logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ షమీం అక్తర్, మరియు తెలంగాణ స్టేట్ పొల్యూషన్ బోర్డ్ కంట్రోల్ సెక్రెటరీ జి రవి గార్లకు ఎంఎస్ అగర్వాల్ విషపూరిత పరిశ్రమ మా ప్రాంతాల నుండి తొలగించాలని ప్రజలతోని ప్రజాప్రతినిధులతో నీ తరఫున వినతి పత్రాలను అందజేసిన గజ్వేల్ నియోజకవర్గ బి ఆర్ ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి విషపూరిత కాలుష్యరహిత పరిశ్రమ ఎంఎస్ అగర్వాల్ ఫౌండ్రిస్ కంపెనీని వెంటనే రంగాయీపల్లి, చెట్ల గౌరారం గ్రామల నుండి తొలగించాలని కోరుతూ హైదరాబాదులోని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి లో తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (TGPSB )సెక్రటరీ జి రవి ఐఏఎస్ గారిని, తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ హైకోర్టు రిటైర్డ్ జడ్జ్ జస్టిస్ షమీం అక్తర్ (HRC) గార్లను కలిసి రంగాయిపల్లి మరియు చెట్ల గౌరారం గ్రామాల ప్రజలతో కలిసి, ప్రజాప్రతినిధులతో కలిసి విషపూరిత ఎంఎస్ అగర్వాల్ కంపెనీని తొలగించాలని వినతి పత్రాలను ఇచ్చిన గజ్వేల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సెక్రటరీ జీ రవి ఐఏఎస్, మరియు తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషనర్ షమీం అక్తర్ గార్లకు విషపూరిత కాలుష్యరాహిత విషపూరిత పరిశ్రమ ఎంఎస్ అగర్వాల్ కంపెనీ నుండి విడుదలయ్యే వాయు, జల, శబ్ద కాలుష్యం వలన ప్రజలకు , గుండె సంబంధిత, చర్మ సంబంధిత, కిడ్నీ సంబంధిత వ్యాధుల బారిన పడుతూ ప్రజలు అనారోగ్యానికి గురై మృతి చెందుతున్నారని తెలపడం జరిగిందన్నారు, అంతేకాకుండా ఈ విషపూరిత కాలుష్యం వలన ప్రజలు క్యాన్సర్ బారిన పడుతూ మృత్యువాత పడుతున్నారని తెలపడం జరిగిందన్నారు, పెండ్లి అయిన ఆడబిడ్డలు గర్భవతులైన తర్వాత గర్భం ఉండకుండా అబార్షన్ అవుతున్నాయని తెలపడం జరిగిందన్నారు, పెద్ద పెద్ద శబ్దాలతో విద్యార్థులు తమ చదువులను కొనసాగించలేక శబ్దాల వలన చదవలేక విద్యార్థుల జీవితం అందకారమవుతుందని విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని తెలపడం జరిగిందన్నారు, అంతేకాకుండా విషపూరిత కాలుష్యపు నీటిని తాగడం పశువులు మృత్యువాత పడుతున్నాయని, విషపూరిత నీరు చెరువులోకి కుంటలలోకి వెళ్లడం ద్వారా చేపలు మృత్యువాత పడుతున్నాయని భూగర్భ జలాలు కలుషితమై పోతున్నాయని తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సెక్రటరీకి, మరియు మానహ హక్కుల కమిషన్ చైర్మన్ గార్లకు క్లుప్తంగా తెలపడం జరిగిందన్నారు, రంగాయిపల్లి చెట్ల గౌరారం గ్రామాలలో విషపూరిత కాలుష్యపు నీటి ద్వారా పంటలు పండటం లేదని, బోర్ల నీళ్లు త్రాగే పరిస్థితి లేకుండా పోయిందని తెలపడం జరిగిందన్నారు, ఎంఎస్ అగర్వాల్ కంపెనీ నుండి విడుదలయ్య కాలుష్యం ద్వారా ఎలాంటి ముప్పు వాటిల్లుతుందో స్పష్టంగా వినతి పత్ర రూపంలో తెలియజేయడం జరిగిందన్నారు, తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సెక్రెటరీ సెక్రెటరీ జి రవి, మరియు మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీం అక్తర్ గారు స్పందించి వెంటనే మెదక్ జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి చర్యలను తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు, ఎంఎస్ అగర్వాల్ కంపెనీని తొలగించే వరకు ప్రజల తరఫున చట్టబద్ధ విధంగా, ప్రజాస్వామ్య విధంగా పోరాటాలు చేస్తామని వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. చెట్ల గౌరారం రంగాయిపల్లి గ్రామాల ప్రజలు అధైర్యపడవద్దని బి పార్టీ అండగా ఉంటుందని తెలిపారు, ఎంఎస్ అగర్వాల్ తొలగించే వరకు అన్ని పార్టీలతో కలిసి ప్రజా సంఘాలతో కలిసి నిరంతరంగా పోరాటం కొనసాగుతూనే ఉంటుందని అన్నారు. ఎంఎస్ అగర్వాల్ కంపెనీ హటావో, రంగాయిపల్లి మరియు చెట్ల గౌరవం గ్రామాల ప్రజల ప్రాణాలను బచావో.. కార్యక్రమంలో మనోహరాబాద్ మండలం బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ప్రజా ప్రతినిధులు, రంగాయిపల్లి మరియు చెట్ల గౌరారం గ్రామాల ప్రజలు తదితరులు ఉన్నారు..

17 hrs ago
user_KHADEER REPORTER
KHADEER REPORTER
Journalist జగదేవ్‌పూర్, సిద్దిపేట, తెలంగాణ•
17 hrs ago
a7574ed1-af52-4cab-88b9-6a2559c05d1d

తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ షమీం అక్తర్, మరియు తెలంగాణ స్టేట్ పొల్యూషన్ బోర్డ్ కంట్రోల్ సెక్రెటరీ జి రవి గార్లకు ఎంఎస్ అగర్వాల్ విషపూరిత పరిశ్రమ మా ప్రాంతాల నుండి తొలగించాలని ప్రజలతోని ప్రజాప్రతినిధులతో నీ తరఫున వినతి పత్రాలను అందజేసిన గజ్వేల్ నియోజకవర్గ బి ఆర్ ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి విషపూరిత కాలుష్యరహిత పరిశ్రమ ఎంఎస్ అగర్వాల్ ఫౌండ్రిస్ కంపెనీని వెంటనే రంగాయీపల్లి, చెట్ల గౌరారం గ్రామల నుండి తొలగించాలని కోరుతూ హైదరాబాదులోని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి లో తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (TGPSB )సెక్రటరీ జి రవి ఐఏఎస్ గారిని, తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ హైకోర్టు రిటైర్డ్ జడ్జ్ జస్టిస్ షమీం అక్తర్ (HRC) గార్లను కలిసి రంగాయిపల్లి మరియు చెట్ల గౌరారం గ్రామాల ప్రజలతో కలిసి, ప్రజాప్రతినిధులతో కలిసి విషపూరిత ఎంఎస్ అగర్వాల్ కంపెనీని తొలగించాలని వినతి పత్రాలను ఇచ్చిన గజ్వేల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సెక్రటరీ జీ రవి ఐఏఎస్, మరియు తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషనర్ షమీం అక్తర్ గార్లకు విషపూరిత కాలుష్యరాహిత విషపూరిత పరిశ్రమ ఎంఎస్ అగర్వాల్ కంపెనీ నుండి విడుదలయ్యే వాయు, జల, శబ్ద కాలుష్యం వలన ప్రజలకు , గుండె సంబంధిత, చర్మ సంబంధిత, కిడ్నీ సంబంధిత వ్యాధుల బారిన పడుతూ ప్రజలు అనారోగ్యానికి గురై మృతి చెందుతున్నారని తెలపడం జరిగిందన్నారు, అంతేకాకుండా ఈ విషపూరిత కాలుష్యం వలన ప్రజలు క్యాన్సర్ బారిన పడుతూ మృత్యువాత పడుతున్నారని తెలపడం జరిగిందన్నారు, పెండ్లి అయిన ఆడబిడ్డలు గర్భవతులైన తర్వాత గర్భం ఉండకుండా అబార్షన్ అవుతున్నాయని తెలపడం జరిగిందన్నారు, పెద్ద పెద్ద శబ్దాలతో విద్యార్థులు తమ చదువులను కొనసాగించలేక శబ్దాల వలన చదవలేక విద్యార్థుల జీవితం అందకారమవుతుందని విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని తెలపడం జరిగిందన్నారు, అంతేకాకుండా విషపూరిత కాలుష్యపు నీటిని తాగడం పశువులు మృత్యువాత పడుతున్నాయని, విషపూరిత నీరు చెరువులోకి కుంటలలోకి వెళ్లడం ద్వారా చేపలు మృత్యువాత పడుతున్నాయని భూగర్భ జలాలు కలుషితమై పోతున్నాయని తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సెక్రటరీకి, మరియు మానహ హక్కుల కమిషన్ చైర్మన్ గార్లకు క్లుప్తంగా తెలపడం జరిగిందన్నారు, రంగాయిపల్లి చెట్ల గౌరారం గ్రామాలలో విషపూరిత కాలుష్యపు నీటి ద్వారా పంటలు పండటం లేదని, బోర్ల నీళ్లు త్రాగే పరిస్థితి లేకుండా పోయిందని తెలపడం జరిగిందన్నారు, ఎంఎస్ అగర్వాల్ కంపెనీ నుండి విడుదలయ్య కాలుష్యం ద్వారా ఎలాంటి ముప్పు వాటిల్లుతుందో స్పష్టంగా వినతి పత్ర రూపంలో తెలియజేయడం జరిగిందన్నారు, తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సెక్రెటరీ సెక్రెటరీ జి రవి, మరియు మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీం అక్తర్ గారు స్పందించి వెంటనే మెదక్ జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి చర్యలను తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు, ఎంఎస్ అగర్వాల్ కంపెనీని తొలగించే వరకు ప్రజల తరఫున చట్టబద్ధ విధంగా, ప్రజాస్వామ్య విధంగా పోరాటాలు చేస్తామని వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. చెట్ల గౌరారం రంగాయిపల్లి గ్రామాల ప్రజలు అధైర్యపడవద్దని బి పార్టీ అండగా ఉంటుందని తెలిపారు, ఎంఎస్ అగర్వాల్ తొలగించే వరకు అన్ని పార్టీలతో కలిసి ప్రజా సంఘాలతో కలిసి నిరంతరంగా పోరాటం కొనసాగుతూనే ఉంటుందని అన్నారు. ఎంఎస్ అగర్వాల్ కంపెనీ హటావో, రంగాయిపల్లి మరియు చెట్ల గౌరవం గ్రామాల ప్రజల ప్రాణాలను బచావో.. కార్యక్రమంలో మనోహరాబాద్ మండలం బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ప్రజా ప్రతినిధులు, రంగాయిపల్లి మరియు చెట్ల గౌరారం గ్రామాల ప్రజలు తదితరులు ఉన్నారు..

More news from తెలంగాణ and nearby areas
  • తెలంగాణ ఆర్టీసీ బస్సు లో 80 మంది మహిళలు ఇద్దరే పురుషులు కండక్టర్ వీడియో వైరల్ *బస్సులో 80 మంది.. ఇద్దరే పురుషులు.. కండక్టర్ వీడియో వైరల్* మంచిర్యాల డిపో బస్సు కండక్టర్ తన ఆవేదనను పంచుకున్న వీడియో వైరల్ అవుతోంది. 'మా బస్సులో 80 మంది ఉండగా అంతా మహిళలే.. ఇద్దరే పురుషులు ఉన్నారు. డిపార్ట్మెంటేమో డబ్బులు తీసుకురావాలని వేధిస్తోంది. ఇలా అయితే డబ్బులు ఎలా తేవాలి? ప్రభుత్వం మహిళల కోసం ఫ్రీ బస్ స్కీమ్ పెట్టింది. అందుకు అనుగుణంగా మేం పని చేస్తున్నాం. టికెట్ డబ్బుల కోసం వేధించవద్దు' అని కోరారు. #తెలంగాణా
    1
    తెలంగాణ ఆర్టీసీ  బస్సు లో 80 మంది మహిళలు ఇద్దరే పురుషులు కండక్టర్ వీడియో వైరల్ 
*బస్సులో 80 మంది.. ఇద్దరే పురుషులు.. కండక్టర్ వీడియో వైరల్*
మంచిర్యాల డిపో బస్సు కండక్టర్ తన ఆవేదనను పంచుకున్న వీడియో వైరల్ అవుతోంది. 'మా బస్సులో 80 మంది ఉండగా అంతా మహిళలే.. ఇద్దరే పురుషులు ఉన్నారు. డిపార్ట్మెంటేమో డబ్బులు తీసుకురావాలని వేధిస్తోంది. ఇలా అయితే డబ్బులు ఎలా తేవాలి? ప్రభుత్వం మహిళల కోసం ఫ్రీ బస్ స్కీమ్ పెట్టింది. అందుకు అనుగుణంగా మేం పని చేస్తున్నాం. టికెట్ డబ్బుల కోసం వేధించవద్దు' అని కోరారు.
#తెలంగాణా
    user_SIRIPATI ARUNKUMAR
    SIRIPATI ARUNKUMAR
    Auditor బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
    11 hrs ago
  • యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఆదాయ వివరాలు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానానికి మంగళవారం రూ.18,92,299 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో భవాని శంకర్ వెల్లడించారు. అందులో అధికంగా ప్రసాద విక్రయాల ద్వారా రూ.6,70,860, కార్ పార్కింగ్తో రూ.3 లక్షలు, VIP దర్శనాలతో రూ.1,87,200, బ్రేక్ దర్శనాలతో రూ.1,08,300, ప్రధాన బుకింగ్ తో రూ.1,49,854, వ్రతాలతో రూ.1,10,000, తదితర విభాగాల నుంచి ఆదాయం వచ్చిందన్నారు.
    1
    యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి
వారి నిత్య ఆదాయ వివరాలు
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానానికి మంగళవారం రూ.18,92,299 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో భవాని శంకర్ వెల్లడించారు. అందులో అధికంగా ప్రసాద విక్రయాల ద్వారా రూ.6,70,860, కార్ పార్కింగ్తో రూ.3 లక్షలు, VIP దర్శనాలతో రూ.1,87,200, బ్రేక్ దర్శనాలతో రూ.1,08,300, ప్రధాన బుకింగ్ తో రూ.1,49,854, వ్రతాలతో రూ.1,10,000, తదితర విభాగాల నుంచి ఆదాయం
వచ్చిందన్నారు.
    user_P.srinu
    P.srinu
    యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    12 hrs ago
  • కాంగ్రెస్ నుండి తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేయడానికి కారణం...👆🏻 కాంగ్రెస్ నుండి తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేయడానికి కారణం...👆🏻 #genz #genzaddawithteenmarmallanna #trp #bccm
    1
    కాంగ్రెస్ నుండి తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేయడానికి కారణం...👆🏻

కాంగ్రెస్ నుండి తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేయడానికి కారణం...👆🏻
#genz #genzaddawithteenmarmallanna #trp #bccm
    user_SAI KIRAN TRP
    SAI KIRAN TRP
    కీసర, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    13 hrs ago
  • అధికారుల నిర్లక్ష్యంతో పది లక్షల రూపాయల ప్రజాధనం వృధా... జిల్లా కేంద్రమైన జనగామలోని 18 వ వార్డులో సీడీఎంఏ నిధుల కింద చేపట్టిన మురుగు కాలువ నిర్మాణ పనుల్లో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని స్థానిక కౌన్సిలర్ గంపగోని సుగుణాకర్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ సరైన లెవలింగ్ లేకుండా రోడ్డు కంటే దాదాపు రెండు ఫీట్ల ఎత్తులో కాలువ నిర్మాణం చేపట్టడం వల్ల స్థానిక ఇళ్ల నుంచి నీరు బయటకు పోకపోగా మోరీ నీరే ఇళ్లలోకి వచ్చే ప్రమాదం ఏర్పడిందన్నారు.పనులు ప్రారంభమైన నాటి నుంచే స్థానిక సమస్యపై ఏఈ,డీఈలకు ఫొటోలు తీసి పంపి హెచ్చరించినా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా పనులు కొనసాగించారని,ఈ విషయాన్ని మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఇంజనీరింగ్ అధికారుల అనాలోచిత వైఖరి వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, బాధ్యులైన కమిషనర్, డీఈలపై జిల్లా కలెక్టర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు.
    1
    అధికారుల నిర్లక్ష్యంతో పది లక్షల రూపాయల ప్రజాధనం వృధా...
జిల్లా కేంద్రమైన జనగామలోని 18 వ వార్డులో సీడీఎంఏ నిధుల కింద చేపట్టిన మురుగు కాలువ నిర్మాణ పనుల్లో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని స్థానిక కౌన్సిలర్ గంపగోని సుగుణాకర్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ సరైన లెవలింగ్ లేకుండా రోడ్డు కంటే దాదాపు రెండు ఫీట్ల ఎత్తులో కాలువ నిర్మాణం చేపట్టడం వల్ల స్థానిక ఇళ్ల నుంచి నీరు బయటకు పోకపోగా మోరీ నీరే ఇళ్లలోకి వచ్చే ప్రమాదం ఏర్పడిందన్నారు.పనులు ప్రారంభమైన నాటి నుంచే స్థానిక సమస్యపై ఏఈ,డీఈలకు ఫొటోలు తీసి పంపి హెచ్చరించినా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా పనులు కొనసాగించారని,ఈ విషయాన్ని మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఇంజనీరింగ్ అధికారుల అనాలోచిత వైఖరి వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, బాధ్యులైన కమిషనర్, డీఈలపై జిల్లా కలెక్టర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు.
    user_Devender Pasunoori
    Devender Pasunoori
    Local News Reporter జనగాం, జనగాం, తెలంగాణ•
    14 hrs ago
  • బోయినపల్లిలోని ప్రభుత్వ గిరిజన వాటర్ స్పోర్ట్స్ అకాడమీని సందర్శించిన ఎన్ హెచ్ ఆర్ సి విజయవాడ భారతి జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) సభ్యురాలు విజయభారతి సాయని మంగళవారం బోయినపల్లిలోని ప్రభుత్వ గిరిజన వాటర్ స్పోర్ట్స్ అకాడమీని సందర్శించి, అక్కడి విద్యార్థుల జీవన పరిస్థితులు, వసతి సదుపాయాలు, ఆహారం, విద్య, పారిశుధ్యం తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా విజయభారతి సాయని విద్యార్థులతో నేరుగా మాట్లాడి, వారు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి అవసరాలు, అందుతున్న సదుపాయాల గురించి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి కూర్చొని వారి ఆహారం, చదువు, వసతి మరియు రోజువారీ జీవన పరిస్థితులపై వివరాలు తెలుసుకున్నారు. NHRC బృందం పరిశీలన సందర్భంగా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ పీఆర్వో, గిరిజన సంక్షేమ శాఖ అధికారి, హాస్టల్ వెల్ఫేర్ అధికారి తదితర సంబంధిత ప్రభుత్వ అధికారులు కూడా పాల్గొన్నారు.
    1
    బోయినపల్లిలోని ప్రభుత్వ గిరిజన వాటర్ స్పోర్ట్స్ అకాడమీని సందర్శించిన ఎన్ హెచ్ ఆర్ సి విజయవాడ భారతి
జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) సభ్యురాలు  విజయభారతి సాయని మంగళవారం బోయినపల్లిలోని ప్రభుత్వ గిరిజన వాటర్ స్పోర్ట్స్ అకాడమీని సందర్శించి, అక్కడి విద్యార్థుల జీవన పరిస్థితులు, వసతి సదుపాయాలు, ఆహారం, విద్య, పారిశుధ్యం తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా  విజయభారతి సాయని విద్యార్థులతో నేరుగా మాట్లాడి, వారు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి అవసరాలు, అందుతున్న సదుపాయాల గురించి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి కూర్చొని వారి ఆహారం, చదువు, వసతి మరియు రోజువారీ జీవన పరిస్థితులపై వివరాలు తెలుసుకున్నారు.
NHRC బృందం పరిశీలన సందర్భంగా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ పీఆర్వో, గిరిజన సంక్షేమ శాఖ అధికారి, హాస్టల్ వెల్ఫేర్ అధికారి తదితర సంబంధిత ప్రభుత్వ అధికారులు కూడా పాల్గొన్నారు.
    user_Bhaskar Reddy
    Bhaskar Reddy
    Detective కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    10 hrs ago
  • అయితే ఆగస్టు 24న సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో అందుబాటులో ఉన్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ విప్‌లతో సమావేశం నిర్వహించ
    1
    అయితే ఆగస్టు 24న సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో అందుబాటులో ఉన్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ విప్‌లతో సమావేశం నిర్వహించ
    user_@ANUNEWS143
    @ANUNEWS143
    Newspaper publisher యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    1 hr ago
  • మేడ్చల్‌లో గంజాయి మత్తులో యువకుల వీరంగం సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భాగ్యలక్ష్మీ కాలనీలో గంజాయి బ్యాచ్ వీరంగం రోడ్డుపై వెళ్తున్న ర్యాపిడో కార్ డ్రైవర్‌ని ఆపి గంజాయి కావాలంటూ రచ్చ చేసిన 10 మంది యువకులు గంజాయి నా వద్ద లేదనడంతో ఆగ్రహానికి గురై మత్తులో డ్రైవర్ ఆకాష్‌పై బీర్ సీసాలతో విచక్షణారహితంగా దాడి గంజాయి యువకుల దాడిలో కార్ డ్రైవర్ ఆకాష్ తలతో పాటు చేయి విరిగిన వైనం దాడి ఘటనలో దెబ్బలు తట్టుకోలేక పక్కనే ఉన్న తన రూమ్‌కి పరిగెత్తిన డ్రైవర్ తరుముకుంటూ వెళ్లి డ్రైవర్ ఇంటి ఆవరణలో కట్టెలతో విచక్షణారహితంగా దాడి
    1
    మేడ్చల్‌లో గంజాయి మత్తులో యువకుల వీరంగం

సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలు

పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భాగ్యలక్ష్మీ కాలనీలో గంజాయి బ్యాచ్ వీరంగం

రోడ్డుపై వెళ్తున్న ర్యాపిడో కార్ డ్రైవర్‌ని ఆపి గంజాయి కావాలంటూ రచ్చ చేసిన 10 మంది యువకులు

గంజాయి నా వద్ద లేదనడంతో ఆగ్రహానికి గురై మత్తులో డ్రైవర్ ఆకాష్‌పై బీర్ సీసాలతో విచక్షణారహితంగా దాడి

గంజాయి యువకుల దాడిలో కార్ డ్రైవర్ ఆకాష్ తలతో పాటు చేయి విరిగిన వైనం

దాడి ఘటనలో దెబ్బలు తట్టుకోలేక పక్కనే ఉన్న తన రూమ్‌కి పరిగెత్తిన డ్రైవర్

తరుముకుంటూ వెళ్లి డ్రైవర్ ఇంటి ఆవరణలో కట్టెలతో విచక్షణారహితంగా దాడి
    user_@ANUNEWS143
    @ANUNEWS143
    Newspaper publisher యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    1 hr ago
  • హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఘోర బస్సు ప్రమాదం... ఐదుగురి మృతి హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్(ఫ్రెష్ బస్) బస్సు కోదాడ మండలం దుర్గాపురం స్టేజీ వద్ద కంటైనర్ DCM ను వెనక నుంచి ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. 20మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
    1
    హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఘోర బస్సు ప్రమాదం... ఐదుగురి మృతి
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్(ఫ్రెష్ బస్) బస్సు కోదాడ మండలం దుర్గాపురం స్టేజీ వద్ద కంటైనర్ DCM ను వెనక నుంచి ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. 20మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
    user_Journalist Anil kumar
    Journalist Anil kumar
    Local News Reporter Medipally, Medchal Malkajgiri•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.