Shuru
Apke Nagar Ki App…
తిరుపతి బిజెపి జిల్లా పార్టీ ఆఫీసులో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి గారి విగ్రహ ఏర్పాటు గోడపత్రిక ఆవిష్కరించిన బిజెపి నాయకులు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి జల్లి మధుసూదన్, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ భాను ప్రకాష్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు కోల ఆనంద్, తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్, మీడియా ప్యానలిస్ట్ గాలి పుష్పలత మరియు జిల్లా నాయకులు మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
SU
ప్రజాపతి న్యూస్
తిరుపతి బిజెపి జిల్లా పార్టీ ఆఫీసులో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి గారి విగ్రహ ఏర్పాటు గోడపత్రిక ఆవిష్కరించిన బిజెపి నాయకులు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి జల్లి మధుసూదన్, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ భాను ప్రకాష్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు కోల ఆనంద్, తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్, మీడియా ప్యానలిస్ట్ గాలి పుష్పలత మరియు జిల్లా నాయకులు మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
More news from Medchal Malkajgiri and nearby areas
- భారత్ మాత కి జై 🇮🇳4
- జాతీయ రహదారిపై పేరుకుపోయిన మట్టిని తొలగించిన జాతీయ రహదారి సిబ్బంది వారు. జాతీయ రహదారిపై బాగా పేరుకుపోయిన మట్టిని తొలగిస్తూ వాహనదారులకు పాదాచారులకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా మట్టిని తొలగిస్తున్న జాతీయ రహదారి సిబ్బంది వారు. వాహనదారులు,ప్రయాణికులు, పాదాచారులు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.1
- తూర్పు నిర్మల జగ్గారెడ్డి గారు సంగారెడ్డి బైపాస్ లో ఏర్పాటు చేసిన కోమల్ జనని మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిను ప్రారంభించారు... అధునాతన వైద్య సదుపాయాలతో, అన్ని విభాగాల్లో నైపుణ్యం కలిగిన వైద్య బృందంతో ఈ ఆసుపత్రి ఏర్పాటు చేసినట్లు జనని ఆసుపత్రి యాజమాన్యం వివరించారు. .. “ప్రభుత్వ ఆసుపత్రిలతో పాటు ప్రైవేట్ రంగ ఆసుపత్రిలు కూడా ఆరోగ్య సేవల విస్తరణలో కీలక పాత్ర పోషిస్తుందని నిర్మల జగ్గారెడ్డి గారు పేర్కొన్నారు... ఈ ఆసుపత్రి ప్రారంభమవడం వల్ల స్థానిక ప్రజలకు మెరుగైన చికిత్స అందుబాటులోకి రానుంది” అని తెలిపారు .... నిర్వాహకులు ఎమ్మెల్యే కు పుష్ప గుచ్చంతో స్వాగతం పలికి. ...శాలువాతో సన్మానించారు. .. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ బొంగుల విజయలక్ష్మి రవి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గోవర్ధన్ నాయక్, రాకేష్, నాయకులు జీవీ శ్రీనివాస్ ,అఖిల్ తదితరులు ఉన్నారు. Ravi Bongula @highlight Ravi Bongula1
- 🙏🙏1
- Post by Nagesh Thalari6
- Post by Kvenkatesh Kvenkatesh1
- భారత్ మాత కి జై 🇮🇳 మన పూర్వీకుల చరిత్ర తెలుసుకుందాం గతంలో కమ్మీ ఖాన్ గ్రేస్ పార్టీ మన చరిత్రను కనుమరుగు చేసింది1
- సంగారెడ్డి పట్టణం లోని పోతిరెడ్డిపల్లి లో గల శ్రీ కేతాకీ సంగమేశ్వర ఆలయం లో ప్రతి మంగళవారం రోజు సాయంత్రం వేళా సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం లో అధిక సంఖ్య లో భక్తులు పాల్గొని హనుమాన్ అనుగ్రహం పొందుతున్న భక్తులు.1
- 🙏🙏1