Shuru
Apke Nagar Ki App…
కైకలూరు నియోజకవర్గం పరిధిలో 14 రైల్వే వంతెనల ప్రతిపాదన కైకలూరు నియోజకవర్గ పరిధిలో రైల్వే వంతెనల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమైనట్లు స్టేషన్ మాస్టర్ యాదవ్ గురువారం తెలిపారు. పుట్లచెరువు, ఆటపాక సహా పది ప్రాంతాల్లో పైవంతెనలు, గోపవరం, భైరవపట్నం తదితర నాలుగు చోట్ల అండర్ పాస్ వంతెనల మంజూరుకు కసరత్తు జరుగుతోందని పేర్కొన్నారు. త్వరలోనే ఈ నిర్మాణాలపై పూర్తిస్థాయి స్పష్టత వస్తుందని ఆయన వివరించారు. దీనివల్ల ప్రయాణికులకు రవాణా సౌకర్యం మెరుగుపడనుంది.
Shemu Kotchera
కైకలూరు నియోజకవర్గం పరిధిలో 14 రైల్వే వంతెనల ప్రతిపాదన కైకలూరు నియోజకవర్గ పరిధిలో రైల్వే వంతెనల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమైనట్లు స్టేషన్ మాస్టర్ యాదవ్ గురువారం తెలిపారు. పుట్లచెరువు, ఆటపాక సహా పది ప్రాంతాల్లో పైవంతెనలు, గోపవరం, భైరవపట్నం తదితర నాలుగు చోట్ల అండర్ పాస్ వంతెనల మంజూరుకు కసరత్తు జరుగుతోందని పేర్కొన్నారు. త్వరలోనే ఈ నిర్మాణాలపై పూర్తిస్థాయి స్పష్టత వస్తుందని ఆయన వివరించారు. దీనివల్ల ప్రయాణికులకు రవాణా సౌకర్యం మెరుగుపడనుంది.
More news from తెలంగాణ and nearby areas
- అశ్వారావుపేటలోని VKDVS ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం(BiPC) చదువుతున్న దమ్మపేట(మండలం), నాయుడుపేట గ్రామానికి చెందిన మల్లిశెట్టి రాంబాబు గారి కుమార్తె మల్లిశెట్టి ధనతేజస్విని ఇంటర్ ఫలితాల్లో 440కి 438 మార్కులు సాధించి *రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంక్* సాధించింది.ఈ సందర్భంగా *అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ MLA,BRS పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు గారు* ఆమెను అభినందించి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన విద్యార్థులు కూడా పట్టుదలతో చదివితే రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానాలు సాధించగలరని ధనతేజస్విని నిరూపించిందిని.ఆమె సాధించిన విజయానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా కారణమని.భవిష్యత్తులో ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు,గ్రామస్తులు పాల్గొని విద్యార్థినికి శుభాకాంక్షలు తెలిపారు.1
- పాలకొల్లు పశ్చిమగోదావరి జిల్లా దళిత క్రిస్టియన్ల రిజర్వేషన్ పోకూడదు: కాంగ్రెస్ నాయకులు, నరసాపురం పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కె.బి.ఆర్ నాయుడు1
- 14 ఏప్రిల్ 2026: శివకోడు... డా.బి.ఆర్.అంభేథ్కర్ గారి135 వ జయంతి కార్యక్రమం శివకోడు జైభీమ్ నగర్ (పోస్టాఫీసు రోడ్)నందుఏర్పాటుచేసిన జయంతిఉత్సవాలలో ఉద్వేగపూరితంగామాట్లాడుతు,నేటియువతరం అంభేథ్కర్ గారి అడుగుజాడలలోనడవాలని. ఆయన ఆశయాలతోముందుకుసాగాలని ఈరోజు అంభేథ్కర్ నెలకొల్పిన రాజ్యాంగ హక్కులవలనే నేను చదువుకుంటున్నానని ఆయనేమనదళితజాతికిదేవుడని.నేటియువత అంభేథ్కర్ గారినిఅవగాహన చేసుకుని ఆయన ఆశయాలనుముందుకుతీసుకెళ్లవలసినబాద్యతనేటియువతరంఅయినమనందరిపైన ఆదారపడిఉన్నదని.అందుకుమనమందరంఐక్యతతోముందుకుసాగాలని.ప్రసంగించిన విద్యార్థిని.... కొల్లాబత్తుల రేష్మా... జైభీమ్.జయహోఅంభేథ్కర్....1
- రోలర్తో తొక్కించి హారన్ల ధ్వంసం చేసిన గుంటూరు ఎస్పీ గుంటూరు నగరంలో ఇటీవల వాహనదారులు మోడీఫైడ్ హారన్లు ఉపయోగించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. జిల్లా ఎస్పీ జిందాల్ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టారు. స్వాధీనం చేసుకున్న మోడీఫైడ్ హారన్లను రోలర్తో తొక్కించి ధ్వంసం చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా మోడీఫైడ్ హారన్లు వాడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. ట్రాఫిక్ నియమాలు పాటించాలని, ప్రజల భద్రతకు భంగం కలిగించే చర్యలను సహించబోమన్నారు.1
- Post by Ippili tulasi1
- Post by Syyed taher1
- 🙏😭1
- జావేద్ మృతి పార్టీకి, ఖమ్మం నగర ప్రజలకు తీరని లోటు. ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. మల్లు భట్టి విక్రమార్క ఉపముఖ్యమంత్రి1