Shuru
Apke Nagar Ki App…
లాభసాటి పంటలపై రైతులకు అధికారులు అవగాహన కల్పించాలి : వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి వికారాబాద్ : రైతులు ఉద్యానవన పంటల వైపు మొగ్గు చూపేలా అధికారులు ప్రత్యేక చూపాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి అధికారులకు ఆదేశించారు. బుధవారం కోటపల్లి మండల కేంద్రంలో కలెక్టర్ విశృతంగా పర్యటించారు. క్షేత్రస్థాయిలో ఆయిల్ ఫామ్ పసుపు పంటలను పరిశీలించి ప్రభుత్వ సబ్సిడీలను రైతులు సద్వినియోగం చేసుకునేలా చూడాలని తెలిపారు. అనంతరం స్థానిక ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి మౌలిక సదుపాయాలు మధ్యాహ్న భోజన నాణ్యత తనిఖీ చేశారు పదోతరగతి ప్రత్యేక తరగతుల బోధనపై సంతృప్తి వ్యక్తం చేస్తూ పాఠశాల భవన నిర్మాణ పనులు పూర్తి చేయాలని సూచించారు.
Thanmai Sri
లాభసాటి పంటలపై రైతులకు అధికారులు అవగాహన కల్పించాలి : వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి వికారాబాద్ : రైతులు ఉద్యానవన పంటల వైపు మొగ్గు చూపేలా అధికారులు ప్రత్యేక చూపాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి అధికారులకు ఆదేశించారు. బుధవారం కోటపల్లి మండల కేంద్రంలో కలెక్టర్ విశృతంగా పర్యటించారు. క్షేత్రస్థాయిలో ఆయిల్ ఫామ్ పసుపు పంటలను పరిశీలించి ప్రభుత్వ సబ్సిడీలను రైతులు సద్వినియోగం చేసుకునేలా చూడాలని తెలిపారు. అనంతరం స్థానిక ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి మౌలిక సదుపాయాలు మధ్యాహ్న భోజన నాణ్యత తనిఖీ చేశారు పదోతరగతి ప్రత్యేక తరగతుల బోధనపై సంతృప్తి వ్యక్తం చేస్తూ పాఠశాల భవన నిర్మాణ పనులు పూర్తి చేయాలని సూచించారు.
More news from Telangana and nearby areas
- వికారాబాద్ : రైతులు ఉద్యానవన పంటల వైపు మొగ్గు చూపేలా అధికారులు ప్రత్యేక చూపాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి అధికారులకు ఆదేశించారు. బుధవారం కోటపల్లి మండల కేంద్రంలో కలెక్టర్ విశృతంగా పర్యటించారు. క్షేత్రస్థాయిలో ఆయిల్ ఫామ్ పసుపు పంటలను పరిశీలించి ప్రభుత్వ సబ్సిడీలను రైతులు సద్వినియోగం చేసుకునేలా చూడాలని తెలిపారు. అనంతరం స్థానిక ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి మౌలిక సదుపాయాలు మధ్యాహ్న భోజన నాణ్యత తనిఖీ చేశారు పదోతరగతి ప్రత్యేక తరగతుల బోధనపై సంతృప్తి వ్యక్తం చేస్తూ పాఠశాల భవన నిర్మాణ పనులు పూర్తి చేయాలని సూచించారు.1
- తల్లి బిడ్డల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వం అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తుందని టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి అన్నారు. సంగారెడ్డి లోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 'సేఫ్ మదర్స్ డే' కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ సురక్షిత మాతృత్వంతో ఆరోగ్యమైన సమాజ నిర్మాణం సాధ్యం అవుతుందని చెప్పారు. గర్భ గర్భధారణ ప్రారంభం నుంచి క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.1
- Post by Ali ammu1
- ప్రజ్ఞాపూర్ లో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ప్రజ్ఞాపూర్ అంబేద్కర్ సంఘం అధ్యక్షులు రాజీ ప్రభు ఉపాధ్యక్షులు భూమని ప్రశాంత్ డాకాని భానుచంద్రం జనరల్ సెక్రటరీ డాకాని నర్సింగ్ రావు జాయింట్ సెక్రటరీ చిన్నోల్లా రామచంద్రం సెక్రటరీ సైదామోల్లా లింగం క్యాషీర్ గుండ్ర రామచంద్రం ఆధ్వర్యంలో బాబు జాగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.భారత స్వాతంత్ర్య సమరయోధుడు సామాజిక సంస్కర్త మాజీ ఉప ప్రధాని బాబూజీ గా ప్రసిద్ధి చెందిన ఆయన దళిత వర్గాల హక్కుల కోసం సామాజిక న్యాయం పోరాడారు. సుమారు ముపై ఏండ్ల పైగా రాజకీయ ప్రస్థానం సమర్ధవంతంగా నిర్వహించి దేశ నిర్మాణంలో ముఖ్యపాత్ర పోషించారని అన్నారు.అదేవిధంగా చదువుకునే రోజుల్లో నే కుల వివక్షతను ఎదురుకున్నారని అన్నారు.ఈ కార్యక్రమం లో సీనియర్లు శివల నీలం గుండ్ర నరసింహులు చల్ల శ్రీనివాస్ భూమిని రాములు గజ్వేల్ గుండ్ర యాదగిరి సాయిలు సోము యాదగిరి గజ్వేల్ స్వామి ఈదొల్ల కృష్ణ రవి క్యాసారం రాజు సైదుమొల్ల లింగం మాజీ ఆటో ప్రెసిడెంట్ బద్రి యువతి యువకులు తదితరులు పాల్గొన్నారు.4
- ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటాలు నిర్వహిస్తున్న... భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ... రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు పశ్య పద్మ గారు. ఈరోజు కామారెడ్డి జిల్లా కొత్త బస్టాండ్ లో విరాళాల సేకరణ రెండో రోజు సందర్భంగా ప్రజా పోరాటాల కోసం నిత్యం సిపిఐ పోరాడుతుందని పేద మధ్యతరగతి ప్రజల కోసం నిత్యం ఉద్యమాలు నిర్వహిస్తున్నామని ఆమె అన్నారు అదేవిధంగా సామాన్యులు జీవించే హక్కును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని ఆమె అన్నారు కార్మికుల విద్యార్థుల కర్షకుల మేధావుల గొంతులను ప్రశ్నించే గొంతులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నారని ఆమె అన్నారు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని నిరుద్యోగులకు విద్యార్థులకు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆమె అన్నారు ప్రజా సమస్య పరిష్కరించుకుంటే భారత కమ్యూనిస్టు పార్టీగా నిరంతరం ఉద్యమాలు నిర్వహిస్తామని ఆమె కింద రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు పశ్య పద్మ గారు. సిపిఐ కామారెడ్డి జిల్లా కార్యదర్శి . ఎల్. దశరథ్ సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పి బాలరాజ్ సిపిఐ నాయకులు ప్రవీణ్ సాయిలు ఆముదాల గంగాధర్. ఏఐఎస్ఎఫ్ నాయకులు సంపత్ శివప్రసాద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.1
- Post by Vishwamber Rao1
- కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలంలోని భవానిపేట గ్రామంలో గురువారం దొంగతనాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు మాచారెడ్డి ఎస్ఐ అనిల్ తెలిపారు. ఈ కార్యక్రమం పంచాయతీ ట్రాక్టర్ ద్వారా గ్రామంలో ప్రచారం చేస్తూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఇళ్లను ఖాళీగా వదిలి వెళ్లే సమయంలో తలుపులు బిగించుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులను గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. గ్రామ భద్రత కోసం ప్రజలు, పోలీసులు కలిసి పని చేయాలని తెలిపారు.కార్యక్రమంలో గ్రామస్థులు పాల్గొని అవగాహన పొందారు.1
- సంగారెడ్డి లోని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో సదరం శివరం కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దివ్యాంగులు సదరం శిబిరానికి భారీగా హాజరయ్యారు. మొదట రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వైద్యులు దివ్యాంగులను పరీక్షించారు. అర్హులైన వారికి సర్టిఫికెట్లను అందిస్తామని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండ్ డాక్టర్ మురళీకృష్ణ తెలిపారు.2