Shuru
Apke Nagar Ki App…
అభ్యుదయ ఆర్ట్స్ ఆధ్వర్యంలో “తులసి తీర్థం” నాటికతో కుల నిర్మూలన సందేశం హైదరాబాద్, తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం స్ఫూర్తి గ్రూప్కు చెందిన అభ్యుదయ ఆర్ట్స్ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి 8 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన కుల నిర్మూలన సాంస్కృతికోత్సవాల్లో భాగంగా “తులసి తీర్థం” నాటికను ప్రదర్శించారు.ఈ నాటికలో బొమ్మగాని సోమయ్య మహిళా పాత్రలో, బొమ్మగాని రుక్కయ్య పనివాడి పాత్రలో, పాండు పంతులు పాత్రలో అద్భుతంగా నటించి ప్రేక్షకులను అలరించారు. కులం కాదని, మనిషే ముఖ్యం, మానవత్వమే ప్రధానమనే గొప్ప సందేశాన్ని నాటిక ద్వారా స్పష్టంగా తెలియజేశారు.కళాకారుల ప్రదర్శనకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ సందర్భంగా స్ఫూర్తి గ్రూప్ బాధ్యులు గొడుగు యాదగిరిరావు మాట్లాడుతూ, కళాకారులు తమ ప్రతిభతో సంస్థకు గౌరవం తీసుకువచ్చారని అభినందించారు.
Suresh Sagar
అభ్యుదయ ఆర్ట్స్ ఆధ్వర్యంలో “తులసి తీర్థం” నాటికతో కుల నిర్మూలన సందేశం హైదరాబాద్, తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం స్ఫూర్తి గ్రూప్కు చెందిన అభ్యుదయ ఆర్ట్స్ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి 8 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన కుల నిర్మూలన సాంస్కృతికోత్సవాల్లో భాగంగా “తులసి తీర్థం” నాటికను ప్రదర్శించారు.ఈ నాటికలో బొమ్మగాని సోమయ్య మహిళా పాత్రలో, బొమ్మగాని రుక్కయ్య పనివాడి పాత్రలో, పాండు పంతులు పాత్రలో అద్భుతంగా నటించి ప్రేక్షకులను అలరించారు. కులం కాదని, మనిషే ముఖ్యం, మానవత్వమే ప్రధానమనే గొప్ప సందేశాన్ని నాటిక ద్వారా స్పష్టంగా తెలియజేశారు.కళాకారుల ప్రదర్శనకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ సందర్భంగా స్ఫూర్తి గ్రూప్ బాధ్యులు గొడుగు యాదగిరిరావు మాట్లాడుతూ, కళాకారులు తమ ప్రతిభతో సంస్థకు గౌరవం తీసుకువచ్చారని అభినందించారు.
More news from తెలంగాణ and nearby areas
- *रायपुर उपखंड क्षेत्र मैं RTI कार्यकर्ता से दुर्व्यवहार,सूचना मांगने पर ग्राम विकास अधिकारी की दादागिरी, ग्राम पंचायत कार्यालय से कार्यकर्ता को धक्के देकर निकाला बाहर, रायपुर के झूठा ग्राम पंचायत का मामला, वीडियो सोशल मीडिया पर वायरल, क्षेत्र वासियों से ऐसे लापहरवा अधिकारी पर कारवाही की मांग की ।*1
- Post by Shyam sunder Yadav Pulapally1
- Bharat Institutions Pharmacy Mein Placement Ka Jalwa: Apollo Pharmacies Drive Mein 60 Students Select, Hetero Labs Mein Bhi 8 Ko Mila Mauka Hashtags: #BharatInstitutions #PharmacyPlacements #CampusDrive #ApolloPharmacies #HeteroLabs #HyderabadJobs #BPharmStudents #PlacementSuccess #CareerOpportunity #StudentAchievement #PharmacyCareer #CampusPlacement2026 #EducationNews #JobAlertIndia #FuturePharmacists1
- Post by Ali ammu1
- గజ్వేల్ లో ఈతకెళ్లి యువకుడి మృతి సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం గజ్వేల్ ఏప్రిల్ 16, గజ్వేల్ పట్టణానికి చెందిన యువకుడు కొలిచెలిమా మధు వయసు 25 సంవత్సరాలు ఎండలు బగ్గు మంటున్న కారణంగా పట్టణంలో గల స్విమ్మింగ్ పూల్ లో ఈతకెళ్లి మృత్యువాత పడ్డాడు, కుటుంబ సభ్యులు బంధువులు వెళ్లి స్విమ్మింగ్ పూల్ యాజమాన్యాన్ని ప్రశ్నించగా ఎవరు స్పందించడం లేదు. అందుచేత అందరూ కలిసి మాకు న్యాయం కావాలని పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నాకు దిగారు. మాకు న్యాయం కావాలని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.4
- సదాశివపేట మున్సిపాలిటీలో మంచినీటి సరఫరా కోసం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి1
- ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని టీజీఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి అన్నారు. కంది లోని రైతు వేదికలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని చెప్పారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలను ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నారు.1
- మెదక్ జిల్లా కేంద్రంలో శుక్రవారం ఉదయం బజరంగ్దళ్ పరిషత్ ఆధ్వర్యంలో లవ్ జిహాద్ వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు మేల్కొనండి జిహాద్ వలలో పడకండి అంటూ నినాదాలు చేశారు. అనంతరం గోరక్ష చేయాలని గోరక్ష చట్టాలను కఠినంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమకు వినతిపదిక సమర్పించారు.1