ప్రతి ఒక్కరూ కష్టపడి చదవాలి!* *--- ఎం.బి.బి.ఎస్ సీటు సాధించిన "సాత్విక్" ను అభినందించిన నాయకులు, ఉపాధ్యాయులు* *ప్రతి ఒక్కరూ కష్టపడి చదవాలి!* *--- ఎం.బి.బి.ఎస్ సీటు సాధించిన "సాత్విక్" ను అభినందించిన నాయకులు, ఉపాధ్యాయులు* తేది:15-9-2026, ఎమ్మిగనూరు టౌన్ ప్రతి ఒక్కరూ ఇష్టంతో కష్టపడి చదవగలిగితే విద్యా వ్యవస్థలో దేనినైనా సాధించవచ్చు అని కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు యస్.దేవసహాయం, డా. బి.ఆర్.అంబేద్కర్ భవన సాధన కమిటి చైర్మన్ కదిరి కోట ఆదెన్న లు పేర్కొన్నారు. మంగళవారం ఎమ్మిగనూరు పట్టణంలో ఎన్టీఆర్ కాలనీకి చెందిన ఉపాధ్యాయులు కె. రాజశేఖర్, ప్రియాంక దంపతుల కుమారుడు కె. సాత్విక్ 2026 నీట్ పరీక్షల్లో మంచి ర్యాంకు పొంది తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర మెడికల్ కళాశాల నందు ఎం.బి.బి.ఎస్ సీటు సాధించడంతో విద్యార్థి సాత్విక్ ను అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సాధించి పెట్టిన రిజర్వేషన్ల ఫలితంగా దళిత, గిరిజన వర్గాల వారికి విద్య,ఉద్యోగ,ఉపాధి రంగాలలో ఆశించిన ఫలితాలు దక్కనుండడంతో ప్రతి ఒక్కరూ తమ పిల్లలను బడికి పంపి చదివించాల్సిన బాధ్యత ఉందని సూచించారు. సమాజంలో విద్యా రంగ అనంతరం వైద్య రంగానికి విశిష్ట స్థానం ఉందన్నారు. ఎంబిబిఎస్ సీటు సాధించిన విద్యార్థి సాత్విక్ ను అభినందించిన వారిలో ఎం.బి.చర్చి జాయింట్ సెక్రటరీ,అడ్వకేట్ మడ్రి హిజి కియ, ఉపాధ్యాయులు ఏనుగుబాల శాంతి రాజు, యం.సుధాకర్, పెద్దకడబూరు ఎంపీడీవో ఆఫీస్ జూనియర్ అసిస్టెంట్ కె. మధు తదితరులు ఉన్నారు.
ప్రతి ఒక్కరూ కష్టపడి చదవాలి!* *--- ఎం.బి.బి.ఎస్ సీటు సాధించిన "సాత్విక్" ను అభినందించిన నాయకులు, ఉపాధ్యాయులు* *ప్రతి ఒక్కరూ కష్టపడి చదవాలి!* *--- ఎం.బి.బి.ఎస్ సీటు సాధించిన "సాత్విక్" ను అభినందించిన నాయకులు, ఉపాధ్యాయులు* తేది:15-9-2026, ఎమ్మిగనూరు టౌన్ ప్రతి ఒక్కరూ ఇష్టంతో కష్టపడి చదవగలిగితే విద్యా వ్యవస్థలో దేనినైనా సాధించవచ్చు అని కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు యస్.దేవసహాయం, డా. బి.ఆర్.అంబేద్కర్ భవన సాధన కమిటి చైర్మన్ కదిరి కోట ఆదెన్న లు పేర్కొన్నారు. మంగళవారం ఎమ్మిగనూరు పట్టణంలో ఎన్టీఆర్ కాలనీకి చెందిన ఉపాధ్యాయులు కె. రాజశేఖర్, ప్రియాంక దంపతుల కుమారుడు కె. సాత్విక్ 2026 నీట్ పరీక్షల్లో మంచి ర్యాంకు పొంది తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర మెడికల్ కళాశాల నందు ఎం.బి.బి.ఎస్ సీటు సాధించడంతో విద్యార్థి సాత్విక్ ను అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సాధించి పెట్టిన రిజర్వేషన్ల ఫలితంగా దళిత, గిరిజన వర్గాల వారికి విద్య,ఉద్యోగ,ఉపాధి రంగాలలో ఆశించిన ఫలితాలు దక్కనుండడంతో ప్రతి ఒక్కరూ తమ పిల్లలను బడికి పంపి చదివించాల్సిన బాధ్యత ఉందని సూచించారు. సమాజంలో విద్యా రంగ అనంతరం వైద్య రంగానికి విశిష్ట స్థానం ఉందన్నారు. ఎంబిబిఎస్ సీటు సాధించిన విద్యార్థి సాత్విక్ ను అభినందించిన వారిలో ఎం.బి.చర్చి జాయింట్ సెక్రటరీ,అడ్వకేట్ మడ్రి హిజి కియ, ఉపాధ్యాయులు ఏనుగుబాల శాంతి రాజు, యం.సుధాకర్, పెద్దకడబూరు ఎంపీడీవో ఆఫీస్ జూనియర్ అసిస్టెంట్ కె. మధు తదితరులు ఉన్నారు.
- జూపాడుబంగ్లా మండల పరిధిలోని పోతిరెడ్డిపాడు 9వ గేటు మరమ్మతు పనులు పూర్తి జూపాడు బంగ్లా మండల పరిధిలోని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద 9వ గేటుకు అధికారులు మరమ్మతు పనులు చేపట్టారు. రూ.2.40 లక్షలతో మరమతు పనులు పూర్తి చేసినట్లు ఇరిగేషన్ అధికారులు వెల్లడించారు. భవిష్యత్తులో రైతులకు ఎటువంటి తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ సమస్యకు ఉన్నతాధికారుల సహకారంతో సమస్యకు పరిష్కారం చూసినట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు.1
- లక్ష్మి నరసింహ , ఈరన్న స్వామి వర్ల దేవస్థానం ఉరుకుంద హుండీ లెక్కింపు శ్రీ లక్ష్మి నరసింహ , ఈరన్న స్వామి వర్ల దేవస్థానం ఉరుకుంద హుండీ లెక్కింపు 14 రోజుల అమౌంట్ Rs.1,20,72,793/- అన్నదానం హుండీ Rs.10,76,772/- మొత్తం ,31,49,565/- సెంట్రల్ బ్యాంకు అఫ్ శ్రీలంక 50 రూపాయలు బంగారం : 31గ్రామ్స్ 770mg,వెండి : 14కేజీల 500గ్రామ్స్ * 2026 శ్రావణమాసం ఉత్సవాల సంబంధించి శ్రీ స్వామివారి హుండీ లెక్కింపు కార్యక్రమం దేవస్థానం డిప్యూటీ కమీషనర్ మరియు కార్యనిర్వహణాధికారి శ్రీమతి కె.వాణి ఆధ్వర్యంలో మరియు పాలకమండలి సభ్యులు ఆధ్వర్యంలో జరిగినది. ఈ కార్యక్రమంలో హుండీ పర్యవేక్షణ అధికారి శ్రీ బి.సుధాకర్ రెడ్డి, అసిస్టెంట్ కమీషనర్ కర్నూల్, దేవస్థాన పర్యవేక్షకులు మరియు సిబ్బంది, పోలీస్ సిబ్బంది, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, ఉరుకుంద సిబ్బంది మరియు శ్రీ భ్రమరాంభ సేవాసమితి ఆదోని వారు పాల్గొనియున్నారు.2
- డప్పుల మోతలు.. నృత్యాలతో మారుమోగిన దైవందిన్నె.. ఆకట్టుకున్న వినాయక చవితి వేడుకలు దైవందిన్నెలో అంగరంగ వైభవంగా వినాయక చవితి వేడుకలు1
- గుమ్మనూరులో అంబరాన్నంటిన వినాయక సంబరాలు యువత, చిన్నారులకు ఆటల పోటీలు.. విజేతలకు బహుమతులు గుమ్మనూరులో అంబరాన్నంటిన వినాయక సంబరాలు యువత, చిన్నారులకు ఆటల పోటీలు.. విజేతలకు బహుమతులు గుమ్మనూరు, సెప్టెంబర్ 15: ఆలూరు నియోజకవర్గంలోని చిప్పగిరి మండలం గుమ్మనూరు గ్రామంలో వినాయక చవితి వేడుకలు మంగళవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. గుమ్మనూరు నారాయణ ఆధ్వర్యంలో, గుమ్మనూరు పి. బసప్ప సహకారంతో నిర్వహించిన వినాయక ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో పాటు సందడి వాతావరణంలో కొనసాగాయి. ఈ సందర్భంగా గ్రామంలోని యువత, చిన్నారులు, మహిళలను ఉత్సాహపరిచేలా వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించారు. చిన్నారులు, యువత ఉత్సాహంగా పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. పోటీల్లో విజయం సాధించిన వారికి గ్రామ పెద్దలు, నిర్వాహకుల చేతుల మీదుగా వివిధ రకాల బహుమతులను అందజేశారు. వినాయక చవితి సందర్భంగా గ్రామంలోని వినాయక మండపాల వద్ద ప్రత్యేక పూజలు, భక్తి కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొనడంతో చిన్నారులు, యువత, మహిళలు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుమ్మనూరు నారాయణ మాట్లాడుతూ.. వినాయక చవితి పండుగను గ్రామ ప్రజలంతా ఐకమత్యంతో, భక్తిశ్రద్ధలతో జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. యువత, చిన్నారుల్లో ఉత్సాహాన్ని పెంపొందించడంతో పాటు గ్రామంలో సోదరభావం, ఐక్యతను చాటేలా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, భక్తులు, ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.2
- తెలంగాణ విద్యా రంగంలో తీవ్ర సంక్షోభం ఏర్పడింది: టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలంగాణ విద్యా రంగంలో తీవ్ర సంక్షోభం ఏర్పడిందని టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. జాతీయ విద్యా విధాన నిబంధనలకు విరుద్ధంగా వేల సంఖ్యలో సింగిల్ టీచర్ స్కూల్స్ కొనసాగుతున్నాయన్నారు. కాలేజీల్లో లెక్చరర్ పోస్టులు, ఉపాధ్యాయుల ప్రమోషన్లు నిలిచిపోవడంతో విద్యా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటోందన్నారు.1
- కుల దూషణ ఘటనకు టిడిపికి ఎలాంటి సంబంధం లేదు : మండల టిడిపి నాయకులు మార్కాపురం జిల్లా దోర్నాల మండలం చిన్నగుడిపాడులో జరిగిన కుల దూషణ ఘటనకు టీడీపీకి ఎలాంటి సంబంధం లేదని దోర్నాల టీడీపీ నాయకులు స్పష్టం చేశారు. కొందరు కావాలనే సోషల్ మీడియాలో ఈ ఘటనను టీడీపీకి ఆపాదిస్తూ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఈ తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రెస్మీట్లో పేర్కొన్నారు.1
- మీడియా పై దౌర్జన్యాన్ని పరిశీలించండి ప్రతి ఒక సమస్య తెలిపేది మీడియా అలాంటి మీడియాని అనగా తొ క్కాల ని చూస్తే మీడియా మిత్రులకు పాత్రికేయులకు అని అర్థం పోతుంది విషయం ఎంత ప్రమాదం ఉన్న కవరేజ్ కి వెళ్లే వాళ్ళం ఆ విషయాలు తెలియజేసే వాళ్ళం మాపై దౌర్జన్యానికి వస్తే ఇంకెవరు తెలియజేస్తారు అందుకని మాకు రక్షణ కల్పించండి ప్రభుత్వాలని కోరేది మీడియా మిత్రులు1
- నందికొట్కూరు మున్సిపాలిటీలోని విద్యానగర్లో సీసీ రోడ్డు పనులు ప్రారంభం నందికొట్కూరు మున్సిపాలిటీ పరిధిలోని విద్యానగర్ 11వ వార్డులో 15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా రూ.7.50 లక్షల వ్యయంతో చేపట్టనున్న నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే గిత్త జయసూర్య ప్రారంభించారు. పట్టణంలోని ప్రతి వార్డులో అవసరమైన అభివృద్ధి పనులను దశలవారీగా చేపట్టి మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.1
- ఎమ్మిగనూరులో అంగరంగ వైభవంగా వినాయక చవితి.. మండపాల్లో ఎమ్మెల్యే బీవీ పూజలు భక్తి, ఐక్యతకు ప్రతీక వినాయక చవితి.. ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే1