logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బూర్గంపాడు మండలం, సారపాకలో ఉన్న శ్రీశ్రీశ్రీ శిరిడి పుష్కర ద్వారకా సాయిబాబా మందిరంలో గురువారం అన్నప్రసాద వితరణ కార్యక్రమం ప్రత్యేకంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిబాబా వారికి ఉదయం అభిషేకం, పూల అలంకరణ, హారతి, భజన కార్యక్రమాలు జరిగాయి. మధ్యాహ్నం హారతి అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో అన్నప్రసాద వితరణ దాతలైన వల్లూరిపల్లి వంశీ కృష్ణ, విజయరేణుక దంపతులు, మాజీ ఎంపీటీసీ ఇరవైండి పాల్గొని బాబా వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా వల్లూరిపల్లి వంశీ కృష్ణ సాయిబాబా వారిని దర్శించుకోవడం, పూజలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఆయన మాట్లాడుతూ, కొన్ని రోజుల క్రితం ఆలయ కమిటీ వారు సాయిబాబా ఊరేగింపు రథం కోసం తమను సంప్రదించారని పేర్కొన్నారు. ఈ విషయమై తాళ్లూరి పంచాక్షరయ్య కుమారుడు, యూఎస్ఏ తానా మాజీ అధ్యక్షులు అయిన తాళ్లూరు జయశేఖర్, నీలిమ దంపతులు ఊరేగింపు రథం కోసం సుమారు 3,50,000 రూపాయలు ఇస్తామని ప్రకటించారని, అందులో భాగంగా రెండు లక్షల రూపాయలు తమ దంపతుల ద్వారా ఆలయ కమిటీకి అందించినట్లు తెలిపారు. ఆలయ కమిటీ వారు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం బాబా వారి ఊరేగింపుకు రథం లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని, ఈ విషయమై తాళ్లూరు జయశేఖర్, వల్లూరిపల్లి వంశీ కృష్ణలను సంప్రదించగా, వారు సానుకూలంగా స్పందించి 3,50,000 రూపాయలతో ఊరేగింపు రథం తయారు చేయించడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. సాయిబాబా వారి ఆశీస్సులు వారికి ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలిపారు. వల్లూరిపల్లి వంశీ కృష్ణ, విజయరేణుక దంపతులకు ఆలయ కమిటీ వారు శాలువా, పూలదండలతో చిరు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు, మహిళలు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

2 hrs ago
user_Ramprasad Pothuganti
Ramprasad Pothuganti
Local News Reporter బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
2 hrs ago
54ece3bf-ba83-4e0f-8701-a0cf5752285f

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బూర్గంపాడు మండలం, సారపాకలో ఉన్న శ్రీశ్రీశ్రీ శిరిడి పుష్కర ద్వారకా సాయిబాబా మందిరంలో గురువారం అన్నప్రసాద వితరణ కార్యక్రమం ప్రత్యేకంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిబాబా వారికి ఉదయం అభిషేకం, పూల అలంకరణ, హారతి, భజన కార్యక్రమాలు జరిగాయి. మధ్యాహ్నం హారతి అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో అన్నప్రసాద వితరణ దాతలైన వల్లూరిపల్లి వంశీ కృష్ణ, విజయరేణుక దంపతులు, మాజీ ఎంపీటీసీ ఇరవైండి పాల్గొని బాబా వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా వల్లూరిపల్లి వంశీ కృష్ణ సాయిబాబా వారిని

f513222f-a2f0-4e55-9674-5982fc20afbb

దర్శించుకోవడం, పూజలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఆయన మాట్లాడుతూ, కొన్ని రోజుల క్రితం ఆలయ కమిటీ వారు సాయిబాబా ఊరేగింపు రథం కోసం తమను సంప్రదించారని పేర్కొన్నారు. ఈ విషయమై తాళ్లూరి పంచాక్షరయ్య కుమారుడు, యూఎస్ఏ తానా మాజీ అధ్యక్షులు అయిన తాళ్లూరు జయశేఖర్, నీలిమ దంపతులు ఊరేగింపు రథం కోసం సుమారు 3,50,000 రూపాయలు ఇస్తామని ప్రకటించారని, అందులో భాగంగా రెండు లక్షల రూపాయలు తమ దంపతుల ద్వారా ఆలయ కమిటీకి అందించినట్లు తెలిపారు. ఆలయ కమిటీ వారు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం బాబా

వారి ఊరేగింపుకు రథం లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని, ఈ విషయమై తాళ్లూరు జయశేఖర్, వల్లూరిపల్లి వంశీ కృష్ణలను సంప్రదించగా, వారు సానుకూలంగా స్పందించి 3,50,000 రూపాయలతో ఊరేగింపు రథం తయారు చేయించడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. సాయిబాబా వారి ఆశీస్సులు వారికి ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలిపారు. వల్లూరిపల్లి వంశీ కృష్ణ, విజయరేణుక దంపతులకు ఆలయ కమిటీ వారు శాలువా, పూలదండలతో చిరు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు, మహిళలు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బూర్గంపాడు మండలం, సారపాకలో ఉన్న శ్రీశ్రీశ్రీ శిరిడి పుష్కర ద్వారకా సాయిబాబా మందిరంలో గురువారం అన్నప్రసాద వితరణ కార్యక్రమం ప్రత్యేకంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిబాబా వారికి ఉదయం అభిషేకం, పూల అలంకరణ, హారతి, భజన కార్యక్రమాలు జరిగాయి. మధ్యాహ్నం హారతి అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో అన్నప్రసాద వితరణ దాతలైన వల్లూరిపల్లి వంశీ కృష్ణ, విజయరేణుక దంపతులు, మాజీ ఎంపీటీసీ ఇరవైండి పాల్గొని బాబా వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా వల్లూరిపల్లి వంశీ కృష్ణ సాయిబాబా వారిని దర్శించుకోవడం, పూజలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఆయన మాట్లాడుతూ, కొన్ని రోజుల క్రితం ఆలయ కమిటీ వారు సాయిబాబా ఊరేగింపు రథం కోసం తమను సంప్రదించారని పేర్కొన్నారు. ఈ విషయమై తాళ్లూరి పంచాక్షరయ్య కుమారుడు, యూఎస్ఏ తానా మాజీ అధ్యక్షులు అయిన తాళ్లూరు జయశేఖర్, నీలిమ దంపతులు ఊరేగింపు రథం కోసం సుమారు 3,50,000 రూపాయలు ఇస్తామని ప్రకటించారని, అందులో భాగంగా రెండు లక్షల రూపాయలు తమ దంపతుల ద్వారా ఆలయ కమిటీకి అందించినట్లు తెలిపారు. ఆలయ కమిటీ వారు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం బాబా వారి ఊరేగింపుకు రథం లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని, ఈ విషయమై తాళ్లూరు జయశేఖర్, వల్లూరిపల్లి వంశీ కృష్ణలను సంప్రదించగా, వారు సానుకూలంగా స్పందించి 3,50,000 రూపాయలతో ఊరేగింపు రథం తయారు చేయించడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. సాయిబాబా వారి ఆశీస్సులు వారికి ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలిపారు. వల్లూరిపల్లి వంశీ కృష్ణ, విజయరేణుక దంపతులకు ఆలయ కమిటీ వారు శాలువా, పూలదండలతో చిరు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు, మహిళలు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
    3
    భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బూర్గంపాడు మండలం, సారపాకలో ఉన్న శ్రీశ్రీశ్రీ శిరిడి పుష్కర ద్వారకా సాయిబాబా మందిరంలో గురువారం అన్నప్రసాద వితరణ కార్యక్రమం ప్రత్యేకంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిబాబా వారికి ఉదయం అభిషేకం, పూల అలంకరణ, హారతి, భజన కార్యక్రమాలు జరిగాయి. మధ్యాహ్నం హారతి అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో అన్నప్రసాద వితరణ దాతలైన వల్లూరిపల్లి వంశీ కృష్ణ, విజయరేణుక దంపతులు, మాజీ ఎంపీటీసీ ఇరవైండి పాల్గొని బాబా వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్బంగా వల్లూరిపల్లి వంశీ కృష్ణ సాయిబాబా వారిని దర్శించుకోవడం, పూజలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఆయన మాట్లాడుతూ, కొన్ని రోజుల క్రితం ఆలయ కమిటీ వారు సాయిబాబా ఊరేగింపు రథం కోసం తమను సంప్రదించారని పేర్కొన్నారు. ఈ విషయమై తాళ్లూరి పంచాక్షరయ్య కుమారుడు, యూఎస్ఏ తానా మాజీ అధ్యక్షులు అయిన తాళ్లూరు జయశేఖర్, నీలిమ దంపతులు ఊరేగింపు రథం కోసం సుమారు 3,50,000 రూపాయలు ఇస్తామని ప్రకటించారని, అందులో భాగంగా రెండు లక్షల రూపాయలు తమ దంపతుల ద్వారా ఆలయ కమిటీకి అందించినట్లు తెలిపారు. ఆలయ కమిటీ వారు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం బాబా వారి ఊరేగింపుకు రథం లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని, ఈ విషయమై తాళ్లూరు జయశేఖర్, వల్లూరిపల్లి వంశీ కృష్ణలను సంప్రదించగా, వారు సానుకూలంగా స్పందించి 3,50,000 రూపాయలతో ఊరేగింపు రథం తయారు చేయించడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. సాయిబాబా వారి ఆశీస్సులు వారికి ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలిపారు.

వల్లూరిపల్లి వంశీ కృష్ణ, విజయరేణుక దంపతులకు ఆలయ కమిటీ వారు శాలువా, పూలదండలతో చిరు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు, మహిళలు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
    user_Ramprasad Pothuganti
    Ramprasad Pothuganti
    Local News Reporter బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    2 hrs ago
  • మహారాష్ట్రలోని రాయఘడ్ ప్రాంతంలో భారీ వర్షాలు కురవడంతో ఒక ఘటన జరిగింది. పాతాళగంగ వద్ద ఉన్న హెచ్‌పిసిఎల్ (HPCL) బాట్లింగ్ ప్లాంట్‌లోకి వరద నీరు ప్రవేశించడంతో, సుమారు 5000 సిలిండర్లు నీటిలో కొట్టుకుపోయాయి.
    1
    మహారాష్ట్రలోని రాయఘడ్ ప్రాంతంలో భారీ వర్షాలు కురవడంతో ఒక ఘటన జరిగింది. పాతాళగంగ వద్ద ఉన్న హెచ్‌పిసిఎల్ (HPCL) బాట్లింగ్ ప్లాంట్‌లోకి వరద నీరు ప్రవేశించడంతో, సుమారు 5000 సిలిండర్లు నీటిలో కొట్టుకుపోయాయి.
    user_Radhika
    Radhika
    Tailor భద్రాచలం, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    4 hrs ago
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం, సారపాకలోని ఐటీసీ పీఎస్పీడీ కర్మాగారంలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్న ఓరికోట నరసింహారావు (బీసీ కులానికి చెందిన వ్యక్తి) గుండెపోటుతో మరణించడంతో ఉద్రిక్తత నెలకొంది. విధుల్లో ఉండగానే ఆయనకు గుండెపోటు రావడంతో, అవుట్ పాస్ ద్వారా బయటకు వచ్చి ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు సమాచారం. గుండెపోటు విధుల్లో ఉన్నప్పుడు వచ్చినందున ఐటీసీ యాజమాన్యం సరైన న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఇటీవల 14వ వేతన ఒప్పందంలో అమల్లోకి తీసుకువచ్చిన జీవోను తక్షణమే బాధిత కుటుంబానికి అందేలా చూసి, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించి న్యాయమైన తీర్పు ఇవ్వాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఐటీసీ యాజమాన్యం ముందుకు రాకపోవడంతో, కుటుంబ సభ్యులు, బంధువులు మృతదేహంతో సహా ఐటీసీ పీఎస్పీడీ గేటు ముందు సుమారు 18 గంటలుగా ధర్నా నిర్వహిస్తున్నారు. దీనికి మద్దతుగా, సుమారు 3000 మంది కాంట్రాక్ట్ కార్మికులు స్వచ్ఛందంగా జనరల్ డ్యూటీకి వెళ్లకుండా ఆగిపోయారు.
    1
    భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం, సారపాకలోని ఐటీసీ పీఎస్పీడీ కర్మాగారంలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్న ఓరికోట నరసింహారావు (బీసీ కులానికి చెందిన వ్యక్తి) గుండెపోటుతో మరణించడంతో ఉద్రిక్తత నెలకొంది. విధుల్లో ఉండగానే ఆయనకు గుండెపోటు రావడంతో, అవుట్ పాస్ ద్వారా బయటకు వచ్చి ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు సమాచారం.

గుండెపోటు విధుల్లో ఉన్నప్పుడు వచ్చినందున ఐటీసీ యాజమాన్యం సరైన న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఇటీవల 14వ వేతన ఒప్పందంలో అమల్లోకి తీసుకువచ్చిన జీవోను తక్షణమే బాధిత కుటుంబానికి అందేలా చూసి, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించి న్యాయమైన తీర్పు ఇవ్వాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఐటీసీ యాజమాన్యం ముందుకు రాకపోవడంతో, కుటుంబ సభ్యులు, బంధువులు మృతదేహంతో సహా ఐటీసీ పీఎస్పీడీ గేటు ముందు సుమారు 18 గంటలుగా ధర్నా నిర్వహిస్తున్నారు. దీనికి మద్దతుగా, సుమారు 3000 మంది కాంట్రాక్ట్ కార్మికులు స్వచ్ఛందంగా జనరల్ డ్యూటీకి వెళ్లకుండా ఆగిపోయారు.
    user_Banatha. Raja
    Banatha. Raja
    బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    6 hrs ago
  • ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం సర్పంచ్‌లు మరియు పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. బుధవారం కొత్తగూడెంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొని ఆయన ఈ మేరకు మాట్లాడారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందించేందుకు పరస్పర సహకారంతో విధులు నిర్వహించడం అత్యవసరమని ఆయన ఉద్ఘాటించారు. సమన్వయంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే కూనంనేని స్పష్టం చేశారు.
    1
    ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం సర్పంచ్‌లు మరియు పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. బుధవారం కొత్తగూడెంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొని ఆయన ఈ మేరకు మాట్లాడారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందించేందుకు పరస్పర సహకారంతో విధులు నిర్వహించడం అత్యవసరమని ఆయన ఉద్ఘాటించారు. సమన్వయంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే కూనంనేని స్పష్టం చేశారు.
    user_Kinnera narendra kumar
    Kinnera narendra kumar
    Kothagudem, Bhadradri Kothagudem•
    4 hrs ago
  • తెలంగాణలో రేవంత్ ను ఉద్దేశించి ఒక తీవ్రమైన సవాల్ విసరబడింది. రేవంత్ కు కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వహించడం చేతకాకపోతే, దాన్ని వారం రోజులు కేసీఆర్ గారికి అప్పజెప్పాలని డిమాండ్ చేయబడింది. ఈ సవాల్ ను పునరుద్ఘాటిస్తూ, కాళేశ్వరం బాధ్యత కేసీఆర్ గారికి అప్పజెప్పినట్లయితే, మొత్తం తెలంగాణ రాష్ట్రం నిండా నీళ్లు పారించి చూపే బాధ్యత తమదని స్పష్టం చేశారు.
    1
    తెలంగాణలో రేవంత్ ను ఉద్దేశించి ఒక తీవ్రమైన సవాల్ విసరబడింది. రేవంత్ కు కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వహించడం చేతకాకపోతే, దాన్ని వారం రోజులు కేసీఆర్ గారికి అప్పజెప్పాలని డిమాండ్ చేయబడింది. ఈ సవాల్ ను పునరుద్ఘాటిస్తూ, కాళేశ్వరం బాధ్యత కేసీఆర్ గారికి అప్పజెప్పినట్లయితే, మొత్తం తెలంగాణ రాష్ట్రం నిండా నీళ్లు పారించి చూపే బాధ్యత తమదని స్పష్టం చేశారు.
    user_Degala samson
    Degala samson
    Chef మణుగూరు, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    32 min ago
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం పీవీకే 5 మైన్ వద్ద తెలంగాణ రక్షణ సేన, హెచ్ఎంఎస్ యూనియన్ గౌరవాధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కార్మికులతో గేట్ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కవిత, తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ కొత్త రాజకీయ శక్తిగా అవతరించిందని పేర్కొన్నారు. తెలంగాణ రాకముందు, వచ్చిన తర్వాత కూడా సింగరేణి కార్మికుల కోసమే పనిచేశామని, కొత్త పార్టీని దీవించి, ఆశీర్వదించమని 'బాయి బాట' కార్యక్రమం పెట్టుకున్నామని తెలిపారు. తెలంగాణ సాధనకు నిలబడిన సింగరేణి కార్మికులకు హెచ్ఎంఎస్ యూనియన్ అండగా నిలుస్తుందని, సింగరేణి కార్మికుల ధైర్యం, త్యాగం వల్లే తెలంగాణ వచ్చిందని ఆమె గుర్తుచేశారు. గతంలో మెడికల్ బోర్డుల నిర్వహణకు కృషి చేశామని, దీనివల్ల 20,000 మంది యువ కార్మికులు సింగరేణిలో పనిచేస్తున్నారని కవిత వివరించారు. కార్మికుల హక్కులను ఎందుకు తీసేస్తున్నారని ప్రశ్నిస్తూ, డిపెండెంట్ ఉద్యోగాలు సింగరేణి కార్మికుల హక్కు అని స్పష్టం చేశారు. నెలకు ఒకసారి మెడికల్ బోర్డు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 30 నెలల్లో ఒక్కసారి మాత్రమే మెడికల్ బోర్డు నిర్వహించిందని, ఇది అవినీతిమయమని ఆమె ఆరోపించారు. తమ మైన్స్‌ తమకే కావాలని కొట్లాడితే లక్ష మందికి ఉద్యోగాలు వస్తాయని ఆమె అభిప్రాయపడ్డారు. కిషన్ రెడ్డి తాడిచెర్ల-2 బొగ్గుబాయిని సింగరేణికి ఇచ్చి గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించిన కవిత, 16 మైన్స్‌ ఇచ్చేవరకు కిషన్ రెడ్డి వెంట పడతామని హెచ్చరించారు. బయ్యారం గనులు సింగరేణి ఆధ్వర్యంలో నడవాలని పోరాటం చేస్తామని ఆమె ప్రకటించారు. నాణ్యతలేని బూట్లు, గ్లౌజులు ఇస్తున్నారని కార్మికుల సమస్యలను ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రంలో నాలుగు లేబర్ కోడ్స్ అమలు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేయించాలని కూనంనేని సాంబశివరావును డిమాండ్ చేశారు. ఎర్రజెండాలు కప్పుకొని సీపీఐ కార్మికులకు వ్యతిరేకంగా పనిచేస్తుందని హాట్ కామెంట్స్ చేసిన ఆమె, గుర్తింపు సంఘంగా ఉండి ఏఐటీయూసీ మెడికల్ బోర్డు పెట్టకపోతే ఎందుకు పోరాటం చేయటం లేదని ప్రశ్నించారు. అలియాస్ పేర్ల సమస్యను పరిష్కరించాలని, కమిటీల పేర్లతో కాలయాపన చేయొద్దని ఆమె కోరారు. అలియాస్, డిపెండెంట్ ఉద్యోగాలు, మెడికల్ బోర్డుపై హెచ్‌ఎంఎస్, టీఆర్ఎస్ ఆధ్వర్యంలో గాంధీ మార్గంలో పోరాటం చేస్తామని, ఈ నెల 20వ తారీకు లోపల సింగరేణి అఫీషియల్ ఆర్డర్ ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. సీఎం చేయాల్సిన పని సీఎం చేయాలని, జెన్‌కో నుంచి రావాల్సిన ₹30,000 కోట్లు, ట్రాన్స్‌కో నుంచి రావాల్సిన ₹20,000 కోట్లు సింగరేణికి ఇప్పించాలని కోరారు. జీఎంలు, క్లర్కులు చేసే పనులు సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు చేయొద్దని, విధానపరమైన పనులు చేయాలని ఆమె హితవు పలికారు. రాబోయే గుర్తింపు సంఘ ఎన్నికల్లో హెచ్‌ఎంఎస్ యూనియన్‌కు అవకాశం ఇవ్వాలని, మద్దతు ఇవ్వాలని ఆమె కార్మికులను అభ్యర్థించారు. సింగరేణి సంస్థ బాగుండాలని ఆకాంక్షించిన కవిత, కాంట్రాక్ట్ కార్మికుల హక్కులు, మినిమం వేజెస్ కోసం పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. పీవీకే 5 మైన్‌లో సింగరేణి కార్మికులకు తగిన సౌకర్యాలు కల్పించాలని, వారి భద్రత పట్ల అధికారులు దృష్టి పెట్టాలని ఆమె అధికారులకు సూచించారు.
    2
    భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం పీవీకే 5 మైన్ వద్ద తెలంగాణ రక్షణ సేన, హెచ్ఎంఎస్ యూనియన్ గౌరవాధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కార్మికులతో గేట్ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కవిత, తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ కొత్త రాజకీయ శక్తిగా అవతరించిందని పేర్కొన్నారు. తెలంగాణ రాకముందు, వచ్చిన తర్వాత కూడా సింగరేణి కార్మికుల కోసమే పనిచేశామని, కొత్త పార్టీని దీవించి, ఆశీర్వదించమని 'బాయి బాట' కార్యక్రమం పెట్టుకున్నామని తెలిపారు. తెలంగాణ సాధనకు నిలబడిన సింగరేణి కార్మికులకు హెచ్ఎంఎస్ యూనియన్ అండగా నిలుస్తుందని, సింగరేణి కార్మికుల ధైర్యం, త్యాగం వల్లే తెలంగాణ వచ్చిందని ఆమె గుర్తుచేశారు.

గతంలో మెడికల్ బోర్డుల నిర్వహణకు కృషి చేశామని, దీనివల్ల 20,000 మంది యువ కార్మికులు సింగరేణిలో పనిచేస్తున్నారని కవిత వివరించారు. కార్మికుల హక్కులను ఎందుకు తీసేస్తున్నారని ప్రశ్నిస్తూ, డిపెండెంట్ ఉద్యోగాలు సింగరేణి కార్మికుల హక్కు అని స్పష్టం చేశారు. నెలకు ఒకసారి మెడికల్ బోర్డు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 30 నెలల్లో ఒక్కసారి మాత్రమే మెడికల్ బోర్డు నిర్వహించిందని, ఇది అవినీతిమయమని ఆమె ఆరోపించారు. తమ మైన్స్‌ తమకే కావాలని కొట్లాడితే లక్ష మందికి ఉద్యోగాలు వస్తాయని ఆమె అభిప్రాయపడ్డారు.

కిషన్ రెడ్డి తాడిచెర్ల-2 బొగ్గుబాయిని సింగరేణికి ఇచ్చి గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించిన కవిత, 16 మైన్స్‌ ఇచ్చేవరకు కిషన్ రెడ్డి వెంట పడతామని హెచ్చరించారు. బయ్యారం గనులు సింగరేణి ఆధ్వర్యంలో నడవాలని పోరాటం చేస్తామని ఆమె ప్రకటించారు. నాణ్యతలేని బూట్లు, గ్లౌజులు ఇస్తున్నారని కార్మికుల సమస్యలను ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రంలో నాలుగు లేబర్ కోడ్స్ అమలు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేయించాలని కూనంనేని సాంబశివరావును డిమాండ్ చేశారు. ఎర్రజెండాలు కప్పుకొని సీపీఐ కార్మికులకు వ్యతిరేకంగా పనిచేస్తుందని హాట్ కామెంట్స్ చేసిన ఆమె, గుర్తింపు సంఘంగా ఉండి ఏఐటీయూసీ మెడికల్ బోర్డు పెట్టకపోతే ఎందుకు పోరాటం చేయటం లేదని ప్రశ్నించారు. అలియాస్ పేర్ల సమస్యను పరిష్కరించాలని, కమిటీల పేర్లతో కాలయాపన చేయొద్దని ఆమె కోరారు.

అలియాస్, డిపెండెంట్ ఉద్యోగాలు, మెడికల్ బోర్డుపై హెచ్‌ఎంఎస్, టీఆర్ఎస్ ఆధ్వర్యంలో గాంధీ మార్గంలో పోరాటం చేస్తామని, ఈ నెల 20వ తారీకు లోపల సింగరేణి అఫీషియల్ ఆర్డర్ ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. సీఎం చేయాల్సిన పని సీఎం చేయాలని, జెన్‌కో నుంచి రావాల్సిన ₹30,000 కోట్లు, ట్రాన్స్‌కో నుంచి రావాల్సిన ₹20,000 కోట్లు సింగరేణికి ఇప్పించాలని కోరారు. జీఎంలు, క్లర్కులు చేసే పనులు సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు చేయొద్దని, విధానపరమైన పనులు చేయాలని ఆమె హితవు పలికారు. రాబోయే గుర్తింపు సంఘ ఎన్నికల్లో హెచ్‌ఎంఎస్ యూనియన్‌కు అవకాశం ఇవ్వాలని, మద్దతు ఇవ్వాలని ఆమె కార్మికులను అభ్యర్థించారు. సింగరేణి సంస్థ బాగుండాలని ఆకాంక్షించిన కవిత, కాంట్రాక్ట్ కార్మికుల హక్కులు, మినిమం వేజెస్ కోసం పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. పీవీకే 5 మైన్‌లో సింగరేణి కార్మికులకు తగిన సౌకర్యాలు కల్పించాలని, వారి భద్రత పట్ల అధికారులు దృష్టి పెట్టాలని ఆమె అధికారులకు సూచించారు.
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    6 hrs ago
  • మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లాలో ఉన్న చవానే గ్రామంలో భారీ వర్షాల కారణంగా తీవ్ర బీభత్సం నెలకొంది. వాగులు ఉప్పొంగడంతో, వరద నీరు స్థానికంగా ఉన్న HPCL గ్యాస్ ప్లాంట్‌లోకి ప్రవేశించింది. దీనితో ప్లాంట్‌లో వరద ఉధృతి పెరిగింది. వరద ప్రవాహం తీవ్రతకు, రీఫిల్లింగ్ కోసం ఉంచిన వందలాది ఖాళీ గ్యాస్ సిలిండర్లు కొట్టుకుపోయాయి. నీటి ప్రవాహంలో గ్యాస్ సిలిండర్లు కొట్టుకుపోవడాన్ని చూసి స్థానికుల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. గ్యాస్ సిలిండర్లు కొట్టుకుపోతుంటే స్థానికులు చూస్తూ ఉండిపోయారు.
    1
    మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లాలో ఉన్న చవానే గ్రామంలో భారీ వర్షాల కారణంగా తీవ్ర బీభత్సం నెలకొంది. వాగులు ఉప్పొంగడంతో, వరద నీరు స్థానికంగా ఉన్న HPCL గ్యాస్ ప్లాంట్‌లోకి ప్రవేశించింది. దీనితో ప్లాంట్‌లో వరద ఉధృతి పెరిగింది.

వరద ప్రవాహం తీవ్రతకు, రీఫిల్లింగ్ కోసం ఉంచిన వందలాది ఖాళీ గ్యాస్ సిలిండర్లు కొట్టుకుపోయాయి. నీటి ప్రవాహంలో గ్యాస్ సిలిండర్లు కొట్టుకుపోవడాన్ని చూసి స్థానికుల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. గ్యాస్ సిలిండర్లు కొట్టుకుపోతుంటే స్థానికులు చూస్తూ ఉండిపోయారు.
    user_ఆజాద్
    ఆజాద్
    Local News Reporter సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    7 hrs ago
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం, బోటుగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని బందగిరి నగరంలో పోడు భూముల వివాదం మరోసారి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తాము సాగు చేస్తున్న భూములు అటవీ భూములేనని అటవీ శాఖ అధికారులు స్పష్టం చేస్తుండగా, దశాబ్దాలుగా ఈ భూములను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని గిరిజనులు వాదిస్తున్నారు. ఈ రగడ అటవీ శాఖ అధికారులు, పోడు భూములను సాగు చేసుకుంటున్న గిరిజనుల మధ్య కొనసాగుతోంది. భూములను ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తామని అధికారులు గిరిజనులను హెచ్చరించారు. దీనికి బదులుగా, ఈ భూములపైనే తమ జీవనాధారం ఆధారపడి ఉందని, ప్రాణాలు పోయినా భూములు వదిలిపెట్టబోమని గిరిజనులు గట్టిగా చెప్పారు. ఈ వివాదం నేపథ్యంలో, అటవీ శాఖ సిబ్బంది తమపై దాడికి పాల్పడ్డారని గిరిజనులు ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలపై అధికారుల స్పందన మరియు ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
    2
    భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం, బోటుగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని బందగిరి నగరంలో పోడు భూముల వివాదం మరోసారి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తాము సాగు చేస్తున్న భూములు అటవీ భూములేనని అటవీ శాఖ అధికారులు స్పష్టం చేస్తుండగా, దశాబ్దాలుగా ఈ భూములను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని గిరిజనులు వాదిస్తున్నారు. ఈ రగడ అటవీ శాఖ అధికారులు, పోడు భూములను సాగు చేసుకుంటున్న గిరిజనుల మధ్య కొనసాగుతోంది.

భూములను ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తామని అధికారులు గిరిజనులను హెచ్చరించారు. దీనికి బదులుగా, ఈ భూములపైనే తమ జీవనాధారం ఆధారపడి ఉందని, ప్రాణాలు పోయినా భూములు వదిలిపెట్టబోమని గిరిజనులు గట్టిగా చెప్పారు.

ఈ వివాదం నేపథ్యంలో, అటవీ శాఖ సిబ్బంది తమపై దాడికి పాల్పడ్డారని గిరిజనులు ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలపై అధికారుల స్పందన మరియు ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
    user_Ramprasad Pothuganti
    Ramprasad Pothuganti
    Local News Reporter బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    9 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.