Shuru
Apke Nagar Ki App…
అల్లూరి సీతారామరాజు జిల్లా గ్రీన్ ఆయుష్ సొసైటీ చింతపల్లి ఆంధ్ర తెలంగాణ గ్రీన్ ఐస్ సొసైటీ సీఈఓ పులి రాజేష్ అల్లూరి జిల్లా చింతపల్లి మండలం పెదరాడ పంచాయతీ కోమలంబంద వీధి గ్రామస్తులతో ఆంధ్ర అరబిక కాపీ అని ప్రపంచంలో మూడోస్థానముగా ఇంప్లిమెంట్ చేయడానికి ఈరోజు అల్లూరి జిల్లా పిఓ కలెక్టర్ నుంచి మీ సొసైటీ మేము డెవలప్ చేస్తున్నామని తెలియపరిచినందుకు మాకు సాయం చేశారని తెలియపరచారు. మేము ఒక పచ్చి ఆకును ఒక కిలో 17 రూపాయల 50 పైసలు చొప్పున మేము పచ్చి పత్రమును కొనుగోలు చేస్తామని ప్రజలతో మీటింగ్ ఏర్పాటు చేసి ప్రెస్ ముందున తెలపరుచుతూ చెప్పడం జరిగిందని ఈ సొసైటీ ద్వారా ఆనందు ద్వారా పరిచయం చేస్తూ తిలపరచడం జరిగింది.
G Satyam
అల్లూరి సీతారామరాజు జిల్లా గ్రీన్ ఆయుష్ సొసైటీ చింతపల్లి ఆంధ్ర తెలంగాణ గ్రీన్ ఐస్ సొసైటీ సీఈఓ పులి రాజేష్ అల్లూరి జిల్లా చింతపల్లి మండలం పెదరాడ పంచాయతీ కోమలంబంద వీధి గ్రామస్తులతో ఆంధ్ర అరబిక కాపీ అని ప్రపంచంలో మూడోస్థానముగా ఇంప్లిమెంట్ చేయడానికి ఈరోజు అల్లూరి జిల్లా పిఓ కలెక్టర్ నుంచి మీ సొసైటీ మేము డెవలప్ చేస్తున్నామని తెలియపరిచినందుకు మాకు సాయం చేశారని తెలియపరచారు. మేము ఒక పచ్చి ఆకును ఒక కిలో 17 రూపాయల 50 పైసలు చొప్పున మేము పచ్చి పత్రమును కొనుగోలు చేస్తామని ప్రజలతో మీటింగ్ ఏర్పాటు చేసి ప్రెస్ ముందున తెలపరుచుతూ చెప్పడం జరిగిందని ఈ సొసైటీ ద్వారా ఆనందు ద్వారా పరిచయం చేస్తూ తిలపరచడం జరిగింది.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- Post by Shyam1
- డుంబ్రిగూడ: మండలంలోని గుంటసీమకు వెళ్లే ప్రధాన రహదారి అంచులు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజూ వందలాది వాహనాలు ఈ రహదారిపై ప్రయాణిస్తున్నప్పటికీ, ఎక్కడికక్కడ అంచులు కూలిపోవడంతో ప్రమాద భయం నెలకొంది. ప్రత్యేకంగా రాత్రి వేళల్లో పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతోందని వాహనదారులు చెబుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రహదారిని తక్షణమే మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.1
- ఫుల్ డీటెయిల్స్ వీడియో కోసం నా యూట్యూబ్ ఛానల్ లో వుంది.must watch 👆👆 id:cryancreations51911
- So light… it floats down! 🪂 Experience feather-light comfort with MGM Vests. #MGMVests #FeatherLight #MensWear #InnerwearIndia #ComfortWear1
- విజయనగరంలో మటన్ KG రూ.8001
- 🙏😭1
- 🙏😭1
- ఉపాధి హామీ, పీఎం జన్మన్ నిధులతో చేపడుతున్న రహదారి నిర్మాణాల్లో నాణ్యత లేకపోతుందని సీపీఎం జిల్లా కార్యదర్శి అప్పలనర్స విమర్శించారు. అధికారులు–గుత్తేదారులు కుమ్మక్కై నిధులు దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. గిరిజన గ్రామాల్లో రహదారుల లేమితో అంబులెన్సులు చేరక ప్రాణ నష్టం జరుగుతోందన్నారు. నాసిరక పనులపై విజిలెన్స్ విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.1