ఈసీఐఎల్ బస్ స్టాప్ వద్ద విషాదం – బస్సు ప్రమాదంలో వృద్ధ మహిళ మృతి కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధి లో ఈసీఐఎల్ బస్ స్టాప్ వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో ఓ వృద్ధ మహిళ మృతి చెందడం స్థానికంగా విషాదాన్ని నింపింది.పోలీసు లు తెలిపిన వివరాల ప్రకారం,నాగార్జున నగర్ కాలనీ, శుభోదయం కాలనీకి చెందిన చిట్యాల లక్ష్మి (64) మంగళవారం మధ్యాహ్నం సుమారు 2:21 గంటల సమయంలో తన పని ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు ఈసీఐఎల్ బస్ స్టాప్ వద్ద బస్సు నెంబర్ 281 (రిజిస్ట్రేషన్ నం. TS03Z0324) ఎక్కే ప్రయత్నం చేశారు. ఈ బస్సు ఈసీఐఎల్ నుంచి ఘట్కేసర్ వైపు వెళ్తోంది.ఈ సమయంలో డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సును కదిలించడంతో లక్ష్మి మెట్లపై నుంచి జారి కిందపడిపోయారు. వెంటనే బస్సు టైర్లు ఆమె పాదాలపైకి వెళ్లడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. అక్కడున్న వ్యక్తి సమాచారం మేరకు ఆమె కుమారుడు చిట్యాల నరసింహ (39) సంఘటనా స్థలానికి చేరుకుని తన తల్లిని వెంటనే గాంధీ హాస్పిటల్ కు తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.మృతురాలి కుమారుడు నరసింహ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. డ్రైవర్ నిర్లక్ష్యంపై విచారణ కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈసీఐఎల్ బస్ స్టాప్ వద్ద విషాదం – బస్సు ప్రమాదంలో వృద్ధ మహిళ మృతి కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధి లో ఈసీఐఎల్ బస్ స్టాప్ వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో ఓ వృద్ధ మహిళ మృతి చెందడం స్థానికంగా విషాదాన్ని నింపింది.పోలీసు లు తెలిపిన వివరాల ప్రకారం,నాగార్జున నగర్ కాలనీ, శుభోదయం కాలనీకి చెందిన చిట్యాల లక్ష్మి (64) మంగళవారం మధ్యాహ్నం సుమారు 2:21 గంటల సమయంలో తన పని ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు ఈసీఐఎల్ బస్ స్టాప్ వద్ద బస్సు నెంబర్ 281 (రిజిస్ట్రేషన్ నం. TS03Z0324) ఎక్కే ప్రయత్నం చేశారు. ఈ బస్సు ఈసీఐఎల్ నుంచి ఘట్కేసర్ వైపు వెళ్తోంది.ఈ సమయంలో డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సును కదిలించడంతో లక్ష్మి మెట్లపై నుంచి జారి కిందపడిపోయారు. వెంటనే బస్సు టైర్లు ఆమె పాదాలపైకి వెళ్లడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. అక్కడున్న వ్యక్తి సమాచారం మేరకు ఆమె కుమారుడు చిట్యాల నరసింహ (39) సంఘటనా స్థలానికి చేరుకుని తన తల్లిని వెంటనే గాంధీ హాస్పిటల్ కు తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.మృతురాలి కుమారుడు నరసింహ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. డ్రైవర్ నిర్లక్ష్యంపై విచారణ కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.
- మేడ్చల్ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు మలిపెద్ది సుదీర్ రెడ్డి జన్మదినం సందర్భంగా ప్రతాప్ సింగారం లోని వారి స్వగృహంలో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకలకు మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.ఈ వేడుకలకు పాల్గొన్న పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుదీర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాసేవలో సుదీర్ రెడ్డి గపాత్ర ప్రశంసనీయమని, భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలు, మరియు ఉన్నతమైన పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అయిలేష్ యాదవ్, మనిరాం నాయక్, మహ్మద్ మజర్, నాగరాజు, సోమయ్య, బద్దం సాయిరాం రెడ్డి, కర్ణాకర్ తదితరులతో పాటు వివిధ మున్సిపల్ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.1
- ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద తెలంగాణ రాష్ట్ర తొలి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పుట్టినరోజు వేడుకలను బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నాగారం ప్రశాంత్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల ఆవరణలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు మెటీరియల్ పంపిణీ చేసిన అనంతరం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రక్తదాన శిబిరానికి తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. నాగారం ప్రశాంత్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ అనేక త్యాగాలు చేసి, ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి, తన జీవితాన్ని పూర్తిగా తెలంగాణ ప్రజలకు అంకితం చేసిన మహానాయకుడని కొనియాడారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత రైతు, పేద, విద్యార్థి, యువతల సంక్షేమానికి అనేక చారిత్రక నిర్ణయాలు తీసుకొని తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించిన నాయకుడు కేసీఆర్ అన్నారు. కెసిఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్వి నాయకులు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు వాలంటీర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.2
- భారత్ మాత కి జై 🇮🇳 జాగో హిందూ జాగో నిన్ను నువ్వే కాపాడుకో మహమ్మద్ అలీ జిన్నా వారసులు MiM కాసిమ్ రజ్వీ రజాకార్ వారసుల తో జాగ్రత్తగా ఉండండి హిందువులారా1
- Mattress Manufacturers Company in Hyderabad Call Now: 81066600221
- తెలంగాణ భవన్లో కేసీఆర్ బర్త్డే వేడుకలు: కేక్ కట్ చేసిన కేటీఆర్, హరీష్ రావు హైదరాబాద్, ఫిబ్రవరి 17: గులాబీ దళపతి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 72వ జన్మదిన వేడుకలు తెలంగాణ భవన్లో అత్యంత వైభవంగా జరిగాయి. మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సంబరాల్లో పార్టీ అగ్రనాయకత్వం అంతా ఒకే వేదికపైకి వచ్చి కేసీఆర్కు శుభాకాంక్షలు తెలిపింది.ఈ వేడుకలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నాయకులందరూ కలిసి భారీ కేక్ను కట్ చేసి ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. కేసీఆర్ నాయకత్వాన్ని, తెలంగాణ రాష్ట్రం కోసం ఆయన చేసిన కృషిని ఈ సందర్భంగా నేతలు కొనియాడారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పార్టీ ముఖ్య నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ భవన్ ప్రాంగణం గులాబీ జెండాలు, తోరణాలతో కళకళలాడింది.తమ ప్రియతమ నేతకు శుభాకాంక్షలు తెలపడానికి రాష్ట్రం నలుమూలల నుండి గులాబీ శ్రేణులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. జై తెలంగాణ.. జై కేసీఆర్ నినాదాలతో తెలంగాణ భవన్ హోరెత్తిపోయింది.1
- Beef is being sold openly near Darushifa Ground, right where Metro Rail work is in progress. GHMC needs to instruct these Everyday shop open 8:pm1
- *బడంగ్ పేట్ సర్కిల్ లో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు* *బడంగ్ పేట్ సర్కిల్* తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా బడంగ్ పేట్ సర్కిల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామీడి రామిరెడ్డి ఆధ్వర్యం లో మేగా రక్తదాన శిఖరాన్ని నిర్వహించి అంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తల తో కలసి కేకు కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రామిరెడ్డి మాట్లాడుతూ....... తెలంగాణ లో మళ్ళీ కెసిఆర్ పాలన కావాలి అని ప్రజలు కోరుకుంటారు అని రామిరెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పాలన పై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేయడ లో పూర్తిగా విఫలమైందని తెలిపారు. కేసీఆర్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉంటారని,సంక్షేమ పథకాల తో ప్రజలు సుఖసంతోషంగా ఉన్నారని అన్నారు. ప్రతి గ్రామం లో కేసీఆర్ చేసిన అభివృద్ధి,సంక్షేమం ఇప్పటికే కనపడుతుందని అన్నారు. రానున్నది బీఆర్ఎస్ పాలనైనని ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ కార్పొరేటర్లు,నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.1
- జాగో హిందూ జాగో నిన్ను నువ్వే కాపాడుకో నిజం తెలుసుకోండి ప్రజలారా ఇప్పటికైనా కళ్లు తెరవండి నిద్ర లేవండి కమ్మి ఖాన్ గ్రేస్ పార్టీ అసలు రూపం తెలుసుకోండి ప్రజలారా మహమ్మద్ అలీ జిన్నా వారసులు MiM కాసిమ్ రజ్వీ రజాకార్ వారసుల తో భారత దేశానికి ప్రమాదం పొంచివుంది జాగ్రత్తగా ఉండండి హిందువులారా2