పెద్దమనుషు చాటుకున్న తుష్టి వారి ఫౌండేషన్ విద్యార్థులు ఉన్నత చదువులే లక్ష్యంగా.* ఆంధ్రప్రదేశ్ పోలవరం జిల్లా తుష్టి వారి పౌండేషన్ ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు పరీక్షా ప్యాడ్స్ వితరణ మారేడుమిల్లి మండలంలో బొదు లూరు గిరిజన బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న 56 మంది విద్యార్థినిలకు ఆదివాసి సంక్షేమ పరిషత్ (3890/90), వారు తుష్టి వారి ఫౌండేషన్ ఆధ్వర్యంలో56 విద్యార్థులకు పరీక్షలు రాయడానికి ప్యాడ్స్ స్కెల్స్ పెనులు అందజేయడం జరిగింది పిల్లలు అందరూ మంచిగ చదివి మంచి మార్కులతో పాస్ అవ్వాలని ఆదివాసి సంక్షేమ పరిషత్ (3898/90 నాయకులు బంగారు వెంకటేష్ రాష్ట్ర అధ్యక్షులు. అన్నారు పూనెం. చిన్న విరభద్రం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ మీరు ఎక్కువ మార్కులతో పాస్ అయితే మూడు బహుమతులు ఇస్తామని అన్నారు ఫస్ట్ బహుమతి 2000 రూపాయలు రెండవ బహుమతి 1000 రూపాయలు 3వ బహుమతి 500 రూపాయలు ఇస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమానికి బోదులూరు గ్రామ యూత్ లీడర్ వీరవతుల నవకాంత్. ఉపాధ్యాయులు అరుణకుమారి. డిప్యూటీ ప్రధాన ఉపాధ్యాయులు విశ్వేశ్వర రావ్ పీడీ లక్ష్మణ్ స్కూల్ టీచర్స్ సీనియర్ రికార్డ్ అసిస్టెంట్ గురుమూర్తిగారు ఏఎన్ఎం మేడం ఈ కార్యక్రమానికి పాల్గొనడం జరిగింది.
పెద్దమనుషు చాటుకున్న తుష్టి వారి ఫౌండేషన్ విద్యార్థులు ఉన్నత చదువులే లక్ష్యంగా.* ఆంధ్రప్రదేశ్ పోలవరం జిల్లా తుష్టి వారి పౌండేషన్ ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు పరీక్షా ప్యాడ్స్ వితరణ మారేడుమిల్లి మండలంలో బొదు లూరు గిరిజన బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న 56 మంది విద్యార్థినిలకు ఆదివాసి సంక్షేమ పరిషత్ (3890/90), వారు తుష్టి వారి ఫౌండేషన్ ఆధ్వర్యంలో56 విద్యార్థులకు పరీక్షలు రాయడానికి ప్యాడ్స్ స్కెల్స్ పెనులు అందజేయడం జరిగింది పిల్లలు అందరూ మంచిగ చదివి మంచి మార్కులతో పాస్ అవ్వాలని ఆదివాసి సంక్షేమ పరిషత్ (3898/90 నాయకులు బంగారు వెంకటేష్ రాష్ట్ర అధ్యక్షులు. అన్నారు పూనెం. చిన్న విరభద్రం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ మీరు ఎక్కువ మార్కులతో పాస్ అయితే మూడు బహుమతులు ఇస్తామని అన్నారు ఫస్ట్ బహుమతి 2000 రూపాయలు రెండవ బహుమతి 1000 రూపాయలు 3వ బహుమతి 500 రూపాయలు ఇస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమానికి బోదులూరు గ్రామ యూత్ లీడర్ వీరవతుల నవకాంత్. ఉపాధ్యాయులు అరుణకుమారి. డిప్యూటీ ప్రధాన ఉపాధ్యాయులు విశ్వేశ్వర రావ్ పీడీ లక్ష్మణ్ స్కూల్ టీచర్స్ సీనియర్ రికార్డ్ అసిస్టెంట్ గురుమూర్తిగారు ఏఎన్ఎం మేడం ఈ కార్యక్రమానికి పాల్గొనడం జరిగింది.
- గంగవరం మండలంలోని నెమల్లి చెట్టూ సెంటర్ వద్ద పోలీసులు జరిపిన వాహన తనిఖీల్లో సుమారు 60 లక్షల రూపాయల విలువైన 120 కేజీల గంజాయి భారీగా పట్టుబడింది. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రంపచోడవరం డీఎస్పీ పర్యవేక్షణలో గంగవరం ఎస్సై సిబ్బందితో కలిసి నిర్వహించిన ఈ ఆపరేషన్లో, గంజాయిని తరలిస్తున్న మారుతీ ఎర్టిగా మరియు హ్యుందాయ్ i-20 వాహనాలను సీజ్ చేశారు. ఈ కేసులో మహారాష్ట్రకు చెందిన ఖంబం శేరంజీవ్ పిట్చేశ్రావు, సుచిత్ర జాదవ్, అనీష్ అహ్మద్, నితిన్ హనుమంతలతో పాటు కాకినాడ జిల్లా జగ్గంపేటకు చెందిన కోలా ప్రభు అనే ఐదుగురు ముద్దాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రెండు వాహనాలతో పాటు 5 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.1
- Post by Ippili tulasi1
- అశ్వారావుపేటలోని VKDVS ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం(BiPC) చదువుతున్న దమ్మపేట(మండలం), నాయుడుపేట గ్రామానికి చెందిన మల్లిశెట్టి రాంబాబు గారి కుమార్తె మల్లిశెట్టి ధనతేజస్విని ఇంటర్ ఫలితాల్లో 440కి 438 మార్కులు సాధించి *రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంక్* సాధించింది.ఈ సందర్భంగా *అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ MLA,BRS పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు గారు* ఆమెను అభినందించి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన విద్యార్థులు కూడా పట్టుదలతో చదివితే రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానాలు సాధించగలరని ధనతేజస్విని నిరూపించిందిని.ఆమె సాధించిన విజయానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా కారణమని.భవిష్యత్తులో ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు,గ్రామస్తులు పాల్గొని విద్యార్థినికి శుభాకాంక్షలు తెలిపారు.1
- రాయవరంలో ఘనంగా 'ఇండిగ్యాప్ పొలంబడి' క్షేత్ర దినోత్సవం పిఠాపురం: రైతులు రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగం తగ్గించి ప్రకృతి సిద్ధమైన పద్ధతులు పాటించినప్పుడే భూసారం పెరుగుతుందని జిల్లా వ్యవసాయ అధికారి (జెడి) ఎన్. విజయ్ కుమార్ పేర్కొన్నారు. గురువారం పిఠాపురం మండలం రాయవరం గ్రామంలో నిర్వహించిన 'మంచి వ్యవసాయ పద్ధతులు' మరియు 'ఇండిగ్యాప్ పొలంబడి' క్షేత్ర దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జెడి ఎన్. విజయ్ కుమార్ మాట్లాడుతూ పంట కోతలకు ముందే పొలంలో నవధాన్యాలు లేదా పి.ఎం.డి.ఎస్ విత్తనాలు చల్లడం వల్ల భూమికి కావాల్సిన పోషకాలు సమృద్ధిగా అందుతాయని తెలిపారు. రాయవరంలో ఇప్పటికే 100 ఎకరాల్లో ఈ పద్ధతిని అమలు చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. అలాగే, హార్వెస్టర్ల ద్వారా కోత కోసే సమయంలో బ్లోయర్ వాడటం వల్ల ధాన్యంలో తేమ తగ్గి రైతులకు మంచి ధర లభిస్తుందని సూచించారు. 14 వారాల పొలంబడి శిక్షణలో నేర్చుకున్న అనుభవాలను రైతులు ఈ సందర్భంగా వివరించారు. సహజ కషాయాల వాడకంతో ఎకరానికి రూ.10,000 పెట్టుబడి తగ్గిందని రైతు కర్నీడి జగ్గారావు తెలిపారు. జీవామృతం,పి.ఎం.డి.ఎస్ పద్ధతుల వల్ల పంట బలంగా ఉండి తుపానులకు కూడా పడిపోలేదని రైతు పెదపూడి విష్ణు చక్రం వివరించారు. జిల్లేడు కషాయం,మట్టి ద్రావణం వంటి పద్ధతులతో దెబ్బతిన్న పంటను మళ్ళీ ఆరోగ్యవంతంగా మార్చి మంచి దిగుబడి సాధించానని కౌలు రైతు మాదేపల్లి సీతారాములు గర్వంగా చెప్పారు. సహాయ వ్యవసాయ సంచాలకులు ఏడీఏ స్వాతి మాట్లాడుతూ, ప్రకృతి వ్యవసాయానికి రాయవరం గ్రామాన్ని ఆదర్శంగా నిలపాలని కోరారు. మండల వ్యవసాయ అధికారి ఏవో గంగాధర్ 14 వారాల పొలంబడి ప్రగతిని వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓలు, గ్రామ వ్యవసాయ సహాయకులు, ఏపీ సీ ఎన్ ఎఫ్ సిబ్బంది మరియు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.4
- 🙏😭1
- Post by Sageni gangadhar1
- Joining Avvandi WhatsApp Group lo1
- జావేద్ మృతి పార్టీకి, ఖమ్మం నగర ప్రజలకు తీరని లోటు. ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. మల్లు భట్టి విక్రమార్క ఉపముఖ్యమంత్రి1