పోల్కంపల్లి గ్రామానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు పాఠశాల అభివృద్ధిపై స్కూల్ మేనేజ్మెంట్ అభివృద్ధి కమిటీతో సమీక్ష జిల్లా కలెక్టర్: బాదావత్ సంతోష్ నాయక్ అచ్చంపేట ,జనవరి 01,(షురూ ఆప్ న్యూస్ ప్రతినిధి): నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం లోని వంగూరు మండలంపోల్కంపల్లి గ్రామానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరయిందని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు.అభివృద్ధిపై కలెక్టర్ దిశానిర్దేశంవంగూరు మండలం పోల్కంపల్లి గ్రామానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు అయిన సందర్భంగా గురువారం జిల్లా కలెక్టర్ శ్రీ బాధవత్ సంతోష్ నాయక్ పోల్కంపల్లి గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన స్కూల్ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్ కమిటీ (SDMC)తో సమావేశమై, పాఠశాలలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ అంకునారమ్మ (అంకు సురేందర్) మాట్లాడుతూ, పాఠశాల అభివృద్ధికి తనవంతు పూర్తి సహకారం అందిస్తానని తెలిపారు. గ్రామ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని, పార్టీలకతీతంగా అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. అలాగే పోల్కంపల్లి గ్రామ అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ను కోరారు.ఈ సమావేశంలో గ్రామ ప్రజాప్రతినిధులు, కమిటీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.
పోల్కంపల్లి గ్రామానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు పాఠశాల అభివృద్ధిపై స్కూల్ మేనేజ్మెంట్ అభివృద్ధి కమిటీతో సమీక్ష జిల్లా కలెక్టర్: బాదావత్ సంతోష్ నాయక్ అచ్చంపేట ,జనవరి 01,(షురూ ఆప్ న్యూస్ ప్రతినిధి): నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం లోని వంగూరు మండలంపోల్కంపల్లి గ్రామానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరయిందని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు.అభివృద్ధిపై కలెక్టర్ దిశానిర్దేశంవంగూరు మండలం పోల్కంపల్లి గ్రామానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు అయిన సందర్భంగా గురువారం జిల్లా కలెక్టర్ శ్రీ బాధవత్ సంతోష్ నాయక్ పోల్కంపల్లి గ్రామాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన స్కూల్ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్ కమిటీ (SDMC)తో సమావేశమై, పాఠశాలలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ అంకునారమ్మ (అంకు సురేందర్) మాట్లాడుతూ, పాఠశాల అభివృద్ధికి తనవంతు పూర్తి సహకారం అందిస్తానని తెలిపారు. గ్రామ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని, పార్టీలకతీతంగా అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. అలాగే పోల్కంపల్లి గ్రామ అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ను కోరారు.ఈ సమావేశంలో గ్రామ ప్రజాప్రతినిధులు, కమిటీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.
- ధరూర్: మండలంలోని నెట్టెంపాడు గ్రామంలో గ్రామసభ వాడివేడిగా జరిగింది. గ్రామసభ సమావేశంలో కొన్ని ముఖ్యమైన సమస్యలు చర్చించారు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికపై కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో ఎమ్మెల్యే ఇచ్చిన హామీలు కూడా చర్చలో భాగంగా మరోసారి గుర్తు చేశారు. బూడిది పాడు నెట్టెంపాడు గ్రామానికి మధ్య బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తామని గతంలో హామీ ఇచ్చి నేటి వరకు అది పూర్తి చేయలేదని చెప్పారు.1
- *నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ లోని 32వ డివిజన్ శ్రీనగర్ కాలనీ పార్క్ లో జరిగిన ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ వార్డు సభలో పాల్గొని ప్రసంగించిన శ్రీమతి మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి గారు* *ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి,మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు*1
- దరూరు మండల కేంద్రములో శ్రీ కొండేటి అంజన్న జన్మదిన వేడుకలు అంగరంగ వైభోగంగా నిర్వహించిన సర్పంచ్ డి ఆర్ విజయ్ కుమార్. ********<<<<<<>>>>>>******** జోగులాంబ గద్వాల జిల్లా దరూర్ మండల కేంద్రములో వెలసిన శ్రీకొండేటి ఆంజనేయస్వామి దేవాలయములో హనుమాన్ జయంతి వేడుకలు ముగించుకొని స్వామివారిని పురవీధులగుండా స్వామి ఉత్సవ విగ్రహాన్ని పల్లకి లో మోస్తూ వెనకాల అభయాంజనేయ స్వామి విగ్రహమును ట్రాక్టర్లో ఊరేగిస్తూ ముందుగా పార్థసారతి ఆలయములో స్వామి వారి దర్శనం చేసుకొని పురవీధుల గుండా స్వామిని ఆయిరేగింపుగా తీసుకెలుతూ శ్రీకొండేటి ఆంజనేయస్వామి దేవాలయము వరకు తీసుకెలుతున్నట్లు డి ఆర్ విజయ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు గ్రామస్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.1
- a Masjid-e-Abbas (Gulshan-e-Abul Fazal Abbas A.S.) langar house ke paas mori ka pani jama ho raha hai, jiski wajah se musalliyon ko aane jaane mein sakht mushkilat ho rahi hain. GHMC se guzarish hai ke is masle par fauri tawajjo de kar ise hal karein.1
- పసిడి ప్రేమికులకు భారీ ఊరట.. నేలచూపు చూస్తున్న బంగారం, వెండి ధరలు! అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో దేశీయంగా భారీగా తగ్గిన ధరలు..1
- నకిరేకల్ నియోజకవర్గo:- నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని నిమ్మకాయల మార్కెట్ యార్డులో దడువాయులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ 22వ రోజు మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దడువాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. ఈ మహాధర్నాకు అధ్యక్షులు వంటేపాక లక్ష్మయ్య అధ్యక్షత వహించగా, ఉపాధ్యక్షులు మచ్చ నరసింహ, కార్యదర్శి కొండ వెంకన్న ముఖ్యంగా పాల్గొన్నారు. సభ్యులు సిహెచ్ వెంకన్న, ఎం వెంకన్న, బి శంకరయ్య, వి పాండు, వి వెంకన్న, వి సైదులు, బి రమేష్, ఎస్ ధీరజ్, కే వెంకన్న, ఆర్ కృష్ణ, జి ఐలయ్య, బి యాదగిరి, జి శంకర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నిమ్మకాయల మార్కెట్ యార్డులో స్థానిక దడువాయులకు తగిన పని అవకాశాలు కల్పించాలని, వారి జీవనోపాధి కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు.3
- ములకలకాలువ గ్రామ సభ1
- నల్లగొండ బ్రేకింగ్: జి.ఓ నెం.60ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా వాహన యజమానులు భారీగా నిరసన కార్యక్రమం నిర్వహించారు.... ప్లకార్డులు పట్టుకుని, నిరసన వ్యక్తపరిచారు... ఈ కార్యక్రమం *నల్లగొండ మాక్సి క్లబ్ సీసీ బస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయితరాజు రమేష్* ఆధ్వర్యంలో కొనసాగింది.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ: ఇప్పటికే ట్యాక్సులు, టోల్ ఫీజులు, డీజిల్ ధరలతో నలిగిపోతున్నాం.. జి.ఓ. 60 మాకు మరింత భారంగా మారింది... లారీకి వేల రూపాయల అదనపు భారం పడుతోంది... మా ఆదాయం మాత్రం రోజురోజుకీ పడిపోతోంది... కిరాయిలు లేక అప్పుల్లో కూరుకుపోయాం.. ప్రభుత్వం మా పరిస్థితి అర్థం చేసుకోవాలి... "ఎక్సైజ్ శాఖ తరువాత కోట్లాది రూపాయలలో ఆదాయంలో రెండవ స్థానంలో ఉన్న కూడా వాహన యజమానుల యొక్క సమస్యలు పరిష్కారం కావడం లేదు... కానీ మాకు కనీస సౌకర్యాలు కూడా ఇవ్వడం లేదు... రిపేర్ కోసం హైదరాబాద్ వెళ్లాల్సిన పరిస్థితి.. నల్లగొండలో ఆటోనగర్ ఏర్పాటు చేయాలి... వాహన యజమానులు జి.ఓ. నెం.60ను తక్షణమే రద్దు చేయాలి అని డిమాండ్లు చేశారు.. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం నిర్వహించాలి... వాహన యజమానుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి హెచ్చరిక చేశారు... మా డిమాండ్లు నెరవేర్చకపోతే రాబోయే రోజుల్లో మరింత ఉగ్రరూపం దాల్చే ఆందోళనలు చేపడతాం...1