మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన* రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శ్రీకాకుళం: మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ మృత దేహాన్ని అరసవల్లి లోని తన స్వగృహనికి సోమవారం ఆయన చేరుకొని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జిల్లా ఎస్పీ కె.వి.మహేశ్వర రెడ్డి, శాసన సభ్యులు గొండు శంకర్ లు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాసన సభ్యునిగా పనిచేసి, అందరి అభిమానిగా, అజాత శత్రువుగా శ్రీకాకుళం నియోజక వర్గానికి విశేష సేలందించిన వ్యక్తి గుండ అప్పల సూర్యనారాయణ అని కొనియాడారు. తెలుగు దేశం పార్టీలో పుట్టి అందులోనే నాలుగు పర్యాయాలు శాసన సభ్యులుగా ఎన్నికై పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పని చేసి ముక్కు సూటిగా మాట్లాడి వ్యక్తి అని ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి అనా తెలిపారు. ఆయన మృతి చాలా బాధాకరమని ఆయన మరణ వార్త తెలుసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే వెళ్లాలని వారి సూచనల మేరకు తాను వచ్చినట్లు వివరించారు. పార్టీ ఒక సీనియర్ నాయకుని కోల్పోవడం బాధాకరమన్నారు. గుండ అప్పల సూర్యనారాయణ అంత్యక్రియలు అధికార లాంఛనాలతో చేయమని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించినట్లు వెల్లడించారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు ఏర్పాట్లు చేయాలని తెలియజేసినట్లు చెప్పారు. అప్పల నారాయణ ఆత్మకు శాంతి కలగాలని, విడచి వెళ్లిన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు.
మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన* రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శ్రీకాకుళం: మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ మృత దేహాన్ని అరసవల్లి లోని తన స్వగృహనికి సోమవారం ఆయన
చేరుకొని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జిల్లా ఎస్పీ కె.వి.మహేశ్వర రెడ్డి, శాసన సభ్యులు గొండు శంకర్ లు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాసన సభ్యునిగా పనిచేసి, అందరి అభిమానిగా, అజాత శత్రువుగా శ్రీకాకుళం నియోజక వర్గానికి విశేష సేలందించిన వ్యక్తి గుండ అప్పల సూర్యనారాయణ అని కొనియాడారు. తెలుగు దేశం పార్టీలో పుట్టి అందులోనే నాలుగు
పర్యాయాలు శాసన సభ్యులుగా ఎన్నికై పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పని చేసి ముక్కు సూటిగా మాట్లాడి వ్యక్తి అని ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి అనా తెలిపారు. ఆయన మృతి చాలా బాధాకరమని ఆయన మరణ వార్త తెలుసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే వెళ్లాలని వారి సూచనల మేరకు తాను వచ్చినట్లు
వివరించారు. పార్టీ ఒక సీనియర్ నాయకుని కోల్పోవడం బాధాకరమన్నారు. గుండ అప్పల సూర్యనారాయణ అంత్యక్రియలు అధికార లాంఛనాలతో చేయమని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించినట్లు వెల్లడించారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు ఏర్పాట్లు చేయాలని తెలియజేసినట్లు చెప్పారు. అప్పల నారాయణ ఆత్మకు శాంతి కలగాలని, విడచి వెళ్లిన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు.
- "మన వరప్రసాద్ "ఆనంద క్షణాలు... ఒక విజయం అనిల్ రావిపూడిని దర్శకుడిగా మరో మెట్టు ఎక్కించింది.ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న విజయం చిరంజీవికి ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది..! .....1
- 🙏🙏1
- 🙏🙏2
- #sankranthi #bhogi #sankranthi #bhogi#sankranthi #bhogi#sankranthi #bhogi#sankranthi #bhogi#sankranthi #bhogi#sankranthi #bhogi#sankranthi #bhogi1
- 🙏🙏1
- పొన్నూరు(మం) తక్కెళ్ళపాడులో రూ. 1.30 కోట్ల వ్యయంతో చేపట్టనున్న 5 సీసీ రోడ్లు, వాకింగ్ ట్రాక్, ఆర్చ్ వంటి పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే నరేంద్ర మంగళవారం శంకుస్థాపన చేశారు. గ్రామాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. జనసేన, టీడీపీ ముఖ్య నేతలు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.1
- ముత్తోజిపేటలో మున్సిపాలిటీ అయినా శుభ్రత జాడలే లేవు...నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని ముత్తోజిపేట కాలనీలో ప్రజల సమస్యలు వెలుగులోకి వస్తున్నాయి. ముత్తోజిపేట మున్సిపాలిటీగా మారినప్పటి నుంచి ఇప్పటివరకు కనీసం ఒక్కసారి కూడా రోడ్ల శుభ్రత, సైడ్ కాలువల శుభ్రపరిచే పనులు, శానిటేషన్ వర్కులు జరగకపోవడం స్థానికుల ఆవేదనకు కారణమవుతోంది. చెత్త పేరుకుపోవడం, కాలువల్లో మురుగు నీరు నిల్వ ఉండటం వల్ల దుర్వాసనతో పాటు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అయినప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం పట్ల కాలనీ వాసులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలో ఉండటం అభివృద్ధికి మార్గం కావాల్సిన చోట, ముత్తోజిపేట వాసులకు అది శాపంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి తక్షణమే శుభ్రత, శానిటేషన్ పనులు చేపట్టాలని వారు కోరుతున్నారు.1
- 🙏🙏1