Shuru
Apke Nagar Ki App…
మిడ్జిల్ జూనియర్ కాలేజీలో డిజిటల్ క్లాస్ రూమ్ ను ప్రారంభించిన సర్పంచ్ ఎడ్ల శంకర్ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మిడ్జిల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డిజిటల్ క్లాస్రూమ్ను సర్పంచ్ ఎడ్ల శంకర్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ తిరుపతయ్య మాట్లాడుతూ.. విద్యారంగం వేగంగా మారుతోందని, పుస్తకాలకే పరిమితం కాకుండా సాంకేతికతను ఉపయోగించి ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని తెలిపారు.
Ramu Waytunews
మిడ్జిల్ జూనియర్ కాలేజీలో డిజిటల్ క్లాస్ రూమ్ ను ప్రారంభించిన సర్పంచ్ ఎడ్ల శంకర్ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మిడ్జిల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డిజిటల్ క్లాస్రూమ్ను సర్పంచ్ ఎడ్ల శంకర్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ తిరుపతయ్య మాట్లాడుతూ.. విద్యారంగం వేగంగా మారుతోందని, పుస్తకాలకే పరిమితం కాకుండా సాంకేతికతను ఉపయోగించి ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని తెలిపారు.
More news from తెలంగాణ and nearby areas
- రేవంత్ రెడ్డి అన్ని మంచి పనులు చేస్తున్నాడని పనిలేక రోడ్డు ఎక్కినం రేవంత్ రెడ్డి పాలనపై మహిళా రైతు చమత్కారం1
- నల్గొండ: కొత్తపల్లిలో ప్రమాదకరంగా బోరు నీటి పైప్ లైన్ గుంత నల్గొండ: నల్గొండ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో 4వ వార్డులో బోరు నీటి పైప్ లైన్ మరమ్మత్తుల కోసం ప్రధాన రహదారి పక్కన తీసిన గుంత ప్రమాదకరంగా మారింది. వారం రోజుల క్రితం తీసిన ఈ గుంతను మరమ్మత్తులు చేపట్టకుండా నిర్లక్ష్యంగా వదిలి వేయడంతో చిన్నారులు అందులో పడే ప్రమాదం ఉంది. స్థానికులు వాహనదారులు, పాదచారులు, రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రమాదాలు జరగకముందే సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి పైప్ లైన్ కు మరమ్మత్తులు పూర్తిచేసి, గుంతను పూడ్చాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు.1
- నల్గొండ జిల్లాలో బత్తాయి తోటల అభివృద్ధి, దిగుబడి పెంపు కోసం రైతులకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. రికార్డు స్థాయిలో ధర ఉన్నప్పటికీ, దిగుబడి తగ్గి రైతులు నష్టపోతున్నారని అధికారులు గుర్తించారు. భూసారం పెంపు, సరైన సాగు పద్ధతులు పాటించి అధిక లాభాలు పొందాలని ఉద్యానవన శాఖ సూచించింది.1
- హైదరాబాద్ పర్యటనలో ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిల మధ్య అరుదైన ఆత్మీయ సన్నివేశం చోటుచేసుకుంది. హెచ్ఐసీసీ కార్యక్రమంలో పక్కపక్కనే కూర్చుని, నవ్వుతూ ముచ్చటించుకున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర-రాష్ట్ర నేతలు రాజకీయ విభేదాలను పక్కన పెట్టి కలవడం చర్చనీయాంశంగా మారింది.1
- బిగ్ బ్రేకింగ్ న్యూస్ పరారీలో బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ మూడు రోజులుగా ఫోన్ స్విచ్ ఆఫ్ నిందితుడు పరారీలో ఉన్నాడు, అతని CDR పరిశీలిస్తుస్తున్నాం, ఆచూకీ కోసం గాలిస్తున్నాము బాధితురాలి స్టేట్మెంట్ రికార్డ్ చేసాము, మరిన్ని వివరాల కోసం ఇంకోసారి స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సి వస్తుంది – బండి సంజయ్ కొడుకు POCSO కేసు విచారణాధికారి రితిరాజ్1
- సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ప్రముఖ వ్యాపారవేత్త నంగునూరు సత్యనారాయణ జన్మదినం సందర్భంగా నిరుపేదలకు అల్పాహారం పంపిణీ చేశారు. నిత్యం ప్రజా సేవలో ఉంటూ, పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆయనకు మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని పలువురు ఆకాంక్షించారు.4
- వచ్చే అకడమిక్ ఇయర్ నుండి ఇంటర్మీడియట్ బోర్డు రద్దు చేసి పాఠశాల విద్యలో కలుపుతాం1
- ధాన్యం కొనుగోళ్లలో రైతులు ఎదుర్కొంటున్న అన్యాయాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ నల్గొండ కలెక్టరేట్ను ముట్టడించింది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని, కాంటాలు వేయడంలో నిర్లక్ష్యం కారణంగా రైతులు రోజుల తరబడి వేచి చూడాల్సి వస్తుందని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. కొనుగోళ్లను వేగవంతం చేయాలని వారు డిమాండ్ చేశారు.1
- యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాలకు చిన్న విన్నపం దీని దీని వెంటనే స్పందించి డిఈ గారు దీనిపై తగు చర్యలు తీసుకోవాలి అట్లనే ఏఈ గారు యాదగిరిగుట్ట గారికి చిన్న విన్నపిస్తున్నాము దయచేసి దీనిపై వెంటనే చర్యలు తీసుకోండి ఎందుకంటే ఇది ఇలా మధ్యలోకి వెళ్లి పాస్ అయితే లైన్ ఇది చాలా అంటే చాలా వైబ్రేట్ అవుతుంది. ఒక్కసారి మీరు వచ్చి అధికారులతో నిధిని పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని వినిపిస్తున్నాం 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼1