Shuru
Apke Nagar Ki App…
రాజాం ప్రభుత్వ పాఠశాల పై ప్రైవేట్ విద్యార్థుల ఆసక్తి..! ప్రభుత్వ బడుల్లో చేరేందుకు ప్రైవేట్ విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారని ఎంఈఓ -2 దుర్గారావు తెలిపారు.రాజాం మండలం దో సరి లోని ప్రభుత్వ బడిలో పిల్లలను చేర్పించాలంటూ సోమవారం ఎన్ రోల్ మెంట్ డ్రైవ్ చేపట్టారు. ప్రైవేట్ పాఠశాల నుంచి గోండే ల హనీషా జడ్పీ హై స్కూల్లో ఆరవ తరగతిలో జాయిన్ అయినట్టు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు, మధ్యాహ్నం భోజనం, యూనిఫాం, డిజిటల్ క్లాస్ రూమ్ వంటి వసతుల గురించి వివరించారు.
HARIBABU TALADA
రాజాం ప్రభుత్వ పాఠశాల పై ప్రైవేట్ విద్యార్థుల ఆసక్తి..! ప్రభుత్వ బడుల్లో చేరేందుకు ప్రైవేట్ విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారని ఎంఈఓ -2 దుర్గారావు తెలిపారు.రాజాం మండలం దో సరి లోని ప్రభుత్వ బడిలో పిల్లలను చేర్పించాలంటూ సోమవారం ఎన్ రోల్ మెంట్ డ్రైవ్ చేపట్టారు. ప్రైవేట్ పాఠశాల నుంచి గోండే ల హనీషా జడ్పీ హై స్కూల్లో ఆరవ తరగతిలో జాయిన్ అయినట్టు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు, మధ్యాహ్నం భోజనం, యూనిఫాం, డిజిటల్ క్లాస్ రూమ్ వంటి వసతుల గురించి వివరించారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- విజయనగరం జిల్లా, సంతకవిటి మండలం మండవ కురిటిలో ఎమ్మెల్యే కొండ్రు మురళి మోహన్ ప్రోత్సాహంతో 18 మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలు వీడి ప్రభుత్వ బడిలో చేరారు. నాణ్యమైన విద్య, మెరుగైన సౌకర్యాలున్న ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించి వారి భవిష్యత్తుకు బాటలు వేయాలని ఎమ్మెల్యే తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు.1
- Moonlight outside. Pure comfort inside. ✨ MGM Vests — Made for everyday comfort. #MGMVests #CGIReels #MoonlightMood #MensWear #VestStyle #ComfortWear #PremiumFeel #TeluguBusiness #ReelMarketing #VisualBranding1
- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మే 16న శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పర్యటించనున్నారు. ఈ పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతుండగా, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులతో కలిసి ప్రతిపాదిత స్థలాలను పరిశీలించారు. హెలిప్యాడ్, వాహనాల పార్కింగ్, ప్రత్యామ్నాయ మార్గాలపై అధికారులకు కీలక సూచనలు చేస్తూ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.4
- శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి జనసేన కార్యాలయంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి భారీ స్పందన లభించింది. కాకర్ల నర్సింగ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకుడు ఉంగటి రమణమూర్తి సహా అనేక మంది స్వచ్ఛందంగా రక్తాన్ని దానం చేశారు.4
- అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడలో ముఖ ఆధారిత ధృవీకరణ వ్యవస్థలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీనివల్ల వివిధ ప్రభుత్వ సేవలు, ఇతర కార్యకలాపాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.1
- గిరిజన ప్రజలకు తక్షణమే గ్యాస్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్లో నిరసన చేపట్టారు. రాష్ట్రంలో గ్యాస్ కొరత లేదని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, గత రెండు వారాలుగా అరకు వెలి మండలంతో సహా గిరిజన ప్రాంతాల్లో గ్యాస్ అందక మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్, సీపీఎం నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.1
- ఆంధ్రప్రదేశ్లోని అరకు వెలిలో తీవ్ర గ్యాస్ కొరతపై కాంగ్రెస్, సీపీఎం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన జరిగింది. నెలల తరబడి 2000కు పైగా బుకింగ్లు పెండింగ్లో ఉండటంతో గిరిజన మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తక్షణమే సరఫరా పునరుద్ధరించాలని, లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు.1
- రాజాం మండలం గడ్డవలసలో పిడుగుపడి మృతి చెందిన ముగ్గురు మహిళా కూలీల కుటుంబాలను ఎమ్మెల్యే కొండ్రు మురళి మోహన్ పరామర్శించారు. ఆయన ఒక్కొక్కరికి రూ. 10 వేల వ్యక్తిగత ఆర్థిక సహాయం అందించి, ప్రభుత్వం నుండి పూర్తిస్థాయి సాయం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు.1