Shuru
Apke Nagar Ki App…
నరసరావుపేట పట్టణంలో జోగినీలు బోనాల పండగ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంగళవారం స్థానిక ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. డప్పు చప్పులతో,పసందైన నృత్యాలు చేసుకుంటూ ప్రదర్శనగా వెళ్లి అమ్మవారికి బోనాలు చెల్లించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి రావాల్సిన పథకాలను అందరికీ అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.#narasaraopet #జోగినీలు #hijrah narasaraopet voice
మొహమ్మద్ ఇక్బాల్
నరసరావుపేట పట్టణంలో జోగినీలు బోనాల పండగ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంగళవారం స్థానిక ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. డప్పు చప్పులతో,పసందైన నృత్యాలు చేసుకుంటూ ప్రదర్శనగా వెళ్లి అమ్మవారికి బోనాలు చెల్లించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి రావాల్సిన పథకాలను అందరికీ అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.#narasaraopet #జోగినీలు #hijrah narasaraopet voice
More news from Narasaraopet and nearby areas
- గాజులు పెట్టి మెట్టెలు పెట్టి వీడియో సాంగ్స్ శ్రీ లక్ష్మీ సినీ సెట్టింగ్ నరసరావుపేట1
- స్వచ్ఛ నరసరావుపేట గా తీర్చిదిద్దాలి | MLA Chadalavada Aravind Babu | Narasaraopet | Maa News తెలుగు1
- నరసరావుపేట : ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ ఆద్వర్యంలో మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవం | BT1
- నరసరావుపేట లో ఓ బాయ్స్ హాస్టల్ లో ర్యాగింగ్ దృశ్యాలు.1
- నరసరావుపేట లో ఇద్దరూ గుట్కా వ్యాపారుల మధ్య ఆధిపత్య పోరు | Narasaraopet | Maa News తెలుగు1
- దోషులకు శిక్ష తప్పదు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధంపై సీఎం చంద్రబాబు సీరియస్ భూ కబ్జాలు, భూ దందాలు చేస్తే ఉపేక్షించం మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ళ దగ్ధం కేసులో దోశలు ఎంతటి వారైనా శిక్ష తప్పదని, ఈ విషయంపై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ గా ఉన్నారని, పూర్తిస్థాయిలో విచారణ చేసి చట్ట ప్రకారం దోశలపై చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే షాజహాన్ బాషా పేర్కొన్నారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ నేను అసెంబ్లీ లో వున్న రోజులు ఏ మంత్రి కలిసినా, ఎంఎల్ఏ కలిసినా మదనపల్లె హాట్ టాపిక్ గా మారిందే అని నన్ను అడిగారని అన్నారు. మదనపల్లె భూ ఆక్రమణల పైన ప్రత్యేక అధికారిని నియమిస్తామని, మదనపల్లె చూట్టూ భారీగా ల్యాండ్ గ్రాబియింగ్ జరిగిందని తెలిపారు. సబ్ కలెక్టర్ కార్యాలయం ఫైర్ పైన సిఎం చంద్రబాబునాయుడు సీరియస్గా ఉన్నారని అన్నారు. మదనపల్లి మండలంలోని సిటిఎం పంచాయతీలో వైసిపి భర్త పై భూ ఆక్రమణలు జరిగాయని పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. కొత్త తహసీల్దారు వచ్చిన వెంటానే బి.కె.పల్లి, సిటిఎం, సిటిఎం క్రాస్ రోడ్డులో ప్రత్యేకంగా వినతుల స్వీకరణ చేస్తామని, సిటిఎం చెరువు ఆక్రమణ, భూ కబ్జా చేసిన వారు ఎవరైనా వదిలే ప్రసక్తి లేదన్నారు. మదనపల్లె రాయల్ వుడ్ పక్కన అక్రమంగా వన్ బి తో భూమి ఆక్రమణ చేశారన్నారు. అదేవిధంగా వలసపల్లి పంచాయతీలను పెద్ద ఎత్తున భూ కబ్జాలు జరిగాయని వీటన్నిటి పైన సమగ్రమైన విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు. వైసిపి వాళ్ళు ఏమి చెబితే అది చేసిన ఆర్డీఓ మురళి, అదేవిధంగా రెవెన్యూ అధికారులు చేస్తారని ఆయన అన్నారు. కాట్లటపల్లి రోడ్డులో కొంతమంది కౌన్సిలర్ల, వైసిపి నాయకుల అక్రమణలు చేసారని, దోషులు ఎంతటి వారైనా ఎవరని వదలం అందరికీ శిక్ష తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు నాదెండ్ల విద్యాసాగర్, షంషీర్, నాగూర్ వలి, ఆర్జే వెంకటేష్, సుధాకర, తదితరులు పాల్గొన్నారు.1
- ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీపై మంత్రి నాదెండ్ల కామెంట్స్1
- రైతులకు శుభవార్త చెప్పిన నాదెండ్ల | Nadendla Manohar Good News To AP Farmers | Disha Tv Ap1