Shuru
Apke Nagar Ki App…
కాలువలో కరెంటు పోల్ అగ్గిన నీరు, చెత్త జగ్గయ్యపేట పట్టణం లోని అయ్యప్ప నగర్ లో కాకతీయ సేవా సమితి సమీపంలోని కాలువ లో కరెంటు పోల్ వుండుటం తో మురికి నీరు, చెత్త ఆగిపోయింది. దాని వల్ల అక్కడ దోమలు విపిరితంగా పెరిగిడతో చాలా ఇబ్బంది పడుతున్నారిని వార్డ్ ప్రజలు కోరుకుంటున్నాను. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించాలని కోరారు
Kakaraparthi someswarao
కాలువలో కరెంటు పోల్ అగ్గిన నీరు, చెత్త జగ్గయ్యపేట పట్టణం లోని అయ్యప్ప నగర్ లో కాకతీయ సేవా సమితి సమీపంలోని కాలువ లో కరెంటు పోల్ వుండుటం తో మురికి నీరు, చెత్త ఆగిపోయింది. దాని వల్ల అక్కడ దోమలు విపిరితంగా పెరిగిడతో చాలా ఇబ్బంది పడుతున్నారిని వార్డ్ ప్రజలు కోరుకుంటున్నాను. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించాలని కోరారు
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- తుమ్మలపాలెం వద్ద ప్రమాదం.. ట్రాఫిక్ కు అంతరాయం *ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 18,* బుధవారం ఇబ్రహీంపట్నం మండలం తుమ్మలపాలెం వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన భారీకేడ్ల వద్ద ఒక కారును లారీ ఢీకొన్న సంఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనతో రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు సమస్యను పరిష్కరించడానికి చర్యలు చేపట్టారు.1
- విశాఖ తీరంలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో, నేవీ సిబ్బంది గౌరవ వందనం స్వీకరించిన రాష్ట్రపతి. ఐఎఫ్ఆర్ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం.1
- ధర్మమే గెలిచిందని తొర్రూర్ మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ కాంగ్రెస్ కైవసం చేస్తుందని ఇది దైవ నిర్ణయం అని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. తొర్రూర్ లో గత రెండు రోజులుగా ఉద్రిక్తత ఉత్కంఠ తెరపడింది టిఆర్ఎస్ కాంగ్రెస్ కౌన్సిలర్లతోపాటు ఎక్స్ అఫీషియో ఓట్లతో సమాన ఓట్లు రావడంతో ఎన్నికల అధికారులు డ్రా పద్ధతిని అనుసరించారు వైస్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీని వరించడంతో ఎమ్మెల్యే ఆనందాన్ని వ్యక్తం చేశారు ధర్మం గెలిచిందని అన్నారు.1
- తొర్రూరు మున్సిపాలిటీని కాంగ్రెస్ దక్కించుకోవడంపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ కంటతడి పెట్టుకున్నారు. BRSకు మెజార్టీ ఉన్నప్పటికీ అధికార బలంతో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులను కాంగ్రెస్ కొల్లగొట్టిందన్నారు. తమ పార్టీ నేతలను అక్రమంగా అరెస్టు చేసి ఎన్నికలు నిర్వహించారని ఆరోపించారు. క్షేత్రస్థాయిలో కష్టపడిన కార్యకర్తలకు ఏం సమాధానం చెప్పాలంటూ ఉద్వేగానికి లోనయ్యారు.1
- నల్గొండ జిల్లా కేంద్రంలోని శివాజీ నగర్ లో రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపనతో పాటు బాలికల జూనియర్ కళాశాలలో వార్షికోత్సవ వేడుకలకు మంత్రి కోమటిరెడ్డి హైదరాబాదు నుంచి హెలికాప్టర్ ద్వారా నల్గొండకు చేరుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆయనతోపాటు బోనగిరి ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఉన్నారు.2
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కార్పొరేషన్ పరిధిలోని శ్రీనివాస బంజర కాలనీ వద్ద బుధవారం ఉదయం మహిళను ఢీకొన్న కారు. ములకలపల్లి నుండి పాల్వంచ వస్తున్న కారు అదుపుతప్పి ఆదిలక్ష్మి అనే మహిళను ఢీకొంది. ప్రమాదంలో ఆదిలక్ష్మికి గాయాలు కావటంతో స్థానికులు హుటాహుటిన స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో మూడు తోపుడు బండ్లు ధ్వంసం కాగా కారు ముందు భాగం ధ్వంసం అయింది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులను స్థానికులు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.4
- కెసిఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో సాంగ్స్...1
- గుంటూరు జిల్లా ః *అంబటి రాంబాబు కు బెయిల్ మంజూరు* సత్తెనపల్లి లక్కీ డ్రా కేసులో అరెస్టు అయిన అంబటి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలు లో రిమాండ్ ఖైదీ గా ఉన్న అంబటి. అంబటి కు కస్టడి పిటిషన్ డిస్మిస్ చేసిన జడ్జి1