Shuru
Apke Nagar Ki App…
భక్తుల పాలిట ఇలవేల్పుగా జగన్మాతగా అమ్మలకన్న అమ్మగా భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్న మండపేట రైతుబజార్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ విజయ దుర్గా అమ్మవారి 45వ శరన్నవరాత్రి ఉత్సవాలు ఐదవ రోజు అమ్మవారు మహా చండీ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పట్టణానికి చెందిన వానపల్లి దుర్గాప్రసాద్ నాగజ్యోతి దంపతులచే పూజారి పిచ్చుక మధు, ప్రత్యేక పూజలు, చండీ హోమం నిర్వహించారు. భవాని మాలలు ధరించిన భవానీలు, స్వాములకు పట్టణానికి చెందిన డొంకిన మురళి రాజేశ్వరి కుటుంబ సభ్యులు అన్నదానం నిర్వహించారు
Banguru Ramdas
భక్తుల పాలిట ఇలవేల్పుగా జగన్మాతగా అమ్మలకన్న అమ్మగా భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్న మండపేట రైతుబజార్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ విజయ దుర్గా అమ్మవారి 45వ శరన్నవరాత్రి ఉత్సవాలు ఐదవ రోజు అమ్మవారు మహా చండీ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పట్టణానికి చెందిన వానపల్లి దుర్గాప్రసాద్ నాగజ్యోతి దంపతులచే పూజారి పిచ్చుక మధు, ప్రత్యేక పూజలు, చండీ హోమం నిర్వహించారు. భవాని మాలలు ధరించిన భవానీలు, స్వాములకు పట్టణానికి చెందిన డొంకిన మురళి రాజేశ్వరి కుటుంబ సభ్యులు అన్నదానం నిర్వహించారు
More news from Mandapeta and nearby areas
- భారతీయ జనతా యువమోర్చా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆధ్వర్యంలో మండపేట అసెంబ్లీలో నిర్వహించినటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమం నిమిత్తం రాష్ట్ర పర్యటనలో భాగంగా #BJYM రాష్ట్ర అధ్యక్షులు Mitta Vamsi Krishna ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.1
- తమ ప్రజా నాయకుడు మండపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత., వరుసగా నాలుగు సార్లు నియోజకవర్గ ప్రజల అధరాభిమాణాలతో ఎమ్మెల్యేగా ఘనవిజయం సాధించిన తమ నేత ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు ప్రజలకు మరింత సేవ చేసేందుకు ఆయురారోగ్యాలు ఆయనకు దుర్గమ్మ అమ్మవారు ఇవ్వాలని ఆకాంక్షిస్తూ కపిలేశ్వరపురం మండలానికి చెందిన టిడిపి సీనియర్ నేత అల్లూరి రామకృష్ణ చౌదరి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పువ్వల చిట్టిబాబు భవానీ మాలలు ధరించారు. ఈరోజు మండపేట కలవ పువ్వు సెంటర్లో ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి అక్కడనుండి పాదయాత్రగా విజయవాడ అమ్మవారికి మొక్కు చెల్లించేందుకు తరలి వెళ్లారు. వీరికి ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు వారి ప్రయాణం సజావుగా సాగాలని ఆకాంక్షిస్తూ పూజలు నిర్వహించారు.1
- భక్తుల పాలిట ఇలవేల్పుగా జగన్మాతగా అమ్మలకన్న అమ్మగా భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్న మండపేట రైతుబజార్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ విజయ దుర్గా అమ్మవారి 45వ శరన్నవరాత్రి ఉత్సవాలు ఐదవ రోజు అమ్మవారు మహా చండీ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పట్టణానికి చెందిన వానపల్లి దుర్గాప్రసాద్ నాగజ్యోతి దంపతులచే పూజారి పిచ్చుక మధు, ప్రత్యేక పూజలు, చండీ హోమం నిర్వహించారు. భవాని మాలలు ధరించిన భవానీలు, స్వాములకు పట్టణానికి చెందిన డొంకిన మురళి రాజేశ్వరి కుటుంబ సభ్యులు అన్నదానం నిర్వహించారు1
- మండపేట పట్టణం 24 వార్డు సైదులపేటలో వేంచేసి ఉన్న శ్రీ విజయదుర్గ అమ్మవారి 43వ శరన్నవరాత్రి ఉత్సవాలు ఆలయ ధర్మకర్త కడియాల సత్యనారాయణ కుటుంబ సభ్యులు దాతలు భక్తుల సహకారంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. దేవీ నవరాత్రి ఉత్సవాలు ఐదవ రోజు ఉదయం భవనీలచే పూజారి శర్మ కుంకుమ పూజలు నిర్వహించిచండీ హోమం నిర్వహించారు. MLA వేగుళ్ళ జోగేశ్వరరావు, మాజీ మునిసిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవర ప్రకాష్ అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం 108 ముత్తైదువులతో భవానీలు, భక్తులు అమ్మవారికి సమర్పించిన చీర, సారె పసుపు, కుంకుమ, పూలు, గాజులు, 108 రకాల పిండి వంటలతో అమ్మవారిని పల్లకిలో ఉంచి పురవీధులలో ఊరేగించారు..1
- ప్రజా సమస్యల పరిష్కార వేదిక - మండల ప్రజా పరిషత్ మండపేట - కార్యాలయంలో జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్1
- పెద్దమ్మ తల్లి గుడి మండపేట ఏడిది రోడ్డు కమింగ్ సూన్ పార్ట్ టు1
- అనపర్తి లో బతుకమ్మ సంబరాలు | Bathukamma celebrations in AnaparthiD5NEWS1
- మండపేట సైదులు పేటలో కడియాల సత్యనారాయణ గారి గుడి వద్ద అతి భారీ ఎత్తున సారి ఊరేగింపు1