Shuru
Apke Nagar Ki App…
రాజేంద్ర ప్రసాద్ గారి కూతురికి హార్ట్ ఎటాక్ రావడానికి కారణం...
Anjinelu Anjinelu
రాజేంద్ర ప్రసాద్ గారి కూతురికి హార్ట్ ఎటాక్ రావడానికి కారణం...
More news from Gara and nearby areas
- శ్రీదేవి నవరాత్రులలో భాగంగా వాడపాలెం శ్రీ అయ్యప్ప స్వామి జ్ఞాన సరస్వతి ఆలయ ప్రాంగణంలో కీర్తన పాడిన ఆలయ అర్చకులు దొంతికుర్తి రామచంద్ర శర్మ గారి పెద్ద మనవరాలు. ఓం శ్రీమాత్రే నమః1
- ప్రజాపాలనలో కొలువుల పండుగ పేరుతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, అగ్రికల్చర్ ఆఫీసర్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రిన్సిపల్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్, లైబ్రేరియన్స్ తదితర 1635 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఉద్యోగ నియామకాల పత్రాలు అందజేశారు.1
- కాంగ్రెస్ తోనే లౌకిక ప్రజాస్వామ్య మనుగడ అన్ని మతాలను సమానంగా చూడాలి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఎన్. డి. విజయ జ్యోతి... కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేయాలన్నారు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు విజయ జ్యోతి. కడప నగరంలో శనివారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆమె ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు అయ్యేలా పనిచేయాలని, ప్రజల కోరికలు నెరవేర్చాలని ఆ దిశగా ముందుకు వెళ్లాలని ప్రభుత్వాన్ని కోరారు. కడప జిల్లాలోని కొప్పర్తి రెండవ దశ రూ.250 కోట్ల విలువైన మీడియం, స్మాల్, మైక్రో ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రాజెక్టును అమరావతి రాజధాని సీఆర్డీఏలో నెలకొల్పడం దారుణం అన్నారు. …MSME సంస్థ రెండవ దశ ఏర్పాటు చేయడం ద్వారా ఈ ప్రాంత ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో పాటు, నిరుద్యోగ యువతకు ఉపాధి లభించి ఉపయోగపడుతుందని అలాంటి సంస్థను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిపై కక్ష సాధింపుతో సి ఆర్ డి ఏ కు తరలిస్తూ జీవో నెంబర్ 56 ను తీసుకురావడం అన్యాయమన్నారు. ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు అనేక పథకాల ద్వారా అభివృద్ధి దిశగా కొప్పర్తి పారిశ్రామిక కారిడార్ను ఏర్పాటు చేశారన్నారు. అదేవిధంగా రిమ్స్ వైద్యశాల, యోగి వేమన యూనివర్సిటీ ఏర్పాటు తదితర కార్యక్రమాలన్నీ చేశారన్నారు. స్టీల్ ప్లాంట్ ఇప్పటికి మూడుసార్లు ప్రారంభోత్సవం చేశారన్నారు కానీ ఇంతవరకు ప్రయోజనం లేదన్నారు. జమ్మూకాశ్మీర్ లో కూడా కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీ వచ్చి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి సంబంధించి కాంట్రాక్టు ఉద్యోగులు తొలగింపు పై పీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిలా రెడ్డి గారు పోరాటం చేసి తిరిగి వారికి ఉద్యోగాలు వచ్చేలా చేశారన్నారు ఇది కాంగ్రెస్ పార్టీ విజయం అన్నారు. విలేకరులు అడిగిన ప్రశ్నపై స్పందిస్తూ కొండా సురేఖ విషయంలో ఆమె సమంత క్షమాపణ కోరిందన్నారు. ఇది ముందుగా కేటీఆర్ మాట్లాడిన అంశాలను బట్టి ఇంత మందితో దీని గురించి చర్చ వచ్చిందన్నారు. ప్రజల్లో మత విద్వేషాలు రెచ్చగొట్టకూడదన్నారు. చిన్నపిల్లలు కూడా హిందుత్వం గురించి మాట్లాడుతున్నారన్నారు. లౌకిక దేశానికి ఇది మంచిది కాదని ఆమె అన్నారు. విలేకరుల సమావేశంలో పిసిసి మాజీ ఉపాధ్యక్షులు బండి జకరయ్య, మాజీ పిసిసి కార్యదర్శి సిరాజుద్దీన్, మాజీ పార్లమెంటరీ ఇంచార్జీ సయ్యద్ గౌస్ పీర్, ప్రముఖ సంఘ సేవకులు సయ్యద్ సలావుద్దీన్, మామిళ్ళ బాబు, మైనుద్దీన్ పాల్గొన్నారు *కాంగ్రెస్ పార్టీలో "ఘర్ వాపసి" అయినా SK మైనుద్దీన్.* భారత కమ్యూనిస్టు పార్టీ ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు, మరియు ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి సభ్యులు SK మైనుద్దీన్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షురాలు ఎన్.డి విజయ జ్యోతి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో "ఘర్ వాపసి" అవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మైనుద్దీన్ మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయాలలో భారత దేశ సమైక్యత మరియు సమగ్రత కాపాడడం కోసం శ్రీ రాహుల్ గాంధీ గారు అహర్నిశలు కృషి చేస్తుండడం మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ, ప్రత్యేక హెూదా సాధించి స్వర్ణాంధ్రప్రదేశ్ గా మార్పు చెందాలని P.C.C అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ షర్మిల రెడ్డి గారి పోరాట పటిమకు ఆకర్షితుడినై కాంగ్రెస్ పార్టీలో చేరాను అని కొనియాడారు. ప్రస్తుతం కడప జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి విజయ జ్యోతి గారైన మీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో మరింత బాధ్యతాయుతంగా పని చేయుటకు ఘర్ వాపసి అయిన నేను కడప జిల్లా లో ప్రధానమైన ఉక్కు పరిశ్రమ మరియు సాగు నీరు, త్రాగు నీరు లాంటి సమస్యస్యల పై ప్రజల ప్రక్షాళన పోరాటం చేస్తాము అని రాయలసీమను రతనాల సీమగా చూడటమే నా ప్రధాన ఎజెండా అని ఆవేదన వ్యక్తం చేసారు.1
- బమ్మెరపోతన గారి భాగవతంలోని మొదటిపద్యం మోక్షప్రదం1
- రాజేంద్ర ప్రసాద్ గారి మాటలు1
- Post by Paigeri Gopal1
- శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుంచి వివిధ ప్రాంతాలను అనుసంధానం చేసేలా 5 కొత్త ఆర్టీసీ బస్సులను ఈ రోజు శాసనసభ్యులు గొండు శంకర్ గారితో కలిసి ప్రారంభించడం జరిగింది. జిల్లా ప్రజలకు అన్ని మార్గాల్లో రవాణా సౌకర్యాలు కల్పించడంలో నావంతు భాగం కావడం ఆనందంగా ఉంది.జిల్లా రవాణా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకు వచ్చేందుకు నావంతు కృషి చేస్తా.Glad to be a part of the launch of 5 new RTC buses to connect key areas of Srikakulam district, alongside MLA Gondu Shankar. Committed to improving transportation facilities for the people and driving transfomative changes in the district's transport system.1
- Post by Sai krishna Bezawada1
- SRI VIJAYA DUGRAMMA TEMPLE, SOMPETA1