Shuru
Apke Nagar Ki App…
గోదావరి ఉగ్రరూపం కోనసీమ లంకలకు శాపంగా మారింది. కొన్ని రోజులుగా భారీ వరదతో నీటిలో నానుతున్న లంక గ్రామాలు ఇప్పుడిప్పుడే కాస్త ఊపిరి పీల్చుకుంటున్నాయి. పంటలు నీటిలో నానిపోవడంతో పూర్తిగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..
Srinu Kantamani
గోదావరి ఉగ్రరూపం కోనసీమ లంకలకు శాపంగా మారింది. కొన్ని రోజులుగా భారీ వరదతో నీటిలో నానుతున్న లంక గ్రామాలు ఇప్పుడిప్పుడే కాస్త ఊపిరి పీల్చుకుంటున్నాయి. పంటలు నీటిలో నానిపోవడంతో పూర్తిగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..
More news from Andhra Pradesh and nearby areas
- భాకరాపేట ఘాట్ రోడ్డులో ప్రమాదం | బెంగళూరు నుంచి తిరుపతికి వస్తుండగా కర్ణాటక బస్సు ప్రమాదం1
- కోనసీమ వరద ఉధృతి1
- అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వరద ముంపు గ్రామాల్లో సాఫీగా జరుగుతున్న పెన్షన్ల పంపిణీ. వరద నీటిలోనే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్ళి పెన్షన్లు పంపిణీ చేసిన అధికారులు.1
- *అంబేద్కర్ కోనసీమ జిల్లా*1
- ఎగువన కురుస్తున్న వర్షాల వల్ల కోనసీమ జిల్లా ఆలమూరు మండలం జొన్నాడ ఏటిగట్టు వద్ద ఉన్న దేవాలయాలు నీటమునిగాయి. గోదావరి వరద నీటిని గౌతమి, వశిష్ట ఉపనదుల్లోకి విడుదల చేయడంతో... జొన్నాడ ఏటిగట్టు వద్ద ఆలయాలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి1
- గోదావరి ఉగ్రరూపం కోనసీమ లంకలకు శాపంగా మారింది. కొన్ని రోజులుగా భారీ వరదతో నీటిలో నానుతున్న లంక గ్రామాలు ఇప్పుడిప్పుడే కాస్త ఊపిరి పీల్చుకుంటున్నాయి. పంటలు నీటిలో నానిపోవడంతో పూర్తిగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..1
- వినుకొండ ఘటనకు బాధ్యులెవరు1
- గుండ్లకమ్మ వాగు చెక్ డ్యాం లతో బహుళ ప్రయోజనాలు కలుగుతాయని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. బుధవారం పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో గుండ్లకమ్మ వాగు చెక్ డ్యాం ను ఎమ్మెల్యే జి.వీ ఆంజనేయులు, జలవనరుల శాఖ సలహాదారులు వెంకటేశ్వరరావులతో కలిసి మంత్రి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ 2015లో నిర్మించిన గుండ్లకమ్మ వాగు చెక్ డ్యాం ద్వారా చాలా ప్రయోజనాలు ఉన్నాయన్నారు. ముఖ్య టిడిపి నాయకులు పాల్గొన్నారు1