సభ్యునిగా ఉన్నా, అత్యవసర పరిస్థితి నివ్యతిరేకిస్తూ 1977లో జనతా పార్టీలో చేరాడు. ఆ పార్టీలో 1985 నుండి 1988 వరకు జనరల్ సెక్రటరీగా వ్యవహరించాడు. ఇతను భారత పార్లమెంటుకు మొదటిసారిగా 1984లో మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు. తరువాత భారత పార్లమెంటుకు మిర్యాలగూడ లోక్సభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్థిగా 1999, 2004లలో రెండు సార్లు ఎన్నికయ్యాడు. రాజ్యసభ సభ్యునిగా 1990, 1996 లలో రెండు సార్లు ఎన్నుకోబడ్డాడు. రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా 1991-1992 లో ఉన్నాడు. రెండు సార్లు సమాచార, ప్రసార శాఖా మంత్రిగా పనిచేశాడు. జైపాల్ రెడ్డి చట్ట సభలలో చేసిన డిబేట్లు అత్యంత కీలకమైనవిగా ఉంటాయి. ఇతను అత్యుత్తమ పార్లమెంటేరియన్ గా 1998లో ఎన్నుకోబడ్డాడు.1
- BEST MBA COLLEGE IN Miryalaguda | Telangana | #mbacollegesmiryalaguda |1